Trending
-
Emergency Alerts: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ప్రతి ఒక్కరూ మీ మొబైల్లో ఇలా చేయండి!
నిజానికి ఈ ఎమర్జెన్సీ అలర్ట్లను ప్రభుత్వం భూకంపాలు, వరదలు, టెర్రరిస్ట్ దాడులు లేదా తప్పిపోయిన వ్యక్తి వంటి పెద్ద ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడానికి పంపుతుంది.
Date : 09-05-2025 - 7:52 IST -
Samsung : అత్యుత్తమ ఫీచర్లలతో సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్56 విడుదల..
గెలాక్సీ ఎఫ్56 5జి కేవలం 7.2ఎంఎం మందం మరియు ఈ విభాగంలో అనేక అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉంది
Date : 09-05-2025 - 6:07 IST -
India Pakistan Tensions : గుజరాత్లో బాణసంచా, డ్రోన్లపై నిషేధం
గుజరాత్ రాష్ట్రంలో ఏ వేడుకల్లోనైనా డ్రోన్లు, బాణసంచా వాడకాన్ని ఈ నెల 15 వరకు పూర్తిగా నిషేధిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ప్రభుత్వం నిర్ణయాలకు సహకరించాలి. భద్రతా కారణాల చేత తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించాలి” అని హర్ష్ సంఘవి తన ఎక్స్ (హిందీలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
Date : 09-05-2025 - 5:58 IST -
500 Drones: 210 నిమిషాలు.. 500 డ్రోన్లు.. పాకిస్తాన్కు భారత్ బిగ్ షాక్!
ఈ సంఘటనలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అంతర్జాతీయ సంఘం ఉభయ దేశాలను సంయమనం పాటించాలని కోరుతోంది.
Date : 09-05-2025 - 5:51 IST -
DDCA Threat Email: ఢిల్లీ క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపు!
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య BCCI ఐపీఎల్ 2025ను ఒక వారం పాటు సస్పెండ్ చేసింది. ఇప్పుడు వచ్చే ఒక వారం వరకు ఐపీఎల్ మ్యాచ్లు ఏవీ జరగవు. ఐపీఎల్లో ఇప్పటివరకు 57 మ్యాచ్లు పూర్తయ్యాయి.
Date : 09-05-2025 - 4:32 IST -
GKB ఆప్టికల్స్ స్టోర్ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్
కారెరా ఐవేర్ యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ అయిన పాట్ కమ్మిన్స్, ఇటీవల కారెరా యొక్క అధికారిక పంపిణీదారు సఫిలోతో కలిసి GKB ఆప్టికల్స్ స్టోర్ను సందర్శించారు. తన సందర్శన సందర్భంగా, కమ్మిన్స్ తన కళ్లజోడు సిగ్నేచర్ కలెక్షన్ను అధికారికంగా ఆవిష్కరించారు.
Date : 09-05-2025 - 4:20 IST -
Glucan-D: రోగనిరోధక శక్తిని పెంచడానికి ‘ఎనర్జీ కా గోలా’ కార్యక్రమం..
వాతావరణం మధ్య రోగనిరోధక శక్తిని పెంచడానికి 'ఎనర్జీ కా గోలా' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం సంప్రదాయ భారతీయ గోలాను ఒక ఉద్దేశపూర్వక ఇంటర్వెన్షన్గా చేస్తుంది. నారింజ, మామిడి, నింబు పానీ వంటి ప్రసిద్ధ రుచులలో గ్లూకాన్-డితో నింపబడిన 700 కిలోలకు పైగా చిల్డ్ గోలాలను 100 కి పైగా ఆట స్థలాలు మరియు స్టేడియంలలో అందిస్తున్నారు
Date : 09-05-2025 - 4:13 IST -
Territorial Army : కేంద్రం మరో కీలక నిర్ణయం..రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ.. !
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అర్థమవుతోంది.టెరిటోరియల్ ఆర్మీ అనేది ఒక రిజర్వ్ సైనిక దళం. అత్యవసర సమయంలో, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేస్తుంది.
Date : 09-05-2025 - 4:03 IST -
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో నలుగురు నిందితులకు సిట్ నోటీసులు
సిట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక కార్యదర్శిగా (OSD) పనిచేసిన కృష్ణమోహన్రెడ్డికి నోటీసులు అందాయి. అలాగే భారతీ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా విచారణ కోసం హాజరయ్యేలా ఆదేశించారు.
