Speed News
-
Nara Lokesh: నారా లోకేశ్ కు కరోనా పాజిటివ్!
ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు. కానీ కొవిడ్ బారిన పడ్డాను. డాక్టర్ల సూచ
Date : 17-01-2022 - 2:30 IST -
Nara Lokesh: విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని కోరుతూ లోకేశ్ లేఖ!
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddyకి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయని లేఖ లో గుర్తు చేశారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అ
Date : 17-01-2022 - 12:54 IST -
Andhra Family Treats: 365 రకాల వంటలు.. అల్లుళ్లకు ‘సంక్రాంతి’ విందు!
సంక్రాంతి అంటే పాడిపంటలు, పిండి వంటలు, కోళ్ల పందెలు మాత్రమే కాదు.. అల్లుళ్ల సందడి కూడా. సంక్రాంతి పండుగకు కచ్చితంగా అల్లుళ్లను పిలిచి ఎన్నో మర్యాదలు చేస్తుంటారు.
Date : 17-01-2022 - 12:40 IST -
Covid updates: దేశంలో ‘పాజిటివిటీ’ పెరుగుతోంది!
భారత్లో కొవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇది 16.28శాతం నుంచి 19.65శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 13,13,444 లక్షల పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,58,089 లక్షల మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. నిన్న 358 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,51,740 మంది కొవిడ్ నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,53,37,461కు చేరింది. దీంతో భారత్లో రికవరీలు 94.27శాతంగా ఉ
Date : 17-01-2022 - 12:19 IST -
Night Curfew: జనవరి 18 నుంచి ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ!
కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జనవరి 18 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారు.
Date : 17-01-2022 - 9:57 IST -
Modi: దావోస్ సదస్సులో నేడు మోడీ ప్రసంగం
సోమవారం జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఇఎఫ్) దావోస్ ఎజెండా వర్చువల్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
Date : 17-01-2022 - 9:54 IST -
Birju Maharaj: లెజెండరీ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత
ప్రముఖ కథక్ నాట్యాచార్యులు, పద్మ విభూషణ్ గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన నివాసంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు.
Date : 17-01-2022 - 9:28 IST -
CM KCR: పరిపాలనా సంస్కరణలకు కేసీఆర్ కమిటీ
వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీతో పాటు అమలులో అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల చురుకైన భాగస్వామ్యంపై అధ్యయనం చేసి సలహాలిచ్చేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
Date : 16-01-2022 - 9:14 IST -
Rowdy Boys:రౌడీ బాయ్స్ సినిమా ఫాన్స్ కి బైక్ గిఫ్ట్
రౌడీ బాయ్స్ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దింతో ఆ సినిమా యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. సినిమా సక్సెస్ ను పంచుకోవడానికి సినిమా థియేటర్స్ వెళ్లి ఫాన్స్ తో సందడి చేస్తున్నారు.
Date : 16-01-2022 - 7:30 IST -
Telangana BJP: టీ బీజేపీ మెరుపు ఆపరేషన్ షురూ!
తెలంగాణ బీజేపీ రాజకీయ మెరుపు ఆపరేషన్స్ కు బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇతర పార్టీ ల నుంచి లీడర్స్ ను తీసుకోవడానికి ఇంద్రసేనారెడ్డి చైర్మన్ గా జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది.
Date : 16-01-2022 - 7:14 IST -
Djokovic Loses: జకోవిచ్ కు ఫెడరల్ కోర్టు షాక్
వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి అత్యధిక గ్రాండ్ స్లామ్లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని అతని ఆశలకు తెరపడింది. తన వీసా రద్దును వ్యతిరేకిస్తూ వేసిన పిటీషన్ లో జకోవిచ్ కు చుక్కెదురైంది.
Date : 16-01-2022 - 6:46 IST -
AP Schools:పాఠశాలలు యథావిధిగా: ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
సంక్రాంతి సెలవులను పొడిగించే ఆలోచన లేదని ప్రకటించిన నేపథ్యంలో పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 16-01-2022 - 6:40 IST -
Speaker Positive :స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. చిన్నపాటి లక్షణాలు కనిపించడంతో.. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష అంటూ ప్రచారం జరుగుతోంది.
Date : 16-01-2022 - 12:46 IST -
Fire:వినాయకుడి గుడి సమీపంలో మంటలు చెలరేగాయి
విజయవాడ కనకదుర్గమ్మ గుడి సమీపంలోని వినాయకుడి గుడి సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
Date : 16-01-2022 - 12:29 IST -
Lockdown: తమిళనాడులో ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్డౌన్
తమిళనాడు రాష్ట్రంలో కొనసాగుతున్న కోవిడ్-19 ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్డౌన్ను ప్రకటించింది.
Date : 16-01-2022 - 12:23 IST -
Acharya: చిరంజీవి: ‘ఆచార్య’ కొత్త విడుదల తేదీ..
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆచార్య'. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా...
Date : 16-01-2022 - 11:07 IST -
Corona Affect: తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం. సెలవులను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు సెలవులు పొడిగించారు. కొంతకాలం పాటు విద్యాసంస్థల్లో నేరుగా తరగతులు నిర్వహించరాదని వైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు
Date : 16-01-2022 - 10:06 IST -
Fog: మంచు గుప్పిట్లో “యదాద్రి” కొండ!
యాదాద్రి భువనగిరి జిల్లా దట్టమైన పొగమంచు కమ్ముకుంది .ప్రకృతి అందాలు నిద్రాణమై ఉన్నాయి .
Date : 16-01-2022 - 10:02 IST -
Cabinet: సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… కరోనా తదితర కేబినెట్లో చర్చించారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరు
Date : 16-01-2022 - 9:54 IST -
Secunderabad Fire: సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం
ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజూమున 3 గంటలకు క్లబ్లో భారీ ఎత్తును మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది..
Date : 16-01-2022 - 9:46 IST