Tdp
-
#Andhra Pradesh
Gollapalli Surya Rao: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా
Gollapalli Surya Rao: కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ(tdp)కి రాజీనామా(resigns) చేశారు. రాజోలు టికెట్ ను ఆశిస్తున్న ఆయన తాజా పరిణామాలతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబు(chandrababu)ను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. టీడీపీలో నిజాయతీకి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గొల్లపల్లి ధ్వజమెత్తారు. పార్టీలో తన ఆత్మగౌరవాన్ని […]
Published Date - 03:15 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
YCP – Balakrishna : బాలకృష్ణ తప్పతాగి ఆ పనిచేస్తాడంటూ వైసీపీ ప్రచారం..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ (YCP) సోషల్ మీడియా ను బాగా నమ్ముకుంది..ఫేక్ ప్రచారం (Fake Campaign) తో నానా హడావిడి చేస్తూ ఓటర్లను , యువతను ఆకట్టుకునే పనిలో పడింది. ఇప్పటికే ఎన్నో రకాల యూట్యూబ్ చానెల్స్ , సోషల్ మీడియా పేజీ లలో టీడీపీ – జనసేన (TDP-Janasena) నేతలపై తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్న వైసీపీ..తాజాగా నందమూరి బాలకృష్ణ (Nandhamuri Balakrishna) ఫై ఓ ఫేక్ వార్త ను పోస్ట్ చేసింది. […]
Published Date - 11:10 AM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీలోకి మాజీ మంత్రి గొల్లపల్లి.. మిథున్ రెడ్డి, కేశినేని నానిలతో భేటీ
ఎంపి కేశినేని నాని కార్యా లయంలో కీలక నేతల భేటీ జరిగింది. వైసీపీ ముఖ్యనేత ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ కేశినేని శ్రీనివాస్
Published Date - 08:14 AM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
Raghurama Krishnamraju : నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు..?
రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. జనసేన తరపున కొణిదెల నాగబాబు, టీడీపీ తరపున వేటుకూరి వెంకట శివరామరాజు బరిలో నిలిచారు. అయితే […]
Published Date - 09:14 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Koduru Kamalakar Reddy : వైసీపీకి మరో షాక్..కోడూరు కమలాకర్ రెడ్డి రాజీనామా
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా లో మాకు తిరుగులేదని , 175 కి 175 స్థానాలు సాదించబోతున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ..నేతల్లో మాత్రం ఆ నమ్మకం లేక..వరుసపెట్టి పార్టీకి రాజీనామా చేసి టిడిపి , జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేయగా..తాజాగా నెల్లూరు రూరల్లో కీలక నేత కోడూరు కమలాకర్ రెడ్డి (Koduru Kamalakar Reddy) ఆ పార్టీకి […]
Published Date - 08:11 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
CM Jagan: కుప్పం నుంచే మెజారిటీ ప్రారంభం కావాలి: సీఎం జగన్
రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 స్థానాలను గెలిపించాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నా సామర్థ్యంతో నేను చేయగలిగినదంతా చేశాను. ఇప్పుడు మీ వంతు.
Published Date - 07:44 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
AP Politics : కమ్మ-కాపు రాజకీయంలో వైసీపీ నేతలు నాదెండ్లను టార్గెట్ చేస్తున్నారా..?
కుల సమీకరణాలు తరచుగా రాజకీయాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు ఇది సంఖ్యల గురించి కాదు, ఇది ముఖ్యమైనది కెమిస్ట్రీ గురించి. ఉదాహరణకు, కమ్మ , రెడ్డిలు మొత్తం జనాభాలో 15% కంటే తక్కువ. కానీ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలిసి పనిచేసి కాంగ్రెస్లో సంచలనం నమోదు చేయడం చూశాం. ఇది కేవలం ఖమ్మం జిల్లానే కాదు, ఇతర జిల్లాలను కూడా ప్రభావితం చేయగలిగారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో […]
Published Date - 07:42 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Siddham in Palnadu: 15 లక్షల మందితో పల్నాడులో సిద్ధం సభ
వచ్చే నెల మూడో తేదీన పల్నాడులో సిద్ధాం సభ జరగనుంది, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పల్నాడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ సభకు 15 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Published Date - 02:56 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Ap : స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం – 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని (AP Speaker Tammineni Sitaram) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేల (Sitaram has Disqualified 8 MLAs )పై అనర్హత వేటు వేశారు. వైసీపీ (YCP), టీడీపీ (TDP) పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయో తెలియంది కాదు..ఎన్నికల గడువు దగ్గరికి వస్తున్న […]
Published Date - 12:17 AM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబు కొత్త వ్యూహాలు పన్నుతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన రాజకీయ వ్యవహారశైలికి భిన్నంగా ఇటీవల తన రాజకీయ విధానంలో కొన్ని మార్పులు చేసుకున్నారు. ఈసారి 94 సీట్లు తొలి జాబితాలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి పరిణామాల కారణంగా ఈ మార్పు వచ్చింది. గతంలో ఎన్నడూ ఒకేసారి ఇన్ని సీట్లను ప్రకటించలేదు. మొదటి దశలో ఆయన 130 సీట్లను ప్రకటించవచ్చని పుకార్లు ఉన్నాయి, అయితే మిగిలిన వాటిని ప్రకటించకముందే పవన్ […]
Published Date - 07:58 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
B K Parthasarathi : పెనుకొండ మాజీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చిన బాబు..?
