Speed News
-
Ukraine Russia War: రష్యా-ఉక్రెయిన్ వార్ : ఉక్రెయిన్ లో ఈ రోజు కాల్పుల విరమణను ప్రకటించిన రష్యా
పౌరుల తరలింపు కోసం రష్యా బుధవారం (మార్చి 9, 2022) ఉదయం ఉక్రెయిన్లో మానవతావాద కాల్పుల విరమణను ప్రకటించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. రష్యా “సైలెన్స్ మోడ్”ని ప్రకటించింది. కైవ్తో సహా అనేక నగరాల నుండి మానవతా కారిడార్లను అందించడానికి సిద్ధంగా ఉంది. మానవతా కారిడార్లకు అంతరాయం కలిగించినందుకు ఇరుపక్షాలు ఒకరినొకరు నిందించుకోవడంతో ఈ ప్రకటన వెలువడింది. చెర్నిహివ్, సుమ
Published Date - 09:26 AM, Wed - 9 March 22 -
Jana Sena: మహిళా సాధికారితే ‘జనసేన’ పార్టీ లక్ష్యం – *’నాదెండ్ల’..!
మహిళలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో స్వావలంబన సాధించేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. మహిళా సాధికారితే లక్ష్యంగా పార్టీ పని చేస్తుందని తెలిపారు.
Published Date - 08:03 PM, Tue - 8 March 22 -
KCR: రేపే అసెంబ్లీలో సంచలన ప్రకటన – ‘కేసీఆర్’
రేపు(బుధవారం) తెలంగాణ శాసనసభ(Assembly) వేదికగా కీలక ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు తెలంగాణ సీఎం కేసీఆర్.
Published Date - 07:57 PM, Tue - 8 March 22 -
Movie Ticket Issue: ఆ విషయం ప్రభాస్కే తెలియాలి..!
టాలీవుడ్కు ఏపీ ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఏపీలో టికెట్స్ ఇష్యూ పై పెద్ద ఎత్తున రగడ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యి, చిత్రపరిశ్రమలోని సమస్యలు గురించి జగన్కు వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా, తాజాగా కొ
Published Date - 04:37 PM, Tue - 8 March 22 -
RRR: రఘురామ్ పిల్ పై.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీల విచారణ అసమగ్రంగా ఉందని రఘురామ రాజు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులోనూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో జగన్పై 11 చార్జ్షీట్లు ఉన్నాయని, దీంతో జగన్ బెయిల్ రద
Published Date - 04:04 PM, Tue - 8 March 22 -
MLA Roja: చంద్రబాబుపై రోజా షాకింగ్ కామెంట్స్..!
వైసీపీ ఎమ్మెల్యే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో మహిళా దినోత్సవ వేడుకుల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా మాట్ల
Published Date - 03:41 PM, Tue - 8 March 22 -
Medical College in TS : ఇక జిల్లాకో మెడికల్ కాలేజి
మెడికల్ కాలేజిల హబ్ గా తెలంగాణ రాష్ట్రం రూపొందనుంది. వచ్చే రెండేళ్లలో 33 జిల్లాలకు ఒక్కో మెడికల్ కాలేజిచొప్పున అందుబాటులోకి రానున్నాయి. ఆ మేరకు ఈ ఏడాది బడ్జెట్ లో రూ. 1000 కోట్లను కేసీఆర్ సర్కార్ కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంది. సోమవారం 2022-23 రాష్ట్ర బడ్జెట్ను పెట్టిన ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు కొత్త మెడికల్
Published Date - 03:28 PM, Tue - 8 March 22 -
CBSE Results 2022 : CBSE టర్మ్ 1 ఫలితాలు సిద్ధం
CBSE 10వ, 12వ టర్మ్ 1 ఫలితాలు 2021: విద్యార్థులు శుక్రవారం నాటికి CBSE 12వ తరగతి టర్మ్ 1 ఫలితాన్ని ఆశించవచ్చని CBSE కంట్రోలర్ కార్యాలయం నుండి ఒక అధికారి తెలిపాడు. ఆ తర్వాత 10వ తరగతి ఫలితాలు ఈ వారంలో ప్రకటిస్తారని పేర్కొన్నారు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ వారం 10, 12 టర్మ్ 1 పరీక్షల ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. “ఫలితాల తయారీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. […]
Published Date - 03:07 PM, Tue - 8 March 22 -
5G Network: ఇండియాలో 5జీ నెట్వర్స్ లాంచ్ అయ్యేది ఎప్పుడంటే..?
