Speed News
-
Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్కు తరలించిన పోలీసులు..!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్ రోకో నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆమెను సదాశివనగర్ ప
Date : 28-11-2025 - 3:32 IST -
Andhra Pradesh Government : ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్..ఆరోగ్య కార్డుల సమస్యలకు ఇక చెక్!
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఉద్దేశించిన ఈహెచ్ఎస్ పథకం లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య బిల్లుల ఆమోదంలో ఆలస్యం, రీయింబర్స్మెంట్ పరిమితుల పెంపు, ఆరోగ్య కార్డుల జారీ వంటి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ సమస్యలను సీఎం
Date : 28-11-2025 - 2:46 IST -
Amaravati TTD Temple : కృష్ణమ్మకు నిత్య హారతి.. కళ్లు చెదిరేలా టీటీడీ ఆలయం.. సీఎం చంద్రబాబు ప్లాన్ ఇదే!
అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల మాస్టర్ ప్లాన్ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆలయం క్లీన్, గ్రీన్, హైజినిక్గా ఉండటంతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్నప్రసాదం భవనాన్ని విస్తరించాలని చెప్పారు. ఇక కృష్ణమ్మకు నిత్యహారతి ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కాగా, విస్తరణలో భాగంగా ఆలయాన్ని సర
Date : 28-11-2025 - 11:51 IST -
Maoist Sensational Letter: జనవరి 1న అందరం లొంగిపోతాం – మావోయిస్టు పార్టీ
Maoist Sensational Letter: జనవరి 1వ తేదీన తామంతా తమ ఆయుధాలను వదిలివేసి లొంగిపోతున్నట్లుగా ఎంసీసీ (మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు
Date : 28-11-2025 - 11:43 IST -
Assam: అస్సాంలో సంచలన నిర్ణయం.. బహుభార్యత్వంపై నిషేధం బిల్లు ఆమోదం!
బహుభార్యత్వాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని బిల్లు ప్రతిపాదించింది. ఈ నేరానికి పాల్పడిన వారికి చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించబడవచ్చు.
Date : 27-11-2025 - 7:03 IST -
Earthquake: హిందూ మహాసముద్రంలో భూకంపం.. 5.3 తీవ్రత నమోదు!
తక్కువ లోతులో వచ్చే భూకంపాలు సాధారణంగా ఆఫ్టర్షాక్లకు అతి సున్నితమైనవిగా పరిగణించబడతాయి.
Date : 27-11-2025 - 6:41 IST -
Krishna Water Dispute : నీళ్లన్నీ మీకిస్తే, మా సంగతి ఏంటి.. కృష్ణా జల వివాదంపై ఏపీ తెలంగాణ వాదనలు!
కృష్ణా జలాల పునఃపంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్.. హైదరాబాద్, పరిశ్రమలు కోల్పోయిందని ఏపీ వాదనలు వినిపించింది. ఇప్పుడు వ్యవసాయమే మిగిలిందని చెప్పారు. ఇప్పుడు ఏపీకి నీటి కేటాయింపులు తొలగించడం సరికాదని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. చ
Date : 27-11-2025 - 11:33 IST -
Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!
చంద్రబాబు సహా 16 మందిపై జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్నెట్ కేసును సీఐడీ ముగించింది. ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని, సంస్థకు నష్టం వాటిల్లలేదని నివేదికలో తేల్చింది. గతంలో ఫిర్యాదు చేసిన మాజీ ఎండీ కూడా దీనితో ఏకీభవించారు.. ఏసీబీ కోర్టుకు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఫైబర్ నెట్ కేసును మూసివేయడాన్ని వైఎస్సార్సీపీ తప్పుబట్టింది. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ
Date : 27-11-2025 - 10:15 IST -
Commonwealth Games: అహ్మదాబాద్లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!
భారతదేశం మొదటిసారిగా 1934లో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంది. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటివరకు మొత్తం 564 పతకాలు సాధించారు. ఇందులో 202 స్వర్ణం, 190 రజతం, 171 కాంస్య పతకాలు ఉన్నాయి.
Date : 26-11-2025 - 7:35 IST -
Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!
దర్యాప్తు సంస్థ ప్రకారం.. షోయబ్ ఉమర్కు తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా అతనికి పేలుడు పదార్థాలను చేరవేయడం, సురక్షిత మార్గాలను చూపించడం, పరారయ్యేందుకు కూడా సహాయం చేశాడు.
