Speed News
-
PM Modi:దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రశంస
కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ 150 కోట్ల మార్కును దాటినందుకు ప్రధాని మోడీ ప్రజలకు అభినందనలు తెలిపాడు.
Published Date - 09:55 PM, Fri - 7 January 22 -
YSRTP:షర్మిల సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో అప్పుడు ఏదయినా జరగవచ్చని నర్మగర్భంగా జగన్ ను టార్గెట్ చేసి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది.
Published Date - 09:37 PM, Fri - 7 January 22 -
Sabarimala: 580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..
కాలినడకన శబరిమల యాత్ర అంటే అనుకున్నంత సులభమేమీకాదు. భక్తులకు అయ్యప్పస్వామి ఆశీర్వాదంతో పాటు.. ఓర్పు, సహనం ఉండాలి. ఈక్రమంలో ఇద్దరు చిన్నారులు మెడలో అయ్యప్ప స్వామి మాల వేసుకుని, నెత్తిపై ఇరుముడి పెట్టుకుని కాలినడకన అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. భక్తి భావంతో బెంగళూరు నుంచి ‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ రోడ్డుపై చిన్ని చిన్ని అడ
Published Date - 04:42 PM, Fri - 7 January 22 -
TRS: పార్టీ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి సూచనమేరకు ఆరోపణలకు గురైన కొత్తగూడెం పార్టీ నాయకులు వనమా రాఘవేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇన్ఛార్జి నూకల నరేష్ రెడ్డిలు వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడ
Published Date - 03:41 PM, Fri - 7 January 22 -
Andhra Pradesh: అధ్వానంగా ఉన్న రోడ్డులో టోల్ చార్జీలు సరికాదు- రోజా
చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఇవాళ ఆమె విజయవాడలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబును కలిశారు. నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని అటువంటి రోడ్డులో టోల్ చార్జీలు వసూలు చేయడం సరికాదని రోజా అన్నారు. తన నగరి నియోజకవర
Published Date - 03:19 PM, Fri - 7 January 22 -
High Court: కరోనా దృష్ట్యా పిల్లలకు వైద్య సదుపాయాలు పెంచాలి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించిన హైకోర్టు.. కేంద్రం మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. జనం గుమిగూడకుండా నియంత్రించాలని.. మాల్స్, థియేటర్ల
Published Date - 02:12 PM, Fri - 7 January 22 -
Telangana: ప్రభుత్వ విధానాల పై మధ్యప్రదేశ్ సీఎం జోక్యం
తెలంగాణలో నూతన జోనల్ విధానం ద్వారా చేపడుతున్న ఉద్యోగ బదిలీలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న బదిలీల ప్రక్రియ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందిని పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బదిలీలు జరుపుతున్న విధానం పూర్తిగా అశాస్త్రీయమని ఆరోపించారు. సీఎం కేసీఆ
Published Date - 01:34 PM, Fri - 7 January 22 -
SP Siddharth: ఈ ఎస్పీ అందరి నేస్తం.. సిద్దార్థ్ కౌశల్ కు ‘డిస్క్’ అవార్డు!
ఏపీ పోలీస్ అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొదటగా సిద్దార్థ్ కౌశల్ గుర్తుకువస్తారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకొని ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన బుల్లెట్పై రైడ్ చేసి ప్రజల సమస్యలు తెలుకున్నారు.
Published Date - 12:43 PM, Fri - 7 January 22 -
Mega154: చిరు సరసన శృతి హాసన్!
టాలీవుడ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం మెగా స్టార్ చిరంజీవి తన 154 వ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే విడుదల అయ్యింది. 154వ సినిమా గా చిరు సరసన శృతి హాసన్ నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయని, ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. క్ర
Published Date - 12:16 PM, Fri - 7 January 22 -
Supreme Court: నీట్-పీజీ అడ్మిషన్లకు అనుమతి
2021-22 విద్యా సంవత్సరానికి గాను నీట్-పీజీ ప్రవేశాలు చేపట్టేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి తెలిపింది. ఓబీసీలకు 27%.. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) 10% కోటా అమలుకు రాజ్యాంగబద్ధ హోదాను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబాటు అర్హతను నిర్ధారించేందుకు రూ.8లక్షల ఆదాయ పరిమితికి సుప్రీంకోర్టు సమ్మతి తెలిపింది. అది కూడా ప్రస్త
Published Date - 11:39 AM, Fri - 7 January 22 -
Viral Pic: కేదార్నాథ్.. మహాఅద్భుతం!
