BCCI
-
#Sports
Womens T20 World Cup: రేపట్నుంచి మహిళల టీ20 ప్రపంచకప్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
టీ20 ప్రపంచకప్ 2024లో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య జరగనుండగా రెండవ మ్యాచ్ పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరగనుంది.
Published Date - 01:16 PM, Wed - 2 October 24 -
#Sports
Ravichandran Ashwin: ముత్తయ్య మరళీధరన్ రికార్డును సమం చేసిన అశ్విన్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్న ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.
Published Date - 08:00 PM, Tue - 1 October 24 -
#Sports
Changes the Name of NCA: నేషనల్ క్రికెట్ అకాడమీ పేరును మార్చిన బీసీసీఐ.. కొత్త పేరు ఇదే..!
నేషనల్ క్రికెట్ అకాడమీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పిలువబడుతుంది. బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ పేరును సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చింది.
Published Date - 01:02 PM, Mon - 30 September 24 -
#Sports
MS Dhoni Uncapped: బీసీసీఐ నిర్ణయంతో ధోనీపై భారీ ఎఫెక్ట్
MS Dhoni Uncapped: 2021 ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే 2019లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మహీని అన్క్యాప్డ్ ప్లేయర్గా కొనసాగించవచ్చు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తమ బిగ్గెస్ట్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనిని అట్టిపెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది
Published Date - 10:46 AM, Sun - 29 September 24 -
#Sports
IPL 2025 Retention Rules: ఐదుగురు + 1 RTM… ఐపీఎల్ రిటెన్షన్ కొత్త రూల్స్ ఇవే
IPL 2025 Retention Rules: ఐదుగురు ప్లేయర్స్ రిటెన్షన్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా ఒకరిని జట్టులోకి తీసుకునే రూల్ నూ తీసుకొచ్చింది. బెంగళూరులో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు
Published Date - 11:24 PM, Sat - 28 September 24 -
#Sports
IPL 2025: ఐపీఎల్ ప్లేయర్స్ కు జాక్ పాట్, సీజన్ కు రూ.కోటి అదనం
IPL 2025; రిటెన్షన్ జాబితాను నాలుగు నుంచి ఐదు పెంచడంతో పాటు రైట్ టూమ్ మ్యాచ్ రూల్ ను మళ్ళీ తీసుకొస్తున్నారు. అలాగే ఫ్రాంచైజీల మనీ పర్స్ వాల్యూను 120 కోట్ల వరకూ పెంచబోతున్నారు. గత వేలంలో ఇది 90 కోట్లు ఉండగా.. ఇప్పుడు మరో 30 కోట్లు పెంచుతున్నారు.
Published Date - 11:11 PM, Sat - 28 September 24 -
#Sports
IPL 2025: ఫ్రాంచైజీల పర్సు వాల్యూ పెంచే దిశగా బీసీసీఐ
IPL 2025: గతేడాది జరిగిన మినీ వేలంలో ఫ్రాంచైజీల పర్స్ 100 కోట్లు. ఈసారి బీసీసీఐ మొత్తాన్ని పెంచవచ్చు. 20 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో పర్స్ 120 కోట్లకు చేరుతుంది. అయితే ఈ విషయంపై బోర్డు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Published Date - 04:58 PM, Sat - 28 September 24 -
#Sports
IPL 2025: ఐపీఎల్ 2025.. కొత్త సీజన్లో మొత్తం ఎన్ని మ్యాచ్లు అంటే..?
కొత్త సీజన్కు ముందు ఈసారి మ్యాచ్ల సంఖ్యను పెంచవచ్చనే దానిపై చాలా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.
Published Date - 11:07 AM, Fri - 27 September 24 -
#Business
Byjus – BCCI : 15వేల కోట్ల అప్పులుంటే.. బీసీసీఐ అప్పు మాత్రమే ఎందుకు చెల్లించారు.. బైజూస్కు ‘సుప్రీం’ ప్రశ్న
అయితే కేవలం బీసీసీఐ బకాయిలను మాత్రమే ఎందుకు కట్టారు ? మిగతా వాళ్ల పరిస్థితేంటి ?’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం(Byjus - BCCI) బైజూస్ను ప్రశ్నించింది.
Published Date - 11:31 AM, Thu - 26 September 24 -
#Sports
Irani Cup 2024: అయ్యర్కి బీసీసీఐ చివరి అవకాశం
Irani Cup 2024: ఇరానీ కప్ అక్టోబర్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సీనియర్లు దిగనున్నారు. ఒక నివేదిక ప్రకారం ఇరానీ కప్ మ్యాచ్లో వెటరన్ అజింక్య రహానే ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఇరానీ కప్లో శ్రేయాస్ అయ్యర్, రహానేతో పాటు శార్దూల్ ఠాకూర్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా పాల్గొనబోతున్నారు.
Published Date - 03:38 PM, Tue - 24 September 24 -
#Sports
Champions Trophy 2025: పాకిస్థాన్కు రిలీఫ్ న్యూస్.. పాక్లోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ..!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకానికి గ్రీన్ సిగ్నల్ లభించిన తరువాత ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి భారత జట్టు కూడా పాకిస్తాన్ వెళ్ళే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా BCCI, భారత ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది.
Published Date - 08:51 AM, Tue - 24 September 24 -
#Sports
Rohit Sharma: బంగ్లాదేశ్పై విజయం.. ప్రత్యేక క్లబ్లో చేరిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
2022లో టెస్టు జట్టు కెప్టెన్సీ రోహిత్ శర్మకు దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 మ్యాచ్ల్లో టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇందులో 11 మ్యాచ్ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్ల్లో జట్టు ఓటమి చవిచూసింది.
Published Date - 12:10 AM, Mon - 23 September 24 -
#Sports
World Test Championship: బంగ్లాతో గెలుపు తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలో టీమిండియా…!
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా 71.67 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియన్ జట్టు రెండవ స్థానంలో ఉంది.
Published Date - 11:42 PM, Sun - 22 September 24 -
#Sports
Kohli-Gambhir interview: గొడవల్లేవ్, గంభీర్-కోహ్లీని కలిపిన బీసీసీఐ
Kohli-Gambhir interview: గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక తన స్నేహ హస్తాన్ని చాచాడు. విరాట్ కూడా గంభీర్ గౌరవార్థం శ్రీలంక సిరీస్లో ఆడాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ మరో ముందడుగేసి గంభీర్, విరాట్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని పూర్తిగా ముగించింది.
Published Date - 02:08 PM, Wed - 18 September 24 -
#Sports
Shreyas Iyer: అయ్యర్కు షాక్ తప్పదా..? టీమిండియాలో చోటు కష్టమేనా..?
గత కొంత కాలంగా శ్రేయాస్ అయ్యర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. శ్రీలంక పర్యటనలో జరిగే వన్డే సిరీస్లో అయ్యర్ను టీమ్ ఇండియాలో చేర్చారు. అయితే ఇక్కడ కూడా అయ్యర్ నిరాశపరిచాడు.
Published Date - 01:13 PM, Wed - 18 September 24