Trending
-
CM Revanth Reddy : రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయి వసతులు కల్పించండి: సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు
టీవల జాతీయ వైద్య మండలి (నేషనల్ మెడికల్ కౌన్సిల్ - NMC) రాష్ట్రంలోని 26 మెడికల్ కళాశాలల్లో వసతుల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేయడం, దీనిపై వివరణ కోరడాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం, తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 18న ఢిల్లీకి హాజరై వివరాలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)లను ఎన్ఎంసీ ఆదేశించింది.
Published Date - 04:34 PM, Mon - 16 June 25 -
PM Modi : విశాఖలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు
జూన్ 20వ తేదీ సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నేరుగా విశాఖ చేరుకుంటారు. అనంతరం తూర్పు నౌకాదళం అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. తరువాతి రోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై 7:45 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ భారీ ఈవెంట్కు విజయవంతంగా నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు.
Published Date - 03:46 PM, Mon - 16 June 25 -
Annadata Sukhibhava Scheme : రైతులకు అన్నదాత సుఖీభవ ముఖ్య సమాచారం
ఈ మొత్తం విడుదలకు ముందు ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా థంబ్ ఇంప్రెషన్ (వెరీఫికేషన్) చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో (RBKs) ఈ థంబ్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, రైతులు తమ ఆధార్తో పాటు తమ మొబైల్ ఫోన్ తీసుకుని దగ్గరిలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్లాలి.
Published Date - 03:29 PM, Mon - 16 June 25 -
Cyprus : ప్రధాని మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ను ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని అందుకుంటూ మోడీ మాట్లాడారు. ఈ పురస్కారం 140 కోట్ల భారతీయుల తరపున వచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. సైప్రస్ ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు.
Published Date - 03:18 PM, Mon - 16 June 25 -
SBI FD rates : ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోత.. తాజా వడ్డీ రేట్ల వివరాలు ఇవీ..
జూన్ 15, 2025 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని ప్రభావంతో బ్యాంకింగ్ రంగంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI) వంటి బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను సవరించాయి.
Published Date - 03:07 PM, Mon - 16 June 25 -
Matangeshwar Temple : ఏటా పెరుగుతున్న శివలింగం..ఎక్కడుందా ఆలయం? విశేషాలేంటి? తెలుసుకుందాం!
మాతంగేశ్వర ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ? ఇది శిల్పాలకంటే ఎక్కువగా ఒక మర్మమైన రహస్యాన్ని కలిగివుంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం కింద భూమిలో 18 అడుగుల లోతున విలువైన నిధి దాగి ఉందని స్థానికుల నమ్మకం. దీన్ని సాధారణంగా కాదు, ఋషులు మరియు దైవిక శక్తులు స్వయంగా కాపాడుతున్నారంటారు.
Published Date - 02:50 PM, Mon - 16 June 25 -
Tirumala : శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పవిత్ర వేదమంత్రాలతో వేదాశీర్వచనం ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పండితులు పీయూష్ గోయల్ కు శేషవస్త్రం కప్పి, శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలతో ఘనంగా సత్కరించారు.
Published Date - 02:03 PM, Mon - 16 June 25 -
Israel: ఇరాన్ క్షిపణి దాడి..స్వల్పంగా దెబ్బతిన అమెరికా దౌత్య కార్యాలయం..!
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరిన వేళ, ఈ దాడులు తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాల్ ఖట్జ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "ఇరాన్ మా పౌరులపై దాడులు చేస్తే, టెహ్రాన్ నగర ప్రజలే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది," అని ఆయన హెచ్చరించారు.
Published Date - 01:49 PM, Mon - 16 June 25 -
PM Modi : డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం యూపీఐ ద్వారానే: ప్రధాని మోడీ
దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి సైప్రస్ పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. లిమాసోల్లో నిర్వహించిన భారత్-సైప్రస్ సీఈవో ఫోరమ్లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీలలో 50 శాతం యూపీఐ (UPI) ద్వారా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Published Date - 01:01 PM, Mon - 16 June 25 -
Census : ‘జన గణన’కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన హోంశాఖ
ఈ భారీ గణాంక ప్రక్రియను రెండు దశలుగా చేపట్టనున్నారు. పూర్తి ప్రక్రియను 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి జనగణనలో ప్రాధాన్యతగల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Published Date - 12:49 PM, Mon - 16 June 25 -
Padi kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
వ్యాపార సంబంధమైన కారణాలతో ఆయన్ను బెదిరించారని ఆరోపిస్తూ మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బలవంతంగా బెదిరించారని ఆమె ఆరోపించారు.
