Speed News
-
Nationcal Highway : ఆ జిల్లాకు మహర్దశ.. 2 లైన్ల రోడ్డు 4 లైన్లుగా..!
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రహదారులు వస్తున్నాయి. ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట రహదారిని 4 లైన్లుగా మార్చనున్నారు. దీనికి ప్రస్తుతం రూ.50 కోట్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి వివరాలను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకార్ వెల
Published Date - 03:19 PM, Sat - 15 November 25 -
Transgenders Reservation : ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్లు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..!
ట్రాన్స్జెండర్ల రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు జారీ చేసింది. ఆరు నెలల్లోగా ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డీఎస్సీలో ట్రాన్స్జెండర్ల కోటా లేనందువలన.. స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం తనను పరిగణించలేదంటూ ఏలూరు జిల్లాకు చెందిన రేఖ అనే ట్రాన్స్జెండర్
Published Date - 03:11 PM, Sat - 15 November 25 -
SBI Chairman : మళ్లీ తెరపైకి బ్యాంకుల విలీనం.. ఇక ఈ బ్యాంకులు కనిపించవా?
మన దేశంలో కొంత కాలంగా బ్యాంకుల విలీనం వేగం పుంజుకుందని చెప్పొచ్చు. 2020లో మెగా బ్యాంకుల విలీనం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు 10 బ్యాంకులు.. 4 పెద్ద బ్యాంకుల్లో కలిశాయి. తర్వాత రీజనల్ రూరల్ బ్యాంకులు కూడా విలీనం అవుతున్నాయి. ఇప్పుడు ఈ బ్యాంకుల విలీనానికి ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మద్దతు పలికారు. ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కొద్ది రోజులుగా విస్తృతంగా వార్తలు
Published Date - 02:13 PM, Sat - 15 November 25 -
Vijayawada : ఏపీ ప్రజలకు శుభవార్త .. విజయవాడ నుంచి సింగపూర్ జస్ట్ 4 గంటల్లో వెళ్లొచ్చు!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ఇకపై సింగపూర్ వెళ్లాలంటే హైదరాబాద్, చెన్నై తిరగాల్సిన పనిలేదు. నేటి నుంచి విజయవాడ – సింగపూర్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారానికి మూడు రోజులు నడిచే ఈ సర్వీసుతో ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుంది. గతంలోనూ విజయవంతమైన ఈ సర్వీసుపై ప్రయాణికుల్లో భారీ అంచనాలున్నాయి. రాబోయే రోజుల్లో డిమాండ్ పెరిగితే రోజువారీ సర్వీస్ నడుపుతామని
Published Date - 02:04 PM, Sat - 15 November 25 -
Palamaner Krishnagiri National Highway : రూ.800 కోట్లతో.. ఏపీలో కొత్త జాతీయ రహదారి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో కృష్ణగిరి-పలమనేరు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పనులు పూర్తయితే ఏపీ నుంచి తమిళనాడుకు రాకపోకలు సులభతరం అవుతాయి. రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 82 కి.మీ రోడ్డు విస్తరణ జరగనుంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. వివరాలు ఇ
Published Date - 01:51 PM, Sat - 15 November 25 -
Telangana Government : రైతులకు శుభవార్త.. రూ.295 కోట్లతో 26 గోదాముల నిర్మాణం!
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈక్రమంలో ధాన్యం నిల్వ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం రూ.295 కోట్లతో 26 అధునాతన గోదాములను నిర్మించాలని నిర్ణయించింది. ఈ హైటెక్ గోదాములను సరకుల భద్రత, రవాణాకు అనుకూలంగా, పర్యావరణ హితంగా మాత్రమే కాక.. సౌర విద్యుత్, డిజిటల్ సాంకేతికతతో నిర్మించబోతున్నారు. ఇవి అందుబాటులోకి వ
Published Date - 11:47 AM, Sat - 15 November 25 -
Sanju Samson : CSKలోకి సంజు శాంసన్..లక్నోకి షమీ, అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ బిగ్గెస్ట్ ట్రేడ్ !
ఐపీఎల్ 2026 సీజన్కు ముందు భారీ ట్రేడ్ డీల్స్ పూర్తయ్యాయి. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు, రవీంద్ర జడేజా సీఎస్కే నుంచి రాజస్థాన్కు మారారు. అర్జున్ టెండుల్కర్ లక్నోకు, మహ్మద్ షమీ సన్రైజర్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీకి వెళ్లాడు. మయాంక్ మార్కండే ముంబైకి, నితీష్ రాణా ఢిల్లీకి చేరాడు. సామ్ కరన్ రాయల్స్లో కీలక ఆటగాడిగా మారాడు. అయితే ఈ డీల్లో రూ. 4 క
Published Date - 11:40 AM, Sat - 15 November 25 -
Mutual Fund: ఈ స్కీంతో ఐదేళ్లలోనే చేతికి రూ. 10 లక్షలు..!
దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతుంటారు నిపుణులు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా.. సంపద ఏటా పెరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు రూ. 10 వేల సిప్ను ఐదేళ్లలోనే ఏకంగా రూ. 10 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్కు లోబడి ఉంటాయన
Published Date - 11:30 AM, Sat - 15 November 25 -
Andhra Pradesh Government : ఏపీలో వారికి ప్రభుత్వం శుభవార్త.. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన కేసులో ముగ్గురు మాజీ కమిషనర్లతో సహా 43 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. ఆంధ్రప
Published Date - 11:15 AM, Sat - 15 November 25 -
Ibomma : ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్.. అకౌంట్ లో 3 కోట్లు సీజ్.!
టాలీవుడ్ నిర్మాతలకి కొన్నాళ్లుగా చుక్కలు చూపిస్తున్న వెబ్సైట్ ఐబొమ్మ. ముఖ్యంగా ఓటీటీ, పైరసీ కంటెంట్ని విచ్చలవిడిగా ఆన్లైన్లో తమ వెబ్సైట్లో పెట్టేస్తుంది ఐబొమ్మ. ఎన్నిసార్లు నిర్మాతలు దీనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఐబొమ్మ కీలక నిర్వాహకుల్ని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. అయితే తాజాగా ఈ కేసులో బిగ్గెస్ట్ బ్రేక్ వచ్చింది. ఐబొమ్మ కీలక నిర్వాహకులు ఇమ్మ
Published Date - 10:44 AM, Sat - 15 November 25 -
AP Liquor Scam Case : లిక్కర్ స్కామ్.. ముంబై వ్యాపారి అరెస్ట్
AP Liquor Scam Case : ఆంధ్రప్రదేశ్ లోని మద్యం స్కామ్ పై నెలకొన్న అనేక సందేహాలు, విచారణల మధ్య ముంబై వ్యాపారి అనిల్ చోఖ్రా(A49) ను SIT అధికారులు అరెస్ట్ చేశారు
Published Date - 10:04 AM, Sat - 15 November 25 -
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన ఇదే!
బీహార్లో 243 మంది సభ్యులు గల అసెంబ్లీకి మెజారిటీ సంఖ్య 122. ఎన్డీఏ కూటమి ఈ సంఖ్య కంటే చాలా ఎక్కువ సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయాన్ని ఖరారు చేసుకుంది.
Published Date - 07:50 PM, Fri - 14 November 25 -
Local Body Elections: సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆరోజే క్లారిటీ?!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు కేవలం ఉప ఎన్నిక ఫలితం మాత్రమే కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతకు ప్రతీక అని ఆయన అన్నారు.
Published Date - 05:49 PM, Fri - 14 November 25 -
Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఎన్డీఏ ప్రభంజనం, బీజేపీకి తిరుగులేని ఆధిక్యం!
బీహార్ ఎన్నికల ఫలితాలపై మహాకూటమి ఓటమికి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అఖిలేష్ సింగ్, ఆర్జేడీకి చెందిన సంజయ్ యాదవ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కృష్ణ అలవారుఉను బాధ్యులుగా పేర్కొన్నారు.
Published Date - 05:36 PM, Fri - 14 November 25 -
Jubliee Hills: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఘన విజయం!
ఈ చారిత్రక విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యూహాత్మక పర్యవేక్షణ ప్రధాన పాత్ర పోషించింది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచార సరళి వరకు ఆయన ప్రతీ అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.
Published Date - 02:31 PM, Fri - 14 November 25 -
Gold Rate Today: బంగారం, వెండి ధరల్లో భారీ మార్పు.. సీన్ రివర్స్..!
అనుకున్నదే జరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగ్గా.. అది దేశీయంగా ఇవాళ (నవంబర్ 13) ఉదయం 10 గంటల తర్వాత ప్రభావం చూపింది. ఒక్కసారిగా రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన పడుతున్నారు. ఎంసీఎక్స్లోనూ బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రముఖ జువెల్లరీల్లో ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ఎంత పలుకుతుందనేది చూద్దాం. బంగారం ధర 2 రోజులు ప
Published Date - 12:49 PM, Thu - 13 November 25 -
CII Summit 2025 Visakhapatnam : విశాఖపట్నంలో సీఐఐ సదస్సు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు విశాఖలో అట్టహాసంగా శుక్రవారం నవంబర్ 14 ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సమిట్కు ఉపరాష్ట్రపతి హాజరవుతారని తెలుస్తోంది. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు తీరిక లేకుండా చర్చలు, సమావేశాల్లో ప
Published Date - 11:41 AM, Thu - 13 November 25 -
11th Indian Horticultural Congress 2025 : జాతీయ స్థాయిలో ఘనత సాధించిన రాజమండ్రి వాసి గురజాల సర్వేశ్వరరావు.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం నివాసి గురజాల సర్వేశ్వరరావు గారు జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించారు. వ్యవసాయరంగంలో ముఖ్యంగా తోటల సాగులో వినూత్న పద్ధతులు, సాంకేతికతలను అవలంబించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచిన ఆయనకు “LARS Farmer Award – 2025” పురస్కారం లభించింది. భారతీయ తోటల పరిశోధనా సంస్థ (ICAR-IIHR) ఆధ్వర్యంలో, బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం (UAS) లో నవంబర్ 6 నుండి 9 వరకు జరిగిన 11
Published Date - 10:49 AM, Thu - 13 November 25 -
Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్.. వెలుగులోకి మరో సంచలన విషయం!
దాడికి పాల్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ అని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ అనుమానిస్తున్నాయి. ఉమర్ పేలుడు జరగడానికి కేవలం 11 రోజుల ముందు ఈ దాడికి ఉపయోగించిన తెలుపు రంగు హ్యుందాయ్ ఐ20 కారును కొనుగోలు చేశాడు.
Published Date - 09:45 AM, Thu - 13 November 25 -
Actor Hospitalised: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు!
గోవిందా త్వరగా కోలుకుని మళ్లీ ఉల్లాసంగా, ఆరోగ్యంగా కనిపించాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Published Date - 08:15 AM, Wed - 12 November 25