HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Special Trains From Visakhapatnam In Andhra Pradesh For Maha Kumbh Mela 2025

Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు విశాఖపట్నం నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇవే

మహా కుంభమేళాను పూర్ణ కుంభమేళా(Maha Kumbh Mela 2025) అని పిలుస్తారు.  సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది.

  • Author : Pasha Date : 24-12-2024 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maha Kumbh Mela 2025 Special Trains From Visakhapatnam Andhra Pradesh

Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా సమీపిస్తోంది. 2025 జనవరి 13 నుంచి 2025 ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. ఇది 12 ఏళ్లకోసారి జరిగే మహా ఘట్టం. మహా కుంభమేళాను పూర్ణ కుంభమేళా(Maha Kumbh Mela 2025) అని పిలుస్తారు.  సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. మహా కుంభమేళా కోసం తూర్పుకోస్తా రైల్వే స్పెషల్ ట్రైన్స్‌ను నడపనుంది. విశాఖపట్నం – గోరఖ్‌పూర్‌, విశాఖపట్నం- దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

Also Read :Illegal Autism Centres : నకిలీ ఆటిజం థెరపీ కేంద్రాల దందా.. భారీగా ఫీజుల దోపిడీ

స్పెషల్ రైళ్ల వివరాలివీ..

  • విశాఖపట్నం – గోరఖ్‌పూర్‌ (ఉత్తరప్రదేశ్) మధ్య జనవరి 5, 19, ఫిబ్రవరి 16 తేదీల్లో (ఆదివారాల్లో) 08562 నంబరు కలిగిన స్పెషల్ రైళ్లను ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే నడపనుంది. ఈ రైళ్లు  ఆయా ఆదివారాల్లో రాత్రి 22.20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మంగళవారం రాత్రి 20.25 గంటలకు గోరఖ్‌పూర్‌కు చేరుకుంటాయి. ఈ రైళ్లు మొత్తం మూడు ట్రిప్పులు నడుస్తాయి.
  • ఈ రైలు విశాఖపట్నం – గోరఖ్‌పూర్‌ మధ్య విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపుర, ఛత్రపూర్‌, బలుగావ్‌, ఖుర్దారోడ్డు, భువనేశ్వర్‌ స్టేషన్లలో ఆగుతుంది.
  • యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి ఈ రైలు 08561 నంబరుతో  జనవరి 8, 22, ఫిబ్రవరి 19 తేదీల్లో (బుధవారాల్లో) విశాఖపట్నానికి తిరుగు ప్రయాణం అవుతుంది. రైలు ఆయా తేదీల్లో మధ్యాహ్నం 14.20 గంటలకు బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది.
  • విశాఖపట్నం – గోరఖ్‌పూర్‌,  గోరఖ్‌పూర్ – విశాఖపట్నం మహా కుంభమేళా స్పెషల్ రైళ్లలో 3 టైర్ ఏసీ కోచ్‌లు-4, 3 టైర్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -2, స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు – 8, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌ కోచ్‌లు -4, సెకండ్‌క్లాస్‌ కమ్‌ లగేజీ/ దివ్యాంగుల కోచ్‌ -1 ఉంటాయి.

Also Read :Lord Krishna Incarnation : కేజ్రీవాల్ శ్రీకృష్ణుడి అవతారం.. ఎందుకో వివరించిన అవధ్ ఓఝా

  • విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ స్టేషన్ మధ్య స్పెషల్‌  ట్రైను (08530) మొత్తం ఆరు ట్రిప్పులు రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు గురువారం సాయంత్రం 17.35 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 4.30 గంటలకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ స్టేషనుకు చేరుతుంది. జనవరి 9, 16, 23, ఫిబ్రవరి 6, 20, 26 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
  • దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ స్టేషన్ నుంచి 08529 నంబర్‌ రైలు శనివారం బయలుదేరి  విశాఖపట్నానికి సోమవారం ఉదయం 3.25 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు  సింహాచలం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ తదితర స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 3 టైర్ ఏసీ కోచ్‌లు – 4, 3 టైర్ ఏసీ ఎకానమీ కోచ్‌లు – 2, స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు – 8, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌ కోచ్‌లు -4, సెకండ్‌ క్లాస్‌ కమ్‌ లగేజీ / దివ్యాంగుల కోచ్‌-1 ఉంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • Kumbh Mela 2025
  • Maha Kumbh Mela 2025
  • special trains
  • Visakhapatnam

Related News

Infosys In Visakhapatnam

విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్?

Infosys : విశాఖపట్నం ఐటీ రంగంలో దూసుకుపోతోంది! గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ కోసం భూమి అడుగుతోంది.. ప్రభుత్వంతో చర్చించగా సానుకూలత వచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్, సిఫీ డేటా సెంటర్లు కూడా వస్తున్నాయి. పరిశ్రమలు కూడా అనకాపల్లి వైపు

  • Nagababu

    Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

  • Pawan Kalyan Gift To Bcrick

    Blind Cricketers : అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు నింపిన పవన్ కళ్యాణ్

  • Tamil Nadu

    Accident : ఏపీలో రోడ్డు ప్రమాదాల కారణంగా నిన్న ఒక్కరోజే ఏపీలో 16 మంది మృతి

Latest News

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

Trending News

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd