BCCI
-
#Sports
Cricket Umpire: క్రికెటర్లు మాత్రమే అంపైర్లు కాగలరా? వారి జీతం ఎంత ఉంటుంది..?
అంపైర్ కావాలంటే ముందుగా స్టేట్ క్రికెట్ అసోసియేషన్లో రిజిస్టర్ చేసుకోవాలి. స్థానిక మ్యాచ్లలో అంపైరింగ్ చేసిన అనుభవం ఆధారంగా ఈ నమోదు జరుగుతుంది.
Published Date - 01:28 PM, Thu - 12 September 24 -
#Sports
Greater Noida Stadium Facilities: విమర్శలపాలైన బీసీసీఐ, ఆఫ్ఘన్ చేతిలో చివాట్లు
Greater Noida Stadium Facilities: గ్రేటర్ నోయిడా స్టేడియం యాజమాన్యం తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆటగాళ్లు. ఒకవైపు స్టేడియంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో మైదానాన్ని ఎండబెట్టడం గ్రౌండ్ స్టాఫ్ కు సమస్యగా మారింది. తడిగా ఉన్న అవుట్ఫీల్డ్ను ఆరబెట్టడానికి విద్యుత్ ఫ్యాన్లను ఉపయోగించారు.
Published Date - 06:18 PM, Wed - 11 September 24 -
#Sports
Ajay Ratra: పురుషుల సెలక్షన్ కమిటీ సభ్యుడిగా అంకోలా స్థానంలో అజయ్ రాత్రా.. రీజన్ ఇదే..!
ఇద్దరు సెలక్టర్లు ఒకే జోన్కు చెందిన వారు కావడంతో బీసీసీఐ ఒక సెలక్టర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించింది. అజిత్ అగార్కర్, అంకోలా వెస్ట్ జోన్ నుండి వచ్చినవారే. దీంతో నార్త్ జోన్ నుంచి ఎవరూ లేరు.
Published Date - 10:58 PM, Tue - 3 September 24 -
#Sports
Mohammed Shami: నేడు షమీ బర్త్డే.. టీమిండియాలోకి ఎంట్రీ అప్పుడేనా..!?
2023 వన్డే ప్రపంచకప్లో మహమ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో భారత్ తరఫున షమీకి అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం రాకపోయినా.. అత్యధిక వికెట్లు పడగొట్టాడు.
Published Date - 12:14 PM, Tue - 3 September 24 -
#Sports
Rishabh Pant: టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్..!
టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) కారు ప్రమాదం తర్వాత ఏ టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2024 నుంచి పంత్ క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. అతని పునరాగమనం అద్భుతంగా ఉంది.
Published Date - 11:30 AM, Sun - 1 September 24 -
#Sports
India U19 Squad: భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆస్ట్రేలియాతో వన్డే, టెస్టు సిరీస్లు..!
వన్డే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు కమాండ్ను మహ్మద్ అమన్కు అప్పగించారు. దీంతో పాటు వైస్ కెప్టెన్గా రుద్ర పటేల్ను నియమించారు.
Published Date - 11:11 AM, Sat - 31 August 24 -
#Sports
Jay Shah Challenges: ఐసీసీ చైర్మన్గా ఎంపికైన జై షా ముందు ఉన్న పెద్ద సమస్యలు ఇవే..!
షా ఇటీవల టెస్ట్ క్రికెట్ కోసం ఒక వ్యూహాత్మక నిధి గురించి మాట్లాడాడు. ఇది సుమారు $15 మిలియన్ (రూ. 125 కోట్లు)గా అంచనా వేయబడింది. ఈ ఫండ్ నుండి ఆటగాళ్లకు కనీస వేతనం అందజేయబడుతుంది.
Published Date - 01:10 PM, Thu - 29 August 24 -
#Sports
Jay Shah Life Story: 35 ఏళ్లకే ఐసీసీ చైర్మన్, జైషా కథేంటి..?
2019లో జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. బీసీసీఐ కార్యదర్శిగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా మంచి పేరు సంపాదించాడు. 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యాడు. జై షా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం
Published Date - 10:48 PM, Wed - 28 August 24 -
#Sports
WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వేదిక మార్పు..?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వేదికను మార్చడంపై జై షా ఇప్పటికే ప్రకటన ఇచ్చారు. నివేదిక ప్రకారం.. మేలో మేము ఐసీసీతో దీని గురించి మాట్లాడుతున్నామని చెప్పారు.
Published Date - 01:15 PM, Wed - 28 August 24 -
#Sports
Women’s T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తుది జట్టు
టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తుది జట్టు ప్రకటన.యాస్తికా భాటియా, శ్రేయాంక పాటిల్లు జట్టులోకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరి ఎంపిక ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ తెలిపింది. ట్రావెలింగ్ రిజర్వ్లో ముగ్గురు ఆటగాళ్లు ఎంపిక కాగా, నాన్ ట్రావెలింగ్ రిజర్వ్లో ఇద్దరు ఆటగాళ్లు ఎంపికయ్యారు.
Published Date - 01:33 PM, Tue - 27 August 24 -
#Sports
Teamindia Tour Of England: భారత్- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. టీమిండియాకు పరీక్షే..!
లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ బర్మింగ్హామ్లో.. మూడో మ్యాచ్ లార్డ్స్లో జరగనుంది. నాలుగు, ఐదవ టెస్ట్ మ్యాచ్లు వరుసగా మాంచెస్టర్, లండన్ (ది ఓవల్ స్టేడియం)లో జరుగుతాయి.
Published Date - 01:15 PM, Sat - 24 August 24 -
#Speed News
Shikhar Dhawan Retirement: క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్..!
టీమ్ ఇండియా అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన శిఖర్ ధావన్కు టీమ్ ఇండియా నుండి దూరమైనప్పుడు అతని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు.
Published Date - 08:30 AM, Sat - 24 August 24 -
#Sports
Jay Shah: ఐసీసీ చైర్మన్గా జై షా.. మద్దతు ప్రకటించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా..!
షాకు ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు బహిరంగ మద్దతు ఉందని మీడియా నివేదికలలో పేర్కొంది.
Published Date - 11:50 PM, Fri - 23 August 24 -
#Sports
IND vs ENG: ఇంగ్లండ్ వర్సెస్ భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
2026లో భారత్ ఇంగ్లండ్లో వన్-ఆఫ్ మ్యాచ్ కోసం పర్యటిస్తున్నప్పుడు లార్డ్స్ తన తొలి మహిళల టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుందని ECB తెలిపింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ 210 ఏళ్ల చరిత్రలో మహిళల టెస్టు నిర్వహించడం ఇదే తొలిసారి.
Published Date - 11:26 PM, Thu - 22 August 24 -
#Sports
BCCI: భారీగా పెరిగిన బీసీసీఐ ఆదాయం.. 2023లో రూ.5,120 కోట్ల లాభం..!
2022 IPL సీజన్ నుండి BCCI మీడియా హక్కుల సంపాదన రూ. 3780 కోట్లు కాగా, 2023 సీజన్లో అది 131% పెరిగి రూ. 8744 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్షిప్ డబ్బుల నుండి బోర్డు ఆదాయాలు కూడా పెరిగాయి.
Published Date - 12:04 AM, Thu - 22 August 24