HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Among The Important 100 Supreme Court Judgments Issued In 2024 Five From Telugu States

Supreme Court Judgments : 100 ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులలో.. తెలుగు రాష్ట్రాల ఐదు కేసులివీ

స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ వర్సెస్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ ఖాసిమ్‌ కేసులో సుప్రీంకోర్టు(Supreme Court Judgments) 2024 ఏప్రిల్‌ 18న తీర్పును వెలువరించింది.

  • By Pasha Published Date - 10:07 AM, Sun - 1 December 24
  • daily-hunt
Supreme Court Key Judgments 2024 Telugu States Ap Telangana

Supreme Court Judgments : 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత సుప్రీంకోర్టు పలు కీలక తీర్పులను వెలువరించింది. వాటిలో అతి ముఖ్యమైన 100 తీర్పులతో వార్షిక నివేదికను ప్రధానమంత్రి నరేంద్రమోడీ  విడుదల చేశారు. ఇందులో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఐదు తీర్పులకు చోటు దక్కింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Also Read :Bapu Ghat : బాపూఘాట్‌ వద్ద అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం, వీల్‌ ఆఫ్‌ లైఫ్‌

రూ.5వేల కోట్లు విలువైన అటవీభూమిని కాపాడిన సుప్రీంకోర్టు

స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ వర్సెస్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ ఖాసిమ్‌ కేసులో సుప్రీంకోర్టు(Supreme Court Judgments) 2024 ఏప్రిల్‌ 18న తీర్పును వెలువరించింది. విభిన్న ప్రాణుల మనుగడకు అడవులు తప్పనిసరి అని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.  వరంగల్‌ జిల్లాలోని రూ.5 వేల కోట్లు విలువైన అటవీభూమి ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా సుప్రీంకోర్టు కాపాడింది. కొంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 171/3 నుంచి 171/7ల్లో ఉన్న 106.34 ఎకరాలు అటవీ భూములేనని, వాటితో ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.

సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 ముస్లిం మహిళలకూ వర్తిస్తుంది

మహమ్మద్‌ అబ్దుల్‌ సమద్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ కేసులో సుప్రీంకోర్టు 2024 జులై 8న తీర్పును వెలువరించింది. ముస్లిం మహిళలు ప్రత్యేక చట్టం కింద పెళ్లి, విడాకులు పొందినప్పటికీ.. సీఆర్‌పీసీ 1973లోని సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 కింద భరణం కోరే హక్కు వారికి లభిస్తుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు ఈ రెండు చట్టాల్లో దేన్నయినా ఎంచుకోవచ్చని తెలిపింది.

Also Read :Eturnagaram Encounter : ఏటూరునాగారం అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

కోర్టు ధిక్కరణ చర్యలలో..

ఎస్‌.తిరుపతిరావు వర్సెస్‌ ఎం.లింగమయ్య కేసులో సుప్రీంకోర్టు 2024 జులై 22న తీర్పును వెలువరించింది. కోర్టు ధిక్కరణ కింద ఏ చర్యలు తీసుకున్నా, వాటిని ఆ ధిక్కరణ జరిగిన ఏడాదిలోపే మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. కంటెప్ట్‌ ఆఫ్‌ కోర్ట్స్‌ యాక్ట్‌ 1974లోని సెక్షన్‌ 20 ఇదే చెబుతోందని గుర్తు చేసింది.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యకు పరిష్కారం

స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ వర్సెస్‌ దావిందర్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న తీర్పును వెలువరించింది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల ఎస్సీ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వాలు కూడా పార్టీలుగా ఉన్నాయి.ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటా కల్పించడానికి సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఆమోదం తెలిపింది.దీంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు దశాబ్దాలుగా నలుగుతూ వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యకు తెరపడింది.

స్త్రీ ధనానికి ఏకైక యజమాని వివాహిత మహిళ 

ములకాల మల్లేశ్వరరావు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ కేసులో సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 29న తీర్పును వెలువరించింది. స్త్రీ ధనానికి వివాహిత మహిళ ఏకైక యజమాని అని, భర్తకు హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కూతురు బతికి ఉండగా తండ్రికి కూడా స్త్రీ ధనంపై హక్కు ఉండదని తేల్చి చెప్పింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Key Judgments
  • andhra pradesh
  • ap
  • Supreme Court
  • Supreme Court Judgments
  • telangana
  • telugu states

Related News

It Companies Amravati

IT Companies : ఏపీకి క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు

IT Companies : డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా నిలిచిన పేటీఎం సంస్థ ఇప్పుడు ప్రయాణ సేవల విభాగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ‘చెక్-ఇన్ (Check-in)’ పేరుతో ఒక ప్రత్యేక AI ట్రావెల్ బుకింగ్ యాప్ను సంస్థ ప్రారంభించింది

  • Investment In Ap

    Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

  • Sri Charani Cricketer

    Sree Charani: శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

  • CM Chandrababu

    New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

  • Sama Rammohan Reddy

    Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

Latest News

  • Chaos at Delhi Airport : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో గందరగోళం

  • Mobile Recharge Prices : DEC నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

  • ‎Jaggery: చలికాలంలో రోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

  • ‎Health Tips: వామ్మో.. కొబ్బరి, బెల్లం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా!

  • ‎Karthika Masam: కార్తీకమాసంలో ఎలాంటి దానాలు చేస్తే మంచి జరుగుతుందో మీకు తెలుసా?

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd