Andhra Pradesh
-
VSR : నందమూరి కుటుంబంతో సరదాగా గడిపిన విజయసాయి రెడ్డి
VSR : రాజకీయ ప్రస్థానాన్ని ముగించి, వ్యవసాయ రంగంలో తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన, ఇటీవల నందమూరి కుటుంబ సభ్యులతో (Taraka Ratna family )సమయం గడిపారు
Date : 03-02-2025 - 7:16 IST -
CM Chandrababu : ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి
CM Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. తెలుగు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఢిల్లీ అభివృద్ధి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలను ప్రస్తావించారు. దేశం స్వచ్ఛ భారత్లో ముందుకు సాగుతున్నప్పుడు, ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారిందని విమర్శించారు. ఢిల్లీ ప్రజలకు మంచి పాలన అందించాలంటే బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని, ము
Date : 03-02-2025 - 12:37 IST -
Nagababu : పెద్దిరెడ్డి బాగోతాలు బయటపెట్టిన మెగా బ్రదర్
Nagababu : పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని , అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆరోపించారు
Date : 02-02-2025 - 7:44 IST -
Fees Poru Protest : ‘ఫీజుపోరు’..జగన్ నువ్వా..ఈ మాట అనేది..?
Fees Poru Protest : భూకబ్జాలు, మోసాలు , ఇలా ఎన్నో చేసిన జగన్..ఇప్పుడు 'ఫీజుపోరు' (Fees Poru Protest)అంటూ వ్యాఖ్యలు చేయడం పై యావత్ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 02-02-2025 - 7:20 IST -
Ex- Minister Roja: రేపు ఎన్నికలు.. ఏపీ ఎన్నికల అధికారికి రోజా విన్నపం!
ఎన్నికల విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని జిల్లా కలెక్టర్, కమీషనర్ పై చర్యలు తీసుకొని వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రోజా కోరారు.
Date : 02-02-2025 - 6:50 IST -
Vijayasai Reddy : విజయసాయి రెడ్డి యూటర్న్.. ? షర్మిలతో భేటీ అందుకేనా ?
మూడు రోజుల క్రితమే విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) హైదరాబాద్లోని షర్మిల నివాసానికి వెళ్లారు.
Date : 02-02-2025 - 6:10 IST -
Virus : అంతుచిక్కని వైరస్..వేలల్లో చనిపోతున్న కోళ్లు
Virus : ఈ వైరస్ కారణంగా ప్రతిరోజూ వేలాది కోళ్లు చనిపోతున్నాయి
Date : 02-02-2025 - 5:27 IST -
Balakrishna Interview : పురంధేశ్వరి, భువనేశ్వరికి బాలయ్య ఇంటర్వ్యూ
ఈ సందర్భంగా బాలకృష్ణను ఆయన అక్క,చెల్లెలు ఇంటర్వ్యూ (Balakrishna Interview) చేసిన వివరాలను చూద్దాం..
Date : 02-02-2025 - 5:09 IST -
Botsa Satyanarayana : టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
Botsa Satyanarayana : భారతదేశం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. బిహార్ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను గుర్తుచేస్తూ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ బడ్జెట్లో ఏమీ అందజేయకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Date : 02-02-2025 - 1:06 IST -
CM Chandrababu : తెలుగు ఓటర్లే టార్గెట్.. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం
ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు(CM Chandrababu) ఈరోజు ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Date : 02-02-2025 - 9:54 IST -
NAAC : న్యాక్ రేటింగ్ కోసం లంచం.. యూనివర్సిటీ అధికారులు అరెస్ట్
NAAC : సాధారణంగా న్యాక్ అక్రెడిటేషన్ ప్రక్రియ అత్యంత గణనీయమైనదిగా భావించబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థలు న్యాక్ రేటింగ్ను తమ ప్రతిష్ఠగా భావిస్తాయి. విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయనే సంకేతంగా న్యాక్ రేటింగ్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ వ్యవస్థలో అవినీతి ఉందని గతంలో పలుమార్లు ఆరోపణలు వచ్చినా, ఈ స్థాయిలో పెద్ద స్కాం బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
Date : 02-02-2025 - 9:51 IST -
Budget 2025 : బడ్జెట్లో పోలవరానికి రూ.5,936 కోట్లు..
ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కు రూ.186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్కు రూ.375 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Date : 01-02-2025 - 4:14 IST -
Union Budget 2025 : నిర్మలాకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు
Union Budget 2025 : రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి సముచిత సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు
Date : 01-02-2025 - 3:51 IST -
Union Budget 2025: తెలుగు రాష్ట్రాల ఆశలు కేంద్రం బడ్జెట్పైనే..!
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్పై తెలుగు రాష్ట్రాలకు భారీ ఆశలు ఉన్నాయి. అమరావతి నిర్మాణం, పోలవరం, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో వంటి పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నుండి మరిన్ని నిధుల కేటాయింపును కోరుతున్నాయి. ఉచిత పథకాల కారణంగా ఆర్థికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, ఈ బడ్జెట్లో కేంద్రం ఇచ్చే మద్దతును చాలా ఆశిస్తున్నారు. మరి ఈ బడ్జెట్లో వారి ఆశలు నెరవేరుతాయా? లే
Date : 01-02-2025 - 10:12 IST -
New Registration Charges : ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి.. కానీ
New Registration Charges : రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు జరుగుతున్నప్పటికీ, రాజధాని ప్రాంతమైన అమరావతిలో మాత్రం రేట్లు యథాతథంగా ఉంటాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలను పెంచకుండా పాత ఛార్జీలనే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 01-02-2025 - 9:40 IST -
Mahanadu 2025 : కడపలో టీడీపీ ‘మహానాడు’
Mahanadu 2025 : మహానాడుకు ముందు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం
Date : 01-02-2025 - 7:18 IST -
AP Gold Hub : దేశంలోనే అతిపెద్ద గోల్డ్హబ్ ఏపీలో.. ఏమేం ఉంటాయంటే..
మంగళగిరిలోని తెనాలి రోడ్డు వెంటనున్న అక్షయపాత్ర భవన సముదాయానికి దక్షిణంగా ఆత్మకూరు ప్రాంతం పరిధిలోకి వచ్చే భూముల్లో గోల్డ్హబ్(AP Gold Hub) ఏర్పాటుకానుంది.
Date : 01-02-2025 - 6:59 IST -
Vijayasai Reddy : వైసీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా.. జగన్కు పంపించా : విజయసాయిరెడ్డి
"నా రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానాన్ని ప్రారంభించాను" అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Date : 31-01-2025 - 8:37 IST -
DSP Notification : డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నారు.
Date : 31-01-2025 - 6:16 IST -
CBI Court : విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
బెయిల్ నిబంధనల ప్రకారం కోర్టు అనుమతితోనే విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్, నార్వే తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
Date : 31-01-2025 - 5:26 IST