Andhrapradesh
-
#Andhra Pradesh
Air India Flight: ముందే వెళ్లిపోయిన ఫ్లైట్.. ఎయిర్ ఇండియాపై ప్రయాణికుల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విమానాశ్రయం నుంచి కువైట్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) నిర్ణీత సమయానికి నాలుగు గంటల ముందే బయలుదేరింది. దీంతో 17 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు.
Published Date - 10:24 AM, Thu - 30 March 23 -
#India
ISRO Successfully Launch: LVM-30 రాకెట్ ప్రయోగం సక్సెస్.. అసలు ఈ వన్వెబ్ అంటే ఏమిటి..?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆదివారం ఏకకాలంలో 36 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రో చేపట్టిన ఈ భారీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా అనుకున్న సమయానికే 9 గంటలకు నింగిలోకి LVM-30 దూసుకుపోయింది.
Published Date - 11:14 AM, Sun - 26 March 23 -
#Andhra Pradesh
CM Jagan: నేడు దెందులూరులో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
మూడో విడత ఆసరా పథకాన్ని శనివారం ఉదయం 11 గంటలకు దెందులూరులో సీఎం జగన్ (CM Jagan) బటన్ నొక్కి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ ఏర్పాట్లను ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పర్యవేక్షించారు.
Published Date - 07:20 AM, Sat - 25 March 23 -
#Andhra Pradesh
Heavy Rains: తెలుగు రాష్ట్రాలలో నేడు, రేపు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన అధికారులు..!
శని, ఆదివారాల్లో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉన్నందున వారాంతంలో తెలుగు రాష్ట్రాల పౌరులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ కోరింది.
Published Date - 09:35 AM, Sat - 18 March 23 -
#Andhra Pradesh
Liquor Shops: మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.. నేటి నుంచి వైన్స్ బంద్
తెలంగాణలో మద్యం ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. తెలంగాణాలో నేటి నుంచి అన్ని రకాల మద్యం షాపులు (Liquor Shops) బంద్ కానున్నాయి. ఈనెల 13న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Published Date - 06:39 AM, Sat - 11 March 23 -
#Andhra Pradesh
AndhraPradesh: ఏపీలో దారుణం.. వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య
ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) లోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. పల్నాడు జిల్లాలో వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసి శవాన్ని పూర్తిగా దగ్ధం చేసిన ఘటన దాచేపల్లిలో జరిగింది.
Published Date - 10:14 AM, Sat - 25 February 23 -
#Andhra Pradesh
Earthquake: ఏపీలో భయపెడుతున్న భూకంపాలు.. తాజాగా నందిగామలో భూకంపం
ప్రజలు వారి వారి పనుల్లో ఉండగా భూకంపం (Earthquake) వచ్చి భూమి సెకండ్లలో కంపించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Published Date - 12:42 PM, Sun - 19 February 23 -
#Andhra Pradesh
Earthquake: పల్నాడు జిల్లాలో భూకంపం.. భయాందోళనలో స్థానికులు
పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు దఫాలు భూకంపం (Earthquake) వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. భూకంపం వచ్చిన సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు.
Published Date - 09:44 AM, Sun - 19 February 23 -
#Andhra Pradesh
Road Accident: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో మహాశివరాత్రి రోజు విషాదం నెలకొంది. ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పూళ్ల దగ్గర ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
Published Date - 02:53 PM, Sat - 18 February 23 -
#Andhra Pradesh
Former Minister Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కన్నుమూత
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి (Former Minister), మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ (Kuthuhalamma) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె చికిత్స పొందుతూ తిరుపతిలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Published Date - 10:23 AM, Wed - 15 February 23 -
#Andhra Pradesh
Road Accidents: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
విశాఖపట్నంలోని వెంకోజిపాలెంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్ను ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ట్రాలీ ఆటో డ్రైవర్ ఘటన స్థలం నుండి పారిపోయాడు.
Published Date - 09:54 AM, Fri - 10 February 23 -
#Andhra Pradesh
MP Keshineni Nani: ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..కాల్ మని, కబ్జా, మాఫీయా డాన్ లకు టికెట్ ఇస్తే..!
విజయవాడ ఎంపీ కేశినేని నాని (MP Keshineni Nani) మరోసారి సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ట్డీపీ ప్రక్షాళన కావాలన్నది తన కోరికని.. కేశినేని చిన్నే కాదు, మరో ముగ్గురు వ్యక్తులు టికెట్ ఇస్తే తన మద్దతు ఉండదని తేల్చి చెప్పారు.
Published Date - 04:30 PM, Sun - 15 January 23 -
#Andhra Pradesh
Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణ చార్జీ ఎంతో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలు నేడు ప్రారంభంకానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
Published Date - 06:45 AM, Sun - 15 January 23 -
#Andhra Pradesh
BC Maha Sabha: నేడు వైఎస్సార్సీపీ బీసీ మహాసభ.. సభకు భారీ ఏర్పాట్లు
నేడు (బుధవారం) విజయవాడలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ (BC Maha Sabha)కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (CM YS Jagan Mohan Reddy) హాజరై ప్రసంగించనున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సభ(BC Maha Sabha)ను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులను వైఎస్సార్సీపీ (YSRCP) ఆహ్వానించింది. ఈ సభకు దాదాపు 85,000 మంది హాజరవుతారని అంచనా. జయహో బీసీ మహా సభతో పాటు […]
Published Date - 09:27 AM, Wed - 7 December 22 -
#Andhra Pradesh
Gidugu Rudraraju: ఏపీ పీసీసీ చీఫ్గా గిడుగు రుద్రరాజు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన కొద్ది రోజుల్లోనే పార్టీని పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టారు.
Published Date - 09:59 PM, Wed - 23 November 22