Trending
-
PM Modi : పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ.. మీ ప్రమేయం లేదు: ట్రంప్తో మోడీ
చివరికి, ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై తొలిసారి స్పందిస్తూ, భారత్-పాక్ సంబంధాల్లో అమెరికా ఏ రకంగానూ మద్యవర్తిగా వ్యవహరించలేదని తేల్చిచెప్పారు.
Published Date - 11:07 AM, Wed - 18 June 25 -
ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా
శుభాంశు శుక్లా యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా రోదసికి బయలుదేరుతున్నారు. ఈ మిషన్ను అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. ఇందులో భారత్కు చెందిన ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు భాగస్వాములుగా ఉన్నాయి.
Published Date - 10:38 AM, Wed - 18 June 25 -
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారికి సమాజంలో గౌరవం లభించదు!
చాణక్య ప్రకారం.. ఎవరైనా ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా ఏదైనా పని చేసి నష్టపోతే అది అతని మూర్ఖత్వం. అలాంటి వ్యక్తులు ఏ పని ప్రారంభించే ముందు దాని ఫలితాల గురించి ఆలోచించరు.
Published Date - 08:50 PM, Tue - 17 June 25 -
Starbucks: స్టార్బక్స్ బ్రాండ్ అంబాసిడర్గా చాయ్వాలా.. అసలు నిజమిదే!
ఈ మొత్తం వివాదం ఒక ఏప్రిల్ ఫూల్స్ డే మీమ్ నుంచి ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఆదిత్య ఓజా అనే వ్యక్తి ఫోటోషాప్ చేసిన ఒక చిత్రాన్ని షేర్ చేశాడు.
Published Date - 07:10 PM, Tue - 17 June 25 -
TTD : రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు. తిరుమలకు సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయానికి శ్రీవారి అంతర్జాతీయ విమానాశ్రయం గా పేరు పెట్టాలని టీటీడీ ప్రతిపాదించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖకు అధికారిక లేఖ రాయాలని నిర్ణయించడంతో, భవిష్యత్లో తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి పేరుతోనే విమానాశ్రయం స్వాగతం పలికే అవకాశముంది.
Published Date - 05:43 PM, Tue - 17 June 25 -
CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ .. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తీసుకురావాలి : సీఎం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ రూపొందించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులను ఆదేశించారు.
Published Date - 04:46 PM, Tue - 17 June 25 -
Kavitha : బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి.. జూలై 17న రైల్ రోకో : ఎమ్మెల్సీ కవిత
కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, జూలై 17న రైల్ రోకో చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. ఇది మామూలు ఆందోళన కాదు, ఇది బీసీ సమాజం ప్రతిష్టాత్మక పోరాటం అని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల బీసీ సంఘాల భాగస్వామ్యంతో దేశవ్యాప్త స్థాయిలో ఈ ఉద్యమాన్ని విస్తరించాలన్నదే తమ లక్ష్యమని కవిత వివరించారు.
Published Date - 04:17 PM, Tue - 17 June 25 -
Phone Tapping Case : రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య : మహేశ్కుమార్ గౌడ్
టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధంగా మా ఫోన్లను ట్యాప్ చేశారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత హక్కుల్ని హరిస్తూ జరిగిన ఈ చర్య పూర్తిగా హేయమైనది. ఈ దుశ్చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తలదించుకోవాలి అని ఘాటుగా స్పందించారు.
Published Date - 03:08 PM, Tue - 17 June 25 -
AP : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల షెడ్యూల్
బదిలీలకు సంబంధించి తొలుత 16 నుంచి 18వ తేదీ వరకు హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో ప్రతి ఉద్యోగి ఎక్కడి పోస్టులో, ఎంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడో వివరాలను సేకరించనున్నారు.
Published Date - 02:42 PM, Tue - 17 June 25 -
Air India : అహ్మదాబాద్ టు లండన్..మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
AI-171 ఫ్లైట్ నంబర్ను ఎయిరిండియా రద్దు చేసి, దాని స్థానంలో AI-159 అనే కొత్త నంబరును ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు అదే కొత్త నంబర్తో సంబంధం ఉన్న విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో, ప్రయాణికుల నమ్మకం పూర్తిగా దిగజారింది. జూన్ 17న, మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో టేకాఫ్కు ముందు తనిఖీల్లో సాంకేతిక లోపం గుర
Published Date - 02:04 PM, Tue - 17 June 25 -
Russia- Ukrain : ఉక్రెయిన్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా..14 మంది మృతి
ఈ దాడుల్లో కనీసం 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. కీవ్ సైనిక పరిపాలన అధిపతి తైమూర్ ట్కాచెంకో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడిలో నగరంలోని డజన్లకొద్దీ అపార్ట్మెంట్ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Published Date - 01:07 PM, Tue - 17 June 25 -
Mahesh Kumar Goud : ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు
2023 నవంబరులో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో మహేశ్కుమార్ గౌడ్ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన కీలకంగా పనిచేశారు.
