Andhra Pradesh
-
#Andhra Pradesh
Robbers : ఏపీలో కలకలం రేపుతున్న దారి దోపిడీ దొంగల వ్యవహారం
Robbers : తాజా సంఘటన నంద్యాల శివారు రైతు నగర్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోయి, వాహనదారులపై యథేచ్ఛగా దాడులకు తెగిపడ్డారు. ఇటీవల జరిగిన ఈ ఘటనలో, ఒక వాహనదారుడు, ప్రభాకర్ అనే డ్రైవర్, తన కారు ఆపినపుడు దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు.
Date : 29-01-2025 - 11:09 IST -
#Andhra Pradesh
Nara Lokesh : పాఠశాలల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’.. ప్రకటించిన మంత్రి లోకేష్
Nara Lokesh : పాఠశాల & ఇంటర్మీడియట్ విద్యపై సమీక్షా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తకాల భారం నుంచి ఉపశమనం కల్పించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా, సహపాఠ్య కార్యక్రమాలు, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని సూచించారు.
Date : 29-01-2025 - 10:54 IST -
#Andhra Pradesh
Cyber Crime Police Station : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్..
Cyber Crime Police Station : డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్లను అరికట్టేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Date : 28-01-2025 - 6:02 IST -
#Andhra Pradesh
Chandrababu Cases : చంద్రబాబుకు ‘సుప్రీం’లో భారీ ఊరట.. ఒక్క మాట వినకుండానే ఆ పిటిషన్ కొట్టివేత
ఈ పిటిషన్కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని బాలయ్య తరఫు న్యాయవాదికి జస్టిస్ బేలా త్రివేది(Chandrababu Cases) వార్నింగ్ ఇచ్చారు.
Date : 28-01-2025 - 12:37 IST -
#Telangana
Nagoba Jatara : ఆదివాసీ సమాజం ఐక్యతను పెంచే మహా జాతరగా నాగోబా..
Nagoba Jatara : ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) ఆ నిమిషంలో పడగవిప్పి నాట్యం చేస్తాడని గిరిజన మెస్రం వంశీయులలో అపార నమ్మకం ఉంటుంది. జనవరి 28 పుష్యమాస అమావాస్య నాడు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులు తమ ఆరాధ్యదైవాన్ని దర్శించి, పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతారని గిరిజనుల విశ్వాసం.
Date : 28-01-2025 - 11:07 IST -
#Andhra Pradesh
Fake Currency : చాపకింద నీరులా తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్ల దందా..!
Fake Currency : డబ్బు పిచ్చి, సులభంగా సంపాదించాలనే ఆలోచన కొన్ని వ్యక్తులను మోసపూరిత మార్గాల్లోకి నడిపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న వ్యాపారులు, ఆర్థికంగా క్షీణించి ఉన్న వారు ఈ మోసగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఎక్కడోఒక చోట దొంగ నోట్ల బాగోతం వెలుగులోకి వస్తోంది.
Date : 27-01-2025 - 1:22 IST -
#Andhra Pradesh
Big Pushpas : బిగ్ ‘పుష్ప’లు.. రహస్య స్థావరాల్లో భారీగా ఎర్రచందనం దుంగలు!
ఇటీవలే ఏపీ టాస్క్ఫోర్స్కు స్మగ్లర్లు రాంప్రసాద్, రవిశంకర్(Big Pushpas) దొరికిపోయారు.
Date : 27-01-2025 - 8:11 IST -
#Andhra Pradesh
Governor Abdul Nazeer : ఏపీ ఆర్థిక పరిస్థితిపై గరవర్నర్ కీలక వ్యాఖ్యలు
Governor Abdul Naseer : జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది.” అని పేర్కొన్నారు.
Date : 26-01-2025 - 1:56 IST -
#Andhra Pradesh
Niti Aayog : నీతి ఆయోగ్ ఇండెక్స్లో 17వ స్థానంలో ఏపీ
Niti Aayog : 2014-2015 నుండి 2021-2022 వరకు ఈ రాష్ట్రం సగటున 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ర్యాంక్ 17కు పడిపోయింది. ఈ నిరాశాజనకమైన పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది.
Date : 25-01-2025 - 12:43 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy : రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా
Vijayasai Reddy : ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే, విజయసాయిరెడ్డి రాజీనామా గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటివరకు స్పందించలేదు. విజయసాయిరెడ్డి తీరుపై పార్టీ వర్గాలలో వివిధ రకాల అంచనాలు మొదలయ్యాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ లండన్లో ఉన్నందున, ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.
Date : 25-01-2025 - 12:21 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు.. నేడు కేంద్రమంత్రులతో భేటీ..
CM Chandrababu : దావోస్లో జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో అనేక ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో బిజీగా గడిపిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలు, అభివృద్ధి పరిస్థితుల గురించి వివరణ ఇచ్చారు. ఈ పర్యటన ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో మరింత ముందుకు వెళ్లే అవకాశం సృష్టించిందని చెప్పవచ్చు.
Date : 24-01-2025 - 11:34 IST -
#Andhra Pradesh
Harish Kumar Gupta : ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా.. చంద్రబాబు రాగానే కీలక ప్రకటన
అయితే ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్న ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు.
Date : 23-01-2025 - 2:18 IST -
#Andhra Pradesh
APSRTC : ఏపీ ఆర్టీసీకి ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆదాయం..
ఈ సంక్రాంతి సీజన్ లో కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే రూ.21.11 కోట్లు వచ్చినట్టు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
Date : 22-01-2025 - 12:04 IST -
#Andhra Pradesh
Janasena Symbol : కల నేరవేరిన వేళ.. ఇక గుర్తుకు లేదు ఏ ఢోకా..!
Janasena Symbol : ఈ నిర్ణయంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం "గాజు గ్లాసు" గుర్తును కూడా జనసేనకు శాశ్వత చిహ్నంగా కేటాయించింది. ఈ సంఘటనలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి ఇది అనేక ఆశల్ని, కార్యకర్తలకు గొప్ప విజయంగా మారింది.
Date : 22-01-2025 - 11:07 IST -
#Telangana
Addanki Dayakar : భారత దేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యత
Addanki Dayakar : కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ రాజకీయ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారని అద్దంకి దయాకర్ రావు మండిపడ్డారు. బీజేపీ 2029 లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడం కోసం నార్త్, సౌత్ లో రాజకీయ కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. జమిలి ఎన్నికలతో ప్రయోగాలు రాజకీయ ప్రేరేపిత కుట్రలు చేస్తుందని, దేశంలో రాజకీయ ప్రత్యర్థులను కసిగా శత్రుత్వం పెంచుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు అద్దంకి దయాకర్.
Date : 22-01-2025 - 10:47 IST