Andhra Pradesh
-
CM Chandrababu : 8 నెలల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని అన్నారు.
Date : 11-02-2025 - 12:43 IST -
Gummadi Sandhya Rani : 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసీ చట్టాలను అమలు చేస్తాం..
Gummadi Sandhya Rani : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 1/70 చట్ట పరిరక్షణను ప్రధాన డిమాండ్గా చేసుకుని ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభించాయి. ఈ బంద్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 1/70 చట్టాన్ని మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
Date : 11-02-2025 - 12:15 IST -
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి భారీ ఊరట..!!
Vallabhaneni Vamsi : ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) సహా 88 మందికి ఊరట లభించింది
Date : 11-02-2025 - 11:51 IST -
Vidadala Rajini : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టకు విడదల రజిని
Vidadala Rajini : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి విడదల రజిని తమపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ చిలకలూరిపేట సోషల్ మీడియా ఇన్చార్జ్ పిళ్లి కోటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని రజిని కోర్టుకు వెల్లడించారు. తాను నిర్దోషిని
Date : 11-02-2025 - 11:45 IST -
Vijayawada Metro : విజయవాడ మెట్రో పనులు వేగవంతం.. ప్రారంభ దశలో రెండు కారిడార్లకు ప్రణాళిక
Vijayawada Metro : విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్కు గ్రీన్సిగ్నల్ లభించింది. APMRC అధికారులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 91 ఎకరాల భూమిని గుర్తించి, భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట్లో నాలుగు కారిడార్లతో ప్రణాళిక రూపొందించగా, ప్రస్తుతానికి గన్నవరం, పెనమలూరు మార్గాల నిర్మాణంపైనే దృష్టి సారించారు. PNBS వద్ద ఈ రెండు మార్గాలు కలుసుకోనున్నాయి. ఈ మెట్రో రైల్ ప్రా
Date : 11-02-2025 - 11:34 IST -
Dhar Robbery Gang : తెలుగు రాష్ట్రాల్లో ‘ధార్’ దొంగలు.. ఈ ముఠా చిట్టా ఇదీ
‘ధార్’(Dhar Robbery Gang) అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గిరిజన ప్రాంతం.
Date : 11-02-2025 - 8:55 IST -
Bird Flu : బర్డ్ ఫ్లూ వల్లే కోళ్ల మరణాలు.. మాంసం, గుడ్లు తినొచ్చా ?
ఏవియన్ ఇన్ఫ్లూయెంజా(Bird Flu) లేదా హెచ్5ఎన్1 వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుంది.
Date : 11-02-2025 - 7:43 IST -
Jagan : వైసీపీకి ప్రతిపక్ష హోదాపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్లారిటీ
Jagan : ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను చూస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యమయ్యే విషయమికాదని స్పష్టం చేశారు
Date : 10-02-2025 - 6:29 IST -
Pawan Kalyan Health : పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి ట్వీట్
Pawan Kalyan Health : పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు
Date : 10-02-2025 - 5:56 IST -
Mission South : ప్రధాని మోడీ ‘మిషన్ సౌత్’.. పవన్ ఏం చేయబోతున్నారు ?
నాలుగు రోజుల ఈ పర్యటనలో భాగంగా అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామ స్వామి, అగస్త్య జీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్(Mission South) దర్శించుకుంటారు.
Date : 10-02-2025 - 5:03 IST -
Kiran Royal : కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన మహిళ అరెస్ట్
Kiran Royal : లక్ష్మి తన ఫిర్యాదులో కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని, తన దగ్గర నుండి నగదు, బంగారం తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు
Date : 10-02-2025 - 3:31 IST -
RK Roja : రోజా సీటుకు ఎసరు.. 12న వైఎస్సార్ సీపీలోకి గాలి జగదీష్ ప్రకాశ్ ?
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్పై గాలి జగదీష్ ప్రకాశ్కు వైఎస్ జగన్ హామీ ఇస్తే రోజా(RK Roja)కు మొండిచెయ్యే మిగులుతుంది.
Date : 10-02-2025 - 1:31 IST -
Peddireddy : పెద్దిరెడ్డి పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు
Peddireddy : అదనంగా 77.54 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి మొత్తం 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు
Date : 10-02-2025 - 12:21 IST -
MLC Elections : నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వంకు తెర..
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం 20 మంది, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
Date : 10-02-2025 - 10:01 IST -
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సీబీఐ అదుపులో నలుగురు!
రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించారు. భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని అధికారుల విచారణలో తేలడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
Date : 09-02-2025 - 11:25 IST -
Viral : కిరణ్ రాయల్ అక్రమ సంబంధం ఇష్యూ
Viral : నగరానికి చెందిన ఓ మహిళతో ఆయన సాగించిన వివాహేతర సంబంధం, ఆ మహిళ నుంచి తీసుకున్న డబ్బు, బంగారం వంటి అంశాలపై బాధిత మహిళ ఓ వీడియో విడుదల చేయడంతో ఈ వ్యవహారం వైరల్
Date : 09-02-2025 - 6:21 IST -
Sikkolu In Tandel : ‘తండేల్’ ఎవరు ? సిక్కోలుతో ఉన్న సంబంధమేంటి ?
తండేల్ మూవీ స్టోరీ శ్రీకాకుళం జిల్లా(Sikkolu In Tandel) ఎచ్చెర్ల మండలం డి. మత్స్యలేసం గ్రామం చుట్టూ తిరుగుతుంది.
Date : 08-02-2025 - 7:52 IST -
YSRCP : వైసీపీలో విభేదాలు తారాస్థాయికి.. విజయసాయిరెడ్డి – కేతిరెడ్డి మధ్య మాటల యుద్ధం
YSRCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లుకలుకలు మరింత ముదురుతున్నాయి. పార్టీకి కీలక నేతగా, జగన్కు అత్యంత సమీపంగా ఉన్న విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో వైసీపీలో తీవ్రమైన అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి.
Date : 08-02-2025 - 6:08 IST -
Vundavalli : వైసీపీలోకి ఉండవల్లి..?
Vundavalli : ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికై, ఆ పార్టీకి మంచి వక్తగా గుర్తింపు తెచ్చుకున్నారు
Date : 08-02-2025 - 5:16 IST -
Pawan Kalyan : మోడీపై ప్రజల విశ్వాసం మరోసారి రుజువైంది
Pawan Kalyan : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రాభవం కొనసాగింది. 70 స్థానాలున్న ఈ ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాలు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 23 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ విజయం దేశ రాజధానిలో బీజేపీPopular వ్యక్తీకరణగా మారింది. ఈ నేపథ్యంలో, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజలు మరోసార
Date : 08-02-2025 - 3:49 IST