HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Case Against Naveen Yadav

    Case Against Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు బిగ్ షాక్‌.. కేసు నమోదు!

    సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులపై ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు నేరుగా కాకుండా ఎన్నికల అధికారుల (Election Authorities) సిఫార్సు లేదా ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తారు.

    Published Date - 04:00 PM, Sun - 2 November 25
  • India vs Australia

    India vs Australia: టీమిండియాపై టిమ్ డేవిడ్ విధ్వంసం.. భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం!

    భారత్ తరఫున అత్యధిక వికెట్లు అర్ష్‌దీప్ సింగ్ పడగొట్టాడు. అతను తన 4 ఓవర్ల స్పెల్‌లో 35 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. అతను 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. బుమ్రాకు ఈ రోజు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.

    Published Date - 03:40 PM, Sun - 2 November 25
  • Srikakulam Stampede

    Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!

    శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది భక్తులు వచ్చేవారని.. ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేకపోయామన్నారు. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది ప్రైవేట్ ఆలయమని.. ఏపీ దేవాదాయ శాఖ చెప్తోంది. భక్తుల సామర్థ

    Published Date - 04:07 PM, Sat - 1 November 25
  • Kashibugga Venkateswara Swa

    kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!

    శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయం తొక్కిసలాట ఘటనలో 10మంది చనిపోయారు. దీంతో ఆ ఆలయం గురించి చర్చ జరుగుతోంది. ఈ ఆలయాన్ని హరిముకుంద పండా సొంత నిధులతో నిర్మించారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళితే ఎదురైన అనుభవంతో తన సొంత డబ్బులతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే రూ.10 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోట

    Published Date - 02:27 PM, Sat - 1 November 25
  • Srikakulam Stampade

    Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!

    శ్రీకాకుళంలో  విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉ‍న్న రెయిలింగ్‌ ఊ

    Published Date - 12:46 PM, Sat - 1 November 25
  • Nirmala Sitharaman

    Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు త‌ప్పిన ప్ర‌మాదం..!

    ఈ పర్యటన సందర్భంగా ఆర్థిక మంత్రి సీతారామన్ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌ను కలుస్తారు. ఆ తర్వాత ఆమె ప్రధానమంత్రి డాషో షేరింగ్ టోబ్గేతో సమావేశమవుతారు.

    Published Date - 09:32 AM, Fri - 31 October 25
  • India vs Australia

    India vs Australia: వ‌ర్షం ఎఫెక్ట్‌.. భార‌త్- ఆస్ట్రేలియా తొలి టీ20 ర‌ద్దు!

    ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత బ్యాట్స్‌మెన్ అతని నిర్ణయాన్ని తప్పు అని నిరూపించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 14 బంతుల్లో 19 పరుగులు చేశాడు.

    Published Date - 06:02 PM, Wed - 29 October 25
  • Telangana Cabinet

    Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం.. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు?

    మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేవలం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.

    Published Date - 03:44 PM, Wed - 29 October 25
  • Andhra Pradesh Vs Karnataka

    Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!

    రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్‌కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు

    Published Date - 03:35 PM, Tue - 28 October 25
  • Don't trample on state water rights for politics: Harish Rao

    Harish Rao Father Died : హరీశ్ రావు తండ్రి కన్నుమూత

    Harish Rao Father Died : బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ రోజు వేకువజామున అనారోగ్యంతో కన్నుమూశారు

    Published Date - 07:11 AM, Tue - 28 October 25
  • CM Chandrababu

    CM Chandrababu: సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోదీ ఫోన్‌!

    ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని సూచించారు.

    Published Date - 08:47 PM, Mon - 27 October 25
  • Sachin Chandwade

    Sachin Chandwade: సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. 25 ఏళ్ల వ‌య‌సులోనే న‌టుడు మృతి!

