Telugu News
-
#Devotional
Vemulawada Temple: వేములవాడ దేవస్థానంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్.. కొత్త మాస్టర్ ప్లాన్తో అభివృద్ధిపై దృష్టి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం పైనా తీవ్రమైన విమర్శలు చేస్తూ అభివృద్ధిలో తమ చిత్తశుద్ధి అంటే ఏమిటో చూపిస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Date : 18-11-2024 - 10:59 IST -
#Telangana
Minister Sridhar Babu: బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు.. ఆ విషయంపై బీజేపీ స్పందన కోరిన మినిస్టర్!
బీజేపీ నాయకులు చేసిన మూసీ నిద్ర పెద్ద డ్రామా. సినిమా సెటప్ తో మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు పడుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలి.
Date : 17-11-2024 - 2:51 IST -
#Telangana
Minister Advice: తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కీలక సూచన
ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ నిరుద్యోగులకు సూచించారు.
Date : 17-11-2024 - 1:24 IST -
#World
Stabbing: చైనాలో కత్తిపోట్ల కలకలం.. ఎనిమిది మంది మృతి, 17 మందిగా గాయాలు!
కత్తిపోట్లకు పాల్పడిన విద్యార్థికి 21 ఏళ్లు ఉంటాయని, ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి అని పోలీసులు మీడియాకు తెలిపారు. అతను ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ చేయవలసి ఉంది.
Date : 17-11-2024 - 8:54 IST -
#Telangana
Family Survey Data: సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి: రాష్ట్ర నోడల్ అధికారి
శనివారం హైదరాబాద్ షేక్ పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు చేపట్టిన శిక్షణా శిబిరంలో రాష్ట్ర నోడల్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డేటా ఎంట్రీ నమోదు విధివిదానాలపై వివరించారు.
Date : 16-11-2024 - 8:40 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారువుతోంది: సీఎం చంద్రబాబు
ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో సీఎం చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్లో ఇంకా మాట్లాడుతూ.. ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.
Date : 16-11-2024 - 2:59 IST -
#Telangana
45 Thousand Jobs: 11 నెలల్లోనే 45 వేల ఉద్యోగాలు.. కులగణనపై మంత్రి సంచలన ప్రకటన
నెహ్రూ ఐఐటి, ఎయిమ్స్, విద్యాలయాలు, సాంకేతిక రంగంలో అభివృద్ధి చేయడం వల్లనే నేడు దేశం ముందుకు వెళుతుంది. నేడు ఫేక్ ప్రచారంతో జరుగుతున్న సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Date : 15-11-2024 - 3:24 IST -
#Telangana
CM Revanth On Transgenders: ట్రాన్స్జెండర్ల విషయంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్ జెండర్ల నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Date : 15-11-2024 - 8:35 IST -
#Speed News
CM Revanth: అంగన్వాడీ విద్యార్థుల కోసం ప్రత్యేక యూనిఫామ్ విడుదల చేసిన సీఎం రేవంత్
దేశంలో ప్రతిపేదవాడు చదువుకునేందుకు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విద్యా విప్లవాన్ని తీసుకువచ్చారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
Date : 14-11-2024 - 5:44 IST -
#Telangana
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. 400 చదరపు అడుగులో ఇల్లు కట్టుకోవాలి. డిజైన్ల షరతులు లేవు. గ్రామ సభలలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
Date : 13-11-2024 - 4:26 IST -
#Business
Indian Currency: భారత రూపాయి చాలా బలంగా ఉన్న దేశాలు ఇవే!
ముందుగా వియత్నాం గురించి మాట్లాడుకుందాం. ఈ దేశంలో 1 రూపాయి విలువ 299.53 వియత్నామీస్ డాంగ్కి సమానం. వియత్నాం ఒక ఆగ్నేయాసియా దేశం.
Date : 09-11-2024 - 4:40 IST -
#Andhra Pradesh
Complaint Against Madhav: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు
వైఎస్సార్సీపీకి మాజీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం కూడా చేశారు.
Date : 02-11-2024 - 12:36 IST -
#Cinema
Actor Mohan Raj Passes Away: అరుదైన వ్యాధితో మలయాళ నటుడు మోహన్ రాజ్(70) మృతి
Actor Mohan Raj Passes Away: మోహన్ రాజ్ పార్కిన్సన్స్ అనే వ్యాధితో మరణించారు. మోహన్ రాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతని కుటుంబ సభ్యులు ఇంట్లోనే చికిత్స ఇస్తున్నారు. ఈ వ్యాధి మానవ శరీరం కదలికలను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి సమయంలో రోగులకు వణుకు సమస్య ఉంటుంది.
Date : 04-10-2024 - 2:30 IST -
#Andhra Pradesh
Tirupati Laddu: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. అయితే ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.
Date : 04-10-2024 - 8:57 IST -
#World
Nepal Floods: నేపాల్లో వరదల విధ్వంసానికి 50 మంది మృతి
Nepal Floods: దేశంలో ప్రతికూల వాతావరణం కొనసాగుతుండటంతో ఖాట్మండులో రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ల కోసం మొత్తం 3,060 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేపాల్ పౌర విమానయాన అథారిటీ శుక్రవారం ఉదయం వరకు అన్ని దేశీయ విమానాలను రద్దు చేసింది.
Date : 28-09-2024 - 9:12 IST