Trending
-
PM Modi : జీ-7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీ
జూన్ 15 నుండి 19వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోడీ తన పర్యటనను సైప్రస్తో ప్రారంభించనున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానంతో జూన్ 15-16 తేదీల్లో మోడీ ఆ దేశాన్ని సందర్శించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత సైప్రస్కి వెళ్తున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం విశేషం.
Published Date - 06:09 PM, Sat - 14 June 25 -
Ram Mohan Naidu : విమాన ప్రమాదం..సమగ్ర దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ప్రమాదం ఎలా జరిగింది? దాని వెనుక కారణాలు ఏమిటి అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే కమిటీలో ఇంకా నిపుణులను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
Published Date - 04:03 PM, Sat - 14 June 25 -
Free Aadhaar Update : మరోసారి ఆధార్ ఫ్రీ డాక్యుమెంట్ల అప్లోడ్ గడువు పొడిగింపు
ఇప్పుడు ఈ గడువు మరో సంవత్సరం పాటు అంటే 2026 జూన్ 14 వరకు పొడిగించినట్లు ఉడాయ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా UIDAI స్పందిస్తూ, ఆధార్ వివరాలను తాజా సమాచారం ప్రకారం ఉంచుకోవడం ఎంతో అవసరం అని పేర్కొంది.
Published Date - 03:12 PM, Sat - 14 June 25 -
Shubhanshu Shukla : జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర..ఇస్రో ప్రకటన
ఈ అంతరిక్ష ప్రయాణం ‘యాక్సియం-4’ (Axiom-4) మిషన్ కింద నిర్వహించబడుతోంది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్కు నాయకత్వం వహిస్తున్నది.
Published Date - 02:32 PM, Sat - 14 June 25 -
Gaddar Foundation : గద్దర్ ఫౌండేషన్కు తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కు రూ.3 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలకు రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారిక ఆదేశాలు విడుదల చేశారు.
Published Date - 01:58 PM, Sat - 14 June 25 -
Yoga : 5 లక్షల మందితో విశాఖలో యోగా..కేంద్రమంత్రి కీలక ప్రకటన..!
ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక అధికారులు సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా గుర్తించేందుకు కేంద్రం ముందు నుంచే సిద్ధంగా ఉంది. 100 రోజుల పాటు దేశవ్యాప్తంగా 700 యోగా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించబడ్డాయి. అయితే ప్రధాన కార్యక్రమం మాత్రం జూన్ 21న విశాఖపట్నం బీచ్ వద్ద జరగనుంది.
Published Date - 01:14 PM, Sat - 14 June 25 -
CM Revanth Reddy : ఈ నెల 16న రైతులతో సీఎం ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 250 మంది రైతులు పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Published Date - 12:42 PM, Sat - 14 June 25 -
world’s largest list : ప్రపంచ కుబేరుల జాబితాలో 9 మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాను బ్లూమ్బర్గ్ సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేస్తోంది. ఈ జాబితాలో స్థానం పొందడం అనేది ఆర్థిక ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. 2025 సంవత్సరానికి గాను విడుదలైన తాజా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ జాబితాలో మొత్తం 500 మంది కుబేరులు ఉన్నారు.
Published Date - 11:44 AM, Sat - 14 June 25 -
Chennai : ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ తనిఖీలు.. రూ.3.8 కోట్ల విలువైన గంజాయి సీజ్
మాదక ద్రవ్యాల సరఫరా, దాచి ఉంచే ప్రయత్నాలు ఎక్కడ చోటు చేసుకున్నా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నది కేంద్రం ఆదేశం. ఈనేపథ్యంలో దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని రద్దీగల కూడళ్లల్లో పోలీసు, కస్టమ్స్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Published Date - 11:17 AM, Sat - 14 June 25 -
AgriGold : అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు.. రూ.7 వేల కోట్లకు పైగా ఆస్తుల పునరుద్ధరణకు కోర్టు అనుమతి
ఈ పరిణామం పట్ల బాధితులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వారు న్యాయం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది పెట్టుబడిదారులు అగ్రిగోల్డ్ కంపెనీ మోసపూరిత కార్యకలాపాల వల్ల తీవ్రంగా నష్టపోయారు.
Published Date - 10:50 AM, Sat - 14 June 25 -
Advance Tax Alert: అడ్వాన్స్ టాక్స్ పరిధిలోకి వచ్చేవారు ఎవరు? ఈనెల 15లోపు అర్జెంట్గా ఈ పని చేయాల్సిందే!
