Ap
-
#Andhra Pradesh
Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. 1940 జూలై 10న ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో […]
Date : 29-05-2026 - 6:25 IST -
#Andhra Pradesh
Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావణి
మహిళలను కేవలం ఓటు బ్యాంక్గా కాకుండా సమాజానికి శక్తిగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. టీడీపీ మహానాడు–2026 కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతకు పార్టీ ఎప్పటి నుంచో ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మహిళల ఉన్నత విద్య కోసం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆడబిడ్డల విద్యకు కొత్త దారులు చూపారని తెలిపారు. అలాగే 1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ద్వారా […]
Date : 27-05-2026 - 3:58 IST -
#Andhra Pradesh
ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్లలో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు
న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు కుటుంబ సభ్యులు, ఇతరుల పేర్లపై కూడా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు […]
Date : 26-05-2026 - 9:07 IST -
#Andhra Pradesh
AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్రభుత్వం
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్టార్టప్లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి వివిధ సంస్థలతో ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న రూరల్ అవుట్ పోస్టులను సీఎం ప్రారంభించారు. మంగళగిరి, పిఠాపురం, కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా రుటాగ్ ఈ స్మార్ట్ విలేజ్ […]
Date : 25-05-2026 - 9:29 IST -
#Speed News
Petrol Price : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో నాలుగు సార్లు
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత పదిరోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై రూ. 2.84, లీటర్ డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6గంటల నుంచి అమలవుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలపై మరింత ప్రభావం చూపనుంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా భారతదేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలపై ఏర్పడిన ఒత్తిడిని భర్తీ […]
Date : 25-05-2026 - 8:23 IST -
#Andhra Pradesh
Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ పట్టాభిషేకం!
తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది
Date : 15-04-2026 - 7:13 IST -
#Andhra Pradesh
Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?
2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ విభజన జరిగితే, ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి, అలాగే 25 లోక్సభ స్థానాలు 38కి పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పు కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా
Date : 25-03-2026 - 11:50 IST -
#automobile
Jawa Yezdi : కోస్తా తీరంలో క్లాసిక్ రైడ్స్ కోసం సిద్ధమైన కొత్త 3S సెంటర్!
భారతీయ రోడ్లపై క్లాసిక్ మోటార్ సైకిళ్లకున్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో తన కొత్త రిటైల్ ఔట్లెట్ను ప్రారంభించింది
Date : 24-03-2026 - 6:45 IST -
#Andhra Pradesh
Tomato Price : టమాటా రైతుల కన్నీరు.. కిలో టమాటా రూపాయి !!
ఒక రైతు తన శ్రమనంతటినీ ధారబోసి పండించిన 105 బాక్సుల (సుమారు 2,625 కిలోలు) పంటను మార్కెట్కు తీసుకెళ్తే, అన్ని కమీషన్లు పోను కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే చేతికి రావడం
Date : 24-03-2026 - 11:25 IST -
#Andhra Pradesh
AMNS Plant : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లుగా, ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ పట్ల అంతర్జాతీయ వ్యాపార వర్గాలకు ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటించింది
Date : 23-03-2026 - 7:14 IST -
#Andhra Pradesh
Kerosene : ఏపీలో రేపటి నుంచి కిరోసిన్ పంపిణి
లబ్ధిదారులు తమ రేషన్ కార్డును తీసుకువెళ్లి కేటాయించిన కోటా ప్రకారం కిరోసిన్ను పొందవచ్చు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట మొబైల్ వాహనాల ద్వారా కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది
Date : 22-03-2026 - 10:00 IST -
#Andhra Pradesh
CM Chandrababu: అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం – చంద్రబాబు
హైటెక్ సిటీ నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐఎస్బీ (ISB) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, మరియు జినోమ్ వ్యాలీ వంటి ఫార్మా హబ్ల ఏర్పాటుతో హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలబెట్టారు
Date : 22-03-2026 - 4:46 IST -
#Viral
Garikapati : రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్న గరికపాటి వివాదం
ప్రభుత్వ పాఠశాలల నుండి ఎంతో మంది మేధావులు, ఉన్నతాధికారులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే స్థాయికి ఎదిగారని, అటువంటి వ్యవస్థపై మరియు అక్కడ చదివే పేద పిల్లల ఆహారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గరికపాటి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది
Date : 22-03-2026 - 1:45 IST -
#Andhra Pradesh
Mittal Plant : రేపే మిట్టల్ ప్లాంట్ శంకుస్థాపన..65 వేలమందికి ఉపాధి
ఈ మెగా ప్లాంట్ పనులను 2033 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం మరియు సదరు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, పర్యావరణ హితంగా
Date : 22-03-2026 - 10:42 IST -
#Andhra Pradesh
Commercial Gas : రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటా పెరిగింది – నాదెండ్ల
గత కొంతకాలంగా నిలిచిపోయిన కిరోసిన్ సరఫరాను తిరిగి ప్రారంభించడం ద్వారా గృహ అవసరాలకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది
Date : 21-03-2026 - 10:15 IST