Date : 09-05-2025 - 3:38 IST -
PM Modi : గుజరాత్ సీఎంకు ప్రధాని ఫోన్..భద్రతా సన్నద్ధతపై ఆరా
ప్రస్తుతం గుజరాత్లోని కచ్, బనస్కంతా, పటాన్, జామ్నగర్ వంటి జిల్లాలు పాక్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, ప్రధాని ఆ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై ముఖ్యమంత్రిని వివరంగా అడిగి తెలుసుకున్నారు.
Date : 09-05-2025 - 3:08 IST -
Operation Sindoor : భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ అమిత్ షా కీలక భేటీ.. హాజరైన అజిత్ దోవల్
ఈ భేటీలో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోంశాఖ ఉన్నతాధికారులు, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. సరిహద్దులు, విమానాశ్రయాలు, అంతర్గత భద్రతపై సమగ్రంగా చర్చించి, తాజా పరిస్థితులను సమీక్షించారు.
Date : 09-05-2025 - 1:55 IST -
Miss World: హైదరాబాద్కు మిస్ వరల్డ్ క్రిస్టినా .. అధికారుల ఘనస్వాగతం
ఈ పోటీల్లో పాల్గొనబోయే 100కి పైగా దేశాలకు చెందిన మోడల్స్ ఇప్పటికే నగరానికి వచ్చారు. వారిలో అత్యంత ప్రాధాన్యత కలిగినవారిగా నిలిచిన మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సమయంలో అధికారుల ఘన స్వాగతం అందుకుంది.
Date : 09-05-2025 - 1:39 IST -
Murali Naik : పాక్ కాల్పుల్లో ఏపీ జవాన్ వీర మరణం
మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినవాడు. గురువారం రాత్రి భారత సైన్యం పాకిస్థాన్ దాడులకు తగిన ప్రతిచర్య ఇచ్చింది. అయితే, ఎదురుకాల్పుల సందర్భంగా మురళీ గాయపడగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 09-05-2025 - 12:59 IST -
IPL 2025 Called Off : బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ 2025 రద్దు!
కానీ మే 8న ధర్మశాలలో జరిగిన 58వ మ్యాచ్ (పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్) భద్రతా కారణాల వల్ల మధ్యలోనే ఆపారు. జమ్మూ సహా అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. వీటిని భారత సైన్యం కూల్చివేసింది. అయితే ముందు జాగ్రత్తగా ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ను ఆపి, ఆటగాళ్లను హోటళ్లకు తిరిగి పంపించారు.
Date : 09-05-2025 - 12:41 IST -
Tirumala : భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..తిరుమలలో భద్రత కట్టుదిట్టం
తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమల సీవీఎస్వో (చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్) కార్యాలయంలో జరిగింది. భద్రతా ఏర్పాట్లు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రవేశాల వ్యవస్థ, నిఘా పటిష్టతపై అధికారులు చర్చించారు.
Date : 09-05-2025 - 12:23 IST -
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు
పెరుగుతున్న భద్రతా ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర కీలక నగరాల్లోనూ భద్రతా చర్యలు ముమ్మరం చేయడం, విమాన ప్రయాణాలపైనా ప్రభావం చూపుతుండటం గమనార్హం. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు విడుదల చేసింది.
Date : 09-05-2025 - 12:13 IST -
Delhi High Alert : దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్..ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నగరంలో అత్యధిక భద్రత చర్యలు అమలులోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేసి, వారి హాజరును తప్పనిసరిగా చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఇండియా గేట్ వద్ద పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు.
Date : 09-05-2025 - 11:49 IST -
Sirens : మరోసారి చండీగఢ్లో మోగిన సైరన్లు.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని ఎయిర్ఫోర్స్ హెచ్చరికలు
పాకిస్థాన్ వైపు నుంచి ఏవైనా వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో చండీగఢ్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అవసరం లేకపోతే బయటకు రావద్దని అధికారులు సూచించారు.
Date : 09-05-2025 - 11:37 IST -
India Pakistan War: భారత్ – పాక్ యుద్ధం.. షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్లేనా ?
జ్యోతిష్య పండితుల కథనం ప్రకారం.. ఈసారి షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్ల మే 18 వరకు విపత్కర పరిస్థితులు(India Pakistan War) తలెత్తే అవకాశం ఉంది.
Date : 09-05-2025 - 10:25 IST -
Operation Sindoor : భారత్, పాక్ ఉద్రిక్తల్లో జోక్యం చేసుకోం – జేడీ వాన్స్
Operation Sindoor : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల్లో (India - Pakistan war) తాము జోక్యం చేసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఇదొక ద్వైపాక్షిక అంశమని పేర్కొంటూ,
Date : 09-05-2025 - 7:50 IST