HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >How Did India Planned For Operation Sindoor

Operation Sindoor Inside : ‘ఆపరేషన్ సిందూర్’ కోసం భారత్ ఇలా ప్లాన్ చేసింది..

ఆపరేషన్ సిందూర్ కోసం భారత ప్రభుత్వం(Operation Sindoor Inside) ఎంపిక చేసిన త్రివిధ దళాల అధికారుల టీమ్ మే 4న సమావేశమైంది.

  • By Pasha Published Date - 03:26 PM, Thu - 8 May 25
  • daily-hunt
Operation Sindoor Inside india Pm Modi Ajit Doval Jaish E Mohammed Lashkar E Taiba Pakistan Pok

Operation Sindoor Inside : ఇప్పుడు యావత్ భారతదేశంలో ‘ఆపరేషన్ సిందూర్’ గురించే చర్చ జరుగుతోంది. అందరికీ ఆపరేషన్ సిందూర్ ఎలా జరిగిందో తెలిసిపోయింది. అయితే దాన్ని నిర్వహించడానికి ముందు జరిగిన పెద్ద కసరత్తు గురించి చాలామందికి తెలియదు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాల ఎంపిక దగ్గరి నుంచి దాడి ఏ టైంలో చేయాలనే అంశం దాకా ప్రతీదీ ఎంతో మేధోమధనం తర్వాతే డిసైడయ్యాయి. ఈ అంశాలపై వివరాలతో ఇన్‌సైడ్ స్టోరీ ఇదిగో..

Also Read :Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ ట్రేడ్‌మార్క్, టైటిల్ కోసం పోటీ.. రేసులో ‘రిలయన్స్’

మే 3న ఏం చేశారంటే..

ఏప్రిల్ 22న జమ్మూకశ్మీరులోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది.  ఈ దాడి జరిగిన 11వ రోజున అంటే మే 3న ఢిల్లీలోని పార్లమెంటు సౌత్ బ్లాక్‌లో ఒక కీలక సమావేశం జరిగింది. ఇందులో ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారుడు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్,  ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వాయుసేన చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లోనే ఆపరేషన్ సిందూర్ కోసం భారత త్రివిధ దళాల నుంచి పలువురు అధికారులను ఎంపిక చేశారు.

మే 4న ఏం చేశారంటే.. 

ఆపరేషన్ సిందూర్ కోసం భారత ప్రభుత్వం(Operation Sindoor Inside) ఎంపిక చేసిన త్రివిధ దళాల అధికారుల టీమ్ మే 4న సమావేశమైంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా దాడి చేయాల్సిన పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీరులోని ప్రాంతాలను గుర్తించింది. ఉగ్రవాద స్థావరాలపై దాడి ఎలా చేయాలి ? ఏయే ఆయుధాలు వాడాలి ? ఎంతసేపట్లో దాడి పూర్తి కావాలి ? దాడి చేసే క్రమంలో చేపట్టాల్సిన రక్షణ చర్యలు, ముందుజాగ్రత్త చర్యలు ఏమిటి ? పాకిస్తాన్ ప్రతిఘటిస్తే ఏం చేయాలి ? దాడి చేసే క్రమంలో త్రివిధ దళాలు ఎలా సమన్వయం చేసుకోవాలి ? ఆర్మీ ఎలాంటి  ఆయుధాలతో దాడి చేయాలి ? వాయుసేన ఎలాంటి ఆయుధాలతో దాడి చేయాలి ? అనే అంశాలపై క్లారిటీతో పక్కా ప్లాన్‌ను ఈ టీమ్ తయారు చేసింది.

మే 5న ఏం చేశారంటే.. 

త్రివిధ దళాల నుంచి ఎంపిక చేసిన అధికారులతో  పార్లమెంటు సౌత్ బ్లాక్‌‌లో మే 5న మరో కీలక సమావేశం జరిగింది.  ఈ మీటింగ్‌లోనే ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన ప్లానింగ్ గురించి ప్రధాని మోడీకి త్రివిధ దళాల అధికారులు వివరించారు. దీని మోడీ ఆమోదం తెలిపారు. జైషే మహ్మద్, లష్కరే తైబా ఉగ్రవాద సంస్థల స్థావరాలను టార్గెట్ చేయాలని డిసైడ్ చేశారు.

మే 6న అర్ధరాత్రి తర్వాత.. 

ఆపరేషన్ సిందూర్ కోసం భారత వాయుసేన, ఆర్మీలకు చెందిన ప్రత్యేక టీమ్‌లు మే 6వ తేదీన అర్ధరాత్రి అకస్మాత్తుగా యాక్టివేట్ అయ్యాయి.  ఆ రోజు అర్ధరాత్రి తర్వాత (మే 7న  తెల్లవారుజామున  1:05 గంటలకు) పాకిస్తాన్, పీఓకేపై భారత్ వైమానిక దాడులు చేసింది. 25 నిమిషాల్లోనే 7 పాక్, పీఓకే నగరాల్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

Also Read :Who is Sajid Mir : సాజిద్ మీర్ ఎవరు ? పాకిస్తానే చంపింది.. బతికించింది !!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ajit doval
  • india
  • India vs Pakistan
  • jaish e mohammed
  • lashkar e taiba
  • Operation Sindoor
  • Operation Sindoor Inside
  • pakistan
  • pm modi
  • POK

Related News

America

America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

వాషింగ్టన్ న్యూఢిల్లీపై 50 శాతం భారీ టారిఫ్‌ను విధించిన సమయంలోనే భారత అధికారులు అమెరికాలో పర్యటించడం గమనార్హం. పెనాల్టీ ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి చౌక చమురు కొనుగోలును కొనసాగిస్తోంది.

  • IND vs SL

    IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

  • Suryakumar

    SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • Railway Employees

    Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd