Ap
-
#Andhra Pradesh
Pawan Kalyan : ఏపీలో ‘పల్లె పండుగ’ వారోత్సవాలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం
Pawan Kalyan : ఈ మిషన్ ద్వారా రూ.4,500 కోట్లు నిధులతో 30వేల పనులు చేపట్టనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Published Date - 12:56 PM, Mon - 14 October 24 -
#Speed News
Heavy Rain : ఏపీలో మరోసారి భారీ వర్షాలు..పలు జిల్లాలో రెడ్ అలెర్ట్
Cyclone Alert : ఈరోజు నుండి వైజాగ్ , , అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని
Published Date - 10:25 AM, Mon - 14 October 24 -
#Andhra Pradesh
Devaragattu Stick Fight : దేవరగట్టు కర్రల సమరం రక్తసిక్తం..100 మందికిపైగా గాయాలపాలు
ప్రజల ప్రాణాలపైకి(Devaragattu Stick Fight) వస్తుందని తెలిసినా.. ఇలాంటి ఉత్సవాల నిర్వహణకు అనుమతులు ఇస్తుండటంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Published Date - 10:31 AM, Sun - 13 October 24 -
#Andhra Pradesh
Devaragattu : కర్రల సమరం నేడే.. డ్రోన్లు, సీసీటీవీలతో దేవరగట్టులో నిఘా
ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, నిడ్రవట్టి, అరికెర, బిలేహాల్ గ్రామస్తులు మరో జట్టుగా (Devaragattu) ఏర్పడతారు.
Published Date - 02:32 PM, Sat - 12 October 24 -
#Andhra Pradesh
Ration Card Holders : నేటి నుండి ఏపీ రేషన్ షాప్ లో తక్కువ ధరకే ఆయిల్ పంపిణి
రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో శుక్రవారం నుండి నెలాఖరు వరకూ పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు
Published Date - 10:16 AM, Fri - 11 October 24 -
#Andhra Pradesh
AP Heavy Rains : ఏపీ ప్రజలకు పిడుగు లాంటి వార్త..
heavy rains alert ap : ఏపీ ప్రజలకు పిడుగు లాంటి వార్త..
Published Date - 09:40 AM, Fri - 11 October 24 -
#Andhra Pradesh
BJP Leaders : ఏపీలో బయటపడుతున్న బిజెపి నేతల రాసలీలల వీడియోలు
BJP Leaders Hot Videos : వస్తావా... మందు తాగుదాం... పోయినసారి చేసినట్లు చేద్దాం అంటూ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
Published Date - 11:45 AM, Thu - 10 October 24 -
#Andhra Pradesh
RK Roja : ఉప ముఖ్యమంత్రి గారూ…పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు.. పవన్పై రోజా ట్వీట్
RK Roja : 'పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ.. మీరు పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు.. విజయవాడ వరద బాధితుల కోసం!. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది..నడి రోడ్డు పై కాదు….వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం! మీరు గొడవపడాల్సింది… మతాల కోసం కాదు…
Published Date - 07:03 PM, Tue - 8 October 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’: డిప్యూటీ సీఎం పవన్
Deputy CM Pawan Kalyan : 3000 కి.మీ. మేర సీసీ రోడ్లు, 500 కి.మీ. మేర తారు రోడ్లు వేయాలన్నారు. ఆగస్టు 23న ఏపీ వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ ద్వారా ప్రారంభించాలన్నారు.
Published Date - 06:14 PM, Tue - 8 October 24 -
#Andhra Pradesh
Andhra University : ఆంధ్ర యూనివర్సిటీ లో ర్యాగింగ్ కలకలం
Andhra University : జూనియర్ విద్యార్థినులు అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్కు పాల్పడ్డారు
Published Date - 12:08 PM, Tue - 8 October 24 -
#Business
Swiggy : స్విగ్గీ కి షాక్ ఇచ్చిన హోటల్ యాజమాన్యాలు
Swiggy : స్విగ్గీ, జొమాటో వల్ల హోటళ్లు, రెస్టరంట్లకు తీవ్ర నష్టం జరుగుతోందని హోటల్ అసోసియేషన్ పేర్కొంది
Published Date - 08:37 PM, Fri - 4 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu: నేడు వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సంప్రదాయ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Published Date - 08:25 AM, Fri - 4 October 24 -
#Andhra Pradesh
Ratnachal Express : 30వ వసంతంలోకి ‘రత్నాచల్’.. ఘనంగా వార్షికోత్సవాలు
ట్రైన్ నంబరు 17246/17245గా మొదలైన రత్నాచల్ ఎక్స్ప్రెస్(Ratnachal Express) విజయవాడ, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే ముఖ్యమైన రైలుగా పేరుగాంచింది.
Published Date - 12:55 PM, Thu - 3 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : వర్క్ఫ్రమ్ హోమ్కు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన: సీఎం చంద్రబాబు
CM Chandrababu : గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు.. చెట్లు కొట్టేసే వారు. గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛను రూ.4వేలకు పెంచాం. ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛను ఇస్తున్నారు.
Published Date - 05:16 PM, Tue - 1 October 24 -
#Andhra Pradesh
Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనె, ఇతర మాంసాహార పదార్థాలను వాడినట్లు విచారణలో తేలిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
Published Date - 08:04 AM, Mon - 30 September 24