Trending
-
Pak Nuclear Bombs: అణుబాంబుల విభాగంతో పాక్ ప్రధాని భేటీ.. ఎందుకు ?
ఈ దాడికి యత్నించినందుకు ప్రతీకారంగా వెంటనే భారత సైన్యం(Pak Nuclear Bombs) పాకిస్తాన్లోని రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్, చక్వాల్లో ఉన్న మురిద్, షోర్కోట్లో ఉన్న రఫిఖీ సహా మొత్తం నాలుగు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
Date : 10-05-2025 - 3:02 IST -
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. హతమైన ఉగ్రవాదుల వివరాలు వెల్లడి..!
1. ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండాల్ – లష్కరే తయ్యిబా కీలక కమాండర్. ఇతని అంత్యక్రియలు పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించిందని సమాచారం. హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Date : 10-05-2025 - 3:01 IST -
Border Tensions : హైదరాబాద్లో బాణసంచా కాల్చడంపై నిషేధం: సీవీ ఆనంద్
తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరవ్యాప్తంగా బాణసంచా కాల్చడంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
Date : 10-05-2025 - 2:36 IST -
Monsoon : మే 27న కేరళను తాకనున్న నైరుతీ రుతుపవనాలు: ఐఎండీ
సాధారణంగా వర్షాకాలం జూన్ 1న కేరళలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జూలై 8 నాటికి ఈ రుతుపవనాలు విస్తరిస్తాయి. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి ఈ రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15 నాటికి వర్షాకాలం పూర్తిగా ముగుస్తుంది.
Date : 10-05-2025 - 2:09 IST -
TPCC : టీపీసీసీ కార్యవర్గానికి ఎంపికయ్యేది ఎవరు ? క్లారిటీ అప్పుడే !
కాంగ్రెస్ పార్టీ(TPCC) గ్రామ, మండల, జిల్లాల అధ్యక్షుల ఎంపికను ఈ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం ఉంది.
Date : 10-05-2025 - 1:56 IST -
PM Modi : త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని హైలెవల్ మీటింగ్
ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించారు. మోడీ నివాసంలో జరుగుతున్న ఈ అత్యవసర భేటీలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.
Date : 10-05-2025 - 1:55 IST -
Drone Attack : ఢిల్లీ విమానాశ్రయంలో 138 విమానాల రద్దు
భారత ప్రతీకార చర్యలకు పాకిస్థాన్ తీవ్రంగా స్పందిస్తోంది. గురువారం రాత్రి సుమారు 300 నుంచి 400 టర్కీ తయారీ డ్రోన్లతో భారత్ సరిహద్దు ప్రాంతాలపై దాడికి పాల్పడింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పలు మిసైల్లు, డ్రోన్ల దాడులు జరిపినట్లు నివేదికలు వెల్లడించాయి.
Date : 10-05-2025 - 1:35 IST -
India-Pakistan tensions : ఛార్ధామ్ యాత్ర నిలిపివేత
ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు భారత దేశంలో హిందూ పుణ్యక్షేత్రాలపై డ్రోన్ దాడులకు యత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతా పరిస్థితులపై కేంద్రం సీరియస్ అయింది.
Date : 10-05-2025 - 1:14 IST -
Srinagar Explosions: శ్రీనగర్ ఎయిర్పోర్టుపై పాక్ దాడి.. దాల్ లేక్లో మిస్సైల్ పేలుడు
ఈనేపథ్యంలో శ్రీనగర్లో(Srinagar Explosions) సైరన్లు మోగిస్తున్నారు.
Date : 10-05-2025 - 12:55 IST -
Pakistan Attack: 26 ప్రదేశాల్లోకి పాక్ డ్రోన్లు.. నాలుగు ఎయిర్బేస్లపై దాడి
మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ(Pakistan Attack) మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఆర్మీ శ్రీనగర్, అవంతిపొరా, ఉధంపూర్ పరిధిలోని స్కూళ్లు, ఆస్పత్రులపైనా దాడి చేసింది.
Date : 10-05-2025 - 12:09 IST -
Operation Sindoor Movie: ‘ఆపరేషన్ సిందూర్’ మూవీ.. పోస్టర్ వచ్చేసింది
ఉత్తమ్ నితిన్ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor Movie) సినిమా రాబోతోంది.
Date : 10-05-2025 - 8:51 IST -
India Attack : పాక్ వైమానిక స్థావరాలపై భారత్ ఎటాక్.. బార్డర్లోని డ్రోన్ల లాంచ్ ప్యాడ్ ధ్వంసం
ఈరోజు (శనివారం) ఉదయం 10 గంటలకు భారత సైన్యం(India Attack) పెట్టే ప్రెస్మీట్లో వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Date : 10-05-2025 - 8:20 IST -
Nuclear Bomb: లాహోర్లో అణు బాంబు పేలితే ఏమవుతుంది? ఎంతమంది చనిపోతారు?
రిసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ముంబైపై 15 కిలోటన్ అణు బాంబు విస్ఫోటం జరిగితే 1.6 లక్షల నుండి 8.6 లక్షల వరకు మరణాలు సంభవించవచ్చు. ఈ లెక్కన పోల్చితే లాహోర్లో కూడా ఇంతే సంఖ్యలో మరణాలు సంభవించవచ్చు.
Date : 09-05-2025 - 10:10 IST -
Emergency Alerts: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ప్రతి ఒక్కరూ మీ మొబైల్లో ఇలా చేయండి!
నిజానికి ఈ ఎమర్జెన్సీ అలర్ట్లను ప్రభుత్వం భూకంపాలు, వరదలు, టెర్రరిస్ట్ దాడులు లేదా తప్పిపోయిన వ్యక్తి వంటి పెద్ద ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడానికి పంపుతుంది.
Date : 09-05-2025 - 7:52 IST -
Samsung : అత్యుత్తమ ఫీచర్లలతో సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్56 విడుదల..
గెలాక్సీ ఎఫ్56 5జి కేవలం 7.2ఎంఎం మందం మరియు ఈ విభాగంలో అనేక అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉంది
Date : 09-05-2025 - 6:07 IST -
India Pakistan Tensions : గుజరాత్లో బాణసంచా, డ్రోన్లపై నిషేధం
గుజరాత్ రాష్ట్రంలో ఏ వేడుకల్లోనైనా డ్రోన్లు, బాణసంచా వాడకాన్ని ఈ నెల 15 వరకు పూర్తిగా నిషేధిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ప్రభుత్వం నిర్ణయాలకు సహకరించాలి. భద్రతా కారణాల చేత తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించాలి” అని హర్ష్ సంఘవి తన ఎక్స్ (హిందీలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
Date : 09-05-2025 - 5:58 IST -
500 Drones: 210 నిమిషాలు.. 500 డ్రోన్లు.. పాకిస్తాన్కు భారత్ బిగ్ షాక్!
ఈ సంఘటనలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అంతర్జాతీయ సంఘం ఉభయ దేశాలను సంయమనం పాటించాలని కోరుతోంది.
Date : 09-05-2025 - 5:51 IST -
DDCA Threat Email: ఢిల్లీ క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపు!
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య BCCI ఐపీఎల్ 2025ను ఒక వారం పాటు సస్పెండ్ చేసింది. ఇప్పుడు వచ్చే ఒక వారం వరకు ఐపీఎల్ మ్యాచ్లు ఏవీ జరగవు. ఐపీఎల్లో ఇప్పటివరకు 57 మ్యాచ్లు పూర్తయ్యాయి.
Date : 09-05-2025 - 4:32 IST -
GKB ఆప్టికల్స్ స్టోర్ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్
కారెరా ఐవేర్ యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ అయిన పాట్ కమ్మిన్స్, ఇటీవల కారెరా యొక్క అధికారిక పంపిణీదారు సఫిలోతో కలిసి GKB ఆప్టికల్స్ స్టోర్ను సందర్శించారు. తన సందర్శన సందర్భంగా, కమ్మిన్స్ తన కళ్లజోడు సిగ్నేచర్ కలెక్షన్ను అధికారికంగా ఆవిష్కరించారు.
Date : 09-05-2025 - 4:20 IST -
Glucan-D: రోగనిరోధక శక్తిని పెంచడానికి ‘ఎనర్జీ కా గోలా’ కార్యక్రమం..
వాతావరణం మధ్య రోగనిరోధక శక్తిని పెంచడానికి 'ఎనర్జీ కా గోలా' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం సంప్రదాయ భారతీయ గోలాను ఒక ఉద్దేశపూర్వక ఇంటర్వెన్షన్గా చేస్తుంది. నారింజ, మామిడి, నింబు పానీ వంటి ప్రసిద్ధ రుచులలో గ్లూకాన్-డితో నింపబడిన 700 కిలోలకు పైగా చిల్డ్ గోలాలను 100 కి పైగా ఆట స్థలాలు మరియు స్టేడియంలలో అందిస్తున్నారు
Date : 09-05-2025 - 4:13 IST