Speed News
-
భారతదేశ జనగణనపై బిగ్ అప్డేట్.. రెండు దశల్లో కీలక ఘట్టం!
ఈసారి ప్రభుత్వం పౌరులకు 'స్వయంగా గణన' చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇంటింటి సర్వే ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు ఒక ఆన్లైన్ పోర్టల్ను తెరుస్తారు. ప్రజలు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు.
Date : 08-01-2026 - 3:07 IST -
సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!
Tirumala Tirupati Devasthanams (TTD) పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీసి, TTDతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు చేసిన కుట్ర బయపడింది. తిరుమలలో మద్యం బాటిళ్లు, అలిపిరి టోల్గేట్ ద్వారా నిత్యం తిరుమలకు మద్యం అంటూ ఈ నెల 4న సోషల్మీడియాలో ఫేక్ ప్రచారం చేసిన కేసులో తిరుపతికి చెందిన వైసీపీ క
Date : 08-01-2026 - 12:26 IST -
పవన్ కల్యాణ్ నాతో జాగ్రత్త ఉండు !..నేను ఒక్క ప్రార్థన చేస్తే వైఎస్ లానే చనిపోతావు : కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్
KA Paul Sensational Comments ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవుని భయంతో బతకాలని హెచ్చరించారు. కవిత కూడా ‘బీ-టీమ్’గా మారుతున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా తనకు 200 కోట్ల మంది అభిమానులున్నారని, తనను అంతం చేయాలని చూసినవారు దారుణంగా చనిపో
Date : 08-01-2026 - 11:25 IST -
అమరావతిలో ఆవకాయ్ ఉత్సవాలు.మంత్రి కందుల దుర్గేష్
Amaravati Avakaya Festival ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ‘ఆవకాయ అమరావతి ఉత్సవాలు’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి. ఆవకాయ అమరావతి ఉత్సవాలకు ప్రవేశం ఉచితం. ఆన్లైన్లోనూ వీక్షించవచ్చు.
Date : 07-01-2026 - 11:36 IST -
టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-బంగ్లాదేశ్ వివాదంపై ఐసీసీ జోక్యం!
ఒకవేళ ఈ మ్యాచులను శ్రీలంకకు తరలిస్తే, లాజిస్టిక్స్ పరంగా నిర్వాహకులకు, బ్రాడ్కాస్టర్లకు అది పెద్ద సవాలుగా (నైట్మేర్) మారే అవకాశం ఉంది.
Date : 06-01-2026 - 8:58 IST -
బంగ్లాదేశ్లో దారుణం.. మరో హిందువు కాల్చివేత!
రాణా ప్రతాప్ బైరాగి హత్యతో కలిపి గత మూడు వారాల్లో బంగ్లాదేశ్లోని హిందూ సమాజంపై జరిగిన 5వ ప్రధాన దాడి ఇది. సమాచారం ప్రకారం.. రాణా ప్రతాప్పై ఆకస్మికంగా దాడి జరిగింది.
Date : 05-01-2026 - 9:12 IST -
ముగిసిన 14 ఏళ్ల బంధం.. విడాకులు ప్రకటించిన పవర్ కపుల్!
ప్రముఖ టీవీ జంట జై భానుశాలి- మాహి విజ్ విడిపోయారు. వీరి విడాకుల గురించి చాలా కాలంగా వస్తున్న వార్తలపై జై భానుశాలి ఎట్టకేలకు మౌనం వీడారు.
Date : 04-01-2026 - 3:42 IST -
ఈరోజు సూపర్ మూన్ ఎన్ని గంటలకంటే !!
ఇవాళ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి సందర్భంగా 6PM నుంచి కనిపించనుంది. సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగానే వీక్షించవచ్చు.
Date : 03-01-2026 - 8:30 IST -
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపిన ఘటనలు ఇవే !!
2025 సంవత్సరం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆధ్యాత్మిక క్షేత్రాల నుండి పారిశ్రామిక కేంద్రాల వరకు వరుస ప్రమాదాలు సంభవించి వందలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి
Date : 31-12-2025 - 1:22 IST -
మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు
New Year : కొత్త ఏడాది వేడుకల సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయి. HYD వాహనదారులకు అలర్ట్ నేడు నగరంలో ఫ్లైఓవర్లు మూసివేత ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లోక
Date : 31-12-2025 - 11:11 IST -
శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. 5-0తో సిరీస్ కైవసం!
ఓపెనర్ హసిని పెరీరా (42 బంతుల్లో 65 పరుగులు), ఇమేషా దులాని (39 బంతుల్లో 50 పరుగులు) అర్ధశతకాలతో పోరాడినప్పటికీ.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు.
Date : 30-12-2025 - 10:38 IST -
ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్
AP high court : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023 గ్రూప్ 2 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. గ్రూప్ 2 రిజర్వషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు 2023 గ్రూప్ 2 రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రూప్ 2 అభ్యర్థులకు ఊ
Date : 30-12-2025 - 3:47 IST -
కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!
Silver Rate : ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగ్గా.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. ఒక్కసారిగా కరెక్షన్కు గురయ్యాయి. వెండి ధర ఇప్పుడు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా రూ. 23 వేలు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు తెలుస్తోంది. వెండి ధరతో పాటుగానే బంగారం ధర కూడా భారీగా దిగొచ్చింది.
Date : 30-12-2025 - 10:51 IST -
రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడి!?
మరోవైపు దక్షిణ ఉక్రెయిన్లోని జాపోరిజ్జియా ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాలని పుతిన్ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా సైన్యం ప్రస్తుతం ఈ ప్రాంతంలోని అతిపెద్ద నగరం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు రష్యా కమాండర్ ఒకరు ధీమా వ్యక్తం చేశారు.
Date : 29-12-2025 - 10:24 IST -
2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !
AP Kutami Govt : 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు.. 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం. 4. దివ్యాంగులకు ఉచిత బస్సు […]
Date : 29-12-2025 - 5:03 IST -
ఏపీలో కొత్తగా మొబైల్ టవర్లలు.. మొబైల్ కనెక్టివిటీ సమస్యకు పరిష్కారం !
Union Minister of State for Rural Development and Communications Pemmasani Chandrasekhar : ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. మొబైల్ సిగ్నల్స్ను మెరుగుపరిచేందుకు సిద్ధమైంది.. మారుమూల ప్రాంతాల్లో కూడా సిగ్నల్స్ వచ్చేలా ప్లాన్ చేస్తోంది. దీని కోసం కొత్తగా 707 టవర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలను గుర్తించి ఈ టవర్లు ఏర్పాటు చేస్తారు. ‘డిజిటల్ భారత్ నిధి’ పథకం కిం
Date : 29-12-2025 - 12:01 IST -
ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం వింటర్ ఆపరేషన్!
వివిధ భద్రతా సంస్థల సమన్వయంతో తక్కువ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత సైన్యం తన వింటర్ ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులకు ఎక్కడా అవకాశం లేకుండా ఉక్కుపాదం మోపుతోంది.
Date : 27-12-2025 - 8:58 IST -
విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.!
Kanaka Durga Temple : విజయవాడ దుర్గ గుడికి కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏపీసీపీడీసీఎల్ అధికారులు శనివారం ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందని.. ఈ విషయమై పలుమార్లు దేవస్థానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు జనరేటర్ల ద్వారా ప్రత్యామ్నాయ
Date : 27-12-2025 - 4:03 IST -
వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు .. టోకెన్లు లేకపోతే తిరుమలకి వెళ్లొద్దంటూ విశ్వక్సేన్ విజ్ఞప్తి !
Vaikuntha Dwara Darshan : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై హీరో విశ్వక్సేన్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 30, 31 అలాగే జనవరి 1 తేదీల్లో దర్శన టోకెన్లు ఉన్న భక్తులే తిరుమలకు రావాలని ఆయన కోరారు. ఈ పది రోజుల దర్శన కాలంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారికే ఆ మూడ
Date : 27-12-2025 - 11:53 IST -
అమరావతిలో మరో కీలక అధ్యాయం.. హైకోర్టు శాశ్వత భవన పనులకు శ్రీకారం
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఇది మరో బలమైన అడుగుగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది.
Date : 26-12-2025 - 6:00 IST