Published Date - 12:30 PM, Mon - 16 June 25 -
KTR : ఇప్పటికి మూడు సార్లు పిలిచారు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తా: కేటీఆర్
మమ్మల్ని విచారణలకు పిలిచి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మూడు సార్లు విచారణకు పిలిచారు. మళ్లీ 30 సార్లు పిలిచినా, నేను విచారణకు హాజరవుతాను. చట్టాలపై, న్యాయవ్యవస్థపై నమ్మకముంది. నిజం నిలబడుతుందనే నమ్మకం నాకు ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
Published Date - 11:21 AM, Mon - 16 June 25 -
Kommineni Srinivasa Rao : నేడు జైలు నుంచి విడుదలకానున్న కొమ్మినేని శ్రీనివాసరావు
శని, ఆదివారాలు కోర్టులకు సెలవులు ఉండటం వల్ల అనివార్యంగా విడుదల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో, నేటి రోజు (జూన్ 17) మంగళగిరి కోర్టులో అవసరమైన షూరిటీ పత్రాలను సమర్పించి, ఆయనను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే న్యాయపరమైన పనులు పూర్తిచేసే దశలో ఉన్నాయి.
Published Date - 10:58 AM, Mon - 16 June 25 -
Sriharikota : శ్రీహరికోటలోని షార్కు బాంబు బెదిరింపులు
ఈ బెదిరింపు విషయాన్ని తమిళనాడు కమాండ్ కంట్రోల్కు అధికారికంగా తెలియజేశారు. దీంతో తమిళనాడు భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. షార్ పరిసరాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు, డ్రోన్ మానిటరింగ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా గాలింపు చేపట్టారు.
Published Date - 09:52 AM, Mon - 16 June 25 -
Israel-Iran War : ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు : నెతన్యాహు సంచలన ఆరోపణలు
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు. ఆయన బలమైన నాయకుడు. దుర్బలంగా ఒప్పందాలు చేసుకునే వాడికాదు. ప్రత్యర్థికి లొంగిపోడు. గతంలో ఇరాన్తో జరిగిన అణుఒప్పందాన్ని పక్కనపెట్టి, ఖాసిమ్ సులేమానీని హతమార్చిన వారే ట్రంప్ అని వ్యాఖ్యానించారు.
Published Date - 09:30 AM, Mon - 16 June 25 -
KTR : కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
కేటీఆర్ ఇంటికి ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, పటోళ్ల కార్తీక్రెడ్డి తదితరులు వెళ్లారు. తద్వారా, రాజకీయ వర్గాల్లో ఈ కేసు పై చర్చలు మరింత ఉధృతమయ్యాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా, ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
Published Date - 09:22 AM, Mon - 16 June 25 -
Plane Emergency Landing: విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రయాణికులు ఏం చేయాలి?
ఒకవేళ విమానంలో సిబ్బంది సభ్యులు అకస్మాత్తుగా "బ్రేస్, బ్రేస్, బ్రేస్!" అని బిగ్గరగా అరవడం ప్రారంభిస్తే మీరు ఏమి చేయాలి? (విమానంలో బ్రేస్ పొజిషన్) మీరు గందరగోళానికి గురవుతారు. కానీ ఇది నిజంగా అత్యవసర ల్యాండింగ్ హెచ్చరిక.
Published Date - 08:05 PM, Sun - 15 June 25 -
WTC Prize Money: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఏయే జట్టుకు ఎంత ప్రైజ్మనీ అంటే?
భారత జట్టు ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో మూడవ స్థానంలో నిలిచింది. దీని కారణంగా టీమ్ ఇండియాకు 1.44 మిలియన్ డాలర్లు లభించాయి. ఇది భారతీయ రూపాయల్లో సుమారు 12 కోట్ల రూపాయలు.
Published Date - 04:45 PM, Sun - 15 June 25 -
Anirudh – Kavya Maran : కావ్య తో పెళ్లి.. అనిరుధ్ క్లారిటీ ఇచ్చాడుగా !
Anirudh - Kavya Maran : ఇద్దరూ ఇటీవల ఓ మ్యాచ్ సమయంలో కలిసి కనిపించడం, అలాగే అనిరుధ్ తరచూ SRH మ్యాచ్లకు హాజరవుతుండడం వల్ల ఈ రూమర్స్ కు బలం చేకూర్చినట్లు అయ్యింది.
Published Date - 07:37 PM, Sat - 14 June 25 -
Stone attack : పొదిలి వైసీపీ రాళ్ల దాడి ఘటన.. మరో 15 మంది అరెస్ట్
దీనికి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించగా, నిన్న తొలుత 9 మందిని అరెస్టు చేశారు. తాజాగా మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావడంతో ఇవాళ మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
Published Date - 06:25 PM, Sat - 14 June 25