    సచిన్ పని గురించి మాట్లాడితే ఆయన త్వరలో ‘అసురవన్’ అనే చిత్రంలో కనిపించాల్సి ఉంది. ఈ సినిమా పోస్టర్‌ను సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకున్నారు. ఈ చిత్రంలో సచిన్ కీలక పాత్రలో నటించాల్సి ఉంది.

    Published Date - 05:27 PM, Mon - 27 October 25
  • Chandrababu

    Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

    అమరావతి: ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతున్న మాన్సూన్ తుపానుకు 대응ంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్తి గంటగా పరిస్థితిని అంచనా వేసుకుంటున్నామని ట్వీట్ చేశారు. ఏ పరిస్థితి ఎదురైనా రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. #CycloneMontha రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుఫాన్ వల్

    Published Date - 02:33 PM, Mon - 27 October 25
  • Ndhra Pradesh Government Di

    Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

    ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూములు, హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించాలని సూచిస్తున్నారు. రూ.19 కోట్లు కేటాయించి, 219 తుఫాను షెల్టర్లను సిద్ధం చేశారు. విద్యార్థుల భద్రత కోసం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌

    Published Date - 02:27 PM, Mon - 27 October 25
  • Justice Surya Kant

    Justice Surya Kant : హరియాణా నుంచి భారత్‌లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!

    న్యాయమూర్తి సూర్యకాంత్‌ భారత్‌ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డా. దమానింగ్ సింగ్ గవాయి, సూర్యకాంత్‌ను “అన్ని అంశాల్లో అర్హులుగా మరియు సమర్థులుగా” పేర్కొన్నారు. గవాయి చెప్పారు, సూర్యకాంత్ కూడా జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న సామాజిక వర్గానికి చెందినవారు, కాబట్టి ప్రజల హక్కులను రక్షించడానికి న్యాయవ్యవస్థలో మంచి అవగాహన కల

    Published Date - 02:05 PM, Mon - 27 October 25
  • Delhi Acid Attack

    Delhi Acid Attack: ఢిల్లీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి

    ప్రస్తుతం ప్రధాన నిందితుడు జితేందర్ పరారీలో ఉన్నాడని, అతనితో పాటు ఇషాన్, ఆర్మాన్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

    Published Date - 11:00 AM, Mon - 27 October 25
  • Ind Vs Bang

    IndW vs BanW: వర్షం ఆటలో బ్రేక్ – భారత్‌ జోరుకు అడ్డుపడ్డ వరుణుడు

    అంపైర్లు వర్షం ఆగే వరకు ఆటను నిలిపివేశారు. స్టేడియంలో వర్షం తీవ్రత తగ్గితేనే ఆట మళ్లీ ప్రారంభమవుతుంది.

    Published Date - 10:48 PM, Sun - 26 October 25
  • schools closed

    AP Schools: మొంథా తుపాను ప్రభావం – ఏపీలో పాఠశాలలు బంద్

    విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 27, 28 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలు, అంగన్‌వాడీలు మూసివేయబడతాయి.

    Published Date - 10:41 PM, Sun - 26 October 25
  • Earthquake Today

    Earthquake Today: వ‌ణికించిన భూకంపం.. ఈ దేశాల్లో భారీ ప్ర‌కంప‌న‌లు!

    భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదికలు లేనప్పటికీ ప్రజలలో భయాందోళన నెలకొంది. మరోవైపు జపాన్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైంది.

    Published Date - 11:30 AM, Sun - 26 October 25
  • Police Firing

    Police Firing: హైదరాబాద్‌లో దొంగలపై డీసీపీ చైతన్య ఫైరింగ్ – చాదర్‌ఘాట్‌లో ఉద్రిక్తత

    సీపీ సజ్జనార్‌ (CP Sajjanar) సంఘటన స్థలాన్ని పరిశీలించి, గాయపడ్డ దొంగ ఒమర్‌పై 25 కేసులు నమోదయ్యాయని, అతనికి రౌడీషీట్‌ కూడా ఉన్నట్లు తెలిపారు.

    Published Date - 10:41 PM, Sat - 25 October 25
← 1 … 4 5 6 7 8 … 1,222 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd