Congress
-
#Speed News
Vijay Madduri: జన్వాడ రేవ్ పార్టీ కేసు.. విజయ్ మద్దూరి నిజం చెబుతున్నారా?
విజయ్ మద్దూరి ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈవో అని తెలుస్తోంది. అలాగే కేటీఆర్కు సన్నిహితుడిగా మంచి పేరు ఉంది. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అతడ్ని వదిలేశారు.
Date : 28-10-2024 - 12:17 IST -
#India
Congress : పోటీ కొత్తేమో గానీ.. ప్రజల తరఫున పోరాటం కొత్త కాదు: ప్రియాంకగాంధీ
Congress : కొన్ని నెలల క్రితం నేను, మా సోదరుడు రాహుల్తో కలిసి మండక్కై, చూరాల్మల వెళ్లాను. కొండచరియలు విరిగిపడటంతో ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా మీరు ఎదుర్కొన్న నష్టాన్ని, సర్వం కోల్పోయిన మీ ఆవేదనను కళ్లారా చూశా.
Date : 26-10-2024 - 3:49 IST -
#India
Congress : మహారాష్ట్ర ఎన్నికలు..కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
Congress : కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాను కూడా శనివారం విడుదల చేయనున్నారు. 48 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను రెండు రోజుల క్రితం కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి కిందటే దీన్ని విడుదల చేశారు.
Date : 26-10-2024 - 12:42 IST -
#Speed News
CM Revanth Reddy: నేడు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మద్దూరు, రేగడి మైలారం గ్రామాల్లో పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాలలో భాగంగా, అభివృద్ధి పనులు, వాటి ప్రాముఖ్యత, అలాగే ప్రాంతం యొక్క సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
Date : 26-10-2024 - 10:23 IST -
#Telangana
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. వారి పాస్పోర్టులు రద్దు!
పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులు రద్దు చేస్తున్నట్లు పాస్పోర్టు అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో ఉంటున్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు.
Date : 26-10-2024 - 9:12 IST -
#Andhra Pradesh
YS Sharmila కీలుబొమ్మగా మారారు: లేఖ పై ఘాటుగా స్పదించిన వైస్ఆర్సీపీ
YS Sharmila: అటాచ్మెంట్లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని, మెజారిటీ షేర్ల బదిలీ భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానం అన్నారు. ఇది తెలంగాణ హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
Date : 25-10-2024 - 5:39 IST -
#India
Priyanka Gandhi : నాగరిక సమాజంలో హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు
Priyanka Gandhi : ఎక్స్లో తన సోషల్ మీడియా హ్యాండిల్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఒక పోస్ట్లో ఇలా వ్రాశారు, "జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందిన వార్త చాలా బాధాకరం. ఇద్దరు పోర్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. "నాగరిక సమాజంలో హింస , ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు, దీనికి ఎంత ఖండించినా సరిపోదు" అని ఆమె అన్నారు.
Date : 25-10-2024 - 11:17 IST -
#Telangana
KTR : కాంగ్రెస్ ‘లుచ్చాగాళ్ల’ అంటూ కేటీఆర్ నిప్పులు
KTR : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, ఆదిలాబాద్ ప్రజలకు మహారాష్ట్రలో ఉన్న వారి బంధువులకు, స్నేహితులకు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని తెలియజేయాలని సూచించారు.
Date : 24-10-2024 - 6:25 IST -
#Speed News
MLAs Defection Case: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశం
ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్లో(MLAs Defection Case) విచారణ జరగగా.. తమ వాదన వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ గడువును కోరారు.
Date : 24-10-2024 - 3:44 IST -
#Telangana
Jeevan Reddy : ఫిరాయింపులపై అధిష్టానానికి జీవన్ రెడ్డి లేఖ
Jeevan Reddy : సొంత పార్టీ నేతలకే రక్షణ లేదని మండిపడ్డారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై కూడా తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని
Date : 24-10-2024 - 12:55 IST -
#Andhra Pradesh
YS Sharmila : మకాం మార్చేసిన షర్మిల..జగన్ కు ఇక చుక్కలే
Sharmila : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇక నుండి పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలని డిసైడ్ అయ్యింది
Date : 24-10-2024 - 11:31 IST -
#Telangana
Jeevan Reddy Comments : రేవంత్ ఇప్పటికైనా లెంపలేసుకుంటారా? – KTR
Jeevan Reddy Comments : 'రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే మీరు చేసిన MLAల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా?
Date : 23-10-2024 - 3:31 IST -
#India
Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి సీట్ల పంపకాలు దాదాపుగా ఖరారయ్యాయి!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి సీట్ల కేటాయింపుపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), మరియు కాంగ్రెస్తో కూడిన ఎంవీఏ, ఎన్నికలకు ముందు తన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, కాంగ్రెస్ 105 నుండి 110 స్థానాలు, శివసేన (యూబీటీ) 85 నుండి 90 స్థానాలు, మరియు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి […]
Date : 23-10-2024 - 2:39 IST -
#Telangana
Konda Surekha: మరోసారి మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి ఎవరికంటే?
సికింద్రాబాద్ లోని దేవాలయంలో ‘ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం’ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నదని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితున్ని అరెస్టు చేశామని గుర్తు చేశారు.
Date : 22-10-2024 - 11:47 IST -
#Telangana
KTR : తెలంగాణలో శాంతి భద్రతలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR : రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని.. పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడంతో శాంతిభద్రతలు కుంటుపడ్డాయన్నారు. పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా మారిపోయారని ఇకకైనా పోలీసులు శాంతిభద్రతల పై దృష్టి సారించాలన్నారు.
Date : 22-10-2024 - 6:16 IST