Telugu News
-
#Telangana
Deputy CM Bhatti: రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి
క్రిస్మస్ వేడుకలు నిర్వహణ సందర్భంగా జిహెచ్ఎంసి తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్ బి స్టేడియంలో జరిగే క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.
Date : 27-11-2024 - 7:33 IST -
#Telangana
CM Revanth Reddy Request: బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డి వినతి!
బాపూ ఘాట్ వద్ద గాంధీ సిద్దాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం (మెడిటేషన్ విలేజ్), చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
Date : 26-11-2024 - 7:24 IST -
#Telangana
CM Revanth Reddy: ప్రజాపాలన విజయోత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు
శనివారం సాయంత్రం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
Date : 23-11-2024 - 9:23 IST -
#Telangana
Super Specialty Hospital: మంచిర్యాలలో రూ. 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు!
జిల్లాలోని కిడ్ని డయాలసిస్ కేంద్రంలో 10 పడకలను 30 పడకలకు పెంచడంతో పాటు డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Date : 21-11-2024 - 8:25 IST -
#Telangana
GHMC Kulaganana Survey: విజయవంతంగా సాగుతున్న కులగణన
ఈ కులగణను రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ కులగణనకు సహకరించాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు ప్రజలను కోరిన విషయం తెలిసిందే.
Date : 20-11-2024 - 9:52 IST -
#Speed News
CM Revanth: మాగనూరు ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు!
నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 20-11-2024 - 9:31 IST -
#Telangana
Congress Ministers: ఎన్నికల ముందు చెప్పని వాటిని కూడా నేరవేర్చుతున్నాం: మంత్రి
ఎన్నికల ముందు చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని నేరవేర్చుతున్నాం. నిర్వాసితులకి ఇళ్లు ఇస్తానని మొండి చెయ్యి చూపాడు నాటి ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంకి సంవత్సరానికి నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం.
Date : 20-11-2024 - 5:26 IST -
#Speed News
Deputy Mayor: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: డిప్యూటీ మేయర్
ఒకవేళ పరిష్కారం చేయడంలో జాప్యానికి గల కారణాలు సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్తో పాటుగా అడిషనల్ కమిషనర్లు ప్రజల నుండి విన్నపాలను స్వీకరించారు.
Date : 18-11-2024 - 5:48 IST -
#Devotional
Vemulawada Temple: వేములవాడ దేవస్థానంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్.. కొత్త మాస్టర్ ప్లాన్తో అభివృద్ధిపై దృష్టి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం పైనా తీవ్రమైన విమర్శలు చేస్తూ అభివృద్ధిలో తమ చిత్తశుద్ధి అంటే ఏమిటో చూపిస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Date : 18-11-2024 - 10:59 IST -
#Telangana
Minister Sridhar Babu: బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు.. ఆ విషయంపై బీజేపీ స్పందన కోరిన మినిస్టర్!
బీజేపీ నాయకులు చేసిన మూసీ నిద్ర పెద్ద డ్రామా. సినిమా సెటప్ తో మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు పడుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలి.
Date : 17-11-2024 - 2:51 IST -
#Telangana
Minister Advice: తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కీలక సూచన
ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ నిరుద్యోగులకు సూచించారు.
Date : 17-11-2024 - 1:24 IST -
#World
Stabbing: చైనాలో కత్తిపోట్ల కలకలం.. ఎనిమిది మంది మృతి, 17 మందిగా గాయాలు!
కత్తిపోట్లకు పాల్పడిన విద్యార్థికి 21 ఏళ్లు ఉంటాయని, ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి అని పోలీసులు మీడియాకు తెలిపారు. అతను ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ చేయవలసి ఉంది.
Date : 17-11-2024 - 8:54 IST -
#Telangana
Family Survey Data: సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి: రాష్ట్ర నోడల్ అధికారి
శనివారం హైదరాబాద్ షేక్ పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు చేపట్టిన శిక్షణా శిబిరంలో రాష్ట్ర నోడల్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డేటా ఎంట్రీ నమోదు విధివిదానాలపై వివరించారు.
Date : 16-11-2024 - 8:40 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారువుతోంది: సీఎం చంద్రబాబు
ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో సీఎం చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్లో ఇంకా మాట్లాడుతూ.. ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.
Date : 16-11-2024 - 2:59 IST -
#Telangana
45 Thousand Jobs: 11 నెలల్లోనే 45 వేల ఉద్యోగాలు.. కులగణనపై మంత్రి సంచలన ప్రకటన
నెహ్రూ ఐఐటి, ఎయిమ్స్, విద్యాలయాలు, సాంకేతిక రంగంలో అభివృద్ధి చేయడం వల్లనే నేడు దేశం ముందుకు వెళుతుంది. నేడు ఫేక్ ప్రచారంతో జరుగుతున్న సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Date : 15-11-2024 - 3:24 IST