Andhra Pradesh
-
#Andhra Pradesh
Chandrababu : హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పటంపై నిలిపిన ఘనత చంద్రబాబుదే : రేవంత్ రెడ్డి ప్రశంసలు
1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ప్రాజెక్టు అనే భవిష్యత్ దృష్టిని కలిగి పనిచేశారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతానికి మల్టీనేషనల్ కంపెనీలు రావాలని, గ్లోబల్ ఇన్నోవేషన్కు వేదిక కావాలని ఆయన చేసిన ప్రయత్నాలు నేటి అభివృద్ధికి బీజం వేసాయి అని రేవంత్ పేర్కొన్నారు.
Published Date - 11:31 AM, Sat - 16 August 25 -
#Telangana
Sridhar Babu : తెలంగాణపై కేంద్రం వివక్ష..పరిశ్రమల అనుమతుల్లో పాక్షికత: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవసరమైన సౌకర్యాలు, భూకేటాయింపులు పూర్తి చేసి, ప్యాకేజింగ్ రంగంలో ప్రపంచస్థాయిలో పేరుగాంచిన కంపెనీకి అనువైన వాతావరణం కల్పించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ పరిశ్రమ స్థాపనకు అనుమతిని ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
Published Date - 01:32 PM, Wed - 13 August 25 -
#Andhra Pradesh
Basavatarakam : రేపే అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన
తుళ్లూరు - అనంతవరం గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్కు రేపు ఉదయం 9.30 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు.
Published Date - 04:58 PM, Tue - 12 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu : భారత్ది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మన ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అని పిలిచిన వ్యాఖ్యలకు కట్టుబాటుగా ప్రతిస్పందించారు.
Published Date - 10:12 AM, Tue - 12 August 25 -
#Andhra Pradesh
AP News : శ్రీవారి దర్శనం కోసం వెళుతుండగా.. అనుకోని ఘటన..
AP News : తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయల్దేరిన భక్తుల యాత్ర విషాదంలో ముగిసింది. ఊహించని రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబం ముగ్గురి ప్రాణాలను కబళించగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Published Date - 01:54 PM, Sat - 9 August 25 -
#Andhra Pradesh
AP : గ్రీన్ వర్క్ఫోర్స్ విప్లవానికి కేంద్రంగా ఏపీ.. రేపు దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్..
‘‘ఆంధ్రప్రదేశ్ – గ్రీన్ ఎనర్జీ నైపుణ్య హబ్’’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరియు ఢిల్లీ కేంద్రంగా కార్యకర త్సున్న స్వనీతి ఇనీషియేటివ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
Published Date - 04:32 PM, Tue - 5 August 25 -
#Andhra Pradesh
Kunki Elephants: కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం.. డిప్యూటీ సీఎం పవన్ హర్షం!
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను, మావటిలను, కావడిలను అభినందించారు.
Published Date - 09:52 PM, Mon - 4 August 25 -
#Andhra Pradesh
Nara Lokesh : ఆదోని ప్రభుత్వ స్కూల్లో ‘నో అడ్మిషన్ల’ బోర్డు.. స్పందించిన లోకేష్
Nara Lokesh : ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అనేది చాలామంది తక్కువగా భావించే పరిస్థితి. కానీ కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీటు దొరకడం కూడా కష్టమవుతోంది.
Published Date - 08:22 PM, Mon - 4 August 25 -
#Andhra Pradesh
Tragedy : గ్రానైట్ రాళ్లు విరిగిపడి, ఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు..
Tragedy : బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది.
Published Date - 02:51 PM, Sun - 3 August 25 -
#Andhra Pradesh
Investment : వామ్మో ఏపీలో గూగుల్ 50 వేల కోట్ల పెట్టుబడి..యూఎస్ తర్వాత వైజాగే !!
Investment : అమెరికా తర్వాత గూగుల్ తన అతి పెద్ద డేటా సెంటర్ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప ముందడుగు అని చెప్పొచ్చు
Published Date - 02:01 PM, Thu - 31 July 25 -
#Andhra Pradesh
Physical Harassment : 9వ తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. గర్భం దాల్చిన మైనర్ బాలిక..
Physical Harassment : ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పి, భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్, మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు.
Published Date - 12:06 PM, Tue - 29 July 25 -
#Andhra Pradesh
Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. పోలవరం వద్ద కూడా
Srisailam Dam : కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది.
Published Date - 09:59 AM, Tue - 29 July 25 -
#Andhra Pradesh
Good News : ఆగస్టు 1 నుంచి ఏపీలో స్పౌజ్ పింఛన్లు
Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ (Spouse) పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
Published Date - 09:28 AM, Tue - 29 July 25 -
#Devotional
Gundla Brahmeswaram Temple : నల్లమల అరణ్యంలో నిద్రించే మహాశివుడు..ఏడాదికి రెండు రోజులు మాత్రమే దర్శనం ఎక్కడో తెలుసా?
మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ఆలయం ప్రాచీన చరిత్ర కలిగినది. శిలాశాసనాల ప్రకారం, దీనిని కాకతీయులు మరియు విజయనగర రాజులు పునర్నిర్మించారు. ఇక్కడ పరమేశ్వరుడు బ్రహ్మేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు.
Published Date - 05:01 PM, Sat - 26 July 25 -
#India
Supreme Court : విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు సుప్రీంకోర్టు కీలక చర్య.. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు మార్గదర్శకాలు
ఈ మార్గదర్శకాలు అన్ని స్థాయిలలోని విద్యా సంస్థలు, స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ అకాడెమీలు, హాస్టళ్లపై వర్తిస్తాయి. సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. విద్యా ఒత్తిడి, పరీక్షల భయం, మద్దతు లోపం కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
Published Date - 01:29 PM, Sat - 26 July 25