Ys Jagan
-
#Andhra Pradesh
New Districts In AP: ఏపీలో 26 జిల్లాలకు.. తుది నోటిఫికేషన్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు వచ్చేశాయ్. 13 జిల్లాల నవ్యాంధ్ర, ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా మారింది. ఈ క్రమంలో కిత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ నెల 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు పాలనపారంగా అందుబాటులోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులో తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే […]
Date : 03-04-2022 - 9:15 IST -
#Andhra Pradesh
Vontimitta Sri Rama Kalyanam: ఏప్రిల్ 15న ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం..!
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అదే రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక రాములవారి కల్యాణానికి దాదాపు రెండు లక్షల మంది హాజరు […]
Date : 02-04-2022 - 11:16 IST -
#Andhra Pradesh
Nagababu: వైసీపీ నాయకుల పాపాలకు.. 8 మంది అధికారులు బలి..!
మెగా బ్రదర్ నాగబాబు తాజాగా అధికార వైసీపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా కోర్టు ధిక్కరణ కేసులో ఆగ్రహానికి గురైన 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే తెలుగుదేశంపార్టీ అధికార వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై ఇప్పుడు తాజాగా నాగబాబు కీలక […]
Date : 01-04-2022 - 4:59 IST -
#Andhra Pradesh
Nara Lokesh: జనం చెవుల్లో.. జగన్ పూలు..!
ఆంధ్రప్రదేశ్ ప్రజల్నిముఖ్యమంత్రి జగన్ మోహర్ రెడ్డి ఫూల్ చేశారని తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల నేపధ్యంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో, రాష్ట్ర ప్రజలను జగన్ ఏప్రిల్ ఫూల్స్ చేశారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో జనం చెవిలో జగన్ పూలు పెట్టారని, విద్యుత్ చార్జీలు తగ్గింపు, మధ్య నిషేధం హామీ, ప్రత్యేక హోదా సాధన, సన్న బియ్యం పంపిణీ హామీలన్నీ అమలు చేయకుండా ప్రజలను ఏప్రిల్ […]
Date : 01-04-2022 - 4:19 IST -
#Andhra Pradesh
Nellore Politics: ఆనం విషయంలో.. సీఎం జగన్ సంచలన నిర్ణయం..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఒక్కోసారి, ఆ పార్టీ వర్గాలకే అంతుబట్టవు. అసలు మ్యాటర్ ఏంటంటే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి, ఆతర్వాత టీడీపీలో చేరారు. ఇక గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ఆనం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆయనకు పార్టీలో సరైన గౌరవం దక్కడంలేదని ఆనం భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల […]
Date : 01-04-2022 - 11:39 IST -
#Andhra Pradesh
Botsa Satyanarayana: విద్యుత్ ఛార్జీల పెంపుపై.. మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో భూములపై ఉన్న అన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ విధమైన వివాదాలు లేకుండా భూహక్కు కల్పిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 2023 నాటికి భూ సర్వే పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బొత్స అన్నారు. ఇక రాష్ట్రం వ్యాప్తంగా సొంత […]
Date : 31-03-2022 - 4:42 IST -
#Andhra Pradesh
AP Cabinet: జగన్ నయా కేబినెట్లో.. ఈ ముగ్గరు వైసీపీ ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందా..?
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో రాష్ట్ర కేబినెట్లో మార్పులు, చేర్పులు ఖాయమని, ఉగాది తర్వాత ఏప్రిల్ రెండవ వారంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ నయా మంత్రివర్గంలో ఎవరికి కొత్తగా స్థానం దక్కబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠరేపుతోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని కొనసాగిస్తారన్నది కూడా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇక […]
Date : 31-03-2022 - 3:43 IST -
#Andhra Pradesh
Atmakur By Polls: ఆత్మకూరు వైసీపీ అభ్యర్ధిగా.. గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి..?
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గం ఎమెల్యే సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ క్రమంలో మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబంలో నుంచే ఒకరిని జగన్ అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుంది.. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారు అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. […]
Date : 31-03-2022 - 10:42 IST -
#Andhra Pradesh
Nadendla Manohar: రైతు ఆత్మహత్యలను ‘జగన్ సర్కార్’ తొక్కిపెడుతోంది – ‘నాదెండ్ల మనోహర్’..!
సాగు నష్టాలు, అప్పుల వల్ల వచ్చిన ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కౌలు రైతుల వివరాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అందాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఇవ్వకుండా వేధిస్తోందని అన్నారు. జీవో 43 అమలు తీరు దారుణంగా ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కనీసం గ్రామాల్లో పర్యటించిన పాపాన పోలేదని విమర్శించారు. […]
Date : 31-03-2022 - 9:31 IST -
#Andhra Pradesh
AP New District: కొత్త జిల్లాల ఏర్పాటు డేట్ ఫిక్స్..!
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలపై జగన్ ప్రభుత్వం ఏప్రిల్ 4న ప్రకటన చేయనుంది. కొత్త సంవత్సరమైన ఉగాది రోజు నుంచి కొత్త జిల్లాల పాలన అమలులోకి వస్తుందని అందరూ భావించినప్పటికీ దానిని మరో రెండు రోజుల పాటు వాయిదా వేసి, ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్యలో కొత్త జిల్లాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ చేతుల మీదగా రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరుగనుంది. ఇక […]
Date : 30-03-2022 - 4:59 IST -
#Andhra Pradesh
Janasena Pawan Kalyan : జనసేన పై ‘శెట్టి బలిజ’ మంత్రాంగం
గోదావరి జిల్లాల్లో కాపు, బలిజ, శెట్టి బలిజ సామాజికవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. కాపు, బలిజల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ఆ రెండు వర్గాలను శెట్టి బలిజ వ్యతిరేకిస్తోంది.
Date : 30-03-2022 - 2:03 IST -
#Andhra Pradesh
Huzurnagar Election: సీఎం జగన్కు స్టే ఇచ్చిన.. తెలంగాణ హైకోర్టు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2014 ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లాలోని హుజుర్ నగర్లో తనపై నమోదైన ఎన్నికల ఉల్లంఘన కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. ఈ క్రమంలో జగన్ పిటీషన్ను స్వీకిరించిన తెలంగాణ హైకోర్టు, ఈ కేసుకు సంబంధించి తుదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేసింది. అంతే కాకుండా అప్పటి వరకు ఈకేసులో సీఎం జగన్ హాజరు కాకుండా మినహాయింపు ఇచ్చింది. […]
Date : 30-03-2022 - 10:41 IST -
#Speed News
CM Jagan : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం ‘జగన్’..!
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో హుజూర్నగర్ లో జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని జగన్ పై అభియోగం నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. […]
Date : 29-03-2022 - 3:24 IST -
#Andhra Pradesh
AP Debts : అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్.. ఒక్కొక్కరిపై ఎంత అప్పు ఉందంటే..!
ఆంధ్రప్రదేశ్ ను అప్పుల బాధలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.7.76 లక్షల కోట్లు రుణభారం రాష్ట్రానికి ఉంది.
Date : 29-03-2022 - 11:44 IST -
#Andhra Pradesh
YS Jagan Emotional : వైఎస్ జగన్ ఎమోషనల్…నా వల్లే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చాడు..!!
మేకపాటి గౌతమ్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు...నేను రాజకీయాల్లో లేకుంటే గౌతమ్ కూడా వచ్చేవాడు కాదేమో అని ..
Date : 28-03-2022 - 5:03 IST