భారత్లో ఇప్పటి వరకు 2జీ, 3జీ, 4జీ నెట్వర్కింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు ఊరిస్తూనే వున్నాయి. ఓ వైపు మార్కెట్లో 5జీ మొబైల్ ఫోన్లు కంపెనీలు విడుదల చేసేస్తున్నా, 5జీ నెట్వర్క్ మాత్రం అందుబాటులో రావడంలేదు. మార్కెట్లో హ్యాండ్సెట్ల హడావిడి తప్ప నెట్వర్క్ సందడి కన్పించడం లేదు. వాస్తవానికి 2021 మే నెలలోనే కేంద్ర ప్రభుత్వం 5జీ ట్రయల్స్ కోసం
Published Date - 02:27 PM, Tue - 8 March 22 -
AP CM: చిరస్థాయిగా ‘గౌతమ్’ పేరు నిలిచేలా!
చిరస్థాయిగా గౌతమ్ పేరు నిలిచిపోయేలా సంగం బ్యారేజీకి "మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ"గా పేరు పెడతామని ఏపీ ముఖ్యమంత్రి
Published Date - 01:22 PM, Tue - 8 March 22 -
Battle Rope Workout: సెలెబ్రిటీల ఫేవరేట్ వర్కవుట్ ఏంటో తెలుసా…?
అందం, ఆరోగ్యం, ఫిట్ నెస్...ఈ మూడింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. బయటకు కనిపించకుండా ఒకదానిపై ఒకటి ఆధారపడుతాయి. ఫిట్ నెస్ సాధించాలంలే...వర్క్ వుట్స్ పై ఆధారపడతారు.
Published Date - 12:42 PM, Tue - 8 March 22 -
TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త…ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి ఎప్పటినుంచో తెలుసా..?
తిరుమలకు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు పలు రూపాల్లో టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంది.
Published Date - 12:35 PM, Tue - 8 March 22 -
MS Dhoni: ప్రాక్టీస్ లో ధోనీ ధనాధన్
ఐపీఎల్ 15వ సీజన్ కు సమయం దగ్గర పడుతోంది. ఇటీవలే బీసీసీఐ లీగ్ కు సంబంధించి ఫుల్ షెడ్యూల్ కూడా ప్రకటించింది. మిగిలిన టీమ్స్ తో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ముందే ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
Published Date - 12:30 PM, Tue - 8 March 22 -
Oral health: ఓరల్ హెల్త్ ను ఒత్తిడి,డిప్రెషన్ ఎందుకు ప్రభావితం చేస్తుంది…?
మానసిక ఒత్తిడి, మీ జీవితం, శరీరంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఒత్తిడికి లోనైప్పుడు లేదా డిప్రెషన్ తో బాధపడుతుంటే...
Published Date - 12:09 PM, Tue - 8 March 22 -
Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా..!
ప్రతిరోజూ...టీ లేదా కాఫీ తాగే బదులుగా లెమన్ వాటర్ తాగుతే...ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. లెమన్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
Published Date - 11:40 AM, Tue - 8 March 22 -
YCP: వైసీపీ ఎమ్మెల్యేలకు మవోయిస్టుల వార్నింగ్
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల వైసీపీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు.
Published Date - 11:03 AM, Tue - 8 March 22 -
Kothapet Market: కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కూల్చివేత ప్రారంభం..!
హైదరాబాద్లోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. కొత్త పేట పండ్ల మార్కెట్ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొందరు మార్కెట్ తరలింపును అడ్డుకుంటున్నారు. దీంతో అర్థరాత్రి నుంచి కొత్త పేట పండ్ల మార్కెట్ను కూల్చివేయాలని రాగా, అక్కడి వ్యాపారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్
Published Date - 11:02 AM, Tue - 8 March 22 -
Corona Update: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 3,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 108మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 8,055 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చ
Published Date - 10:43 AM, Tue - 8 March 22 -
Chicken Price: కొండెక్కిన కోడి.. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..!
కోడి కొండెక్కింది.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 20 రోజుల క్రితం కిలో కోడి మాంసం 175 రూపాయలు ఉండగా, తాజాగా 280 రూపాయలుకి పెరిగింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 100 రూపాయలు పెరిగింది. ఇకముందు కూడా చికెన్ రేట్లు పెరిగే అవకాశముందని కోళ్ల పరిశ్రమ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఇక తెలంగాణలో రోజుకు సగటును 10లక్షల కిలోల కోడి మాంసం అమ్ముతున్నట్టు తెలుస్త
Published Date - 10:25 AM, Tue - 8 March 22 -
AP Capital Issue: మంత్రి బొత్సను.. ఆడేసుకుంటున్న టీడీపీ..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా 2024 వరకు ఏపీకి హైదరాబాదే రాజధాని అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని ఇష్యూ పై బొత్స వ్యాఖ్యలు చేయడంతో, టీడీపీ నేతలు ఆయన్ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు మూడు రాజధానులు అని రాష్ట్రంలో దరువు వేసిన వైసీపీ సర్కార్, ఇప్పుడు త
Published Date - 09:29 AM, Tue - 8 March 22