Speed News
-
Exit Polls: బీహార్, జూబ్లీహిల్స్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. గెలుపు ఎవరిదంటే?
చాణక్య సర్వే ప్రకారం.. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 130 నుండి 138 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. NDA కూటమిలో ప్రధాన భాగస్వాములైన పార్టీల అంచనా సీట్లు ఇలా ఉన్నాయి.
Published Date - 06:49 PM, Tue - 11 November 25 -
Jubilee Hills: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్..!
పోలింగ్ను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
Published Date - 06:39 PM, Tue - 11 November 25 -
Grain Purchases : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – ఉత్తమ్ కుమార్
Grain Purchases : సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, సీఎస్ రామకృష్ణారావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
Published Date - 01:09 PM, Tue - 11 November 25 -
Dharmendra: నటుడు ధర్మేంద్ర మృతి వార్తలను ఖండించిన కూతురు!
దీనికి ఒక రోజు ముందు ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా మీడియాలో వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తన తండ్రిని వెంటిలేటర్పై ఉంచారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ప్రతినిధి ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Published Date - 10:09 AM, Tue - 11 November 25 -
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. త్రిముఖ పోరులో కీలకం కానున్న ఓటింగ్ శాతం!
నగరవాసులు, ముఖ్యంగా యువత, ఉద్యోగ వర్గాలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో, పోలింగ్ శాతం పెరిగితే అది ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Published Date - 07:58 AM, Tue - 11 November 25 -
Delhi Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో భారీ పేలుడు!
ఢిల్లీ పోలీసులు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎర్రకోట వద్ద ఎక్కువ రద్దీ ఉంటుంది. ఎర్రకోట సమీపంలోనే చాందినీ చౌక్ కూడా ఉంది. అక్కడ పెద్ద మార్కెట్ ఉంది. ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు అక్కడికి వస్తారు.
Published Date - 07:40 PM, Mon - 10 November 25 -
Mukesh Ambani : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ ముకేశ్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
Published Date - 03:59 PM, Sun - 9 November 25 -
International Airport: ఢిల్లీ తర్వాత నేపాల్ విమానయానంలోనూ సాంకేతిక లోపం!
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫ్లైట్ ప్లానింగ్ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన సిస్టమ్ అయిన ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS) విఫలమైందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
Published Date - 06:40 AM, Sun - 9 November 25 -
Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 1 నుంచి హీట్ పెంచబోతున్నాయా?
కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా సమాచారం ఇస్తూ ఈ 19 రోజుల శీతాకాల సమావేశాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని, ప్రజల అంచనాలను అందుకుంటాయని అన్నారు.
Published Date - 09:42 PM, Sat - 8 November 25 -
Raina- Dhawan: టీమిండియా మాజీ క్రికెటర్లు రైనా, ధావన్లకు బిగ్ షాక్!
1xBet, దాని అనుబంధ బ్రాండ్లపై అక్రమ లావాదేవీలు, ఆన్లైన్ జూదాన్ని ప్రోత్సహించడంతో పాటు మోసం ఆరోపణలు కూడా ఉన్నాయని అనేక రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది.
Published Date - 04:52 PM, Thu - 6 November 25 -
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్లోని ఈ 5 నగరాల్లోనే మ్యాచ్లు!
నివేదిక ప్రకారం.. బెంగళూరు లేదా లక్నో నగరాలను టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్ల కోసం ఎంపిక చేస్తారా లేదా అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. అయితే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 మ్యాచ్లు జరిగిన వేదికలను టీ20 ప్రపంచ కప్కు ఎంచుకోకూడదని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది.
Published Date - 03:47 PM, Thu - 6 November 25 -
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!
ప్రతిపక్ష పార్టీలు దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తాలని నిర్ణయించుకున్నాయి.
Published Date - 07:34 PM, Wed - 5 November 25 -
Bilaspur Train Accident: బిలాస్పూర్ స్టేషన్ సమీపంలో రెండు రెళ్లు ఢీ!
ప్రమాదానికి గల కారణాలపై రైల్వే భద్రతా కమిషనర్ స్థాయిలో వివరణాత్మక విచారణ నిర్వహించబడుతుందని రైల్వే స్పష్టం చేసింది. ఈ విచారణ అనంతరం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టబడతాయని రైల్వే స్పష్టం చేసింది.
Published Date - 07:17 PM, Tue - 4 November 25 -
Nepal: నేపాల్లో ఘోరం.. ఏడుగురు మృతి!
యాలుంగ్ రీ పర్వతం 5,600 మీటర్ల (18,370 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది పెద్ద పర్వతాలను అధిరోహించడంలో మునుపటి అనుభవం లేని ప్రారంభకులకు అనువైన పర్వతంగా పరిగణించబడుతుంది.
Published Date - 08:59 PM, Mon - 3 November 25 -
Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?
రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రంగారెడ్డ
Published Date - 01:57 PM, Mon - 3 November 25 -
India Womens WC Winner: చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. తొలిసారి వన్డే ప్రపంచకప్ టైటిల్ కైవసం!
ఈ మ్యాచ్లో షెఫాలీ వర్మ తన అద్భుత ఆల్రౌండర్ ప్రదర్శన (87 పరుగులు, 2 వికెట్లు)తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైంది. ఈ విజయంతో హర్మన్ప్రీత్ కౌర్ పేరు కూడా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన నిలిచింది. భారత మహిళల చారిత్రక విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది.
Published Date - 12:21 AM, Mon - 3 November 25 -
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి!
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Published Date - 09:38 PM, Sun - 2 November 25 -
India vs South Africa: మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
అయితే చివరి 5 ఓవర్లలో టీమ్ ఇండియా కేవలం 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ కారణంగానే భారత జట్టు 300 పరుగుల మార్కును దాటలేకపోయింది.
Published Date - 08:46 PM, Sun - 2 November 25 -
IND W vs SA W: హర్మన్ప్రీత్ సేనకు ఆస్ట్రేలియా నుంచే సూర్యకుమార్ సేన మద్దతు!
టాస్ ఓడిపోయిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయటానికి దిగిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. భారత్ జట్టు బ్యాటింగ్లో దీప్తి శర్మ 58 పరుగులు చేసింది.
Published Date - 08:33 PM, Sun - 2 November 25 -
IND vs AUS 3rd T20I: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం!
ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా తరఫున అభిషేక్ శర్మ మరోసారి తుఫాను బ్యాటింగ్తో అలరించాడు. కానీ 25 పరుగుల వద్ద ఔటయ్యాడు.
Published Date - 05:24 PM, Sun - 2 November 25