Andhrapradesh
-
#Andhra Pradesh
YS Jagan Request: ఏపీకి వచ్చే ముందు టీడీపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన జగన్..!
YS Jagan Request: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు.. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. టీడీపీ-జనసేన-బీజేపీ నుంచి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. నిన్న (జూలై 1) ఏపీలో కూటమి ప్రభుత్వం కేవలం ఒక్కరోజులోనే 95శాతం ఫించన్లు పంపిణీ చేసి ఔరా అనిపించింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ (YS Jagan Request) చేశారు. ఇది వరకు తమ పార్టీ కార్యకర్తలపై […]
Date : 02-07-2024 - 9:52 IST -
#Andhra Pradesh
Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్.. ఏమన్నారంటే..?
Araku Coffee: జూన్ 30 ఆదివారం నాటి మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ నుండి అరకు కాఫీ (Araku Coffee) రుచి, ప్రాముఖ్యతను ప్రశంసించారు. ఆంద్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో అప్పటి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో కలిసి కాఫీ తాగుతూ ఒక క్షణం పంచుకున్న విషయాన్ని టెలికాస్ట్ సమయంలో గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత దీని గురించి ట్వీట్లో తెలిపారు. […]
Date : 30-06-2024 - 4:21 IST -
#Andhra Pradesh
CM Chandrababu: పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ.. మాట ఇచ్చా.. అమలు చేస్తా..!
CM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం.’ అని లేఖలో సీఎం పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు లేఖలో ఏం రాశారంటే.. ప్రియమైన పింఛనుదారులకు నమస్కారం. మీ […]
Date : 29-06-2024 - 11:39 IST -
#Speed News
Heavy Rain In Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Heavy Rain In Hyderabad: తెలంగాణలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం )Heavy Rain In Hyderabad) కురుస్తుంది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో గత గంట నుంచి పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. ఈ వర్షానికి లోతట్లు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు వర్షంలోనే వేచి ఉండే పరిస్థితి నెలకొంది. ఈ […]
Date : 27-06-2024 - 4:19 IST -
#Andhra Pradesh
Road Accident: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
Road Accident: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కాగా పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు కృతివెన్ను మండలంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం ఇస్తూ మచిలీపట్నం డీఎస్పీ సుభానీ మాట్లాడుతూ.. చెక్క దుంగలతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేస్తుండగా మినీ లారీ కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఐదుగురు అక్కడికక్కడే మృతి […]
Date : 14-06-2024 - 9:31 IST -
#Andhra Pradesh
AP Cabinet: ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. 17 మంది కొత్తవారికి మంత్రులుగా అవకాశం..!
AP Cabinet: ఏపీలో కొత్త ప్రభుత్వం (AP Cabinet) కొలువుదీరింది. తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బుధవారం (జూన్ 12, 2024) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, బండి సంజయ్కుమార్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా, జేపీ నడ్డా మంగళవారం […]
Date : 12-06-2024 - 12:49 IST -
#Andhra Pradesh
Ministers: ఏపీ మంత్రుల జాబితా ఇదేనా..! చంద్రబాబు మంత్రివర్గంలో కాబోయే మినిస్టర్స్ వీరేనా..?
Ministers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, బండి సంజయ్ కుమార్తో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్ షా, జేపీ నడ్డా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున టీడీపీ, ఎన్డీయే ఎమ్మెల్యేలు చంద్రబాబును తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఎన్డీయే […]
Date : 12-06-2024 - 8:47 IST -
#Andhra Pradesh
Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్ ప్రసాద్..!
Neerabh Kumar Prasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. నీరభ్ నియామకంపై జీవో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది […]
Date : 07-06-2024 - 10:15 IST -
#Andhra Pradesh
YS Sharmila Wishes: చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు శుభాకాంక్షలు తెలపిన వైఎస్ షర్మిల
YS Sharmila Wishes: ఏపీలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila Wishes).. చంద్రబాబు, పవన్ కల్యాణ్కు ప్రత్యేక విషెస్ తెలిపారు. జూన్ 4వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం జోరు చూపింది. కూటమిలో ఉన్న టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించగా.. జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో ఘన విజయం […]
Date : 05-06-2024 - 12:16 IST -
#Andhra Pradesh
Jaya Badiga: హైదరాబాద్లో చదివి.. అమెరికాలో కీలక పదవి, ఎవరీ జయ బాదిగ..?
అమెరికాలో దాదాపు అన్ని రంగాల్లో భారతీయులు ఉన్నారు. వీరిలో గణనీయమైన సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు.
Date : 21-05-2024 - 1:29 IST -
#Andhra Pradesh
Violence In AP: ఏపీకి కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు.. ఆంధ్రాకు కేంద్ర సాయుధ బలగాలు..!
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది.
Date : 17-05-2024 - 10:49 IST -
#Andhra Pradesh
EVM Snag: ఆంధ్రప్రదేశ్ లో మొరాయిస్తున్న ఈవీఎంలు.. టెన్షన్ లో ఓటర్లు
పలు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు ఒక్కసారిగా మొరాయించాయి. మంగళగిరిలో కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయడం ఆపేశాయి. దుగ్గిరాల మండలం చుక్కావారి పాలెం, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడిలోనూ ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
Date : 13-05-2024 - 10:40 IST -
#Andhra Pradesh
Heatwave: ఎన్నికల ప్రచారంపై ఎండల ఎఫెక్ట్..?
ఎన్నికల ప్రచారం ముగియడానికి మరో వారం మాత్రమే మిగిలి ఉన్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటినీ పట్టి పీడిస్తున్న వేడిగాలులు రాజకీయ పార్టీల ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
Date : 05-05-2024 - 9:55 IST -
#Andhra Pradesh
AP Congress 2nd List: 6 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.
Date : 09-04-2024 - 11:25 IST -
#Telangana
Ugadi 2024: తెలంగాణ భవన్ లో ఉగాది సంబరాలు..పాల్గొన్న కేటీఆర్
శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
Date : 09-04-2024 - 3:30 IST