కొన్ని ఆలయాలు ఆధ్యాత్మికతో పాటు మంచి ఆహ్లాదాన్నిస్తాయి. ఒకసారి సందర్శిస్తే.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. అలాంటి అలయాల్లో కేదార్ నాథ్ ఆలయం ఒకటి. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మంచు ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం వద్ద దట్టమైన మంచు కురుస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి ఈ ఫొటోను తన ట్విటర
Published Date - 11:30 AM, Fri - 7 January 22 -
Intermediate: ఫెయిల్ అయిన ఇయర్ విద్యార్థులకు మెమోలు
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో సగం మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో తెలంగాణ విద్యాశాఖ స్పందించి ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీస మార్కులతో పాస్ చేస్తామని ప్రకటించారు. అప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులందరికి వారి మెమోలను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అందుబాటులోకి తేనున్నట్లు ఇంటర్మ
Published Date - 11:27 AM, Fri - 7 January 22 -
AP RTC:స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు అందుకే… స్పష్టతనిచ్చిన ఆర్టీసీ ఎండీ
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక బస్సులపై అదనపు చార్జీలపై ఆందోళనలపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు.
Published Date - 11:07 AM, Fri - 7 January 22 -
Telangana: వనమా రాఘవకు నోటీసులు
వనమా రాఘవకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2001లో రాఘవపై నమోదైన కేసుకు సంబంధించి మధ్యాహ్నం 12.30లోగా మణుగూరు ఏఎస్పీ శబరీష్ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవ.. తన ఫ్యామిలీని వేధించాడని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ ఆరోపిస్తూ కుటుంభం మొత్తం ఆత్మాహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై రాష్ట్రం మొత్తం నిరసనలు వ్యక్తమైన నేపథ్యం
Published Date - 10:56 AM, Fri - 7 January 22 -
Andhra Pradesh: ప్రతి జిల్లాలో జగనన్న స్మార్ట్ టౌన్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో ప్రజారంజక పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో… తక్కువ ధరకు మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి స్థలాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్ ను (ఎంఐజీ-మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ లేఔట్లు) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళి
Published Date - 10:35 AM, Fri - 7 January 22 -
PIL RRR: ‘ఆర్ఆర్ఆర్’పై హైకోర్టులో పిల్
కరోనా కేసుల నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడుకుంటూ వస్తోంది. అయితే ఆ సినిమాను విడుదల చేయొద్దని అల్లూరి సీతారామరాజు ఫామిలీ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఆ సినిమాకి అనుమతి ఇవ్వొద్దని ఒక మహిళ హైకోర్టులో పిల్ వేసింది.
Published Date - 10:28 PM, Thu - 6 January 22 -
Maheshbabu: మహేశ్ బాబుకు కరోనా.. హోంఐసోలేషన్ లోకి ప్రిన్స్!
కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా ఎవరినీ వదలడం లేదు.
Published Date - 09:43 PM, Thu - 6 January 22 -
Punjab: ప్రధాని ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తా.. సీఎం
పంజాబ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎటువంటి ప్రమాదం లేదని.. ఒకవేళ ఏదైనా హాని ఉంటె నా ప్రాణాలు పణంగా పెట్టి ప్రధాన మంత్రిని కాపాడుతానని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చెన్ని అన్నారు. అనుకోని కారణాలవల్ల ప్రధాని భద్రతా విషయం లో లోపాలు తలెత్తాయి అప్పటికి ప్రధాని భద్రతకు భారీ స్థాయిలో బలగాలను మోహరించామని ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని అయన కోరారు. బుధవారం నిరసన చేపడు
Published Date - 06:03 PM, Thu - 6 January 22 -
AP CM: ఉద్యోగులు ప్రాక్టికల్గా ఆలోచించాలి!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై పలు అంశాలను చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని తెలిపారు. ఉద్యోగుందరూ ప్రాక్టికల్గా ఆలోచించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేన
Published Date - 05:46 PM, Thu - 6 January 22 -
Telangana: ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు
తెలంగాణాలో ఓమిక్రాన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిభందికి సెలవులను రద్దుచేస్తున్నటు తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖా డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు మిడియా తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆసుపత్రులు అప్రమతంగా ఉండాలని, అధిక చార్జీలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా లక్షణాలు లేన
Published Date - 04:33 PM, Thu - 6 January 22