Speed News
-
NEETPG2022: నీట్ పీజీ పరీక్ష వాయిదా.. అసలు కారణం ఇదే..!
నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పీజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దాదాపు మరో ఎనిమిది వారాలు వాయిదా వేస్తూ, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. నిజానికి మార్చి 12న నీట్ పీజీ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే ఒకవైపు కరోనా పరస్థితులు, మరోవైపు ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కొన
Date : 04-02-2022 - 12:31 IST -
Owaisi Update: వామ్మో ఒవైసీపై కాల్పులు.. అందుకే జరిపారట..!
ఉత్తరప్రదేశ్లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
Date : 04-02-2022 - 11:42 IST -
OnlineGames: స్మార్ట్ఫోన్కు బానిస.. చివరికి యువకుడి పరిస్థితి ఏమైందంటే..?
నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ కామన్ అయిపోయింది. అయితే ఈ స్మార్ట్ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా యువత ఈ స్మార్ట్ఫోన్కు భానిసలు అయ్యి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని టెక్నాలజీ నిపుణులు చాలా కాలంగా చెబుతున్నా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా యువత స్మార్ట్ఫోన్స్కు భా
Date : 04-02-2022 - 11:19 IST -
PRC Sadhana Samithi: పీఆర్సీ సమితి.. కీలక సమావేశం నేడే..!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం అనూహ్యంగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అదే ఊపులో కార్యాచరణను రూపోందించేందుకు ఈ శుక్రవారం పీఆర్సీ సమతి సమావేశం కానుంది. ఈ క్రమంలో శనివారం నుండి సహాయ నిరాకరణ చేయనున్నారని, అలాగే సోమవారం నుండి సమ్మెలోకి వెళ్ళనున్నారని సమాచారం. ఇకముందు ఎట్టిపరిస్థితుల్లో మంత్రుల కమ
Date : 04-02-2022 - 10:51 IST -
Rashmika: ఓ ఇంటిదవుతోన్న ‘రష్మిక మందన్నా’… త్వరలోనే డేట్ ఫిక్స్..!!
ఇప్పుడెక్కడ విన్నా యూత్ లో ఒకటే పేరు వినిపిస్తోంది. ఎవరి డీపీలను చూసినా... ఆమె ఫొటోనే దర్శనమిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు... మన రష్మిక మందన్నా నే.
Date : 04-02-2022 - 10:03 IST -
Diet and Cancer: ఈ ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కు కారణమౌతాయని మీకు తెలుసా…?
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతునే ఉంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ మధ్య కాలంలో రకరకాల క్యాన్సర్లు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడుతున్నారు.
Date : 04-02-2022 - 7:45 IST -
Face Serum: ఫేస్ సీరమ్ వాడుతున్నారా..? ఏది మంచిదో తెలుసా..?
ఈ మధ్యకాలంలో చాలామంది చర్మ సౌందర్యంపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే చర్మాన్ని సంరక్షించుకునేందుకు ఏవేవో క్రిములు వాడుతున్నారు.
Date : 04-02-2022 - 7:35 IST -
PK Reaction: ఉద్యోగులకు పవన్ అండ
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్
Date : 03-02-2022 - 10:34 IST -
F3: ‘ఎఫ్ 3’ ఫస్ట్ సింగిల్.. లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు!
సమ్మర్ సోగ్గాళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి `ఎఫ్ 3` సినిమాతో ఈ వేసవికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు.
Date : 03-02-2022 - 10:24 IST -
Shakuntalam: విడుదలకు సిద్ధంగా సమంత ‘శాకుంతలం’…!
గుణశేఖర్ - సమంత కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'శాకుంతలం'. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇక ఈ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషించింది.
Date : 03-02-2022 - 8:05 IST -
Owaisi: AIMIM చీఫ్ కాన్వాయ్ పై కాల్పులు.. ఓవైసీ సేఫ్!
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేల మీరట్ జిల్లాలోని కితౌర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి.
Date : 03-02-2022 - 7:21 IST -
Allu Arjun: పునీత్ కు బన్నీ నివాళి!
కన్నడ సూపర్ పునీత్ రాజ్ కుమార్ తుదిశ్వాస విడిచి నెలలు గడుస్తున్నా.. ఆయన మెమోరీస్ నుంచి జనాలు బయటపడలేకపోతున్నారు.
Date : 03-02-2022 - 5:32 IST -
Chalovijayawada: ఊహించని జగన్.. సజ్జల అండ్ సీఎస్తో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టి ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యింది. దీంతో జగన్ సర్కార్కు ఊహించని షాక్ తగిలింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశం అయ్యారు. ఇక ఈ భేటీలో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బ
Date : 03-02-2022 - 5:28 IST -
Balakrishna: హిందూపురంలో రేపు.. బాలకృష్ణ మౌన దీక్ష
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లా ఏర్పాటు పై రాజకీయవర్గాల్లోనే కాకుండా పలు జిల్లాల్లో రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు పై ఇప్పటికే వివాదాలు చెలరేగాయి. జిల్లాల పునర్విభజనను కొందరు స్వాగతిస్తుంటే, కొందరు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కొత్త డిమాండ్లను తెరపైకి తెస్త
Date : 03-02-2022 - 4:58 IST -
PM Modi: ఈనెల 5న హైదరాబాద్ కు మోడీ రాక
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. కాగా ముచ్చింతల్ లో రామానుజచార్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదట
Date : 03-02-2022 - 4:21 IST -
CottonRates: రికార్డ్ స్థాయిలో ధర పలికిన తెల్లబంగారం
తెల్ల బంగారం ధరలు పైపైకి పాకుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు ఓ రేంజ్లో పెరిగాయి. ఆదదోని కాటన్ మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో క్వింటా గరిష్టంగా పదివేల రూపాయలు దాటి, 10,759 రూపాయలు పలికింది.అసలు పత్తి ధర రోజు రోజుకీ ఇంత పెరగడానికి కారణం ఏంటంటే.. పత్తి వ్యాపారుల మధ్య తీవ్రమై పోటీ నెలకొనడమే ప్రధాన కారణమని కాటన్ మర్చ
Date : 03-02-2022 - 3:37 IST -
OnlineClasses: ఆన్లైన్ క్లాసులపై.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..!
తెలంగాణలో విద్యా సంస్థలు పునఃప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గని నేపధ్యంలో, ఈనెల ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యా బోధనను కొనసాగించాలని ఆదేశించింది. పలు విద్యా సంస్థలు విద్యార్ధులకు ప్రత్యక్ష తరగతలు మొదలుపెట్టిన నేపధ్యంలో ప్రత్యక్ష
Date : 03-02-2022 - 2:49 IST -
Chalovijayawada: తగ్గేదేలే అంటున్న ఉద్యోగులు..!
ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ సాధన సమితి నేతల ఛలో విజయవాడ సభ, ఈరోజు బీఆర్టీఎస్ రోడ్డులో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలనుండి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్దెత్తున భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమతి నేతలు అధికా ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర
Date : 03-02-2022 - 2:20 IST -
Chalovijayawada: చేతులెత్తేసిన పోలీసులు.. సీయం జగన్ సీరియస్..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. అసలు మ్యాటర్ ఏంటంటే.. చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం నలుమూల నుండి ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు భారీ ర్యాలీగా విజయవాడకు తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగుల్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమవడం వెనుక పోలీసుల వైఫల్యమే కార
Date : 03-02-2022 - 1:25 IST -
BJP: కేసీఆర్ తీరుకు నిరసనగా ‘బీజేపీ భీం దీక్ష’
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి
Date : 03-02-2022 - 12:58 IST