Telugu News
-
#Andhra Pradesh
Mega Parent Teacher Meet: డిసెంబర్ 7న ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీట్.. కోటి 20 లక్షల మందితో మీటింగ్!
పిల్లలు చేత ఇన్విటేషన్ తయారు చేయించి తల్లిదండ్రులను సమావేశానికి పిలుస్తున్నామని, టీచర్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్న దేశంలోనే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అధికారులు అంటున్నారు.
Date : 04-12-2024 - 5:10 IST -
#Speed News
ED Seizes Luxury Cars: ఓరిస్ గ్రూప్పై ఈడీ చర్యలు.. లగ్జరీ కార్లతో సహా కోట్ల విలువైన ఎఫ్డీలు స్వాధీనం!
ఆయా కంపెనీలు, వ్యక్తులపై చాలా ఆరోపణలు ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకున్నామని ఈడీ తెలిపింది. ఇందులో మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, వందలాది మంది గృహ కొనుగోలుదారులను మోసం చేయడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి.
Date : 03-12-2024 - 9:52 IST -
#Telangana
CM Revanth Public Meeting: రేపు పెద్దపల్లిలో సీఎం రేవంత్ భారీ బహిరంగ సభ.. వారికి నియామక పత్రాలు!
డిసెంబర్ 4వ తేదీన పెద్ద పల్లిలో నిర్వహించే యువ శక్తి సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దాదాపు 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు.
Date : 03-12-2024 - 7:50 IST -
#Telangana
Minister Strong Warning: ప్రైవేట్ కాలేజీలకు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!
ప్రైవేట్ కాలేజీల్లో యాజమాన్యాల నిర్వాహణ నిర్లక్ష్యం, పిల్లలపై ర్యాంకుల కోసం చేసే అనవసరమైన ఒత్తిడి కారణంగా ఇంటర్ విద్యార్ధులు చనిపోవడం బాధాకరమని ట్వీట్లో తెలిపారు.
Date : 03-12-2024 - 7:11 IST -
#automobile
Engine Oil In Winter: చలికాలంలో ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మారిస్తే మంచిది?
కారులో అయితే ప్రతి 5,000 నుండి 6,000 కిలోమీటర్ల తర్వాత వాహనంలోని ఇంజిన్ ఆయిల్ను మార్చాలి. ఇలా చేయడం వల్ల ఇంజిన్ లైఫ్ పెరగడమే కాకుండా పనితీరు కూడా నిరంతరం మెరుగుపడుతుంది.
Date : 03-12-2024 - 6:40 IST -
#Speed News
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. మార్గదర్శకాలు విడుదల చేసిన బోర్డు!
ప్రాక్టికల్ పరీక్షలు లేదా ప్రాజెక్ట్ మూల్యాంకనం కోసం బాహ్య పరిశీలకుడు అలాగే అంతర్గత పరిశీలకుడు ఉంటారు. 10వ తరగతికి బోర్డ్ ఏ బాహ్య పరిశీలకులను నియమించదు.
Date : 03-12-2024 - 5:52 IST -
#Telangana
Congress MLA: పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే
నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందనే ధ్యేయంతో ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.
Date : 03-12-2024 - 5:12 IST -
#Telangana
BRS Leader Harish Rao: లక్ష తప్పుడు కేసులు పెట్టించినా.. నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను: హరీష్ రావు
మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.
Date : 03-12-2024 - 4:33 IST -
#Telangana
Minister: ఆర్ధిక ఇబ్బందులతో ఏ ఒక్కరి చదువు ఆగిపోవద్దు: మంత్రి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన పట్ల విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. సార్ ఎంతో అప్యాయంగా మాట్లాడరని.. సారే స్వయంగా మా ఇబ్బందులు తెలుసుకొని, 5 సంవత్సరాల ఫీజును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని భరోసా ఇచ్చారని విద్యార్ధులు తెలిపారు.
Date : 03-12-2024 - 12:58 IST -
#World
South Korea: దక్షిణ కొరియాలో మహిళలు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు?
1983లో సంతానోత్పత్తి రేటు 2.1 శాతం మాత్రమే. దీని తర్వాత వేగంగా పడిపోతోంది. అంచనాల ప్రకారం.. దక్షిణ కొరియా జనాభా ప్రస్తుతం 52 మిలియన్లు. ఇది శతాబ్దం చివరి నాటికి 17 మిలియన్లు (1.7 కోట్లు) మాత్రమే ఉంటుంది.
Date : 02-12-2024 - 7:30 IST -
#Speed News
MLA Participated In Funeral: కాంగ్రెస్ పార్టీ నాయకుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
శ్రీధర్ గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీధర్ గౌడ్ భౌతికకాయం దగ్గర భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు.
Date : 01-12-2024 - 11:35 IST -
#Telangana
Telangana: తెలంగాణకు మరో గుడ్ న్యూస్.. 400 మందికి ఉద్యోగాలు?
తెలంగాణ రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్ల కోకో కోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు.
Date : 01-12-2024 - 11:08 IST -
#Telangana
TPCC Chief Angry: బీజేపీ సుద్దాపూస మాటలు మాట్లాడుతుంది.. టీపీసీసీ చీఫ్ ఆగ్రహం!
అనేక కాంగ్రెస్ రాష్ట్రాలలో అప్రజాస్వామిక పాలన చేసి ప్రభుత్వాలను కూల్చారు. దేశంలో 411 మంది ఎమ్మెల్యేలను వివిధ పార్టీలనుంచి బీజేపీలోకి మార్చారు. దేశంలో 45 ఏళ్లలో లేని నిరుద్యోగ పరిస్థితిని కల్పించారు.
Date : 01-12-2024 - 10:16 IST -
#Telangana
CMRF New Record: సీఎంఆర్ఎఫ్లో కొత్త రికార్డు.. ఏడాదిలోనే రూ.830 కోట్ల సాయం!
ప్రజలకు ఆపదలు వచ్చినా, విపత్తులు సంభవించినా ఆదుకునేందుకు నేనున్నానంటూ.. అభయ హస్తం అందించారు. ఈ ఏడాది ఇచ్చిన రూ.810 కోట్లలో రూ.590 కోట్లు సీఎంఆర్ఎప్ ద్వారా సాయం అందించటం గమనార్హం.
Date : 01-12-2024 - 10:05 IST -
#Telangana
Minister Ponnam: బీఆర్ఎస్తో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది నిజం కాదా?: మంత్రి
ప్రధానమంత్రి హెచ్చరిక కారణంగానే చార్జ్ షీట్ అని, తెలంగాణ బీజేపీ నాయకులు హడావిడి చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కవల పిల్లలు. ఒకరికొకరు ఒకరికొకరు ఏ టీం, బీ టింగా వ్యవహరిస్తారు. ఇది అనేక సార్లు రుజువైందని తెలిపారు.
Date : 01-12-2024 - 9:58 IST