Speed News
-
LB Nagar Underpass: ఎల్బీనగర్ అండర్ పాస్ ప్రారంభంనున్న మంత్రి కేటీఆర్..!
హైదరాబాద్లోని ఎల్పీనగర్ అండర్ పాస్ను ఈరోజు తెలంగాణ మంత్రి మంత్రి కేటీఆర్ ప్రారంభంచనున్నారు. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఎల్పీనగర్ అండర్ పాస్ను నిర్మించారు. దీనితో పాటు 29కోట్ల వ్యయంతో నిర్మించిన బైరామల్ గూడ ఫ్లైఓవర్ను కూడా ఈరోజు మంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒకేసారి ఈ రెండు అండర్ పాస్లు అందుబాటులోకి రానుండటంతో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ సమస్
Date : 16-03-2022 - 9:50 IST -
Covid Vaccine: నేటి నుంచి తెలంగాణలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు వేసేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 17, 23, 000 మంది లబ్ధిదారులు గుర్తించబడ్డారు మరియు నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్ ద్వారా తయారు చేయబడిన కార్బెవాక్స్ వ్యాక్సిన్తో నిర్వహించబడుతుంది. మార్చి 15, 2010న మరియు అంతకు ముందు జన్మించిన పిల్లలందరూ కోవిడ
Date : 16-03-2022 - 9:13 IST -
Digvijaya Singh: దిగ్విజయ్కు హెర్నియా ఆపరేషన్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ హెర్నియా ఆపరేషన్ కోసం ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరారు.మంగళవారం ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్లో రాజ్యసభ ఎంపీకి హెర్నియా ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. సింగ్ను రెండు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. డాక్టర్ ప్రదీప్ చౌబే మ్యాక్స్ హాస్పిటల్లో సింగ్కు ఆపరేషన్ నిర్వహించారు. రెండు రోజుల తర్వాత సింగ్ పార్లమెంటర
Date : 16-03-2022 - 9:06 IST -
IPL 2022: ఢిల్లీ జట్టుతో చేరిన వాట్సన్
ఐపీఎల్ సందడి షురూ అయింది. నెలాఖరున ప్రారంభమయ్యే లీగ్ కోసం ఇప్పటికే ప్రాంఛైజీలు తమ ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నాయి.
Date : 16-03-2022 - 8:59 IST -
SKY: ముంబైకి బిగ్ షాక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL-2022 ప్రారంభానికి ముందు ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్కు గట్టి షాక్ తగిలింది.
Date : 16-03-2022 - 8:52 IST -
PK Politics: బీజేపీ రోడ్ మ్యాప్ లో పవన్ కల్యాణ్ ట్విస్ట్? టీడీపీకి లాభమా, నష్టమా?
పవన్ కల్యాణ్ స్పీచ్ తో జనసేనలో ఊపొచ్చింది. వైసీపీలో కలవరం మొదలైంది. బీజేపీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.
Date : 16-03-2022 - 8:47 IST -
IPL 2022: ఐపీఎల్ లో ఈసారి కొత్త రూల్స్ ఇవే
ఐపీఎల్ 2022 సీజన్కు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈసారి పూర్తి సీజన్ను భారత్లో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ అందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇటీవలే విడుదల చేసింది.
Date : 15-03-2022 - 11:58 IST -
Bhadrachalam: భక్తుల సమక్షంలో భద్రాద్రి రాములోరి కళ్యాణం – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Date : 15-03-2022 - 11:52 IST -
CM KCR: ‘దళిత బంధు’తో రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి!
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఏటా దళిత బంధు పథకం ద్వారా రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.
Date : 15-03-2022 - 11:02 IST -
Sonia Gandhi: పీసీసీ చీఫ్ లకు ‘సోనియా’ షాక్.. ప్రక్షాళన షురూ!
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం కావడం పట్ల కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ
Date : 15-03-2022 - 9:11 IST -
TS High Court: ఆర్ఆర్ఆర్ కు ‘హైకోర్టు’ గ్రీన్ సిగ్నల్!
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్
Date : 15-03-2022 - 8:49 IST -
IPL 2022: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ వార్నింగ్
ఐపీఎల్ 2022 సీజన్కి ముందు ఆటగాళ్ల ఫిట్నెస్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది.
Date : 15-03-2022 - 5:52 IST -
Owaisi: కర్ణాటక హైకోర్టు తీర్పుపై ఒవైసీ రియాక్షన్!
హిజాబ్పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
Date : 15-03-2022 - 4:30 IST -
CAG Report On Telangana : కేసీఆర్ సర్కార్ అప్పులపై ‘కాగ్’
తెలంగాణ ప్రభుత్వం తీరును కాగ్ తప్పు బట్టింది. అప్పులు తీర్చడానికి ప్రభుత్వం రుణాలు చేస్తోందని తేల్చింది.
Date : 15-03-2022 - 3:32 IST -
Telangana Assembly: బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అనుమతించని స్పీకర్..!
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో, సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు ఉదయం ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్రావులు ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో తమను సభలోకి సమావేశాలకు అనుమతించాలని అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని విజ్ఞప్తి చేస్తూ.. కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని స్పీకర్కు సమర్పించారు. అయితే సస్పెండ్ అయిన ముగ్గురు బీజేపీ ఎమ్
Date : 15-03-2022 - 1:50 IST -
Corbevax Vaccine: 12-14 ఏళ్ళ పిల్లలకు.. మార్చి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్..!
ఇండియాలో కరోనా వైరస్తో పోరాడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 180 కోట్ల పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. 12-14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల కోసం తయారుచేసిన కార్బివ్యాక్స్ వ్యాక్స
Date : 15-03-2022 - 1:13 IST -
AP Assembly: 11 మంది టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం మరణాలకు సంబంధించి అంశంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు రెండో రోజూ అసెంబ్లీలో ఆందోళనలను కొనసాగించారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలకు భంగం కల్గిస్తున్నారని స్పీకర్ పదే పదే హెచ్చరించినా, వినకపోవడంతో 11 మంది టీడీపీ సభ్యుల్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద
Date : 15-03-2022 - 12:46 IST -
Tulasi Reddy: బ్రోకర్ పాలిటిక్స్ మానుకో పవన్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. సోమవారం జనసేన ఆవిర్భవ సభలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊగిపోతూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అదే స్టైల్లో కౌంటర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పవన్పై ఫైర్ అయ్యారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం, పిట్టలదొర ప్
Date : 15-03-2022 - 12:27 IST -
BJP MLAs: స్పీకర్ ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు
సస్పెన్షన్కు గురైన బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిశారు.
Date : 15-03-2022 - 12:08 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ..!
ఇండియాలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2568 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 97 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,722 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను వ
Date : 15-03-2022 - 12:07 IST