Speed News
-
Maoists Encounter : మారేడుమిల్లి లో దేవ్జీ సహా ఏడుగురు మావోయిస్టులు హతం!
ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి మరోసారి దద్దరిల్లింది. బుధవారం (నవబంర్ 19) పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే వీరిలో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఇప్పటికే దాదాపు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ తెలిప
Date : 19-11-2025 - 11:26 IST -
Nandamuri Balakrishna : ఏయ్ నువ్వెందుకు వచ్చావ్.. ఎవడు రమ్మన్నాడు.. ఎయిర్పోర్టులో బాలకృష్ణ ఫైర్ .. అసలేమైంది?
సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. విశాఖ ఎయిర్పోర్టులో బాలయ్య కోపంతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖండ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం విశాఖపట్నం వచ్చింది. ఈ సందర్ఫంగా కొంతమంది అభిమానులు విశాఖ విమానాశ్రయంలో బాలకృష్ణను కలిసేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా బాలయ్య ఓ వ్యక్తిపై చిందులు వేశారు. నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడక
Date : 18-11-2025 - 5:46 IST -
Delhi Blast: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో కీలక విషయాలు వెల్లడి!
వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. అదుపులోకి తీసుకున్న ఈ ముగ్గురు అనుమానితులను ఢిల్లీకి తరలించారు. అక్కడ వారిని ప్రశ్నిస్తున్నారు.
Date : 18-11-2025 - 5:26 IST -
Andhra Pradesh : ఏపీలోని ఆ జిల్లాకు శుభవార్త..దశ తిరిగినట్టే.!
రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో ఏరో స్పేస్ క్యాంపస్ ఏర్పాటు కోసం బెంగళూరుకు చెందిన సంస్థ ముందుకు వచ్చింది. బెంగళూరుకు చెందిన సర్లా ఏవియేషన్ సంస్థ కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్స
Date : 18-11-2025 - 5:19 IST -
TG TET-2026: టీజీ టెట్-2026 అభ్యర్థులకు గుడ్న్యూస్.. నేటి నుండి..!
T-SAT సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖకు మెరుగైన వసతులు కల్పిస్తూ, 11 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలను రికార్డు కాలంలో పూర్తి చేశారని గుర్తుచేశారు.
Date : 18-11-2025 - 5:02 IST -
Former PM Sheikh Hasina : షేక్ హసీనాను బంగ్లాదేశ్కు భారత్ అప్పగిస్తుందా..?
బంగ్లాదేశ్లో మరణశిక్ష పడిన షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగిస్తారా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల షేక్ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్.. ఆమెకు మరణశిక్ష విధించింది. దీంతో ఆమెను తక్షణమే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరణశిక్షపై స్పందించిన భారత్.. ఆమెను అప్పగించాలన్ని విజ్ఞప్తిపై
Date : 18-11-2025 - 5:01 IST -
Village and Ward Secretariat employees : 27మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ షాక్..!
చిత్తూరు జిల్లాలో కలెక్టర్ సుమిత్ కుమార్ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై కన్నెర్ర చేశారు. అనధికారికంగా సెలవు పెట్టిన 27 మందిపై చర్యలకు ఆదేశించారు. మొత్తం 437 మంది హాజరు కావడం లేదని నివేదికలు అందాయి. మెడికల్ లీవులో ఉన్నవారిని బోర్డుకు పంపాలని, మిగిలినవారు వెంటనే విధుల్లో చేరాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు జిల్లాలో గ్
Date : 18-11-2025 - 1:00 IST -
Madvi Hidma : ఏపీలో భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా హిడ్మా మరణాన్ని ధ్రువీకరించారు. ఆయనపై దాదాపు రూ. కోటి రివార్డు ఉంది. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ఎన్కౌంటర్ల
Date : 18-11-2025 - 12:02 IST -
Anti Maoist Operation : భారీ ఎన్కౌంటర్.. మవోయిస్టు అగ్రనేత హిడ్మా హతం?
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. దీంతోపాటు కేంద్రం చేపట్టిన భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. 2026 మార్చిన నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భద్రతా దళాలు.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ
Date : 18-11-2025 - 11:31 IST -
Local Body Elections: సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. అప్పుడే నోటిఫికేషన్!?
స్థానిక సంస్థల పదవీకాలం ఇప్పటికే ముగియడంతో ఎన్నికలను త్వరగా నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి, తమ పాలనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ 'ప్రజాపాలన వారోత్సవాలు' నిర్వహించాలని నిర్ణయించింది.
Date : 17-11-2025 - 7:47 IST -
Delhi Blast: ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. మరో కొత్త విషయం వెలుగులోకి!
ఈ ఉగ్రదాడికి హర్యానా, జమ్మూ-కాశ్మీర్లతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. టెర్రర్ మాడ్యూల్లో జమ్మూ-కాశ్మీర్కు చెందిన డాక్టర్లు ఉన్నారు. అలాగే ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ టెర్రర్ మాడ్యూల్కు కేంద్రంగా ఉంది.
