Ys Jagan
-
#Andhra Pradesh
Nellore Politics: ఆనం విషయంలో.. సీఎం జగన్ సంచలన నిర్ణయం..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఒక్కోసారి, ఆ పార్టీ వర్గాలకే అంతుబట్టవు. అసలు మ్యాటర్ ఏంటంటే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి, ఆతర్వాత టీడీపీలో చేరారు. ఇక గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన ఆనం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆయనకు పార్టీలో సరైన గౌరవం దక్కడంలేదని ఆనం భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల […]
Published Date - 11:39 AM, Fri - 1 April 22 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: విద్యుత్ ఛార్జీల పెంపుపై.. మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో భూములపై ఉన్న అన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ విధమైన వివాదాలు లేకుండా భూహక్కు కల్పిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 2023 నాటికి భూ సర్వే పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బొత్స అన్నారు. ఇక రాష్ట్రం వ్యాప్తంగా సొంత […]
Published Date - 04:42 PM, Thu - 31 March 22 -
#Andhra Pradesh
AP Cabinet: జగన్ నయా కేబినెట్లో.. ఈ ముగ్గరు వైసీపీ ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందా..?
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో రాష్ట్ర కేబినెట్లో మార్పులు, చేర్పులు ఖాయమని, ఉగాది తర్వాత ఏప్రిల్ రెండవ వారంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ నయా మంత్రివర్గంలో ఎవరికి కొత్తగా స్థానం దక్కబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠరేపుతోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని కొనసాగిస్తారన్నది కూడా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇక […]
Published Date - 03:43 PM, Thu - 31 March 22 -
#Andhra Pradesh
Atmakur By Polls: ఆత్మకూరు వైసీపీ అభ్యర్ధిగా.. గౌతంరెడ్డి భార్య శ్రీకీర్తి..?
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గం ఎమెల్యే సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ క్రమంలో మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబంలో నుంచే ఒకరిని జగన్ అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుంది.. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారు అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. […]
Published Date - 10:42 AM, Thu - 31 March 22 -
#Andhra Pradesh
Nadendla Manohar: రైతు ఆత్మహత్యలను ‘జగన్ సర్కార్’ తొక్కిపెడుతోంది – ‘నాదెండ్ల మనోహర్’..!
సాగు నష్టాలు, అప్పుల వల్ల వచ్చిన ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కౌలు రైతుల వివరాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అందాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఇవ్వకుండా వేధిస్తోందని అన్నారు. జీవో 43 అమలు తీరు దారుణంగా ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కనీసం గ్రామాల్లో పర్యటించిన పాపాన పోలేదని విమర్శించారు. […]
Published Date - 09:31 AM, Thu - 31 March 22 -
#Andhra Pradesh
AP New District: కొత్త జిల్లాల ఏర్పాటు డేట్ ఫిక్స్..!
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలపై జగన్ ప్రభుత్వం ఏప్రిల్ 4న ప్రకటన చేయనుంది. కొత్త సంవత్సరమైన ఉగాది రోజు నుంచి కొత్త జిల్లాల పాలన అమలులోకి వస్తుందని అందరూ భావించినప్పటికీ దానిని మరో రెండు రోజుల పాటు వాయిదా వేసి, ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్యలో కొత్త జిల్లాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ చేతుల మీదగా రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరుగనుంది. ఇక […]
Published Date - 04:59 PM, Wed - 30 March 22 -
#Andhra Pradesh
Janasena Pawan Kalyan : జనసేన పై ‘శెట్టి బలిజ’ మంత్రాంగం
గోదావరి జిల్లాల్లో కాపు, బలిజ, శెట్టి బలిజ సామాజికవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. కాపు, బలిజల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ఆ రెండు వర్గాలను శెట్టి బలిజ వ్యతిరేకిస్తోంది.
Published Date - 02:03 PM, Wed - 30 March 22 -
#Andhra Pradesh
Huzurnagar Election: సీఎం జగన్కు స్టే ఇచ్చిన.. తెలంగాణ హైకోర్టు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2014 ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లాలోని హుజుర్ నగర్లో తనపై నమోదైన ఎన్నికల ఉల్లంఘన కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. ఈ క్రమంలో జగన్ పిటీషన్ను స్వీకిరించిన తెలంగాణ హైకోర్టు, ఈ కేసుకు సంబంధించి తుదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేసింది. అంతే కాకుండా అప్పటి వరకు ఈకేసులో సీఎం జగన్ హాజరు కాకుండా మినహాయింపు ఇచ్చింది. […]
Published Date - 10:41 AM, Wed - 30 March 22 -
#Speed News
CM Jagan : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం ‘జగన్’..!
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో హుజూర్నగర్ లో జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని జగన్ పై అభియోగం నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. […]
Published Date - 03:24 PM, Tue - 29 March 22 -
#Andhra Pradesh
AP Debts : అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్.. ఒక్కొక్కరిపై ఎంత అప్పు ఉందంటే..!
ఆంధ్రప్రదేశ్ ను అప్పుల బాధలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.7.76 లక్షల కోట్లు రుణభారం రాష్ట్రానికి ఉంది.
Published Date - 11:44 AM, Tue - 29 March 22 -
#Andhra Pradesh
YS Jagan Emotional : వైఎస్ జగన్ ఎమోషనల్…నా వల్లే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చాడు..!!
మేకపాటి గౌతమ్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు...నేను రాజకీయాల్లో లేకుంటే గౌతమ్ కూడా వచ్చేవాడు కాదేమో అని ..
Published Date - 05:03 PM, Mon - 28 March 22 -
#Andhra Pradesh
Sangam Barrage : `సంగం బ్యారేజి`పై జగన్ సంచలన నిర్ణయం
సంగం బ్యారేజి పనులను ఈ ఏడాది మే 15 నాటికి సంగం బ్యారేజీ పనులు పూర్తి చేయాలని సీఎం సగన్ ఆదేశించించారు
Published Date - 02:38 PM, Mon - 28 March 22 -
#Andhra Pradesh
YSRCP Vs BJP : జగన్ సర్కార్ పై `బుల్డోజర్ `
``ఏపీ చరిత్రలో 50శాతం పైగా ఓట్లు సాధించిన ఏ ప్రభుత్వమూ ఐదేళ్ల పాటు పనిచేయలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా ఐదేళ్లు ఉంటుందని నమ్మకం లేదు`` అంటూ ఏడాదిన్నర క్రితమే మాజీ ఎంపీ ఉండవల్లి సెంటిమెంట్ ను రంగరించాడు.
Published Date - 01:47 PM, Mon - 28 March 22 -
#Andhra Pradesh
Magunta Resigns YCP : వైసీపీకి మాగుంట గుడ్ బై ?
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయమున్నా... అప్పుడే కొంచెం హీట్ కనిపిస్తోంది. రానున్న రెండు నెలల్లో మరింత వేడేక్కే అవకాశాలున్నాయి.
Published Date - 01:25 PM, Mon - 28 March 22 -
#Andhra Pradesh
YSRCP vs TDP: సీఎం జగన్ పై.. నారా లోకేష్ ఫైర్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంల దోపిడీలు చేస్తూ, కబ్జాలు చేసుకోవడానికి, ఎవరైనా అడ్డిపడితే వారిని చంపడానికి, రాష్ట్ర ప్రజలే అధికారం కట్టబెట్టి లైసెన్సు ఇచ్చారు అన్నట్లుగా వైసీపీ బ్యాచ్ దారుణాలకు తెగబడుతున్నారని లోకేష్ […]
Published Date - 04:48 PM, Sat - 26 March 22