Speed News
-
3rd ODI: భారత్ పరువు దక్కేనా…?
దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకి సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కేప్టౌన్లో జరగనున్న ఆఖరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు భావిస్తోంది.
Date : 23-01-2022 - 11:35 IST -
PK and TDP: పవన్ మైండ్ సెట్ లో మార్పు… టీడీపీ కి గుడ్ బై!
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. అక్కడ జరిగే ప్రతి ఎన్నికలోనూ కులరాజకీయాలే గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. అందుకే రాజకీయ నేతలంతా కూడా కలు రాజకీయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.
Date : 23-01-2022 - 11:25 IST -
Smart Phone Hacks : ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైందా…? సింపుల్…ఇలా క్లియర్ చేయండి..!
ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉంటే చాలనుకునేవాళ్లం. ఇప్పుడు 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో స్మార్ట్ ఫోన్లు చాలామంది కొంటున్నారు.
Date : 23-01-2022 - 11:00 IST -
Konda vs MLA : పరకాల ఎమ్మెల్యే పై మాజీ మంత్రి కొండా ఫైర్.. తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరిక
పరకాల నియోజకవర్గంలో రాజకీయం కాక రేపుతుంది. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని ఆగ్రాం పహాడ్లోని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల స్మారక చిహ్నాన్ని శనివారం టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
Date : 23-01-2022 - 10:35 IST -
Farmer’s Letter: ఆత్మహత్య చేసుకుంటా.. అనుమతి ఇవ్వండి : కేటీఆర్ కు యువరైతు లేఖ!
ఆత్మహత్య చేసుకుంటా అనుమతి ఇవ్వండి అంటూ 25 ఏళ్ల యువ రైతు మంత్రి కేటీఆర్ కు లేఖ రాశాడు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న బి.
Date : 23-01-2022 - 10:22 IST -
EC Ban: ఐదు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం – ఈసీఐ
వచ్చే నెలలో జరగనున్న ఐదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ర్యాలీలు,రోడ్ షోలపై నిషేధాన్ని జనవరి 31 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది. కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.
Date : 23-01-2022 - 10:15 IST -
IPL 2022: మార్చి 27 నుండి ఐపీఎల్
క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్పై సందిగ్థత వీడింది. మార్చి 27 నుండి మెగా లీగ్ షురూ కానుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
Date : 23-01-2022 - 6:00 IST -
GHMC: సూపర్ మార్కెట్ పై జీహెచ్ఎంసీ కొరఢా.. 7 రోజుల్లో క్లోజ్!
కూకట్ పల్లి రెయిన్ బో విస్టా రాక్ గార్డెన్ విజేత సూపర్ మార్కెట్ పై జీహెచ్ఎంసీ అధికారులు కొరఢాఝులిపించారు.
Date : 22-01-2022 - 4:24 IST -
Lavanya’s death: స్టూడెంట్ లావణ్య మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు!
తంజావూరుకు చెందిన 12వ తరగతి విద్యార్థిని లావణ్య జనవరి 19న ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని మృతికి మత మార్పిడే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Date : 22-01-2022 - 4:12 IST -
Devegowda: మాజీ ప్రధాని దేవెగౌడకు కరోనా పాజిటివ్!
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడకు శనివారం కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.
Date : 22-01-2022 - 3:43 IST -
నాగశౌర్య, అనీష్ ఆర్ కృష్ణ, ఐరా క్రియేషన్స్ ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్ లుక్ విడుదల
హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య విభిన్న కథా చిత్రాలలో డిఫరెంట్ రోల్స్ను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఐరా క్రియేషన్స్ బ్యానర్పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్నారు.
Date : 22-01-2022 - 1:08 IST -
Tollywood: “వర్జిన్ స్టోరి” సినిమా నుంచి 3వ లిరికల్ సాంగ్!
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్.
Date : 22-01-2022 - 12:37 IST -
Covid-19: విద్యార్థులు ఇంటికి వెళ్లాలని హెచ్ సీ యు ఆదేశం
కోవిడ్ కేసులు పెరుగుతున్నందున క్యాంపస్ ను ఖాళీ చేసి వెళ్లాలని హైద్రాబాద్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆదేశాలు జారీ చేసింది.
Date : 22-01-2022 - 12:30 IST -
AP Govt: 16 కొత్త మెడికల్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం!
శుక్రవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.7,880 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేసేందుకు ఈ సమావేశంలో రూ.3,820 కోట్లు మంజూరు చేసింది. ఇవే కాకుండా.. కోవిడ్తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించడం, అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ సంస్థను ఏర్పాటు
Date : 22-01-2022 - 12:15 IST -
Covid19: తెలంగాణలో కొవిడ్ కేసులు 4,416
తెలంగాణలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Date : 22-01-2022 - 12:01 IST -
Lockdown: తమిళనాడులో లాక్ డౌన్!
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు(ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లాక్డౌన్ అమలులో ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే జనవరి 16 వ తేదీన(ఆదివారం) పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ని తమిళనాడు ప్రభుత్వం అమలు చేసింది. ఈ లాక్ డౌన్ లో అత్యవసరసేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
Date : 22-01-2022 - 11:19 IST -
India Lose: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
సఫారీ టూర్లో వన్డే సిరీస్ అయినా గెలవాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. రెండో వన్డేలోనూ ఆధిపత్యం కనబరిచిన సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
Date : 21-01-2022 - 10:38 IST -
RRR: మార్చ్ 18న త్రిబుల్ ఆర్ విడుదల
ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. మార్చి 18 న విడుదల కానుంది. ఆ రోజున ఒక వేళ విడుదల చేయలేకపోతే ఏప్రిల్ 28న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్దం అయింది. ఆ మేరకు శుక్రవారం ప్రకటించారు .
Date : 21-01-2022 - 8:05 IST -
Telangana BJP: సర్వేల్లో ‘టీ బీజేపీ’ జోష్
బండి సంజయ్ కుమార్ సారధ్యంలో తెలంగాణా లో పుంజుకుంటున్న బీజేపీ.... ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలే నిదర్శనం.. ఆ సంస్థ సర్వే నివేదిక ప్రకారం..
Date : 21-01-2022 - 5:41 IST -
Rachakonda CP: పోలీసులకు ‘కొవిడ్ కేర్’ జాగ్రత్తలు
తెలంగాణలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సగటునా 3 వేల నుంచి 5 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో.. ఆ ఎఫెక్ట్ పోలీసుల శాఖపై కూడా పడింది. గత రెండు, మూడు రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో కానిస్టేబుల్స్ కరోనా బారిన పడుతున్నారు. డిపార్ట్ మెంట్ లో ఉన్నతస్థాయి అధికారులు సైతం హోంక్వారంటైన్ కే పరిమితం కావడం మరింత ఆందోళన నెలకొంది. ఈ
Date : 21-01-2022 - 3:42 IST