Date : 17-11-2025 - 6:16 IST -
iBomma : ఐబొమ్మ రవికి ఆ అలవాట్లు..క్రిమినల్ బ్రెయిన్.? తండ్రి షాకింగ్ కామెంట్స్.!
ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి అరెస్ట్పై తండ్రి అప్పారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుక్కి చెడు అలవాట్లు ఏం లేవని.. కానీ అతడి తల్లిలా క్రిమినల్ బ్రెయిన్ ఉందన్నారు. అందుకే ఆమెతో విడిపోయానని చెప్పారు. అంతేకాకుండా తన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. కానీ వారిద్దరూ ఎందుకు విడిపోయారో తనకు తెలియదు అని చెప్పారు. కాగా, ఇమ్మడి రవి ఇంటికి 15 ఏళ్లుగా దూరంగా
Date : 17-11-2025 - 5:20 IST -
iBOMMA : ఇమ్మడి రవికి కఠిన శిక్షలు..? అతని తండ్రి ఏమన్నాడంటే..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న అంశం ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని ఇటీవల అరెస్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి అరెస్ట్ మీద ఆయన
Date : 17-11-2025 - 3:41 IST -
Bangladesh Ex Pm Sheikh Hasina : షేక్ హసీనా కు ఉరిశిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు.!
పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాపై నమోదైన కేసుల్లో.. ఐసీటీ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో హసీనాను దోషిగా నిర్దారిస్తూ.. ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేసింది ఢాకాలోని ఐసీటీ కోర్టు. ఆమె మానవత్వాన్ని మరిచి, ఆందోళనకారులను కాల్చి చంపమని ఆదేశాలు జారీచేశార
Date : 17-11-2025 - 3:01 IST -
iBomma : 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది.. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది – సీపీ సజ్జనార్
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన సంచలన వివరాలు బయటపెట్టారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. రవి పైరసీ సైట్లతో పాటు టెలిగ్రామ్లోనూ సినిమాలు అప్లోడ్ చేసేవాడని, సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలిపారు. 65 మిర్రర్ సైట్లు నడిపి, 21 వేల సినిమాలు దొంగిలించి, 50 లక్షల మంది వ్యక్తిగత డేటాను సేకరించినట్టు వెల్లడించారు. సినీ ప్రముఖుల
Date : 17-11-2025 - 2:03 IST -
LPG Gas: అమెరికాతో మోదీ సర్కార్ బిగ్ డీల్.. వంటగ్యాస్ చీప్ కేంద్ర మంత్రి సంచలనం !
ఇటీవలి పరిణామాల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన భద్రత లక్ష్యంగా.. అమెరికాతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరిందని కేంద్ర సహజవాయువు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ తెలిపారు. అందుబాటులో వంట గ్యాస్ అందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి చూద్దా
Date : 17-11-2025 - 1:38 IST -
Chiranjeevi : పైరసీ భూతం వదిలింది.. పోలీసులకు థాంక్స్ – చిరంజీవి
పైరసీ కారణంగా సినీ ఇండస్ట్రీ భారీ నష్టాలను ఎదుర్కొంటోందని మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. పైరసీ వల్ల సినిమా రంగం మాత్రమే కాదు, వేలాది సినీ కార్మికుల కుటుంబాలే నష్టపోతున్నాయని అన్నారు. గతంలో సీవీ ఆనంద్, ఇప్పుడు సజ్జనార్ సినిమా పైరసీ గ్యాంగ్లపై యుద్ధంలో అండగా నిలిచారని, తెలంగాణ పోలీసులు పెద్ద సాయం చేశారని చిత్తశుద్ధిగా ప్రశంసించారు. వేలాది మంది శ్రమను దోచ
Date : 17-11-2025 - 12:43 IST -
Kilimanjaro : కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన యువతి.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బ్యానర్ ప్రదర్శన!
ఆంధ్రప్రదేశ్కు చెందిన కె కుసుమ టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. డిగ్రీ చదువుతున్న ఈ యువతి.. భారత పతాకంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ల ఫోటోలతో కూడిన బ్యానర్ను ప్రదర్శించి అభిమానం చాటుకుంది. కాగా, యూట్యూబ్లో చూసి కిలిమంజారో పర్వతం అధిరోహించాలనుకున్నట్లు కుసుమ తెలిపింది. పర్వతం ఎక్
Date : 17-11-2025 - 12:09 IST -
CII Summit Vizag : ఈ మూడు పనులు చేస్తే ఏపీ సూపర్..చంద్రబాబుతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు కీలక సూచనలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు అమలు కావాలంటే సమర్థవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్, భూ వివాదాల సత్వర పరిష్కారం, పర్యావరణ అనుమతులు త్వరగా రావాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.31 లక్షల ఉద్యోగాల అంచనాలతో రాష్ట్రానికి భా
Date : 17-11-2025 - 11:37 IST -
Saudi Arabia Tragedy : సౌదీ బస్సు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.
Date : 17-11-2025 - 11:21 IST