Speed News
-
Montha Cyclone: మొంథా తుపాను.. పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!
శనివారం ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాను ముందస్తు సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు.
Published Date - 07:15 PM, Sat - 25 October 25 -
IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత్.. వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ శతక్కొట్టగా.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 38.3 ఓవర్లలో ఛేజ్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. 𝙑𝙞𝙣𝙩𝙖
Published Date - 04:42 PM, Sat - 25 October 25 -
Retirement: వన్డే ఫార్మాట్ రిటైర్మెంట్పై కోహ్లీ-రోహిత్ సంచలన వ్యాఖ్యలు!
మ్యాచ్ తర్వాత ఆడమ్ గిల్క్రిస్ట్తో మాట్లాడిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ తాము ఇప్పుడే వన్డే ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవడం లేదని తెలిపారు.
Published Date - 04:26 PM, Sat - 25 October 25 -
IND vs AUS: ఆసీస్పై భారత్ ఘనవిజయం.. అదరగొట్టిన రోహిత్, కోహ్లీ!
237 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమ్ ఇండియా 69 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయింది. శుభ్మన్ గిల్ కేవలం 24 పరుగులు చేసి ఔటయ్యాడు.
Published Date - 03:55 PM, Sat - 25 October 25 -
IMD : సైక్లోన్ మోంథా కాకినాడ సమీపంలో తీరాన్ని తాకనుంది: ఐఎండి హెచ్చరికలు
సైక్లోన్ మోంథా కాకినాడ సమీపంలో తీరాన్ని తాకనుంది భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ మోంథా త్వరలో కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ తుఫాన్ 28 అక్టోబర్ రాత్రి లేదా 29 అక్టోబర్ ఉదయం మధ్యలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో, విశాఖపట్నం నుండి తిరుపతి వరకు విస్తారంగా భారీ వర్షాలు, 70-100 కిలోమీటర్ల
Published Date - 02:55 PM, Sat - 25 October 25 -
Janhvi Kapoor : బాలీవుడ్లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, తన తాజా చిత్రం ‘Ulajh’ ప్రమోషన్ సందర్భంగా, పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే సవాళ్లపై తన అనుభవాలను పంచుకున్నారు. తన పాత్ర సుహానా, ఒక ఐఎఫ్ఎస్ అధికారి, పురుషుల అహంకారాలను ఎదుర్కొని తన పని చేయాల్సిన అవసరాన్ని జాన్వీ వివరించారు. ఈ సందర్భంలో, ఆమె వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు. జాన్వీ మాట్లాడుతూ, “మహిళలుగా, మనం తరచుగా పురుషుల అహంకారాలను ఎదుర్కొం
Published Date - 02:50 PM, Sat - 25 October 25 -
Ind Vs Aus: సిడ్నీ వన్డేలో భారత బౌలర్ల అదరగొట్టే ప్రదర్శన: హర్షిత్ రాణా మేజిక్తో ఆసీస్ 236 పరుగులకే ఆలౌట్!
హర్షిత్ రాణా 8.4 ఓవర్లలో కేవలం 39 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీసి మ్యాచ్లో స్టార్గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) రెండు వికెట్లు పడగొట్టగా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.
Published Date - 02:00 PM, Sat - 25 October 25 -
Sirikit: థాయిలాండ్ మాజీ రాణి సిరికిత్ మృతి!
1970లలో రాజు, రాణి విదేశీ పర్యటనల కంటే దేశీయ సమస్యలపై దృష్టి సారించారు. గ్రామీణ పేదరికం, నల్లమందు వ్యసనం, కమ్యూనిస్ట్ తిరుగుబాటు వంటి సమస్యలను పరిష్కరించడానికి వారు కృషి చేశారు.
Published Date - 01:56 PM, Sat - 25 October 25 -
Gleeden Survey : వివాహేతర సంబంధాల్లో బెంగళూరు NO.1 ఎందుకో తెలుసా..?
రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. పెళ్లై భర్త పిల్లలు ఉన్న స్త్రీ, పురుషులు కూడా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నో వార్తలు చూశాం. వార్తల్లోనే కాకుండా నిజ జీవితంలోనే ఇలాంటి వారిని ఎంతో మందిని మనం గమనించే ఉంటాం. కానీ ఎక్కువగా ఇలాంటి వారు ఏ నగరంలో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువగా కొనస
Published Date - 01:44 PM, Sat - 25 October 25 -
Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!
