Andhra Pradesh
-
#Andhra Pradesh
Goa Beach : గోవా బీచ్లో మరో ఏపీ యువకుడి శవం..!
Goa Beach : ప్రకాశం జిల్లాకి చెందిన యువకుడు మృతిచెందిన ఘటన శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Date : 05-01-2025 - 10:58 IST -
#Andhra Pradesh
Nara Lokesh : విశాఖకు మంత్రి లోకేష్.. కలెక్టరేట్లో సమీక్ష సమావేశం
Nara Lokesh : ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా ఇంచార్జ్గా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు.
Date : 05-01-2025 - 9:45 IST -
#Andhra Pradesh
Nagababu : 100 రోజుల తర్వాతే.. నాగబాబుకు మంత్రి పదవి ?
వాస్తవానికి నాగబాబు(Nagababu)కు మంత్రి పదవిని కేటాయించే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు గతంలోనే పచ్చజెండా ఊపారు.
Date : 05-01-2025 - 8:15 IST -
#Andhra Pradesh
Payyavula Keshav: కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరం
Payyavula Keshav : ఆయన ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ "కన్నతల్లికి దణ్ణం పెట్టలేని జగన్, తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని" ఆయన విమర్శించారు.
Date : 04-01-2025 - 7:03 IST -
#Andhra Pradesh
Anagani Satya Prasad : ఈ పథకం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరుగుతుంది..
Anagani Satya Prasad : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు నారా లోకేష్ చేసిన చర్యలు అభినందనీయమని చెప్పారు. ఈ పథకంతో ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరిగే అవకాశం ఉన్నదని, పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 04-01-2025 - 6:17 IST -
#Andhra Pradesh
JC Prabhakar Reddy : మాధవీలత ప్రాస్టిట్యూట్.. జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
JC Prabhakar Reddy :మాధవీ లతను జెసి ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ (వేశ్య) అని ఆరోపిస్తూ ఆమెను వేస్ట్ క్యాండిడేట్ అని అభివర్ణించారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఆమెను పార్టీలో చేర్చుకోవాలన్న బీజేపీ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు.
Date : 03-01-2025 - 10:56 IST -
#Andhra Pradesh
Railway Station : రైలొచ్చింది… కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటుపై అక్కడివారి ఆనందం..
Railway Station : ప్రకాశం జిల్లాలో కొత్త రైల్వే స్టేషన్ను ఏర్పాటుచేసి, ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది. అదేవిధంగా, దర్శి ప్రాంతంలో కూడా కొత్తగా రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని పై ట్రయల్ రన్ కూడా నిర్వహించారు, , రైల్వే అధికారులు, సిబ్బంది ఈ సందర్భంగా దర్శి స్టేషన్కు చేరుకున్నారు.
Date : 03-01-2025 - 10:39 IST -
#Andhra Pradesh
New Railway Line : ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. డీపీఆర్ సిద్ధం..
New Railway Line : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిందని.. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కనిపిస్తోందన్నారు శ్రీనివాసవర్మ.
Date : 03-01-2025 - 9:49 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : నాకు పుస్తకాలు ప్రాణం… జీవితంలో ఎంతో ధైర్యాన్నిచ్చాయి
Pawan Kalyan : విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
Date : 02-01-2025 - 9:37 IST -
#Andhra Pradesh
Tragic Incident : ఆ ఇంట విషాదాన్ని నింపిన పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్..
Tragic Incident : పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అంతటా సంబరాలు జరుగుతాయి. నిరంతరంగా కష్టపడి చదువుతున్న యువకులు, దేహదారుఢ్య పరీక్షలను అధిగమించేందుకు ఎంతో శ్రమిస్తారు. అయితే, కొన్నిసార్లు పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి.
Date : 02-01-2025 - 6:32 IST -
#Andhra Pradesh
Viral News : దున్నపోతు కోసం కొట్టుకున్న రెండు గ్రామాలు.. చివరికి ఏమైందంటే..!
Viral News : కర్ణాటకలోని బొమ్మనహాల్ గ్రామానికి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మేడేహాల్ గ్రామానికి మధ్య ఈ వివాదం తలెత్తింది. చివరకు ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారి మోకా పోలీస్స్టేషన్ వరకు చేరింది..
Date : 02-01-2025 - 5:10 IST -
#Andhra Pradesh
Earthquake : ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మరోసారి భూకంపం
ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది.
Date : 02-01-2025 - 3:58 IST -
#Andhra Pradesh
Visakha Cruise Terminal : 2025 మార్చి నుంచి విశాఖ క్రూజ్ టెర్మినల్ యాక్టివిటీ.. విశేషాలివీ
వైజాగ్ ఐసీటీ టెర్మినల్(Visakha Cruise Terminal) నుంచి యాక్టివిటీని సాగించాలని కోరేందుకు కార్డిలియా, రాయల్ కరేబియన్, ఎంఎస్సీ వంటి ప్రముఖ క్రూజ్ లైనర్లతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
Date : 01-01-2025 - 10:14 IST -
#Andhra Pradesh
CM Chandrababu : శ్రీవారి భక్తుల దర్శనంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. ఈ సమావేశంలో, టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలపై ఛైర్మన్ బీఆర్ నాయుడుని ముఖ్యమంత్రి అభినందించారు.
Date : 31-12-2024 - 10:43 IST -
#Andhra Pradesh
Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు
Kumbh Mela : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 30-12-2024 - 12:28 IST