టీడీపీ లో సీట్ల రగడ తారాస్థాయికి చేరుకుంటుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి జనసేన తో పొత్తు పెట్టుకొని రంగంలోకి దిగబోతుంది. ఈ క్రమంలో శనివారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 94 స్థానాల్లో టీడీపీ , 24 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమములో కొన్ని స్థానాలలో మార్పులు చేసారు. టీడీపీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు , జనసేన పోటీ చేయాలనుకున్న స్థానాన్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు. […]
Published Date - 07:47 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
TDP : రెండు రోజుల్లో టీడీపీలోకి వసంత , లావు కృష్ణదేవరాయలు
రెండు రోజుల్లో టిడిపి (TDP) పార్టీలో చేరబోతున్నట్లు వైసీపీ MP లావు కృష్ణదేవరాయలు (MP Lavu Krishnadevarayalu), మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (Mylavaram MLA Krishna Prasad) ప్రకటించారు. గత కొద్దీ రోజులుగా వీరిద్దరూ చంద్రబాబు తో సమావేశాలు జరుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కూడా టీడిపి లో చేరబోతున్నట్లు అంత ఫిక్స్ అయ్యారు. తాజాగా టిడిపి తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో వీరి చేరిక ఉందా ..లేదా అని అంత మాట్లాడుకుంటున్నారు. […]
Published Date - 01:29 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
AP Politics : జనసేనకు మరో 10 సీట్లు.. వారిని శాంతింపజేసే ప్రయత్నమేనా..?
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో జనసేన (Janasena)- టీడీపీ (TDP) పార్టీలు కలిసి బరిలోకి దిగుతాయనే వార్తలను నిజం చేస్తూ జనసేన- తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించింది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్న చాలామందిలో నెలకొంది. ప్రజలు కూడా అదే అంచనాలు వేశారు. పార్టీకి 40 సీట్లు వస్తాయని కొందరు అంచనా వేయగా, మరికొందరు పార్టీకి దాదాపు 50 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ వాస్తవం వేరుగా ఉంది. జనసేనకు కేవలం […]
Published Date - 10:30 AM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
TDP-JSP : ఆ స్థానాల్లో టీడీపీ-జనసేన క్లీన్ స్వీప్..?
ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP)-జనసేన (Janasena) మధ్య పొత్తులో ప్రజల ముందుకు రానున్నాయి. అంతేకాకుండా.. టీడీపీ-జనసేనతో పాటుగా బీజేపీ (BJP) కూడా కలిసి మహాకూటమిగా ఏర్పాడుతాయని స్థానిక నేతలు వెల్లడించినా.. ఇప్పటికీ బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) మాత్ర పొత్తులుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అయితే.. ఇదిలా ఉంటే.. ఇటీవల టీడీపీ-జనసేన కూటమి నుంచి […]
Published Date - 09:45 AM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
Harirama Jogaiah : దేహీ అనడం పొత్తు ధర్మమా..? పవన్ కు హరి రామజోగయ్య లేఖ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి తో పొత్తు పెట్టుకున్న దగ్గరినుండి పవన్ కళ్యాణ్ కు సీట్ల విషయంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖలు రాస్తూ వస్తున్న హరి రామజోగయ్య..తాజాగా శనివారం ప్రకటించిన 24 సీట్ల విషయంలో మరింత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే కాపు సంఘాలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు హరి రామజోగయ్య సైతం విమర్శలు […]
Published Date - 04:05 PM, Sun - 25 February 24