Speed News
-
Night Curfew in TS : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ లేదు – హెల్త్ డైరెక్టర్
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా లేనందున నైట్ కర్ఫ్యూ విధించడంలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
Date : 25-01-2022 - 4:17 IST -
Traffic Restrictions : రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 26న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
Date : 25-01-2022 - 4:16 IST -
BA Raju: మరాఠీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న బీఏ రాజు కుమారుడు!
టాలీవుడ్ లో బెస్ట్ పీఆర్ ఓ ఎవరైనా ఉన్నారంటే.. అది బీఏ రాజు అని చెప్పుకోవాలి. ఆయన ఎన్నో చిత్రాలకు పీఆర్ ఓ గా వ్యవహరించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి కొన్ని సినిమాలు కూడా తీశారు. అనారోగ్య సమస్యలతో రాజు చనిపోయారు. ఆయన కుమారుడు డైరెక్టర్ శివకుమార్ మారాఠీ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో శివకుమార్ పెళ్లి సాదాసీదాగా జరిగింది. దీని
Date : 25-01-2022 - 3:42 IST -
AP Employess: కదం తొక్కిన ఉద్యోగ సంఘాలు
ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న రివర్స్ పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. పలు ప్రభుత్వ కార్యాలయా వద్ద ధర్నాలు, రాస్తారోకోలకు దిగాయి. జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరాలంటే ధర్నాలు, ఉద్యమాలు వేరే మార్గం లేదని పిఆర్సీ సాధన సమితి సభ్యులు సురేష్ బాబు స్పష్టం చేశారు. చిత్తూరులో ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సీకి వ్యతిరేకంగా
Date : 25-01-2022 - 3:29 IST -
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్!
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం చూపుతోనే ఉంది. తాజాగా టీంఇండియా మాజీ ప్లేయర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయమై మంగళవారం ఆయన మాట్లాడుతూ తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలిందని, కొద్దిపాటి వైరస్ లక్షణాలున్నాయని తెలిపారు. ‘‘లక్షణాలు కనిపించడంతో నేను టెస్టుకు వెళ్లా. ఇవాళ కొవిడ్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. నాతో కాంటాక్ట్ అయ్యిన ప్రతిఒక్కరూ టెస్టులు చ
Date : 25-01-2022 - 2:50 IST -
YSR EBC Nestam scheme : అగ్రవర్ణ పేదలకు జగన్ స్కీం
అగ్రవర్ణ పేదలకు YSR EBC నేస్తం పేరుతో మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నేరుగా మహిళల ఖాతాలలో నగదును పంపిణీ చేసింది. మహిళల ఖాతాల్లో 589 కోట్లు జమ అయ్యాయి. ఆర్థికంగా వెనుకబడిన ఓసీల కోసం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం మొదటి విడతను సీఎం జగన్ ప్రారంభించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోలో చేర్చనప్పటికీ
Date : 25-01-2022 - 1:57 IST -
Trains Cancelled : ఈ నెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు
దేశంలో రోజు రోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది.
Date : 25-01-2022 - 1:56 IST -
Mask Violation: మాస్క్ పెట్టుకోలేదా.. అయితే ఫైన్ కట్టాల్సిందే!
మాస్క్ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేని వ్యక్తులపై చిక్కడపల్లి పోలీసులు సోమవారం సుమారు 100 కేసులు నమోదు చేశారు.
Date : 25-01-2022 - 12:14 IST -
Corona Updates: కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది!
గత నాలుగు రోజులుగా కరోనా కేసులు మూడు లక్షలకు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా కొత్త కేసులు మూడు లక్షల కంటే తక్కువగా నమోదయ్యాయి. అంటే భారత్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,55,874 కేసులు నమోదయ్యాయి. వైరస్తో మరో 614 మంది మరణించారు. 2,67,753 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ
Date : 25-01-2022 - 11:36 IST -
Srisailam: నేటి నుంచి శ్రీశైలం దర్శనానికి ఆన్లైన్ టికెట్లు
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి (జనవరి25) అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనే పొందేలా ఆలయాధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్ ద్వా
Date : 25-01-2022 - 11:30 IST -
Konda: ఆ బుల్లెట్ లకి ముందు కథ, వాటి తర్వాత కథే.. మా ‘కొండా’ కథ!
కనీ వినీ యెరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడ అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి.
Date : 25-01-2022 - 11:22 IST -
New Districts: ఏపీలో కొత్త జిల్లాలకు ముహూర్తం ఫిక్స్..?
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
Date : 25-01-2022 - 9:59 IST -
Delhi: ఢిల్లీలో చలిపులి.. వణికిపోతున్న ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్గా నమోదవడంతో ప్రజలు చలితో వణికిపోయారు. భారత వాతావరణ విభాగం ప్రకారం.. సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో గరిష్ట ఉష్ణోగ్రత 14.8 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.
Date : 25-01-2022 - 9:44 IST -
Covid19: ఏపీలో కరోనా కొత్త కేసులు 14,502
ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో 40 వేల శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 14,502 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. మరో ఏడుగురు మృతి చెందడంతో మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,549కి చేరింది. ఒకరోజులో 4,800 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 93,305 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఏపీల
Date : 24-01-2022 - 9:59 IST -
Budda: టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ఏపీ పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. డీజీపీకి సంబంధించి వెంకన్న ఇచ్చిన వాంగ్మూలాలపై స్పష్టత ఇచ్చే నెపంతో పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేశారు. అనంతరం అతడిని పోలీసులు పట్టుకున్నారు.
Date : 24-01-2022 - 9:28 IST -
PM Modi: బాలలకు పురస్కారాలు ప్రదానంచేసిన మోడీ!
2021, 22 సంవత్సరాలకు గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-కు ఎంపికైన బాలలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో హిమప్రియ, కలెక్టర్ శ్రీకేష్ లఠకర్ తో కలిసి పాల్గొన్నారు. అవార్డును అందుకున్న హిమప్రియను జిల్లా అధికార యంత్రాంగం ప్రశంసించింది. 2018 ఫిబ్రవరి 10.. జమ్మూ ప్రాంతంలోని ఆర్
Date : 24-01-2022 - 5:30 IST -
హైదరాబాద్ శివార్లకు మంచినీళ్లు షురూ
హైదరాబాద్ శివార్లలోని ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.6,000 కోట్లు ఖర్చు చేస్తోంది.
Date : 24-01-2022 - 4:18 IST -
Bandi: వేములవాడలో బండి సంజయ్ పూజలు
బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజరులు తీర్థ ప్రసాదాలు అందించి బండి సంజయ్ ను ఆశీర్వదించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దక్షిణ కాశీగా పేరున్న వేములావాడలో భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.వేములవాడ కు రూ.200 కోట్లు విడుదల చేస్తానన్న మాటలు
Date : 24-01-2022 - 4:05 IST -
Karvy Fraud : కార్వీ చైర్మన్ పార్థసారథి అరెస్ట్
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో నమోదైన మనీలాండరింగ్ కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చైర్మన్ సీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం అరెస్ట్ చేసింది
Date : 24-01-2022 - 3:59 IST -
Republic Day : రిపబ్లిక్ డే ఆంక్షలు ఇవే!
ఈనెల 26న రాజ్పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు హాజరయ్యే వారి కోసం ఢీల్లీ పోలీసులు సోమవారంనాడు మార్గదర్శకాలు జారీ చేశారు.
Date : 24-01-2022 - 2:48 IST