Speed News
-
Akhanda 2: ఫ్యాన్స్కు పూనకాలే..! బాలయ్య మజాకా – దుమ్మురేపిన Akhanda 2 ట్రైలర్ విడుదల
ట్రైలర్లో బాలయ్య లుక్స్, యాక్షన్ సన్నివేశాలు మరింత ఊరమాస్గా ఉన్నాయి. ఒక్కో షాట్ గూస్బంప్స్ (Goosebumps – రోమాంచనం)ను రేకెత్తించేలా ఉంది.
Date : 21-11-2025 - 8:38 IST -
BSEAP : 2025–26 విద్యా సంవత్సరానికి ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…
ఈ సంవత్సరపు పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగియనున్నాయి.
Date : 21-11-2025 - 6:42 IST -
Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ వైఎస్ జగన్ లేఖ రాశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా వాదనలు వినిపించాలని.. బచావత్ ట్రిబ్యునల్
Date : 21-11-2025 - 4:25 IST -
Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!
కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోవడంతో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని, అధిష్ఠానాన్ని డీకేకు సీఎం పదవి అప్పగించాలని కోరుతున్నారు. మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చారని, వారం రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.
Date : 21-11-2025 - 3:35 IST -
SRM University : SRM యూనివర్శిటీకి నోటీసులు..ఈ నెల 24న విచారణ!
అమరావతి SRM యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్ బకాయిలున్నాయని ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉండగా, ఇటీవల హాస్టల్లో 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో కలకలం రేగింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని విచారణ కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కార్మిక శాఖ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరా
Date : 21-11-2025 - 3:07 IST -
Shocking Facts : జైపూర్లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
రాజస్థాన్లోని జైపూర్లో నాలుగో తరగతి విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తోటి విద్యార్థుల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్కు వెళ్లనని ఆ పాప ఏడుస్తున్న ఆడియో ఒకటి తాజాగా బయటపడింది. సీబీఎస్ఈ నివేదికలో ఏడాదిన్నరగా వేధింపులు, టీచర్ల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీలో పాప చివరి క్షణాల్లో క
Date : 21-11-2025 - 2:06 IST -
Earthquake : బంగ్లాదేశ్లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!
శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్లోని నర్సిండి ప్రాంతంలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్లోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా కోల్కతా మరియు దక్షిణ బెంగాల్ జిల్లాల్లో స్పష్టంగా అనుభవించబడ్డాయి. భవనాలు కంపించడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచీ, కార్యాలయాల నుంచీ బయటకు పరుగులు తీశారు. భారత వాతావరణ విభాగం సమాచారం ప్రకారం భూకంప కేంద్రం బంగ్లాదేశ్ల
Date : 21-11-2025 - 12:29 IST -
AP CM Chandrababu : ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ.. రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..!
పారిశ్రామిక అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే నినాదంతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్, స్కై ఫ్యాక్టరీ, గిన్ఫ్రా ప్రెసిషన్, సుగ్నా స్పాంజ్ పవర్ వంటి కంపెనీలు.. భారీ పెట్టుబడులుతో యూనిట్లను నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. కాగా, ఏడాదిన్నర కాల
Date : 21-11-2025 - 11:59 IST -
New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సులభతరం చేశారు. ప్రజలు ఇకపై ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సచివాలయాల్లోనే కొత్త కార్డుల జారీ, పిల్లల పేర్లు చేర్చడం, చిరునామా మార్పు వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా పెళ్లైన వారికి ఆధార్, పెళ్లి ధ్రువపత్రంతో సులభంగా రేషన్ కార్డు పొందవచ్చు. ఈ ప్రక్రియలన్నీ ఇప్పుడు ఇంటి దగ్గరే పూర్తవుతాయి. పూర్తి వివరాల
Date : 21-11-2025 - 10:49 IST -
Telangana MLAs Defection Case: దానం, కడియం స్థానాలకు ఉపఎన్నికలు తప్పవా ?
Telangana MLAs Defection Case: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతా పిటిషన్లపై విచారణ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది
Date : 21-11-2025 - 8:13 IST -
BSNL : బ్యాంకుల నుంచి ‘1600’ సిరీస్తోనే కాల్స్… ట్రాయ్ కీలక ఆదేశాలు!
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న స్పామ్, మోసపూరిత కాల్స్కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (BFSI) రంగంలోని సంస్థలతో పాటు ప్రభుత్వ విభాగాలు తమ సర్వీస్, లావాదేవీల కాల్స్ కోసం తప్పనిసరిగా ‘1600’ తో మొదలయ్యే నంబర్ సిరీస్ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల వినియోగదారులు ఏది అ
Date : 19-11-2025 - 6:00 IST -
I Bomma Immadi Ravi : పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి..నాంపల్లి కోర్టు సంచలనం..!
సినిమాలు పైరసీ చేసి వెబ్సైట్లలో అప్లోడ్ చేసిన ఐబొమ్మ కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని.. పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పోలీసులు ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు 5 రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ కేసులో చాలా వివరాలను రాబట్టిన పోలీసులు.. అతడిని కస్టడీలోకి తీసుకున
Date : 19-11-2025 - 5:24 IST -
Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్!
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుతమైన ప్రదర్శన చేసి 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లు గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Date : 19-11-2025 - 5:19 IST -
Annadata Sukhibhava : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ .. రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు..!
ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటా కింద రూ.5000 , కేంద్రం వాటా రూ.2000 కలిపి.. మొత్
Date : 19-11-2025 - 4:55 IST -
Anand Mahindra : చంద్రబాబు అన్స్టాపబుల్..ఆనంద్ మహీంద్రా సంచలనం..!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పారిశ్రామిక విధానాలపై.. ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో చంద్రబాబు.. ఆటోమేటిక్ ఎస్క్రో ఖాతా, ప్రోత్సాహకాల విడుదల, సావరిన్ గ్యారంటీ వంటి విధానాలు వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని రీపోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా.. చంద్రబాబు విజన్, విధానా
Date : 19-11-2025 - 4:13 IST -
Ayyappa Darshan : శబరిమలలో భక్తుల రద్దీ మహిళ దుర్మరణం..!
శబరిమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ తీవ్రం అవుతోంది. క్యూలైన్లు కిలోమీటర్ల మేర పెరిగిపోవడంతో.. భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే గంటల తరబడి క్యూలైన్లలో నిలుచున్న భక్తుల మధ్య తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడటంతో ఓ మహిళ కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే భారీగా తరలివస్తున్న భక్తుల కోసం.. ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలాంటి
Date : 19-11-2025 - 4:03 IST -
Vasamsetti Subhash : తెలంగాణలో మా కులాన్ని అన్యాయం జరుగుతోంది: ఏపీ మంత్రి
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్పై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. శెట్టి బలిజలను ఓసీల్లో చేర్చి వారి జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏపీలో కూడా శెట్జి బలిజల్ని ఓసీల్లో చేరుస్తారనే ప్రచారం జరుగుతోందని రెండు నెలల క్రితం మంత్రి ప్రస్తావించారు. అది వైఎస్సార్సీపీ నేతల అబద్ధపు ప్రచారమని తీవ్ర ఆగ్ర
Date : 19-11-2025 - 2:41 IST -
AP Liquor Scam : మద్యం స్కాంలో కీలక పరిణామం.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్..!
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డి మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితుల ఆస్తుల జప్తు చేపడుతున్న ప్రత్యేక దర్యాప్తు బృ
Date : 19-11-2025 - 2:25 IST -
Indiramma Sarees Scheme : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది..!
తెలంగాణ ప్రభుత్వం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. కోటి మంది మహిళలకు ఉచితంగా చీరలు అందించే ఈ పథకం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. తెలంగాణ
Date : 19-11-2025 - 2:14 IST -
Share Market : సీన్ రివర్స్.. భారీగా పెరిగి ఒక్కసారిగా గ్రో స్టాక్స్ లోయర్ సర్క్యూట్.!
ఇటీవలి కాలంలో ఎంట్రీతోనే అద్భుత రిటర్న్స్ ఇచ్చిన ఐపీఓల్లో.. బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. అదే గ్రో లిమిటెడ్. 5 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 94 శాతం వరకు పెరిగింది. అయితే.. ఇంకా పెరుగుతుందనుకునేలోపు బుధవారం సెషన్లో 10 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టింది. దీంతో ఇన్వెస్టర్లకు లాభాలు తగ్గాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివ
Date : 19-11-2025 - 1:11 IST