Trending
-
Shashi Tharoor : మిస్రీ చేసిన కృషి ప్రశంసనీయం..ట్రోలింగ్స్ను ఖండించిన శశిథరూర్
“విక్రమ్ మిస్రీ దేశం కోసం అద్భుతంగా పనిచేశారు. శాంతిని ప్రోత్సహించేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. అలాంటి ఒక అధికారి ఎవరు ట్రోల్ చేయాలి? ఎందుకు చేయాలి? ఆయన పనిని మించిన ప్రదర్శన వాళ్లకు సాధ్యమా?” అని ప్రశ్నించారు.
Date : 12-05-2025 - 11:41 IST -
Indian Airports : తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు..నోటామ్ జారీ
గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ముఖ్యంగా పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న అమృత్సర్, జమ్మూ, శ్రీనగర్ వంటి విమానాశ్రయాల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
Date : 12-05-2025 - 11:26 IST -
Fact Check : ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా ? జైలులోనే హత్య చేయించారా ?
‘‘మే 10న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(Fact Check) చనిపోయారు’’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Date : 12-05-2025 - 11:19 IST -
Sri Lanka : లోయలో పడ్డ యాత్రికుల బస్సు.. 21 మంది దుర్మరణం
దుర్ఘటనపై స్పందించిన రవాణా శాఖ ఉప మంత్రి ప్రసన్న గుణసేన, మృతుల సంఖ్యను అధికారికంగా ధ్రువీకరించారు. ప్రభుత్వం ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతోందని, ప్రమాదానికి గల కారణాలు త్వరలో వెల్లడవుతాయని ఆయన తెలిపారు.
Date : 12-05-2025 - 10:58 IST -
Laden Vs Nuclear Weapons : లాడెన్తో పాక్ అణు శాస్త్రవేత్తకు లింకులు.. అతడి పుత్రరత్నానికి పెద్ద పోస్ట్
అల్ ఖైదాకు అణుబాంబు తయారీ ఫార్ములాను అందించే అంశంపైనా లాడెన్(Laden Vs Nuclear Weapons)తో సుల్తాన్ బషీరుద్దీన్ చర్చలు జరిపారని అమెరికా గుర్తించింది.
Date : 11-05-2025 - 7:56 IST -
PM Modi Warning : ‘‘పాక్ కాల్పులు జరిపినా.. మేం దాడి చేస్తాం’’.. ప్రధాని మోడీ వార్నింగ్
మేం బలంగా ప్రతిస్పందిస్తాం’’ అని జేడీ వాన్స్కు మోడీ(PM Modi Warning) తేల్చి చెప్పారంటూ ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక కథనాన్ని ప్రచురించింది.
Date : 11-05-2025 - 6:23 IST -
Gold From Lead : సీసాన్ని బంగారంగా మార్చేసే టెక్నాలజీ.. సైంటిస్టుల సక్సెస్
అప్పట్లోనూ సీసం(Gold From Lead) బంగారంగా మారడాన్ని గుర్తించారు.
Date : 11-05-2025 - 5:58 IST -
Rahul Gandhi : తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి: ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ
భారత ప్రభుత్వం పాకిస్థాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన తరిగిన మరుసటి రోజే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ తన లేఖలో, “పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ వంటి అంశాలపై దేశ ప్రజలకు పారదర్శకంగా చర్చ జరగాలి.
Date : 11-05-2025 - 5:17 IST -
Anam Ramaranayana Reddy : పాకిస్థాన్కు భారత్తో యుద్ధం చేసే సత్తా లేదు : మంత్రి ఆనం
ఉగ్రవాదానికి మహిళల జీవితాలనే లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసిన పాకిస్తాన్కు 'ఆపరేషన్ సిందూర్' రూపంలో భారత మహిళలు సైతం ధీటుగా ఎదురుదెబ్బ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.
Date : 11-05-2025 - 4:48 IST -
CPI Narayana : పీఓకే స్వాధీనం చేసుకోకుండానే చర్చలా?: బీజేపీకి నారాయణ ప్రశ్న
"అప్పుడు నన్ను శాంతికి పునాదులు వేస్తున్నానన్న కారణంగా దేశద్రోహిగా ముద్ర వేయాలన్న బీజేపీ నేతలు, ఇప్పుడు అదే వాళ్లు పీఓకేను మన నియంత్రణలోకి తీసుకోకుండానే శాంతి చర్చలకు ఎందుకు వెళ్ళారు? అదే లాజిక్ ప్రకారం ఇప్పుడు ప్రధాని మోడీని పాకిస్థాన్ పంపాలా?" అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
Date : 11-05-2025 - 3:23 IST -
1971 Vs 2025 Years :1971, 2025 ఒకేలా లేవు.. ఇప్పుడు పాక్ వద్ద అణ్వస్త్రాలున్నాయ్ : శశిథరూర్
‘‘1971తో పోలిస్తే 2025లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. భారత్ - పాకిస్తాన్(1971 Vs 2025 Years) మధ్య ఇటీవలే ఉద్రిక్తతలు అదుపుతప్పే దశకు చేరుకున్నాయి.
Date : 11-05-2025 - 3:21 IST -
Rajnath Singh : భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ ఓ నిదర్శనం : రాజ్ నాథ్ సింగ్
ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ భారత సైనిక పరాక్రమానికి ప్రతీకగా నిలిచిందన్నారు. పాక్ ఆధారిత ఉగ్రవాదానికి ఇది ఘాటైన జవాబని, భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించదని ఆయన స్పష్టం చేశారు.
Date : 11-05-2025 - 3:08 IST -
Murali Nayak : మురళీనాయక్ శవపేటిక మోసిన మంత్రి లోకేశ్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన మురళీనాయక్ భౌతికదేహానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా భుజాన మోసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి మురళీనాయక్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు.
Date : 11-05-2025 - 2:50 IST -
Ambanis Mango Empire: రిలయన్స్ మామిడి సామ్రాజ్యం.. 600 ఎకరాల్లో 1.30 లక్షల మ్యాంగో ట్రీస్
ఆ మామిడి తోటకు.. ‘ధీరూభాయ్ అంబానీ లఖీబాగ్ అమ్రాయీ’(Ambanis Mango Empire) అనే పేరు పెట్టారు.
Date : 11-05-2025 - 2:40 IST -
CM Yogi Adityanath : ఉగ్రవాదం అనేది కుక్కతోక లాంటిది: సీఎం యోగి ఆదిత్యనాథ్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. "ఆపరేషన్ సిందూర్" సమయంలో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని తెలిపారు. ఈ క్షిపణుల సామర్థ్యం ప్రపంచం మొత్తానికి తెలిసిందని పేర్కొన్నారు.
Date : 11-05-2025 - 2:33 IST -
Pakistan : పుల్వామా ఉగ్రదాడిలో మా హస్తం ఉంది: పాక్ వాయుసేనాధికారి అంగీకారం
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ డిఫెన్స్ మీడియా వింగ్ నిర్వహించిన ప్రెస్మీట్లో ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ.. "పుల్వామాలో మా వ్యూహాత్మక చతురతను స్పష్టంగా చూపించాం. అద్భుతమైన ఎత్తుగడలు అమలు చేశాం.
Date : 11-05-2025 - 2:13 IST -
Operation Sindoor : మే 12న హాట్లైన్లో భారత్-పాకిస్థాన్ చర్చలు..!
తాజా పరిణామాల నేపథ్యంలో, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మిలటరీ టాప్ అధికారుల మధ్య హాట్లైన్ చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) మరియు పాక్ DGMO పాల్గొనబోతున్నారు.
Date : 11-05-2025 - 1:57 IST -
Alcohol Effect : వైసీపీ ఏలుబడిలో నాణ్యతలేని మద్యం.. 100 శాతం పెరిగిన కాలేయ వ్యాధులు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల వ్యాధుల భారాన్ని విశ్లేషించడానికి సీఎం చంద్రబాబు నాయుడు(Alcohol Effect) సర్కారు ముగ్గురు వైద్యరంగ నిపుణుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది.
Date : 11-05-2025 - 1:43 IST -
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోంది : ఇండియన్ ఎయిర్పోర్స్
వాయుసేన తెలిపిన ప్రకారం, ఆపరేషన్ సిందూర్ కింద తమకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిపుణతతో, కచ్చితంగా పూర్తి చేశామని పేర్కొంది.
Date : 11-05-2025 - 1:26 IST -
TG EAPCET Results : తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురే సాధించడం విశేషం. అంతేకాదు, మొదటి మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు గెలుచుకోవడం గమనార్హం.
Date : 11-05-2025 - 1:07 IST