Congress
-
#India
Jharkhand : జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ విజయం ఖాయం: భట్టి విక్రమార్క
Jharkhand : కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ పురోగతి కోసం వ్యూహరచన చేస్తుందని చెప్పారు. కూటమి ఎన్నికల హామీలు, కార్యక్రమాల గురించి చర్చించడంతో పాటు చేపట్టల్సిన కార్యక్రమాలను నిర్ధేశించుకున్నామని ఆయన తెలిపారు.
Date : 01-11-2024 - 7:40 IST -
#India
Diwali : కళాకారులతో రాహుల్ గాంధీ దీపావళి వేడుకలు
Diwali : కళాకారుల నివాసానికి రంగులు వేసి పెయింటింలో మెళకువలు తెలుసుకున్నట్లు రాహుల్ గాంధీ తన వీడియోలో తెలిపారు. రాహుల్ గాంధీ దీపావళి వేడుకల్లో పాల్గొన్న వీడియోను షేర్ చేస్తూ భారతదేశాన్ని ప్రకాశవంతం చేసే వారితో దీపావళి అంటూ రాసుకొచ్చారు.
Date : 01-11-2024 - 7:05 IST -
#Special
KTR : కేటీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా..!
KTR : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోవడం, నేతల ఫిరాయింపులు, పార్టీ శ్రేణుల్లో నిరాశ వంటి వాటి నుంచి నూతన ఉత్సహాన్ని తెచ్చేందుకు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 01-11-2024 - 1:04 IST -
#Telangana
Bhatti Vikramarka : ఝార్ఖండ్ లోనే దీపావళి జరుపుకున్న భట్టి విక్రమార్క
bhatti vikramarka : భట్టి విక్రమార్క పండగ సీజన్లో కూడా రాజకీయ ప్రచారాల్లో బిజీగా గడపడం విశేషం
Date : 01-11-2024 - 9:53 IST -
#Andhra Pradesh
A Letter To The Family Of YS: వైఎస్ కుటుంబానికి సంచలన లేఖ.. పెద్దలను పిలిచి దొంగ సొమ్ము పంచుకోండి అంటూ లెటర్!
దయచేసి ఈ దిక్కుమాలిన వివాదానికి అంతం పలకండి. ఈ డ్రామాకు తెరదించండి. ఈ రాష్ట్ర ప్రజలుగా, రాజకీయాలను పరిశీస్తున్న వారిగా, దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న వారిగా మాకూ అనేక విషయాలు తెలుసు.
Date : 30-10-2024 - 9:18 IST -
#Speed News
Balmoori Venkat : కేటీఆర్, కౌశిక్పై ఫైర్.. డ్రగ్స్ టెస్టుకు శాంపిల్స్ ఇచ్చిన అనిల్, బల్మూరి
డ్రగ్స్ నిజ నిర్ధారణ కోసం యూరిన్, డీఓఏ6 డ్రగ్ ప్యానల్ శాంపిల్స్ను అనిల్ కుమార్ యాదవ్, బల్మూరి వెంకట్(Balmoori Venkat) అందించారు.
Date : 30-10-2024 - 12:02 IST -
#Speed News
CM Revanth Reddy : నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపన: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ''బీఆర్ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరాలను తెలియజేయాలి. నన్ను కలవడానికి అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చు.
Date : 29-10-2024 - 4:57 IST -
#India
Congress : జార్ఖండ్ ఎన్నికలు..రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Congress : జార్ఖండ్ రాష్ట్రంలోనే బొకారో స్థానంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ ఆచితూచి ప్రణాళికలు వేసినట్లనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీ (జెవిఎంపి) పార్టీ అధ్యక్షులు సమరేష్ సింగ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
Date : 29-10-2024 - 2:28 IST -
#India
Nominations : మహారాష్ట్రలో ఈరోజుతో ముగియనున్న నామినేషన్ల గడువు
Nominations : రాష్ట్రంలో 288 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధికార శివసేన-షిండే, బీజేపీ, ఎన్సీపీ కూటమి ఇప్పుడు వరకు 279 అభ్యర్థులను ప్రకటించింది. ఈ కూటమిలో బీజేపీ 146 సీట్లలో, శివసేన 78 సీట్లలో, అజిత్ పవార్ ఎన్సీపీ 49 సీట్లలో పోటీ చేస్తోంది, మిగతా 6 సీట్లలో చిన్న పార్టీలు తమ అభ్యర్థులను ప్రవేశపెట్టాయి.
Date : 29-10-2024 - 1:27 IST -
#Telangana
Deputy CM Bhatti Vikramarka: వచ్చే నెల 6 నుంచి కుల గణన.. ఫిక్స్ చేసిన డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి చేపట్టనున్న కులగణనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక, దిశా నిర్దేశం చేయడానికి నేడు (మంగళవారం) కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Date : 29-10-2024 - 10:07 IST -
#Telangana
Phone Tapping Case: హైకోర్టును ఆశ్రయించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ కుమార్
ఎస్ఐబి అధికారులకు, శ్రవణ్ కుమార్ కు ఎలాంటి సంబంధాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు కావాలనే తప్పుడు కేసులో ఇరికించారని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
Date : 29-10-2024 - 9:45 IST -
#Telangana
Harish Rao : పరిపాలన చేతకాక.. రాష్ట్రం పరువు తీస్తున్నావు : హరీశ్ రావు
Harish Rao : ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజల్లో ఆలోచనలు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ డైవర్షన్ పాలిటిక్స్ నడవవు. నిన్ను ప్రజలు వదిలిపెట్టరు.
Date : 28-10-2024 - 5:28 IST -
#Telangana
PCC chief Mahesh Kumar : పెద్ద బాంబు పేల్చిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్
PCC chief Mahesh Kumar : తెలంగాణలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతాయని, కేటీఆర్కు అత్యంత సన్నిహితులు త్వరలోనే కాంగ్రెస్ లోకి వస్తారని...ప్రస్తుతం వారంతా తమకు టచ్ లోనే ఉన్నారని
Date : 28-10-2024 - 3:40 IST -
#Telangana
PAC meeting : పీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ
PAC meeting : బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ చైర్మన్ గా అరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది.
Date : 28-10-2024 - 2:25 IST -
#Speed News
Progress Report : ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్.. రెడీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు
ఈ వివరాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు అందించి, వారికి మరింత చేరువ కావాలని అధికార కాంగ్రెస్ పార్టీ(Progress Report) భావిస్తోంది.
Date : 28-10-2024 - 9:19 IST