Speed News
-
Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్న్యూస్..?
తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్లు చెబుతోంది. ఇటీవల రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో పెద్ద చదువులు చ
Date : 19-03-2022 - 11:39 IST -
TDP Twitter: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా జైటీడీపీని కొంతమంది హ్యాకర్లు హ్యాక్ చేశారు.
Date : 19-03-2022 - 11:11 IST -
AP 10th Exams: ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్ను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి విద్యాశాఖ తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడడంతో, పదో తరగతి పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు. వాస్తవానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే రెండో తేదీ నుంచి
Date : 19-03-2022 - 10:26 IST -
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్..!
శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి మార్చి 21 నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో జారీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలకు చెందిన టికెట్లు మార్చి 21న, మే నెలకు చెందిన టికెట్లు మార్చి 22న జూన్ నెలకు చెందిన టిక
Date : 19-03-2022 - 9:33 IST -
Congress: సోనియా గాంధీని కలిసిన గులాం నబీ ఆజాద్.. ఆ విషయాలపైనే చర్చ..?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పరాజయం తర్వాత కాంగ్రెస్లో పునరుద్ధరణ కోసం G-23 నాయకుల పిలుపు మధ్య, పార్టీలో అంతర్గత సంఘర్షణను పరిష్కరించడానికి ఆజాద్ 10 జన్పథ్లో సోనియాగాంధీని కలిశారు.
Date : 19-03-2022 - 12:09 IST -
Skin care: మెరిసే చర్మం కోసం.. ఈ టిప్స్ ఫాలోఅవ్వండి!
చర్మాన్ని మనం ఎంతగా ప్రేమిస్తే.. అది అంత అందంగా ఉంటుంది. మచ్చలు లేని చర్మం.. మృదువుగా మెరిసే చర్మం కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.
Date : 18-03-2022 - 5:08 IST -
TDP Protest : సిఎం జగన్ ధనదాహంతో మహిళల తాలిబొట్లు తెంచుతున్నాడు- చంద్రబాబు
శ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.
Date : 18-03-2022 - 3:38 IST -
Protests Against Chinna Jeeyar Comments : చినజీయర్ స్వామికి వ్యతిరేకంగా తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు
సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ స్వామి వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. అన్ని వర్గాల నుంచి చినజీయర్కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. వెంటనే ఆయన తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లా
Date : 18-03-2022 - 3:32 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 2,528 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 149 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 3,997మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,24,62,467 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,281 మం
Date : 18-03-2022 - 11:43 IST -
Redmi 10 Launch: మీకు బడ్జెట్ ఫోన్ కావాలా..? రెడ్మీ 10 బెస్ట్ ఆప్షన్..!!
ప్రముఖ మొబైల్ తయారుదారీ సంస్థ అయిన రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ న మన దేశంలో విడుదల చేసింది. గతంలో లాంచ్ చేసిన రెడ్మీ 9 స్మార్ట్ ఫోన్ తర్వాత వెర్షన్ గా ఈ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది రెడ్మీ. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను ఈ స్మార్ట్ ఫోన్ లో అందించారు. క్వాల్కం స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. రియల్ మీ సీ 35, […]
Date : 18-03-2022 - 10:39 IST -
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ (అప్పూ) ఇమేజ్ ను కర్ణాటక రాజకీయ నేతలు ఎలా వాడుకోబోతున్నారు?
అప్పూ వి మిస్ యూ. కర్ణాటకలో ఎక్కడ చూసినా ఇదే మాట. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే హార్ట్ అటాక్ తో మరణించడం అందరి మనసులను కలచివేసింది.
Date : 18-03-2022 - 10:36 IST -
Toyota Maruti SUV:క్రెటాను ఢీ కొట్టేందుకు మారుతీ, టొయోటా ప్లాన్..!
జపాన్ కు చెందిన కార్ల తయారుదారీ సంస్థ టొయోటా మొత్తానికి మనదేశంలోనూ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తోంది. దానికి మారుతి కూడా తన వంతుగా సాయం చేస్తుంది. ఈ రెండు కంపెనీలు కలిసి ఇప్పుడు హ్యండాయ్ క్రెటాను ఛాలెంజ్ చేసే వాహనంపై ద్రుష్టి మళ్లించాయి. వీటిలో మారుతి వెర్షన్ ముందుగా…టొయోటా వెర్షన్ తర్వాత లాంచ్ కాబొతున్నాయి. ఈ కొత్త SUVలు హ్యుండాయ్ క్రెటా, ఫోక్స్ వాగన్ టైగున్, స్కోడా
Date : 18-03-2022 - 10:35 IST -
IPL 2022: కోహ్లీ ఇప్పుడు మరింత డేంజర్
ఐపీఎల్ 15వ సీజన్ ఈ సారి అభిమానులకు మరింత కిక్కు ఇవ్వబోతోంది. రెండు కొత్త జట్లు ఎంట్రీతో టైటిల్ రేసు రసవత్తరంగా సాగనుంది. ఈ మెగా టోర్నీలో చెలరేగేందుకు స్టార్ ప్లేయర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 18-03-2022 - 10:15 IST -
Congress: జీ23 Vs కాంగ్రెస్.. పొలిటికల్ వార్ గెలిచేదెవరు?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురవ్వడంతో పార్టీలో అసమ్మతి వర్గానికి బలం చేకూరింది. అందుకే జీ-23 లీడర్లు ఇప్పటికే గులాంనబీ ఆజాద్ ఇంట్లో సమావేశం కూడా అయ్యారు.
Date : 18-03-2022 - 10:07 IST -
Russia Ukraine War: ఉక్రెయిన్లో ఉన్న మరో 50 మంది భారతీయులు
ఉక్రెయిన్ లో సుమారు 50 మంది భారతీయ పౌరులు ఇప్పటికి అక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే వీరిని తిరిగి భారత్ కు తరలించేందుకు తీసుకోవాల్సిన మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత హంగేరీ, పోలాండ్, రొమేనియా మరియు స్లోవేకియా నుండి ప్రత్యేక విమానాలతో సహా 22,500 మందికి పైగా జాతీయులు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చారు. ర
Date : 18-03-2022 - 9:59 IST -
Congress: రెండురోజుల్లో రెండో సారి ఆజాద్ నివాసంలో జీ23 నేతల సమావేశం
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంపై కాంగ్రెస్ పార్టీ సినియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో జరిగిన బహిరంగ విభేదాల మధ్య కొందరు అసమ్మతి సీనియర్ కాంగ్రెస్ నేతలు బుధవారం రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో వరుసగా రెండో రోజు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధినాయకత్వంలో మార్పు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశాని
Date : 18-03-2022 - 9:52 IST -
AP Assembly: ఎమ్మెల్యేలను సభకు ఫోన్లు తీసుకురావొద్దన్న స్పీకర్.. కారణం ఇదే..?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష శాసనసభ్యులు గత నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మరణాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రతిరోజు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సభలో లైవ్ టెలిక
Date : 18-03-2022 - 9:45 IST -
Covid19: మర్చి 2020 తరువాత తొలిసారిగా కోవిడ్ పెషెంట్ లేని ఆసుప్రతి ఇదే…?
న్యూఢిల్లీ: మార్చి 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా గురువారం ఢిల్లీలోని లోక్నాయక్ జై ప్రకాష్ హాస్పిటల్లో ఒక్క కరోనా రోగి కూడా లేరని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. కోవిడ్ -19 రోగులందరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, కొత్త రోగి ఎవరూ చేరలేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మూడవ దశలోని కోవిడ్-19 రోగులందరూ విజయవంతంగా ..LNJP హాస్పి
Date : 18-03-2022 - 8:11 IST -
PK Holi: భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ – ‘పవన్ కళ్యాణ్’
భారతీయులకు ముఖ్యంగా హిందువులకు ప్రకృతి ప్రసాదించిన ఉల్లాసకరమైన పండుగ 'హోలీ' అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Date : 17-03-2022 - 9:22 IST -
Mlc Kavitha: ఈ హోలీ ఆనందాలు నింపాలి!
హోలీ పండగను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.
Date : 17-03-2022 - 5:24 IST