Published Date - 12:44 PM, Tue - 17 June 25 -
Israel-Iran Conflict : పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టుల మూసివేత
ముఖ్యంగా గగనతలంపై ఆంక్షలతో పాటు విమానాశ్రయాల మూసివేత వల్ల వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఈ యుద్ధం నేపథ్యంలో మొదటగా ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. అంతకుముందు ఎప్పుడూ ఆగని తేహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది.
Published Date - 12:12 PM, Tue - 17 June 25 -
ATMs : ఆర్బీఐ గడువుకు ముందే పురోగతి..ఏటీఎంల్లో పెరిగిన రూ.100, రూ.200 నోట్ల లభ్యత
ప్రముఖ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2023 డిసెంబరులో ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్ల లభ్యత 65 శాతంగా ఉండగా, 2024 జూన్ నాటికి అది 73 శాతానికి పెరిగింది.
Published Date - 11:46 AM, Tue - 17 June 25 -
Harish Rao : కేటీఆర్ పై రేవంత్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు : హరీశ్ రావు
రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ను లక్ష్యంగా చేసుకున్నారు అని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలు గణనీయంగా మారాయి, ముఖ్యంగా ఆయన చేసిన గాఢ వ్యాఖ్య కేటీఆర్ ఒక్క వ్యక్తి కాదు, అది ఒక శక్తి అన్న వాక్యం ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో మారుతోంది.
Published Date - 11:15 AM, Tue - 17 June 25 -
Iran-Israeli War : టెహ్రాన్ను తక్షణమే వీడండి.. భారతీయులకు అడ్వైజరీ జారీ
ఈ పరిస్థితుల్లో టెహ్రాన్ నగరంలో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అత్యవసర అడ్వైజరీని జారీ చేసింది. ఈ తాజా సూచనలో, టెహ్రాన్లో ఉన్న భారతీయ పౌరులు తక్షణమే నగరాన్ని విడిచి వెళ్ళాలని ఎంబసీ స్పష్టం చేసింది.
Published Date - 10:59 AM, Tue - 17 June 25 -
Blaise Metreweli: యూకే గూఢచార సంస్థ MI6 మొదటి మహిళా చీఫ్గా బ్లేజ్ మెట్రెవెల్లి.. ఎవరీమె?
ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ జూన్ 15 (ఆదివారం) నాడు ప్రకటించిన విషయం ప్రకారం.. బ్లేజ్ మెట్రెవెల్లి MI6 18వ చీఫ్గా నియమితులయ్యారు. ఆమె 2025, అక్టోబర్ 1 నుండి తమ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.
Published Date - 10:51 AM, Tue - 17 June 25 -
Chandrababu : కుప్పంలో మహిళ పై దాడి ..సీఎం ఆగ్రహం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
వాదన హద్దులు దాటి, వారు శిరీషను ఒక చెట్టుకు కట్టేసి శారీరకంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు ఈ దృశ్యాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విముక్తి చేశారు.
Published Date - 10:28 AM, Tue - 17 June 25 -
PM Modi : జీ7 సదస్సు..కెనడా చేరుకున్న ప్రధాని మోడీ
ప్రధాని మోడీ జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వచ్చినట్టు అధికారికంగా వెల్లడించబడింది. ఈ సదస్సు జూన్ 17 నుంచి 18 వరకు కననాస్కిస్లో జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఏడు ప్రధాన దేశాల సమాహారమైన జీ7 సదస్సులో మోడీ వరుసగా ఆరోసారి పాల్గొనుతున్నారు. ఈసారి కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై భారత ప్రధాని ఈ సదస్సులో పాల్గొనుతున్నారు.
Published Date - 10:09 AM, Tue - 17 June 25 -
Air Travel : విమానం అంటేనే వణికిపోతున్నారు
Air Travel : ఎప్పుడు ఎక్కడ ఏ విమానం కూలిపోతుందో తెలియడం లేదు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం (Ahmedabad Air India Plane Crash) ఇళ్ల మధ్యలో కూలిపిన ఘటన లో విమానంలో
Published Date - 09:46 AM, Tue - 17 June 25