Andhra Pradesh
-
#Andhra Pradesh
Non Hindu Employees : తిరుమలలో హిందూయేతర ఉద్యోగులు.. ఏపీ సర్కారు ఏం చేయబోతోంది ?
ఎందుకంటే.. హిందూయేతరులను(Non Hindu Employees) తిరుమలకు సంబంధించిన ఉద్యోగులలో నియమించకూడదని 2007లో ఉత్తర్వులు వచ్చాయి.
Date : 20-11-2024 - 4:27 IST -
#Andhra Pradesh
AP Woman : ‘‘యజమాని చంపేసేలా ఉన్నాడు కాపాడండి..’’ కువైట్ నుంచి ఏపీ మహిళ సెల్ఫీ వీడియో
కాకినాడ జిల్లా యల్లమిల్లికి చెందిన కుమారికి(AP Woman) 19 ఏళ్ల క్రితం పెళ్లయింది.
Date : 20-11-2024 - 1:31 IST -
#Andhra Pradesh
AP Weather : ఏపీకి వరుసగా తుఫానుల ఎఫెక్ట్.. నెలాఖరులో మరో తుఫాను..!
AP Weather : ఈ నెల చివర్లో దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటంతో, 23వ తేదీన అది పెరిగి 27 నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్ 28వ తేదీన చెన్నై మరియు నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.
Date : 20-11-2024 - 11:25 IST -
#Andhra Pradesh
Kondru Sanjay Murthy: భారత ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’గా కొండ్రు సంజయ్మూర్తి.. ఎవరు ?
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ హోదాలో సంజయ్మూర్తి(Kondru Sanjay Murthy) గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వరకు కానీ కొనసాగే అవకాశం ఉంది.
Date : 19-11-2024 - 9:16 IST -
#Speed News
High School Timings : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైస్కూల్ టైమింగ్స్లో మార్పులు…?
High School Timings : హైస్కూల్ టైమింగ్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉన్న ఉన్నత పాఠశాల సమయాన్ని 5 గంటల వరకు పెంచే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది.
Date : 18-11-2024 - 11:53 IST -
#Andhra Pradesh
TTD : నేడు టీటీడీ కొత్త పాలకమండలి తొలి సమావేశం
TTD : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అధ్యక్షతన కొత్త పాలకమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో శ్రీవాణి ట్రస్ట్ కొనసాగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడుతుందా అని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీవాణి ట్రస్ట్ పై వచ్చిన ఆరోపణలతో టీటీడీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని అందరి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 18-11-2024 - 11:39 IST -
#Andhra Pradesh
Super Biker : సూపర్ బైకర్ నవీన్.. కృత్రిమ కాలితో ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతానికి
హెచ్జే నవీన్కుమార్(Super Biker) ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మిట్టమీదపల్లి వాస్తవ్యులు.
Date : 18-11-2024 - 9:10 IST -
#Andhra Pradesh
Rivers Inter Linking : గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం.. ఏపీకి ప్రయోజనమిదీ
ప్రస్తుతానికి గోదావరి నుంచి పోలవరం ద్వారా ప్రకాశం బ్యారేజీ(Rivers Inter Linking) వరకు జలాలు వస్తున్నాయి.
Date : 16-11-2024 - 9:59 IST -
#Andhra Pradesh
Borugadda Anil : బోరుగడ్డ అనిల్కు జైలులో రాచమర్యాదలు.. నలుగురు పోలీసులపై చర్యలు
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ కుమార్కు గుంటూరు జిల్లా అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ప్రత్యేక రాచమర్యాదలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆయనపై ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలు, పోలీసుల నిర్లక్ష్యం పై కొత్త చర్చలను ప్రేరేపించాయి. ఈ అంశంపై నిమగ్నమైన ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు.. ఈ క్రమంలోనే 5 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు.
Date : 15-11-2024 - 12:46 IST -
#Andhra Pradesh
Floating Bridge : రుషికొండ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి.. కూటమి ప్రభుత్వ వినూత్న పర్యాటక ప్రణాళికలు
Floating Bridge : ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కూటమి ప్రభుత్వం కొత్త దిశగా చర్యలు చేపట్టింది. ఈ కోణంలో పలు వినూత్న ప్రాజెక్టులను ప్రారంభించింది. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్, విజయవాడ నుండి శ్రీశైలానికి జల విమాన ప్రయాణం ప్రయోగం, విశాఖలో తేలియాడే వంతెన (ఫ్లోటింగ్ బ్రిడ్జి) ఏర్పాటు వంటి పలు ఆలోచనలను సర్కార్ ముందుకు తీసుకువెళ్లింది.
Date : 15-11-2024 - 11:51 IST -
#Speed News
Karthika Pournami: తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన శైవక్షేత్రాలు.. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు
Karthika Pournami: తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు, పూజలు చేస్తూ శైవక్షేత్రాలను సందర్శిస్తున్నారు. కార్తీక మాసంలో సాధించే ధ్యానం, జపం, ఉపవాసాలు, తపస్సులు, దానధర్మాలు , స్నానాలు అధిక పుణ్యాన్ని ప్రసాదిస్తాయని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ మాసంలో భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందడానికి స్వామి ఆరాధనలో నిమగ్నమయ్యారు.
Date : 15-11-2024 - 11:01 IST -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
CM Chandrababu : నేడు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. శనివారం నిర్వహించనున్న ఆంగ్ల పత్రిక లీడర్షిప్ సమ్మిట్లో ఆయన పాల్గొంటారు. ఈరోజు ఉదయం ఆయన శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి, అక్కడ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు.
Date : 15-11-2024 - 9:37 IST -
#Andhra Pradesh
Vijayasai Reddy : అహా ఏమీ ఈ మార్పు.. విజయసాయిరెడ్డి ట్వీట్లలో గౌరవం..!
Vijayasai Reddy : గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు, పిల్లలపై మార్ఫింగ్ చేసి అకృత్యాలను పోస్ట్ చేస్తున్న వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. సహజంగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్లు అరెస్టయిన వారిలో ఉన్నారు, ఎందుకంటే వారి సోషల్ మీడియా వ్యూహం అలాంటిది. అణిచివేత పని చేస్తున్నట్లు కనిపిస్తోంది , ప్రతి ఒక్కరిలో ఇప్పటికే కొంత మార్పు కనిపిస్తోంది.
Date : 14-11-2024 - 5:27 IST -
#Andhra Pradesh
Entrepreneurs : ఏపీ యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా పారిశ్రామికవేత్తలు.. ఎందుకంటే ?
అదే జరిగితే.. ఏపీ వర్సిటీల్లోనూ(Entrepreneurs) ఇలాంటి వారికి అధ్యాపకులుగా అవకాశం కల్పిస్తారు.
Date : 14-11-2024 - 10:04 IST -
#Andhra Pradesh
Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష(Group 2 Mains) రాయనున్నారు.
Date : 12-11-2024 - 9:05 IST