Speed News
-
ఒకేసారి 9 దేశాలపై దాడి చేసిన ఇరాన్!
గతంలో ఇజ్రాయెల్, అమెరికా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ప్లాంట్ అయిన 'ఖర్గ్ ఐలాండ్'పై దాడి చేశాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ 'సౌత్ పార్స్' గ్యాస్ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుంది.
Date : 19-03-2026 - 4:08 IST -
ఎల్పీజీ సిలిండర్ ఏటీఎం.. ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ మెషిన్ ద్వారా 10 కిలోల కంపోజిట్ సిలిండర్లు లభిస్తున్నాయి. ఇది కేవలం రీఫిల్ ఎక్స్ఛేంజ్ కోసం మాత్రమే, అంటే పాత ఖాళీ సిలిండర్ ఇచ్చి నిండుగా ఉన్నది తీసుకోవచ్చు.
Date : 18-03-2026 - 8:12 IST -
సన్రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్.. ఎవరంటే?!
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే జట్టు 2024 సీజన్లో ఫైనల్కు చేరుకుంది.
Date : 18-03-2026 - 6:29 IST -
ఏపీ ప్రజలకు ఉగాది కానుకలు.. చంద్రబాబు సర్కార్ వరుస వరాల జల్లు!
గతేడాది 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2,600 పోస్టులతో కొత్త నోటిఫికేషన్కు సిద్ధమైంది.
Date : 18-03-2026 - 5:01 IST -
Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో షడ్రుచుల వెనుక ఉన్న రహస్యం ఇదే..!
Ugadi Pachadi ప్రతి పండుగకీ ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుందనే విషయం తెలిసిందే. అనాదిగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ నియమ నిష్టలతో తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో ఆరోగ్యాన్ని అందించే సుగుణాలు బోలెడుంటాయనే విషయం కూడా విధితమే. ఆ క్రమంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగకి చేసుకునే ఉగాది పచ్చడి కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు రుచిలోనే క
Date : 18-03-2026 - 12:57 IST -
Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.. విశేషాలు, విశిష్టత, రహస్య సందేశం ఏంటో తెలుసా..?
Ugadi 2026 తెలుగు వారంతా ఈ నెల 19న ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పరాభవ నామ సంవత్సరం అనగానే కొత్త ఏడాదిలో చాలామంది ఓటములు, అవమానాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది. దీంతో పరాభవ నామ సంవతర్సం అర్ధం గురించి చాలామంది ఆరా తీస్తున్నారు. పరాభవ నామ సంవత్సరం అసలు అర్ధం ఏంటో పండితులు వివరించారు. తెలుగు రాష్ట్రాలతో పాట
Date : 18-03-2026 - 12:00 IST -
ఇరాన్పై ఇజ్రాయెల్ భారీ దాడి.. బాసిజ్ కమాండర్ మృతి!
IDF దాడిలో లారీజానీ మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ పేర్కొన్నారు. మరోవైపు లారీజానీ కార్యాలయం దీనిని ఖండిస్తూ ఆయన త్వరలోనే ప్రెస్తో మాట్లాడతారని తెలిపింది.
Date : 17-03-2026 - 4:16 IST -
ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మూడు నెలల నిబంధన రద్దు!
భారతదేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ప్రతి మహిళా ఉద్యోగి ప్రసూతి సెలవులకు అర్హురాలు.
Date : 17-03-2026 - 3:53 IST -
విద్యాశాఖ సూపర్.. లోకేష్పై కేంద్ర బృందం ప్రశంసలు
AP Education Minister Nara Lokesh ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చేపట్టిన కీలక సంస్కరణలను నేషనల్ సమగ్ర శిక్షా అభియాన్ – SSA బృందం ప్రశంసలతో ముంచెత్తింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుదల, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు టెక్నాలజీ సాయంతో అందిస్తున్న బోధనా పద్ధతులు దేశా
Date : 17-03-2026 - 2:49 IST -
ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. పెండింగ్లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి
Date : 17-03-2026 - 11:29 IST -
కూకట్పల్లిలో భారీ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!
Kukatpally Robbery హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో నిన్న రాత్రి సినిమా ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లిన దుండగులు, వారి వద్ద ఉన్న రూ. కోటి నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన ఏకంగా ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే జరగడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బహదూర్పురాకు చెందిన ఎండీ ఖుస్రు (42), ఎండీ అజీముద్దీన్ (38) అనే ఇద్దరు ఏసీ మెకానిక్లు సోమవారం రాత్రి
Date : 17-03-2026 - 10:49 IST -
ఏప్రిల్ నుండి భారీగా పెరగనున్న ధరలు!
ఈ వార్షిక పాస్ కేవలం నాన్-కమర్షియల్ (వ్యక్తిగత) వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో కారు, జీపు, వ్యాన్ వంటి వాహనాలు ఉన్నాయి.
Date : 16-03-2026 - 4:06 IST -
రైతుగా మారిన.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
Vijayasai Reddy farming రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేసి రైతుగా మారిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని శంకరాపురంలో ఉన్న తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఒక సామాన్య రైతులా మారి సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మారుతున్న కాలంలో రసాయన ఎరువుల కంటే ప్రకృతి వ్యవసాయమే మేలని ఆయన స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు. శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్ర
Date : 16-03-2026 - 12:51 IST -
దేశంలో మరోసారి ఎలక్షన్స్.. 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే!
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో విపక్షాల కోటలను బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Date : 15-03-2026 - 4:56 IST -
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పారిపోయారా?
ఈ వార్తలపై నెతన్యాహు కార్యాలయం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న మరణ వార్తలపై అనాడోలు ఏజెన్సీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రధాని కార్యాలయం ఇలా స్పందించింది.
Date : 15-03-2026 - 2:50 IST -
నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం మే, జూన్ 2026 మధ్య ముగుస్తోంది. అందువల్ల ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ మరియు మే నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
Date : 15-03-2026 - 11:59 IST -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసిందోచ్!!
ఈ చిత్రంలో పార్తీబన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, శ్రీలీల పాత్ర కథలో కీలకమైన మలుపులతో పాటు వినోదాన్ని పంచే విధంగా ఉంది.
Date : 14-03-2026 - 7:09 IST -
బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్మన్ గిల్, స్మృతి మంధాన!
బీసీసీఐ నమన్ అవార్డులు 2006-07లో ప్రారంభమయ్యాయి. గత ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రికెటర్లను ఇందులో సత్కరిస్తారు.
Date : 14-03-2026 - 4:25 IST -
అంతర్జాతీయ క్రికెట్లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా కెప్టెన్!
సూర్యకుమార్ ఇప్పటివరకు 113 టీ20ఐ (T20I) మ్యాచ్లు ఆడాడు. వాటిలో 36.85 సగటు 162.94 స్ట్రైక్ రేట్తో మొత్తం 3,272 పరుగులు చేశాడు.
Date : 14-03-2026 - 2:12 IST -
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్న్యూస్
Telugu States IRCTC Special Trains తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయ
Date : 14-03-2026 - 10:53 IST