Andhra Pradesh
-
Vijayasai Resign : విజయసాయి రెడ్డి రాజీనామాపై ఫస్ట్ టైం స్పందించిన జగన్
Vijayasai Resign : విజయసాయి రాజీనామాతో వైఎస్సార్సీపీకి ఎలాంటి నష్టం లేదని, పార్టీ భవిష్యత్తు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ మీదే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు
Date : 06-02-2025 - 1:46 IST -
Jagan : చంద్రబాబు పై జగన్ ఫైర్..కూటమి ప్రభుత్వం అప్పుల్లో రికార్డ్ బద్దలు
Jagan : అమరావతి పేరుతో మరో రూ. 52,000 కోట్ల అప్పు చేసేందుకు సిద్ధమవుతున్నారని, మొత్తంగా రాష్ట్రంపై రూ. 1.45 లక్షల కోట్లకు పైగా అప్పు పెరిగిందని విమర్శించారు
Date : 06-02-2025 - 1:38 IST -
YS Jagan : 9 నెలల్లో రికార్డు అప్పులు.. ప్రజలపై మోసం
YS Jagan : "9 నెలల్లో బడ్జెట్ అప్పులే రూ. 80,820 కోట్లు," అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అదే విధంగా, అమరావతి పేరుతో ప్రభుత్వాలు తీసుకున్న మరో అప్పు రూ. 52,000 కోట్లు, , APMDC ద్వారా తీసుకున్న అప్పు రూ. 5,000 కోట్లు, మొత్తంగా 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 1,40,000 కోట్ల మేర అప్పులు చేసినట్లు ఆయన ఆరోపించారు.
Date : 06-02-2025 - 1:20 IST -
Upasana Konidela : ఏపీ మహిళల కోసం ఉపాసన కీలక నిర్ణయం
Upasana Konidela : తన తాత, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రకటించారు.
Date : 06-02-2025 - 1:15 IST -
AP Cabinet Decisions : నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ : ఏపీ కేబినెట్
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీలను రూపొందిస్తూ..నిర్ణయం తీసుకుంది.
Date : 06-02-2025 - 1:13 IST -
Maha Kumbh Mela : మహా కుంభమేళాకు గుంతకల్లు నుంచి రెండు ప్రత్యేక రైళ్లు
Maha Kumbh Mela : ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి రైలు తిరుపతి-దానాపూర్ (రైలు నం. 07117) 14వ తేదీ రాత్రి 11:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, రెండు రోజుల తర్వాత 16వ తేదీ రాత్రి 11:55 గంటలకు దానాపూర్కు చేరుకుంటుంది.
Date : 06-02-2025 - 12:59 IST -
Fire Accident : జగన్ ప్లాన్ లో భాగమే ఈ అగ్ని ప్రమాదమా..?
Fire Accident : లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఉదయం తన విచారణను ప్రారంభించగానే రాత్రి తాడేపల్లి ప్యాలెస్ బయట కాగితాలు, డైరీలు తగలబడ్డ ఘటన చర్చనీయాంశంగా మారింది
Date : 06-02-2025 - 11:56 IST -
Avuku ITI : అక్కడ ఐటీఐ విద్యార్థులంతా జైలుకే.. ఎందుకు ?
నంద్యాల జిల్లా అవుకులో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (Avuku ITI ) ఉంది.
Date : 06-02-2025 - 11:55 IST -
Nara Lokesh : లోకేష్కి ఉక్కుమంత్రి కితాబు
Nara Lokesh : గతంలో స్టీల్ ప్లాంట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది
Date : 06-02-2025 - 11:31 IST -
Jagan 2.0 : జగన్ 1.0 విధ్వంసం ఇంకా మరిచిపోలేదు – లోకేష్ సెటైర్లు
Jagan 2.0 : ప్రజలు 1.0లో నువ్వు చేసిన అరాచకం నుంచే ఇంకా బయటకు రాలేదు. నువ్వు చేసిన విధ్వంసం మర్చిపోలేదు. ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరు అని ఎగిరావు
Date : 05-02-2025 - 8:45 IST -
AP Cabinet : కేబినెట్ భేటీకి పవన్ దూరం..కారణం అదేనట..!!
AP Cabinet : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరుకాలేకపోతున్నట్లు సమాచారం
Date : 05-02-2025 - 6:54 IST -
Pawan Kalyan : చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఆలయ యాత్ర వాయిదా
Pawan Kalyan :ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనివార్య కారణాలతో ఈ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేశారు.
Date : 05-02-2025 - 6:11 IST -
Jagan 2.0 : రాబోయే 30 ఏళ్లు మేమే – జగన్
Jagan 2.0 : ఇకపై జగన్ 2.0ను చూడబోతారని, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Date : 05-02-2025 - 6:06 IST -
Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం..నలుగురి పై కేసు నమోదు
కేసు నమోదైన వారిలో వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రకాశ్ ఉన్నారు.
Date : 05-02-2025 - 5:21 IST -
TTD : హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై టీటీడీ చర్యలు..
ఈ 18 మందిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, తదితరులు ఉన్నారు. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు.
Date : 05-02-2025 - 4:43 IST -
Minister Lokesh: రూ. 5,684 కోట్లు మంజూరు చేయండి.. కేంద్ర మంత్రికి లోకేష్ విజ్ఞప్తి!
రీసెర్చి, ఇన్నొవేషన్, అకడమిక్ ఎక్సలెన్స్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద మొత్తంగా రూ.5,684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
Date : 05-02-2025 - 2:39 IST -
Visakha Railway Zone : విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ : ఉత్తర్వులు జారీ
వాల్తేరు రైల్వే డివిజన్ను కొనసాగిస్తూ, విశాఖపట్నం డివిజన్గా పేరు మార్చుతూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 05-02-2025 - 2:19 IST -
Nara Lokesh : ఢిల్లీలో చక్రం తిప్పుతున్న నారా లోకేష్
Nara Lokesh : ముఖ్యంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలసి, ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరారు
Date : 05-02-2025 - 1:55 IST -
Building Permission : ఇల్లు కట్టుకునేవారికి ‘చంద్రన్న’ గుడ్ న్యూస్
Building Permission : రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు అనుమతులు జారీ చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసారు
Date : 05-02-2025 - 1:11 IST -
CM Chandrababu Warning: పన్నులు పెంచాలన్న అధికారులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
జగన్ అనుసరించిన విధానాల వలన ఏపీలో జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు సీఎం చంద్రబాబు. ఐనప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్రజలపై భారం మోపలేమన్నారు.
Date : 05-02-2025 - 12:53 IST