దేశంలోనే అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్వారా జిల్లా ఇప్పుడు ఏకంగా దేశపు కొత్త బంగారు రాజధానిగా గుర్తింపు పొందేందుకు సిద్ధం అవుతోంది. బాన్స్వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధ
Published Date - 01:27 PM, Sat - 25 October 25 -
Iphone : 2026లో యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్..!
స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సిద్ధమవుతోంది. 2026 చివరి నాటికి తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్ను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ పరిణామం ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్ను పూర్తిగా మార్చేయడమే కాకుండా, వినియోగదారుల అంచనాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ ‘కౌంటర్పాయింట్’ తన తాజా నివేదికలో పేర్కొంది. యాపిల్ రాకతో ఫోల్
Published Date - 12:06 PM, Sat - 25 October 25 -
viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు
పండుగల సమయాల్లో రైళ్లలో రద్దీ గురించి చెప్పనక్కర్లేదు. రైలు ఎక్కడానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది.. లోపల కాలు పెట్టేందుకూ చోటు దొరకదు. పండుగకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే శాఖ ప్రకటించినా జనం రద్దీకి అవేవీ సరిపోవు. ఒంటికాలిపై నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని చాలామంది వాపోతుంటారు. ఇటీవల జరిగిన దీపావళి పండుగకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే, ఒక
Published Date - 11:41 AM, Sat - 25 October 25 -
Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!
కర్నూలు బస్సు ప్రమాద ఘటన అందరినీ కలచి వేస్తోంది. నగర శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వారికి సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. రష్మిక మందన, కిరణ్ అబ్బవరం , సోనూ సూద్ వంటి సినీ ప్రముఖులు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశార
Published Date - 11:23 AM, Sat - 25 October 25 -
Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ బస్సు బైక్ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగిందని అనుమానించారు. అయితే తాజాగా మరో కీలక విషయం బయటపడింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే మంటలు తీవ్రమై, ఎక్కువ మంది చనిపోయారని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఆ ట్రావెల్స్ బస్సు ముందుగా ఒక
Published Date - 09:48 AM, Sat - 25 October 25 -
Telangana Govt Big Move: జాయింట్ కలెక్టర్ పోస్టులు రద్దు – అదనపు కలెక్టర్లకే ఫారెస్ట్ బాధ్యతలు
ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ నియామకాలు 1967 ఫారెస్ట్ యాక్ట్ (Forest Act 1967) మరియు 1927 నాటి చట్టాల (Forest Act 1927) నిబంధనల ప్రకారం అమలు అవుతున్నాయి.
Published Date - 10:54 PM, Fri - 24 October 25 -
Drone Strike Hits Kindergarten: ఉక్రెయిన్లో రష్యా డ్రోన్ దాడి.. చిన్నారులపై దారుణం
ఈ దాడిలో ఓ చిన్నారి మృతి చెందగా, మరికొంతమంది పిల్లలు గాయపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది (Rescue Teams), పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
Published Date - 10:37 PM, Fri - 24 October 25 -
Rain Alert on AP: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangapudi Anitha) రాష్ట్ర సచివాలయంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఈడీ దీపక్ తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Published Date - 10:31 PM, Fri - 24 October 25 -
CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!
కర్నూల్ జిల్లాలో ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు.. ఘోర విషాదాన్ని (Vemuri Kaveri Travels Bus Accident) మిగిల్చింది. డోర్ తెరవకుండా డ్రైవర్ పారిపోవడం, బైక్ ను ఢీ కొట్టినా ఆగకపోవడంతో.. 20 మంది ప్రాణాలు సజీవ సమాధి అయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులు, సంబంధిత శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల రవాణాశాఖ […
Published Date - 03:25 PM, Fri - 24 October 25 -
Inter Exams: తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారు! ఈసారి వారం ముందుగానే
పూర్తి షెడ్యూల్ త్వరలో అధికారికంగా ఇంటర్ బోర్డు ద్వారా ప్రకటించబడుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం, మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, రెండో రోజు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.
Published Date - 02:01 PM, Fri - 24 October 25 -
Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!
కర్నూలు (Kurnool) శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు బైకర్ శివశంకర్తో సహా 20 మంది మరణించారు. వారి మృతదేహాలను కూడా వెలికితీసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పాట్కు చేరుకుని డెడ్బాడీల వెలికితీతను సమీక్షిస్తున్
Published Date - 01:32 PM, Fri - 24 October 25