అడ్వాన్స్ టాక్స్ అనేది ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై ముందస్తుగా చెల్లించబడే ఆదాయపు పన్ను. సాధారణంగా ఆదాయం సంపాదించిన తర్వాత టాక్స్ చెల్లించాలి. కానీ అడ్వాన్స్ టాక్స్ విషయంలో అలా కాదు.
Published Date - 08:30 PM, Fri - 13 June 25 -
CM Chandrababu : సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. పలు అభివృద్ధి పనులకు ఆమోదం
సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న 1,450 ఎకరాల భూమిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,052 కోట్ల విలువైన టెండర్లను పిలవడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
Published Date - 07:18 PM, Fri - 13 June 25 -
Plane Crash : విమాన ప్రమాదం..బ్లాక్బాక్స్ లభ్యం.. కీలక సమాచారంపై ఉత్కంఠ..!
ప్రమాద స్థలమైన భవన శిథిలాల నుంచి విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అధికారికంగా వెల్లడించింది. బ్లాక్బాక్స్లో దాచిన సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Published Date - 06:52 PM, Fri - 13 June 25 -
Minister Lokesh : రాష్ట్రంలోని 80శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్లు : మంత్రి లోకేశ్
కొందరి ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల నిధులు తిరిగి వచ్చాయి. సంబంధిత తల్లులు తమ బ్యాంక్ ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలి. ఖాతాలు యాక్టివ్ అయిన వెంటనే వందనం నిధులు విడుదల చేస్తాం అని మంత్రి లోకేష్ చెప్పారు. అయితే అంగన్వాడీ పిల్లల తల్లులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు.
Published Date - 06:09 PM, Fri - 13 June 25 -
Telangana : తెలంగాణలో రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపుకు ప్రభుత్వం కసరత్తు
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలో కొత్త మార్గదర్శక విలువలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు పలు మండలాల్లో స్థలాల మార్కెట్ ధరకట్టను సమీక్షించేందుకు ఫీల్డ్ పరిశీలనలు ప్రారంభించారు. ప్రత్యేకించి అపార్ట్మెంట్ల ధరల విషయంలో సుమారు 30 శాతం మేర పెంపు ఉండే సూచనలు ఉన్నాయి.
Published Date - 05:06 PM, Fri - 13 June 25 -
KTR : మరోసారి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
. జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే మే 28న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు పంపినప్పటికీ, అప్పటికి కేటీఆర్ అమెరికాలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోయారు.
Published Date - 04:41 PM, Fri - 13 June 25 -
PM Modi : విజయ్రూపానీ కుటుంబసభ్యులకు ప్రధాని మోడీ పరామర్శ
విజయ్ రూపాణీ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విమానం ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అయితే, తక్షణ సహాయ చర్యలలో భాగంగా వైమానిక అధికారులు, ఆర్మీ, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
Published Date - 03:59 PM, Fri - 13 June 25 -
Vande Bharat : నెల్లూరులో నిలిచిన వందేభారత్ రైలు..ప్రయాణికులు అవస్థలు
ఈ ఘటన వల్ల రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. కొన్ని బోగీల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సదుపాయం పనిచేయకపోవడంతో గాలి లేక ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో, ఎండలో ఉన్నట్లే ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు అరగంటకుపైగా రైలు నెల్లూరు స్టేషన్లో నిలిపివేయబడింది.
Published Date - 02:36 PM, Fri - 13 June 25 -
Plane Crash : ఎలా బతికానో నాకే అర్థం కాలేదు..విమాన ప్రమాద మృత్యుంజయుడు విశ్వాస్
ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్.. ప్రమాద క్షణాలను గుర్తుచేస్తూ మీడియాతో అనుభవాలనుపంచుకున్నారు. విమాన టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా అది భీకరంగా ఊగింది. నిమిషాల వ్యవధిలో అది ముక్కలైంది. నేను కూర్చున్న 11-ఏ సీటు విరిగిపోయి దూరంగా ఎగిరిపడింది. అది నా ప్రాణాలను రక్షించింది అని అన్నారు.
Published Date - 01:06 PM, Fri - 13 June 25 -
Air India Compensation: ఎయిరిండియా రూ. కోటి కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి వస్తుందా?
విమాన ప్రయాణం చేసే ముందు భద్రత, భవిష్యత్తు ప్రణాళిక చాలా అవసరం. ఒక చిన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైనా అనుకోని సంఘటనలో పెద్ద ఆసరాగా ఉంటుంది. సురక్షిత ప్రయాణం కోసం ఇన్సూరెన్స్ను మీ అలవాటులో భాగం చేసుకోండి.
Published Date - 12:54 PM, Fri - 13 June 25