HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Template (23) Copy

    Maharastra: అనాథల తల్లి సింధుతాయ్ సప్కల్ ఇక లేరు

    ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, వెయ్యి మంది అనాథ బిడ్డల ఆత్మీయ తల్లి సింధుతాయ్ సప్కల్ (74) మంగళవారం పుణేలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె సమాజానికి విశిష్ట సేవలు అందించారని, ఆమెను ఎల్లప్పుడూ దేశం గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. ఆమె కృషి వల్ల అనేకమంది బాలలు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నారని పేర్కొన్నారు. గత ఏడాది నవంబ

    Published Date - 05:32 PM, Wed - 5 January 22
  • Template (21) Copy

    Cinema: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా‌పై హైకోర్టులో కేసు నమోదు

    రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. 1920నాటి స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల పాత్రలతో ఫిక్షనల్ గా ఈ సినిమాను రూపొందించగా.. ఇందులో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య హైకోర్ట్ లో పిల్ వే

    Published Date - 04:32 PM, Wed - 5 January 22
  • Bandi Sanjay: హై కోర్టు లో ఊరట

    బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హై కోర్టు లో ఊరట లభించింది. బండి సంజయ్ కరీంనగర్ కోర్టు విధించిన 14రోజుల రిమాండును కొట్టివేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలనీ జైళ్ల శాఖా అధికారులను తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంగిచారని సోమవారం తెలంగాణ పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేసి కోర్టు లో ప్రవేశపెట్టగా..క

    Published Date - 04:11 PM, Wed - 5 January 22
  • Template (20) Copy

    Hyderabad: ముందు.. అమిత్‌ షా పేరులో ‘షా’ తీసేయాలి

    హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తామని ప్రకటిస్తున్న బీజేపీ నాయకులు, ముందుగా వాళ్ల జాతీయ నాయకుడు అమిత్‌ షా పేరులోని పార్శీ పదమైన ‘షా’ను తొలగించాలని చరిత్ర అధ్యయనకారుడు కెప్టెన్‌ పాండురంగారెడ్డి సవాల్‌ విసిరారు. ఇస్లాం రాజుల ద్వారా మనుగడలోకి వచ్చిన షేర్వాణీ, కుర్తా, పజామాలను బీజేపీ నాయకులు ధరించకూడదని అన్నారు. దక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మంగళవారం సోమ

    Published Date - 03:57 PM, Wed - 5 January 22
  • Modi Security

    PM’s Security Lapse: భద్రతా వైఫల్యం.. ఫ్లైఓవర్ పై ‘మోడీ’ స్ట్రక్!

    ఆయనో దేశ ప్రధాని.. ఏ చిన్న కార్యక్రమానికి హాజరైనా భారీ పోలీస్ భద్రత, వ్యక్తిగత సెక్యూరిటీ అండగా ఉంటుంది. క్షణ క్షణం చుట్టుపక్కల ఏం జరుగుతుందో నిఘా వేస్తుంది.

    Published Date - 03:48 PM, Wed - 5 January 22
  • Major

    Tollywood: ‘మేజర్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్

    ముంబై ఉగ్రదాడి అమరుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. ఈ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న‌ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు  హిందీలో భాష‌ల‌లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇటు ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ‘మేజర్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయమ

    Published Date - 03:15 PM, Wed - 5 January 22
  • Template (19) Copy

    Andhra Pradesh: ఫలించిన జగన్ ఢిల్లీ పర్యటన..

    తాజాగా ఏపీ ప్రభుత్వాన్నికి రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా 2500 కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. అయితే సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ ని కలిసిన వెంటనే ఈ రుణం మంజూరు కావడం పట్ల ఢిల్లీ పెద్దల అశీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో 2,500 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం చేయడంతో రాష్ట్

    Published Date - 03:08 PM, Wed - 5 January 22
  • Template (17) Copy

    Congress: ఎన్నికల ముందు కీలక నిర్ణయం

    దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది. ఇకపై వర్చువల్‌ ర్యాలీలే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ సీనియర్ నేతలు చర్చిం

    Published Date - 02:50 PM, Wed - 5 January 22
  • Venkaiah Naidu

    Vice President: ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమిది!

    అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం

    Published Date - 02:47 PM, Wed - 5 January 22
  • Template (16) Copy

    WHO: గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలే!

    కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తెలియజేసింది. ఒమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ (శ్వాస వ్యవస్థలో ఎగువ భాగం) పైనే ప్రభావం చూపిస్తోందని.. గత వేరియెంట్ లతో పోలిస్తే స్వల్ప లక్షణాలనే కలిగిస్తోంది. దాని ఫలితంగానే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇతర కర

    Published Date - 02:27 PM, Wed - 5 January 22
  • Template (14) Copy

    Pushpa: థియేటర్స్‌లో రన్ అవుతుండగా.. ఓటీటీ రిలీజ్

    అల్లు అర్జున్ ప్రధానపాత్రలో సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుష్ప’ డిసెంబర్ 17న విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా పుష్ఫ చిత్రం ఇప్పటికి రూ. 306 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. థియేటర్స్‌లో ఇంకా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. జనవరి 7న ‘పుష్ప’ చిత్రం హిందీ తప్ప అన్ని ద

    Published Date - 01:15 PM, Wed - 5 January 22
  • Template (12) Copy

    Karnataka: హిజాబ్ కు నిరసనగా కాషాయ కండువా

    కర్ణాటకలోని కొప్పా జిల్లా లో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు కాషాయ కండువాలతో నిరసనలు తెలిపారు. ముస్లిం మహిళా విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కాషాయ కండువాలతో వివాదం సృష్టించారు. ఎవరు ఏ వస్త్రాలు ధరించాలనేది వ్యక్తిగత నిర్ణయం.. కలిసిమెలసి చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా రాజకీయ నాయకుల వ్యాఖ్యలతో రెచ్చిపోయి మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇలాంటి ఘటన మూడు సం

    Published Date - 11:41 AM, Wed - 5 January 22
  • corona

    Alert: దేశంలో మళ్లీ క‌రోనా విజృంభ‌ణ‌

    దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం 37,379 క‌రోనా కేసులు న‌మోదు కాగా, మంగళవారం ఏకంగా 58,097 కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. నిన్న క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 15,389కు చేరింది. క‌రోనాతో మంగళవారం 534 మంది ప్రాణాలు కోల్పోయారు.

    Published Date - 10:59 AM, Wed - 5 January 22
  • Komatireddy Venkatreddy, nalgonda

    KomatiReddyLetter to KCR:కేసీఆర్ కి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి లేఖ

    317 జీవో పై అభ్యంతరాలను తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాలరాసేలా ఉందని, తక్షణమే 317 జీవో ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

    Published Date - 06:07 AM, Wed - 5 January 22
  • corona

    Corona In TS:పెరుగుతున్న కరోనా కేసులకు బాధ్యత ఎవరు తీసుకోవాలి?

    తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ప్రజలు బలికావాల్సి వస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పలు రాష్ట్రాలు వీకెండ్ లక్డౌన్, ఆంక్షలు విధించి కరోనాను కట్టడి చేస్తోంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి కేసులు పెరగడానికి కారణంగా మారుతోంది.

    Published Date - 11:29 PM, Tue - 4 January 22
  • Corona:విద్యార్థుల‌పై పంజా విసురుతున్న క‌రోనా.. కొత్త‌వ‌ల‌స ప్ర‌భుత్వ పాఠ‌శాల్లో 19మందికి పాజిటివ్‌

    విజయనగరం జిల్లా కొత్తవలస జిల్లా ప‌రిష‌త్‌ ఉన్నత పాఠశాలలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతుంది.

    Published Date - 11:21 PM, Tue - 4 January 22
  • CHief Whip

    AP News:అమరావతి పాడుపడిన రియల్ ఎస్టేట్ వెంచర్.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి అనేది ఒక పాడుప‌డిన రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ అంటూ వ్యాఖ్య‌లు చేశారు.

    Published Date - 11:18 PM, Tue - 4 January 22
  • Ram Gopal Varma 1554574306 Imresizer

    RGV:ఏపీ ప్ర‌భుత్వంపై ఆర్జీవీ ఫైర్‌… స‌మాధానం కావాల్సిందేనంటున్న వ‌ర్మ‌

    ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై చిత్ర ప‌రిశ్ర‌మ‌, ప్ర‌భుత్వం మ‌ధ్య యుద్దం న‌డుస్తుంది. సంక్రాంతి సీజ‌న్ ప్రారంభంకావ‌డంతో చాలా చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

    Published Date - 11:12 PM, Tue - 4 January 22
  • revanth reddy arrest

    PCC Chief:రేవంత్ సంతోష్ ట్విట్టర్ వార్

    బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, టీపీసీసీ చీఫ్ రేవంత్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

    Published Date - 11:02 PM, Tue - 4 January 22
  • Template (11) Copy

    Andhra Pradesh: జీవో నెంబర్ 2ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

    పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2ని తీసుకొచిన విషయం తెలిసిందే. ఈ జీవోను సర్పంచులు వ్యతిరేకించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణ సందర్భంగా జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని సర్పంచులు వాదించారు. ఈ క్రమంలో సదరు జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.

    Published Date - 05:29 PM, Tue - 4 January 22
← 1 … 1,200 1,201 1,202 1,203 1,204 … 1,222 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd