Speed News
-
Delhi Corona: ఢిల్లీ పోలీసులపై కరోనా పంజా.. 300 మందికి పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ పోలీసులపై పంజా విసురుతుంది. కరోనా నియంత్రించేందుకు కృషి చేస్తున్న పోలీస్ శాఖలో ఒక్కసారిగా కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తుంది.
Published Date - 09:25 AM, Mon - 10 January 22 -
Mask Fine: బస్సుల్లో మాస్క్ పెట్టుకోవాల్సిందే.. లేకపోతే ఫైన్ పడుద్ది.. !
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమైయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది.
Published Date - 09:21 AM, Mon - 10 January 22 -
Tirumala:ఈ నెల 11న తిరుమల రెండవ ఘాట్ రోడ్డు పునఃప్రారంభం
తిరుమల రెండవ ఘాట్ రోడ్డు మరమ్మత్తులు పనులు పూర్తి కావొచ్చాయి. జనవరి 11వ తేదీ రాత్రి నుంచి ఈ ఘాట్ రోడ్ పై వాహనాల రాకపోకలను అనుమతి ఇస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Published Date - 09:17 AM, Mon - 10 January 22 -
Modi: వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫోటో తొలగింపు.. కారణమేంటంటే!
త్వరలోనే ఇండియాలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో వాక్సినేషన్ సర్టిఫికెట్ నుండి మోదీ ఫోటో తీసేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Published Date - 07:30 AM, Mon - 10 January 22 -
Kavitha:అస్సాం ముఖ్యమంత్రిపై కల్వకుంట్ల కవిత సెటైర్లు
అసోం సీఎం హిమంత బిస్వా శర్మపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. 317 జీవోను సవరించాలంటూ వరంగల్లో జరిగిన బీజేపీ కార్యక్రమానికి హాజరైన శర్మ.
Published Date - 11:22 PM, Sun - 9 January 22 -
KCR: చినజీయర్ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కేసీఆర్!
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముచ్చింతల ఆశ్రమానికి వెళ్లి చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. సీఎం వెంట మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ఉన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ రోజు సీఎం శ్రీ కేస
Published Date - 11:05 PM, Sun - 9 January 22 -
Revanth Reddy: 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం!
317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
Published Date - 10:06 PM, Sun - 9 January 22 -
Chittoor:మంత్రి పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చిత్తూరు టీడీపీ నేతలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డబ్బు గర్వంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాదితే సహించబోమని పుంగనూరు టిడిపి ఇంఛార్జి చల్లా రామచంద్రా రెడ్డి హెచ్చరించారు.
Published Date - 10:00 PM, Sun - 9 January 22 -
Vizag:రింగ్ వలల వివాదానికి చెక్…పరిష్కారానికి మంత్రుల కమిటీ
విశాఖలో రింగు వలల విషయంలో మత్స్యకారుల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
Published Date - 09:04 PM, Sun - 9 January 22 -
Delhi:ఆ ఆలోచన ఇప్పట్లో లేదు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ లాక్డౌన్ విధించే ఆలోచన ఢిల్లీ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో దాదాపు 22,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు.
Published Date - 08:54 PM, Sun - 9 January 22 -
Congress Protest: కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. పిల్లర్లు ఊపితే మట్టి రాలుతోంది..?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పధకం పూర్తిగా నాసిరకంగా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
Published Date - 08:42 PM, Sun - 9 January 22 -
Vizag:వైజాగ్ లో కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి.. కారణాలపై పోలీసుల ఆరా.. ?
విశాఖపట్నంలో డిసెంబర్ 30న అదృశ్యమైన పోలీస్ కానిస్టేబుల్ డోకుల శ్రీనివాసులు శనివారం శవమై కనిపించాడు. 2009 బ్యాచ్ కు చెందిన డోకుల శ్రీనివాసులు (38) విశాఖపట్నంలోని ఎంవీపీ క్రైం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.
Published Date - 08:29 PM, Sun - 9 January 22 -
Rajendraprasad : రాజేంద్ర ప్రసాద్ కు కరోనా పాజిటివ్!
తెలుగు ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే చాలామంది నటీనటులు కోవిడ్ బారిన పడగా, తాజాగా హీరో రాజేంద్ర ప్రసాద్ కొవిడ్ బారిన పడ్డారు.
Published Date - 04:43 PM, Sun - 9 January 22 -
TN Corona:తమిళనాడులో సన్ డే లాక్ డౌన్.. ఆహ్వానం చూపిస్తే ప్రయాణానికి అనుమతి
మిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్యక్రమాలకు వెళ్లే వారి ప్రయాణాలకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
Published Date - 04:00 PM, Sun - 9 January 22 -
Hyderabad:పండుగకు ఊరెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!
సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. దీంతో హైదరాబాద్ లో ఉండే వాళ్లంతా ఊరిబాట పడుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో ఫ్యామిలీతో సహ ఊళ్లకు పయమనవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని గైడ్ లైన్స్ జారీ చేశారు.
Published Date - 01:35 PM, Sun - 9 January 22 -
Siddipet Farmers:బ్యాంకు ఉద్యోగుల మోసాన్ని బట్టబయలు చేసిన రైతులు
సిద్దిపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు చేస్తున్న మోసాన్ని రైతులు బట్టబయలు చేశారు.
Published Date - 01:29 PM, Sun - 9 January 22 -
Srisailam:శ్రీశైలం ఆలయంలో కోవిడ్ ఆంక్షలు.. ?
కరోనా కేసులు పెరుగుతున్నందును శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు విధించారు.
Published Date - 12:49 PM, Sun - 9 January 22 -
Deverakonda: 100 మంది ‘దేవరశాంటా’ విజేతలను అనౌన్స్ చేసిన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దేవరశాంటా పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ఇ స్తానని విజయ్ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది.
Published Date - 11:45 AM, Sun - 9 January 22 -
MLA Roja: చంద్రబాబుపై రోజా సెటైర్లు
నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Published Date - 11:36 AM, Sun - 9 January 22 -
Covid FactCheck: కోవిడ్ పై ఇది అబద్ధం
పచ్చి ఉల్లిపాయలు, రాళ్ల ఉప్పు తింటే COVID19 తగ్గుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు PIBFactCheck ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
Published Date - 10:27 AM, Sun - 9 January 22