Congress
-
#Telangana
Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను ఛైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా,
Date : 14-04-2026 - 1:15 IST -
#Telangana
త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశతో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పటి నుండే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Date : 04-04-2026 - 1:53 IST -
#Telangana
Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?
ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో తనకంటూ ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని నిర్మించుకున్న హరీష్ రావును కేవలం ఒక 'మంత్రి పదవి' హామీతో ఢీకొట్టడం రేవంత్ రెడ్డికి పెను సవాలుగానే కనిపిస్తోంది.
Date : 24-03-2026 - 5:00 IST -
#Andhra Pradesh
Jeevan Reddy : ఎంతమంది బుజ్జగించిన తగ్గేదేలే అంటున్న జీవన్ రెడ్డి
పార్టీలో దశాబ్దాల కాలంగా విధేయుడిగా ఉన్న ఆయన, ప్రస్తుత పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పిసిసి (PCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి గంటల తరబడి బుజ్జగించినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదు
Date : 24-03-2026 - 12:30 IST -
#Telangana
Rythu Bharosa : నేడే రైతు భరోసా నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి మాత్రం జమ అప్పుడే !!
తెలంగాణ అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' నిధుల పంపిణీకి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు
Date : 22-03-2026 - 10:04 IST -
#India
Ugadi Panchangam 2026 : ఉగాది రాజకీయ పంచాంగం .. ఏ పార్టీ జాతకం ఎలా ఉంది?
ఇక భారతీయ జనతా పార్టీ (BJP) విషయానికి వస్తే, జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ఈ ఏడాది కూడా తమ హవా కొనసాగుతుందని పండితులు ధీమా వ్యక్తం చేశారు
Date : 19-03-2026 - 11:03 IST -
#Telangana
Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం
ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూబాధితుల సమస్య ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది. బాధితులకు అండగా నిలుస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది
Date : 11-03-2026 - 8:45 IST -
#Telangana
Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!
రాజ్యసభ అభ్యర్థులుగా బరిలో నిలిచిన కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, వేమ్ నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు.
Date : 10-03-2026 - 2:39 IST -
#Telangana
Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?
తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల చివరి రోజైన గురువారం
Date : 05-03-2026 - 8:00 IST -
#Telangana
Khammam : వెలుగుమట్ల సర్వేలో విస్తుపోయే నిజాలు
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా, అర్హులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో అత్యంత కఠినంగా విచారణ చేపట్టారు
Date : 01-03-2026 - 2:45 IST -
#Telangana
Lands of Sarada Peetham : శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఫైట్ !
నగర ప్రజల మంచినీటి అవసరాల కోసం జలమండలి నిర్మించతలపెట్టిన వాటర్ రిజర్వాయర్ కోసం, గత ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది
Date : 28-02-2026 - 4:30 IST -
#Telangana
రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?
ఈ రెండు ఖాళీలకు సంబంధించిన నామినేషన్లు మార్చి 5లోపు దాఖలు చేయాల్సి ఉండటంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
Date : 23-02-2026 - 12:26 IST -
#Telangana
లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..
Congress తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎంపిక చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ‘లక్కీ డ్రా’ ద్వారా మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక రెండు […]
Date : 17-02-2026 - 2:18 IST -
#Telangana
TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు
ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థులు 8 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో ‘సింహం’ గుర్తుపై పోటీ చేసిన వీరు ఘనవిజయం సాధించి
Date : 14-02-2026 - 8:32 IST -
#Telangana
Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!
మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు అందిన అధికారిక సమాచారం ప్రకారం, మొత్తం 160 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ముందంజలో ఉంది
Date : 13-02-2026 - 10:41 IST