Date : 26-11-2025 - 6:15 IST -
Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్
భారతదేశం ఇంత పెద్ద దేశం. పీఎం మోదీ.. విరాట్ కోహ్లీకి ఒక కాల్ చేసి మియా (సోదరుడు) మీరు తొందరగా రిటైర్మెంట్ తీసుకున్నారు. దేశానికి మీ అవసరం ఉంది. మీరు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోండి అని చెప్పాలి. దీనికి ఇదే ఏకైక పరిష్కారమని ఆయన ముగించారు.
Date : 26-11-2025 - 5:02 IST -
Yarlagadda Venkata Rao : గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వినూత్న ఆలోచనకు శ్రీకారం!
గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యార్లగడ్డ వెంకట్రావు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తాజాగా గన్నవరం మండలం బిబి.గూడెం గ్రామంలో దాతల సహకారంతో సుమారు రూ. 55 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో స్థిరపడిన తెలుగువా
Date : 26-11-2025 - 3:03 IST -
IND vs SA: 25 సంవత్సరాల తర్వాత భారత గడ్డపై ఘనవిజయం సాధించిన సౌతాఫ్రికా!
దక్షిణాఫ్రికా భారత్లో టెస్ట్ సిరీస్ను గెలవడం 25 ఏళ్ల తర్వాత. ఇంతకుముందు 2000 సంవత్సరంలో హన్సీ క్రోనియే నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు ఈ ఘనత సాధించింది.
Date : 26-11-2025 - 2:14 IST -
Superintendent : సినిమా సీన్ రిపీట్..గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మారువేషంలో!
ప్రముఖ నటుడు జగపతిబాబు నటించిన ‘అధినేత’ సినిమాలోని ఆసుపత్రి సీన్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అలాంటి సీన్ గుంటూరు జీజీహెచ్లో రిపీట్ అయింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ.. పల్లెటూరు వృద్ధుడి వేషంలో పంచె, మాసిన దుస్తులు, చేతికర్ర పట్టుకుని ఇద్దరు అసిస్టెంట్లతో ఆకస్మిక తనిఖీలు చేశారు. రాత్రివేళ వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఇటీవల విమర్
Date : 26-11-2025 - 11:23 IST -
Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !
ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు రెండు, మూడు రోజుల్లో తొలగిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పత్తి తేమ శాతంపై సానుకూల స్పందన వచ్చింది. తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించ
Date : 26-11-2025 - 10:38 IST -
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది. అయితే ఫైనల్ వేదిక అనేది పాకిస్తాన్ టైటిల్ పోరుకు చేరుతుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్కు చేరుకోవడంలో విజయం సాధిస్తే టైటిల్ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది.
Date : 25-11-2025 - 8:18 IST -
Sarpanch Election Schedule: పంచాయతీ ఎన్నికల నగారా.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి!
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, కొత్త పథకాల ప్రారంభాలు, లేదా ప్రచార కార్యక్రమాలు ఏవీ చేపట్టడానికి వీలు లేదు.
Date : 25-11-2025 - 6:43 IST -
Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్న్యూస్!
సంక్రాంతికి ఊరెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ షాకిస్తున్నాయి. రైల్వే, ఆర్టీసీ జనవరి కోటా టికెట్లు నిమిషాల్లోనే అయిపోవడంతో, ప్రైవేట్ బస్సుల్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.3వేలు, చెన్నై నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. కుటుంబంతో వెళ్లాలంటేనే లక్షల్లో ఖర్చవుతుండటంతో, చాలామంది ప్రయాణంపైనే ఆలోచిస్తున్నారు. అయితే జనాలు మాత్రం సంక్ర
Date : 25-11-2025 - 12:45 IST -
Srikakulam : ఉత్తరాంధ్రను వణికిస్తున్న కొత్త వ్యాధి?
శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కలకలం సృష్టిస్తోంది. వారం రోజుల్లో ఏడు కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొమ్మిది నెలల శిశువు కూడా ఉంది. అయితే ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లార్వల్ మైట్స్ అనే పురుగులు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని.. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు వంటి లక్షణాలు మూడు
Date : 25-11-2025 - 10:57 IST -
Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!
దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్లో దళారుల ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్లాట్ బుకింగ్, బదిలీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న దళారులను నమ్మవద్దని, వారి ద్వారా బుకింగ్ చేసుకుంటే స్లాట్లు రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఆంధ్రప్రదే
Date : 25-11-2025 - 10:07 IST