BCCI
-
#Sports
IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
డబ్ల్యూటీసీ (2025-27) సైకిల్లో భాగంగా శ్రీలంక గడ్డపై భారత్ ఆడబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను లంక బోర్డు ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలేలో మొదటి టెస్ట్, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్ట్ జరగనున్నాయి. శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ టేబుల్లో 5వ స్థానంలో ఉన్న టీమిండియా ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్లో కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఐసీసీ […]
Date : 03-07-2026 - 10:30 IST -
#Sports
Asian Games 2026: ఏషియన్ గేమ్స్కు భారత మహిళల జట్టు ప్రకటన
రాబోయే 2026 ఆసియా క్రీడల కోసం బీసీసీఐ నేడు 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించింది. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధాన జట్టును ముందుండి నడిపించనున్నారు. జపాన్లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. గతంలో చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఎడిషన్లో భారత జట్టు చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని కైవసం […]
Date : 30-06-2026 - 11:48 IST -
#Sports
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?
టీ20 ప్రపంచ ఛాంపియన్ అయిన భారత జట్టు, పసికూన ఐర్లాండ్ చేతిలో 0-2 తేడాతో సిరీస్ కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఓటమి నేపథ్యంలో 15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. ఈ చర్చపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డచ్కేట్ స్పందించాడు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాడని, అయితే జట్టులోకి రావాలంటే మిగతా ఆటగాళ్లలాగే ఓ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని […]
Date : 29-06-2026 - 12:46 IST -
#Sports
IND vs IRE: పిచ్ కండిషన్స్ను త్వరగా అర్థం చేసుకోలేకపోయాం..
టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్కు ఐర్లాండ్ జట్టు ఊహించని షాకిచ్చింది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న బెల్ఫాస్ట్లో జరిగిన తొలి మ్యాచ్లో 34 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ విజయంతో ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ భారత్పై గెలవని ఆ జట్టు, ఈ మ్యాచ్తో ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు 18.5 ఓవర్లలో […]
Date : 27-06-2026 - 12:09 IST -
#Sports
Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్కు దూరం.. ఇంగ్లాండ్ టూర్కూ అనుమానమే.?
ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయంతో ఈ టూర్ల నుంచి తప్పుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో అతడికి ఎడమ తొడ కండరాలు గాయం కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఆర్ఐ స్కాన్లో కండరాల వాపుతో పాటు ఫైబర్ డ్యామేజ్ ఉన్నట్లు తేలిందని బీసీసీఐ వైద్య బృందం వెల్లడించింది. దీంతో నితీశ్ను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు పిలిపించి మరిన్ని పరీక్షలు […]
Date : 23-06-2026 - 12:47 IST -
#Cinema
Breaking News: హీరో విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీజీ20 (TG20) లీగ్’ చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి తాజాగా ఈ లీగ్ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్సీఏ టీజీ20 లీగ్ను నిర్వహిస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. బీసీసీఐ పర్మీషన్ లేని లీగ్ను అక్రమంగా […]
Date : 17-06-2026 - 4:45 IST -
#Sports
NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు
భారత క్రికెట్లో కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టింగ్ కోసం నిర్దేశిత సమయంలో అందుబాటులో లేకపోవడంతో ‘వేర్అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీలకు కూడా ‘నాడా’ సమాచారం అందించింది. నాడా నిబంధనల ప్రకారం ‘రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)’లో ఉన్న క్రీడాకారులు తాము డోప్ పరీక్షల కోసం […]
Date : 09-05-2026 - 2:06 IST -
#Sports
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్ అక్కడే?
ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఉత్కంఠభరితంగా సాగే ఈ టోర్నీ ప్లేఆఫ్స్ షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈసారి గ్రాండ్ ఫైనల్కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 31న తుదిపోరు జరగనుంది. 70 లీగ్ మ్యాచ్ల తర్వాత ప్రారంభమయ్యే ప్లేఆఫ్స్ పోరులో భాగంగా మే 26న ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఇందులో పాయింట్ల పట్టికలో […]
Date : 06-05-2026 - 1:58 IST -
#Sports
ఐపీఎల్ 2026.. ఆ జట్టు కెప్టెన్పై కఠిన చర్యలు!
రియాన్ పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ జట్టు ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ పరాగ్ బ్యాట్ మాత్రం ఝళిపించడం లేదు.
Date : 29-04-2026 - 12:04 IST -
#Sports
టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!
నంబర్ 3 స్థానంలో వరుస అవకాశాలు ఇచ్చినప్పటికీ సాయి సుదర్శన్ వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో సెలక్షన్ కమిటీ అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది.
Date : 23-04-2026 - 2:45 IST -
#Sports
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!
ఇప్పుడు వన్డేల్లో కూడా టీమ్ ఇండియా అదే దశలో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్లో దిగ్గజాలే అయినప్పటికీ నివేదికల ప్రకారం వారు ప్రదర్శన ఆధారంగానే జట్టులో కొనసాగుతారు.
Date : 20-04-2026 - 3:00 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయం హిట్మ్యాన్ దేనా?
Medical Report ఆదివారం (ఏప్రిల్ 13) ఐపీఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తుండగా స్టార్ బ్యాట్స్ మెన్ కుడి హ్యామ్స్ట్రింగ్ (Hamstring) గాయానికి గురై, రిటైర్డ్ హర్ట్గా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా రోహిత్ మెడికల్ రిపోర్టులు వెలువడ్డాయి. ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రాథమిక స్కాన్ రిపోర్ట్స్లో రోహిత్ కండరాలకు ఎలాంటి తీవ్రమైన గాయం లేదా చీలిక (Tear) ఉన్నట్లు ఆధారాలు లభించలేదు. ఇది ముంబై అభిమానులకు పెద్ద […]
Date : 15-04-2026 - 1:00 IST -
#Sports
Rajasthan Royals: డగౌట్లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్కు బీసీసీఐ నోటీసులు.
నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ సమయంలో డగౌట్లో ఫోన్ వాడిన ఘటనలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) టీమ్ మేనేజర్ రోమీ భిందర్పై బీసీసీఐ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్యూ) ఆయనకు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. డగౌట్లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పక్కన కూర్చున్న భిందర్, తన ఫోన్ను ఉపయోగిస్తున్న దృశ్యాలు […]
Date : 13-04-2026 - 12:15 IST -
#Sports
బీసీసీఐకి బంగ్లాదేశ్ క్షమాపణ లేఖ?
బంగ్లాదేశ్కు టెస్టు హోదా రావడంలో బీసీసీఐ కీలక పాత్ర పోషించింది. గత ప్రభుత్వం ఉన్న సమయంలో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడు బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం రావడంతో భారత్తో మళ్ళీ క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని బీసీబీ గట్టిగా ప్రయత్నిస్తోంది.
Date : 03-04-2026 - 3:45 IST -
#Sports
49 రోజుల్లో 5 సిరీస్లు.. 4 దేశాల్లో పర్యటించనున్న టీమిండియా!
ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం భారత ఆటగాళ్లందరూ ఐపీఎల్ 2026లో ఆడుతూ కనిపిస్తున్నారు.
Date : 01-04-2026 - 10:18 IST