Ap Politics
-
#Andhra Pradesh
AP Politics : నారా లోకేష్కు డిప్యూటీ సీఎం.. స్పందించిన టీడీపీ అధిష్టానం
AP Politics : గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పెంచుతోంది. ముఖ్యంగా, కడప జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి స్టేజ్పై మాట్లాడుతూ, నారా లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేశారు.
Date : 20-01-2025 - 5:39 IST -
#Andhra Pradesh
AP Politics : లోకేష్ డిప్యూటీ సీఎం డిమాండ్పై జనసైనికులు ఎందుకు అభద్రత భావంలో ఉన్నారు..?
AP Politics : ఇదిలా ఉంటే, ఈ డిమాండ్లపై జనసేన మద్దతుదారులు అభద్రతా భావంతో ఉండడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో విచిత్రమైన కారణాలతో ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించడం మనం చూడవచ్చు.
Date : 19-01-2025 - 10:46 IST -
#Andhra Pradesh
Thopudurthi Prakash Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి భారీ షాక్!
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థిగా రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై 7774 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
Date : 19-01-2025 - 10:25 IST -
#Andhra Pradesh
Sri Reddy: వైసీపీ అభిమాని అయినందుకు సిగ్గుపడుతున్నా.. శ్రీరెడ్డి సంచలనం
మానసికంగా ఇంకా ఇంకా ఇలా దెబ్బకొడుతూ.. ఆత్మ వంచన చేసుకొని మన పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది అంటే నమ్మే వారు మనలో ఎవరైనా వున్నారా?
Date : 18-01-2025 - 10:11 IST -
#Andhra Pradesh
CM Chandrababu: కడప పార్లమెంట్ కూడా మనమే గెలవాలి: సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల్లో 93 శాతం సీట్లు మనమే గెలిచాం. టీడీపీ ఎన్నడూ గెలవని రీతిలో మనం విజయం సాధించాం. కడప పార్లమెంటు కూడా మనమే గెలవాలి. రానున్న ఎన్నికలలో కష్టపడదాం.
Date : 18-01-2025 - 3:48 IST -
#Andhra Pradesh
YS Jagan: లండన్లో లుక్ మార్చిన వైఎస్ జగన్!
టీడీపీ కూటమికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ జిల్లాల పర్యటన చేయనున్నారు. జిల్లాలో పర్యటనలో స్థానిక వైసీపీ కార్యకర్తలతో కూడా జగన్ సమావేశం కానున్నట్లు సమాచారం.
Date : 16-01-2025 - 10:06 IST -
#Andhra Pradesh
Janasena: కోడి పందాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడని పార్టీ నేతను సస్పెండ్ చేసిన జనసేన!
అయితే ఇలా సస్పెండ్ చేయడం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తప్పేముందని కొందరు పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
Date : 16-01-2025 - 7:45 IST -
#Andhra Pradesh
JC Prabhakar Number: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని.. తాడిపత్రిలో కొత్త వివాదం
ఇకపోతే జేసీ ప్రభాకర్ ఇటీవల న్యూ ఇయర్కు ముందు బీజేపీపై హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందని ఆయన విమర్శించారు.
Date : 16-01-2025 - 6:12 IST -
#Andhra Pradesh
YS Sharmila : కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
YS Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక ఈ పథకమని అన్నారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని... కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు వైఎస్ షర్మిల.
Date : 07-01-2025 - 11:12 IST -
#Andhra Pradesh
Kakani Govardhan Reddy : కూటమి పాలనను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై తప్పుడు కేసులు
Kakani Govardhan Reddy : రిమాండ్ రిపోర్టులో పొంతన లేని రెండు డాక్యుమెంట్లు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.
Date : 04-01-2025 - 5:56 IST -
#Andhra Pradesh
YCP: కూటమిలో చిచ్చు పెడుతున్న వైసీపీ!
సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నాయకులను ఇష్టానుసారం తిట్టిన నేతలను ఇప్పుడు బీజేపీ, జనసేన పార్టీలు చేర్చుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Date : 02-01-2025 - 12:45 IST -
#Andhra Pradesh
Minister Kondapalli Srinivas: కూటమి మంత్రి.. బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకున్నారా? నిజమిదే!
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారం చేస్తూ ఎవరో లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు.
Date : 29-12-2024 - 10:02 IST -
#Andhra Pradesh
YSRCP : వైఎస్సార్సీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ గుడ్ బై
YSRCP : గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్.. ఓటమి పాలయ్యారు.. అయితే, ఇప్పుడు ఇంతియాజ్ రాజీనామా లేఖ విడుదల చేశారు..
Date : 27-12-2024 - 8:05 IST -
#Andhra Pradesh
Nara Lokesh Slams Jagan: జగన్ నువ్వు మారవా? బరితెగించావు అంటూ నారా లోకేష్ ట్వీట్!
అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టిన ఘటనపై మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ విషయంపై వైసీపీ నాయకులు చేస్తున్న లేనిపోని ఆరోపణలను ఆయన ఖండించారు.
Date : 25-12-2024 - 11:48 IST -
#Andhra Pradesh
Ayyannapatrudu: పెన్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు.. వారికి పింఛన్ బంద్!
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 20-12-2024 - 9:22 IST