Ys Jagan
-
#Andhra Pradesh
YS Jagan & SR NTR : మంత్రిమండలి రద్దుపై `ఇద్దరూ ఇద్దరే`
స్వర్గీయ ఎన్టీఆర్ మంత్రి మండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆప్పట్లో ఒక సంచలనం. బడ్జెట్ ప్రతిపాదనలను లీకు చేశారని అనుమనిస్తూ 31 మంది మంత్రులను ఒక కలం పోటుతో పీకేశారు.]
Published Date - 12:20 PM, Thu - 7 April 22 -
#Speed News
AP Cabinet Ministers: ఏపీ మంత్రుల రాజీనామా నేడే..!
ఏపీలో మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సభ్యులకు ఇదే చివరి సమావేశం కానుంది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండటంతో ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించకపోయినా మంత్రి వర్గం నుంచి వైదొలగునున్న మినిస్టర్స్తో సీఎం జగన్ నేరుగా మాట్లాడతారు. ఇక వారికి ఎలాంటి బాధ్యతలు […]
Published Date - 09:28 AM, Thu - 7 April 22 -
#Andhra Pradesh
AP Cabinet: ఏపీ కొత్త మంత్రుల సెలక్షన్ లో ప్లాన్ A, ప్లాన్ B సిద్ధం! జగన్ ఓటు దేనికి?
ఏపీ మంత్రివర్గాన్ని మొత్తం మారుస్తారా.. కొద్ది మందిని కొనసాగిస్తారా అన్నదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ A, ప్లాన్ B రెండింటినీ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్లాన్ A ను చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యతను ఇవ్వడం. ఇక ప్లాన్ B ని చూస్తే.. వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి.. అగ్ర సామాజికవర్గాలకు కొద్దిపాటి ప్రాధాన్యతను ఇవ్వడం. ప్రస్తుతం ఈ రెండు ప్లాన్లలో […]
Published Date - 08:56 AM, Thu - 7 April 22 -
#Andhra Pradesh
YSRCP VS TDP: ఏపీ ఇంక కాబోయే లంక.. పూర్తిగా దిగజారిన ఎల్లో మీడియా..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటుంది. మరోవైపు ఎల్లో మీడియా అయితే ప్రతిరోజు వైసీపీ ప్రభుత్వం అండ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విషపు రాతలు రాస్తూనే ఉంది. ఇక ఇటీవల టీడీపీతో పాటు జనసేన కూడా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమంటే చాలు, జూమ్లో 40 ఇయర్స్ చంద్రబాబు సూచనలు ఇవ్వడం, టీడీపీ తమ్ముళ్ళు వెంటనే ప్రెస్ మీట్ […]
Published Date - 12:18 PM, Wed - 6 April 22 -
#Andhra Pradesh
AP Land Registration Charges: కొత్త జిల్లాల్లో.. వీర బాదుడు షురూ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడంతో, ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ క్రమంలో 26 జిల్లాల్లో పాలన ఆరంభమైన సంగతి తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అక్కడ భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఆమాంతం పెరిగాయి. ఈ పెంపు 15 శాతం నుంచి 75 శాతం వరకు ఉండగా, […]
Published Date - 09:45 AM, Wed - 6 April 22 -
#Speed News
CPI Narayana: ఏపీ గవర్నర్ పై నారాయణ షాకింగ్ కామెంట్స్..!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకునే పిచ్చి నిర్ణయాలు అన్నింటికీ గవర్నర్ ఆమోదం తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించబట్టే గవర్నర్ ఆ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని నారాయణ అన్నారు. జగన్ తాను రద్దు చేసిన నిర్ణయాలను మళ్లీ తానే అమలు చేస్తున్నారని, వాటిని గవర్నర్ ఎలా ఆమోదిస్తారని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను […]
Published Date - 03:44 PM, Tue - 5 April 22 -
#Andhra Pradesh
CM Jagan: జగన్ ఢిల్లీ టూర్.. ప్రధానితో చర్చించనున్న కీలక అంశాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్ర 4 గంటల 30 నిముషాలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. సీఎం జగన్కు పీఎంవో వర్గాలు అపాయింట్మెంట్ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో సీఎం జగన్, ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీలో భాగంగా ముఖ్యంగా కొత్త జిల్లాల అంశం అంటే ముఖ్యంగా, గత ఎన్నికల్లో […]
Published Date - 04:28 PM, Mon - 4 April 22 -
#Andhra Pradesh
AP Cabinet: జగన్ నయా టీమ్.. ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్..!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణపై చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరింది. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరిని తొలగించి కొత్తవారికి మంత్రి పదవులు అప్పగిస్తానని ఇప్పటికే జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత మంత్రి వర్గంలో కొనసాగుతున్న వారిలో ఎవరుంటారు, ఎవరికి ఉద్వాసన పలుకుతారు, కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. […]
Published Date - 03:27 PM, Mon - 4 April 22 -
#Andhra Pradesh
AP Lands Survey : రాడార్ చిత్రాలతో ఏపీ భూ సర్వే
భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు జగన్ సర్కార్ రాడార్ చిత్రాలను సర్వే కోసం తయారు చేస్తోంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి స్థాయి భూ రికార్డులను తయారు చేయడానికి సిద్దం అయింది.
