Telugu News
-
#India
Sri Lanka Navy Arrested Indian Fishermen: 14 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ
Sri Lanka Navy Arrested Indian Fishermen: అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటి నేడుంతీవు సమీపంలో చేపలు పట్టినందుకు శ్రీలంక నేవీ మత్స్యకారులను అరెస్టు చేసింది.ఈ క్రమంలో మత్స్యకారులకు చెందిన మూడు పడవలను శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకుంది.
Date : 08-09-2024 - 12:55 IST -
#Viral
Hertz Tower Demolition Video: 15 సెకన్లలో 22 అంతస్తుల భవనాన్ని కూల్చేసిన అమెరికా ప్రభుత్వం
Hertz Tower Demolition Video: అమెరికాలోని లేక్ చార్లెస్లోని కాల్కాసియు నది ఒడ్డున ఉన్న అందమైన భవనం నేలకూలింది. ,అమెరికా ప్రభుత్వం బాంబులతో ఈ భవనాన్ని కూల్చివేసింది. ఈ భవనం గత నాలుగు దశాబ్దాలుగా డౌన్టౌన్ లేక్ చార్లెస్లో ప్రధాన ఆకర్షణగా ఉంది. కేవలం 15 సెకన్లలో 22 అంతస్తుల భవనం నేలమట్టమైంది.
Date : 08-09-2024 - 11:13 IST -
#Devotional
Laddu Eating Contest In Ganesh Chaturthi: లడ్డూలు తినే పోటీ, ఎక్కడో తెలుసా ?
Laddu Eating Contest In Ganesh Chaturthi: గణేష్ చతుర్దశి సందర్భంగా గుజరాత్లోని జామ్నగర్లో ప్రత్యేక పోటీలు నిర్వహించారు. జామ్నగర్లో లడ్డూ పోటీలు నిర్వహించారు. ఇందులో ఎవరు ఎక్కువ లడ్డూలు తిన్నారో వారిని విజేతగా ప్రకటిస్తారు
Date : 08-09-2024 - 10:04 IST -
#Telangana
WADRA Likely To Get HYDRA: వరంగల్ లో 170 సరస్సులపై హైడ్రా ఫోకస్
WADRA Likely To Get HYDRA: హైడ్రా వరంగల్ లో అడుగుపెట్టబోతుంది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి సంచలనం సృష్టిస్తున్నహైడ్రా ఏజెన్సీ వరంగల్ లో కార్యకలాపాలు చేపట్టాలని పెద్ద ఎత్తున వినతులు వస్తున్న నేపథ్యంలో హైడ్రా వరంగల్ లోని అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది
Date : 07-09-2024 - 2:46 IST -
#Telangana
School Holidays: రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు
గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్, ఇతర జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7న జరుపుకోనున్న గణేష్ చతుర్థికి తెలంగాణలోని విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఇది కాక ఇదే నెలలో పాఠశాలలు మరియు కళాశాలలు కూడా సెప్టెంబర్ 16న మిలాద్-ఉన్-నబీకి సెలవు దినంగా ప్రకటించనున్నారు.
Date : 06-09-2024 - 6:20 IST -
#Business
Stock Market LIVE: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ , ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్లు నష్టం
స్టాక్ మార్కెట్ కుప్పకూలింది, సెన్సెక్స్ 1,017 పాయింట్లు పడిపోయింది, ఇన్వెస్టర్లు రూ. 5 లక్షల కోట్లు కోల్పోయారు.ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,017 పాయింట్లు లేదా 1.24 శాతం క్షీణించి 81,183 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు లేదా 1.17 శాతం క్షీణించి 24,852 వద్ద ఉన్నాయి.
Date : 06-09-2024 - 5:37 IST -
#Health
Uric Acid: వృద్ధాప్యంలో పెరుగుతున్న యూరిక్ యాసిడ్ను ఎలా నియంత్రించాలి?
యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలోని వ్యర్థ పదార్థం, ఇది ఆహారం మరియు పానీయాలలో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాలను శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు ఏర్పడుతుంది. సాధారణంగా యూరిక్ యాసిడ్ మన రక్తంలో కరిగి, మూత్రపిండాలు గుండా వెళుతుంది
Date : 06-09-2024 - 2:33 IST -
#Telangana
Whiskey Ice Cream: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విస్కీ ఐస్ క్రీమ్ కుంభకోణం
చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లు ఇష్టపడని పిల్లలంటూ ఎవరూ ఉండరు. జలుబు చేస్తుందని హెచ్చరిస్తున్నా..డాక్టర్లు వద్దని అంటున్నా..రహస్యంగా కొనుక్కున ఆస్వాదిస్తుంటారు. అయితే చిన్నారుల వీక్ నెస్ ని ఇంకోలా క్యాష్ చేసుకోవాలని కొందరిలో దుర్మార్గమైన ఆలోచన మెదిలింది.
Date : 06-09-2024 - 12:33 IST -
#India
Jaya Prada: జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
మొరాదాబాద్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో నటి జయప్రద విచారణ జరుగుతోంది. జయప్రద కోర్టుకు హాజరై వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉండగా మంగళవారం కోర్టుకు హాజరు కాలేదు. జయప్రదపై కోర్టు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Date : 04-09-2024 - 11:40 IST -
#Andhra Pradesh
Ys Jagan Visit Vijayawada: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. విజయవాడలో ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్న జగన్, ఆందోళనను వ్యక్తం చేశారు.
Date : 04-09-2024 - 4:10 IST -
#World
Russia-Ukraine War: ఉక్రెయిన్ ఆస్పత్రిపై రష్యా దాడి, 47 మంది మృతి
ఉక్రెయిన్ ఆస్పత్రిపై రష్యా దాడి, 47 మంది మృతి.ఉక్రెయిన్ రాజధాని పోల్టావా నగరంలో ఈ దాడి జరిగింది. ఇది రష్యా సరిహద్దు నుండి 110 కిలోమీటర్లు మరియు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది
Date : 03-09-2024 - 9:53 IST -
#India
Atlas Cycles: అట్లాస్ సైకిల్స్ మాజీ చైర్మన్ సలీల్ కపూర్ ఆత్మహత్య
అట్లాస్ సైకిల్స్ మాజీ చైర్మన్ సలీల్ కపూర్ తన సర్వీస్ రివాల్వర్తో తలపై కాల్చుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నది. ఘటన అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Date : 03-09-2024 - 7:31 IST -
#Telangana
Telangana Floods: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నష్టాలు మరియు కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, సిఎం రేవంత్ రెడ్డి వరదల తీవ్ర ప్రభావాన్ని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణమే ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
Date : 02-09-2024 - 3:13 IST -
#Andhra Pradesh
CM Chandrababu: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో ఎస్ఐ తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్
కోడూరుకు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ శిరీష భద్రతా విధుల్లో విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆపదలో ఉన్న విద్యార్థుల పట్ల ఇలాంటి దుష్ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ఎంతమాత్రం సహించబోమని, అధికారి తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు
Date : 01-09-2024 - 1:54 IST -
#Speed News
AP-TS Rains: తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ-కాజీపేట మార్గంలో దాదాపు 24 రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్పై నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు
Date : 01-09-2024 - 12:41 IST