Published Date - 02:25 PM, Mon - 4 April 22 -
#Andhra Pradesh
Vijay Sai Reddy : విజయసాయిరెడ్డి కథ అడ్డం తిరిగిందా? విశాఖ నుంచి విజయవాడకు మకాం ఎందుకు మారింది?
విశాఖలో అంతా తానై చక్రం తిప్పి, ఉత్తరాంధ్ర సీఎంగా అనిపించుకున్న విజయసాయిరెడ్డికి కథ అడ్డం తిరిగిందా? ప్రతివారం ప్రజాదర్బార్ నిర్వహించింది వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బరిలో దిగేందుకేనా?
Published Date - 11:34 AM, Sun - 3 April 22 -
#Andhra Pradesh
AP Govt Debts : కొత్త ఏడాది తొలి రోజు నుంచే ఏపీ సర్కారు అప్పుల వేట
అప్పులు లేనిదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూట గడిచేలా లేదు పరిస్థితి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే ఖజానా ఖాళీగా ఉంది. అందుకే తొలి రోజు నుంచే అప్పు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.
Published Date - 11:24 AM, Sun - 3 April 22 -
#Andhra Pradesh
New Districts In AP: ఏపీలో 26 జిల్లాలకు.. తుది నోటిఫికేషన్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు వచ్చేశాయ్. 13 జిల్లాల నవ్యాంధ్ర, ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా మారింది. ఈ క్రమంలో కిత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ నెల 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు పాలనపారంగా అందుబాటులోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులో తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే […]
Published Date - 09:15 AM, Sun - 3 April 22 -
#Andhra Pradesh
Vontimitta Sri Rama Kalyanam: ఏప్రిల్ 15న ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం..!
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అదే రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక రాములవారి కల్యాణానికి దాదాపు రెండు లక్షల మంది హాజరు […]
Published Date - 11:16 AM, Sat - 2 April 22 -
#Andhra Pradesh
Nagababu: వైసీపీ నాయకుల పాపాలకు.. 8 మంది అధికారులు బలి..!
మెగా బ్రదర్ నాగబాబు తాజాగా అధికార వైసీపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా కోర్టు ధిక్కరణ కేసులో ఆగ్రహానికి గురైన 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే తెలుగుదేశంపార్టీ అధికార వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై ఇప్పుడు తాజాగా నాగబాబు కీలక […]
Published Date - 04:59 PM, Fri - 1 April 22 -
#Andhra Pradesh
Nara Lokesh: జనం చెవుల్లో.. జగన్ పూలు..!
ఆంధ్రప్రదేశ్ ప్రజల్నిముఖ్యమంత్రి జగన్ మోహర్ రెడ్డి ఫూల్ చేశారని తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల నేపధ్యంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో, రాష్ట్ర ప్రజలను జగన్ ఏప్రిల్ ఫూల్స్ చేశారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో జనం చెవిలో జగన్ పూలు పెట్టారని, విద్యుత్ చార్జీలు తగ్గింపు, మధ్య నిషేధం హామీ, ప్రత్యేక హోదా సాధన, సన్న బియ్యం పంపిణీ హామీలన్నీ అమలు చేయకుండా ప్రజలను ఏప్రిల్ […]
Published Date - 04:19 PM, Fri - 1 April 22