Speed News
-
Revanth Reddy: ‘కేసీఆర్ టూర్’ పై రేవంత్ సెటైర్స్!
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు.
Published Date - 04:43 PM, Fri - 4 March 22 -
Mallu Swarajyam: మల్లు స్వరాజ్యానికి తీవ్ర అనారోగ్యం!
తెలంగాణ సాయుధ పోరాటంలో తనవంతు పాత్ర పోషించిన యోధురాలు మల్లు స్వరాజ్యం (92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Published Date - 04:34 PM, Fri - 4 March 22 -
RGV : పవన్ అండ్ పాల్.. మధ్యలో దూరిన మిస్టర్ వివాదం..!
మిస్టర్ వివాదం ఆర్జీవీ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ సాక్షిగా చేసిన కామెంట్స్ మరోసారి హాట్టాపిక్గా మారాయి. మామూలుగానే పవన్ అండ్ పీకే ఫ్యాన్స్ని ఓ రేంజ్లో ఆటాడుకునే ఆర్జీవీ, ఈసారి వయా కేఏ పాల్ను యూజ్ చేసుకుని పవన్ పై సెటైర్స్ వేశాడు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా పవన్ను ఉద్దేశిస్తూ కేఎ పాల్ మాట్లాడుతూ, పవన్ ఫ్యాన్స్కు ఏమాత
Published Date - 04:22 PM, Fri - 4 March 22 -
Russia-Ukraine war: 9166 మంది రష్యా సైనికుల్నిలేపేశారు..!
ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్నయుద్ధంలో, రెండు దేశాలు తగ్గేదెలే అంటున్నాయి. రష్యా సైనిక బలగాల దాడికి ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నా, రష్యాకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు 9,166 మంది రష్యా సైనికులు హతమయ్యారని చంపేశామని ఉక్రెయిన్ రక్షణశాఖ వెల్లడించింది. రష్యాకు సంబంధించిన 251 యుద్ధ ట్యాంకులను క
Published Date - 03:45 PM, Fri - 4 March 22 -
Hyderabad: లక్కీస్ బిర్యానీ హౌస్ కు రూ.55,000 ఫైన్!
తిలక్ నగర్లోని లక్కీస్ బిర్యానీ హౌస్కి ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్కు రూ. 5.50 అదనంగా వసూలు చేసినందుకు
Published Date - 01:45 PM, Fri - 4 March 22 -
leopard: సిరిసిల్లలో ‘చిరుత’ సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు!
కొన్నిరోజులుగా స్తబ్ధుగా ఉన్న చిరుతల సంచారం మళ్లీ మొదలైంది. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో ఓ ఆవును చంపేయడంతో గ్రామీణ ప్రాంతాలు భయపడిపోతున్నాయి.
Published Date - 12:46 PM, Fri - 4 March 22 -
Polavaram Project: పోలవరం నిర్వాసితులకు.. సీఎం జగన్ గుడ్న్యూస్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జనవనరులశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇందుకూరుపేట నిర్వాసితులతో మాట్లాడిన జగన్, పోలవరం నిర్వాసితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని తెలిపారు. అంతే కాకుండా పోలవరం నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 లక్షలతో పా
Published Date - 12:39 PM, Fri - 4 March 22 -
IND vs SL: ద్రావిడ్ చేతుల మీదుగా స్పెషల్ క్యాప్.. కోహ్లీ భావోద్వేగం
టెస్ట్ క్రికెట్ లో వంద మ్యాచ్ లు ఆడడం సాధారణ విషయం కాదు…ఆ మాటకు వస్తే టీ ట్వంటీ ఫార్మాట్ క్రేజ్ పెరిగిపోతున్న వేళ సంప్రదాయ క్రికెట్ లో నిలకడగా కొనసాగడం అంత సులువు కాదు.నిజానికి ఈ ఆటగాడు ప్రతిభకు టెస్ట్ క్రికెట్ నే కొలమానంగా చెప్తారు. అందుకే ఈ ఫార్మాట్ లో రాణిస్తే ఆ ప్లేయర్ కు తిరుగు లేనట్టే. భారత్ క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు ట
Published Date - 10:37 AM, Fri - 4 March 22 -
Russia And Ukraine: రష్యా వర్సెస్ ఉక్రెయిన్.. ఫలించని రెండో దశ చర్చలు..!
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఈ రెండు దేశాల మధ్య రెండో దశ చర్చలు బెలారస్-పోలాండ్ దేశాల మధ్య జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా, సాధారణ పౌరులను తరలింపునకు ప్రత్యేక క్యారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయాని తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధంలో భాగంగా బాంబు దాడుల్లో సామన్య
Published Date - 10:29 AM, Fri - 4 March 22 -
Polavaram: నేడు పోలవరం నిర్వాసితులను కలవనున్న కేంద్ర జలశక్తి మంత్రి, ఏపీ సీఎం
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి , కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో కలిసి ఈ రోజు పోలవరం ప్రాజెక్టు, పునరావాస కాలనీలను పరిశీలించనున్నారు.
Published Date - 09:22 AM, Fri - 4 March 22 -
Kohli 100: కోహ్లీ కోసం గ్రౌండ్ కు వారిద్దరూ…
టెస్టు కెరీర్ లో విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు.
Published Date - 09:20 AM, Fri - 4 March 22 -
IPL 2022: బెంగళూరు ఓపెనర్లు వీళ్లేనా ?
ఐపీఎల్ 2022 సీజన్ నిర్వహణకి బీసీసీఐ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 26 నుంచి 10 జట్లతో ఈ మెగా టోర్నీ ప్రారంభంకాబోతుండగా.. మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది..
Published Date - 09:17 AM, Fri - 4 March 22 -
SA Tour: జూన్ లో భారత పర్యటనకు సౌతాఫ్రికా
స్వదేశంలో జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్ ముగిశాక జూన్లో భారత పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమ్ఇండియాతో 5 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది.
Published Date - 09:14 AM, Fri - 4 March 22 -
Ukraine Russia War: ఉక్రెయిన్తో యద్ధంలో.. రష్యా ఎంతమంది సైనికులను కోల్పోయిందంటే..?
ఉక్రెయిన్ పై రష్యా బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న క్రమంలో, అక్కడ ఖార్కీవ్ నగరం వరస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. క్షిపణులు, ఫిరంగులతో దాడులకు దిగుతుండటంతో పౌరులు భయాందోళనలతో బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు తొమ్మిది లక్షల మంది పౌరులు ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవై
Published Date - 09:10 AM, Fri - 4 March 22 -
KCR Visit: జార్ఖండ్ కు సీఎం కేసీఆర్!
చైనా సరిహద్దులోని గాల్వానా లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ అమరవీరులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్లో పర్యటించనున్నారు.
Published Date - 10:19 PM, Thu - 3 March 22 -
Ukraine Crisis: మరో రెండురోజుల్లో స్వదేశానికి రానున్న 7400 మంది భారతీయులు
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు పక్రియ ఇంకా కొనసాగుతుంది.
Published Date - 10:10 PM, Thu - 3 March 22 -
Women’s Day: మహిళా దినోత్సవ సంబరాలకు ‘కేటీఆర్’ పిలుపు
కేసీఆర్ సర్కార్ మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో...
Published Date - 07:05 PM, Thu - 3 March 22 -
Maheshwaram: బాలకార్మికులకు మోక్షం
ఇబ్రహీంపట్నం డివిజన్కు చెందిన రాచకొండ షీ టీం మహేశ్వరం పోలీసులతో కలిసి బుధవారం
Published Date - 05:31 PM, Thu - 3 March 22 -
Medaram hundi: మేడారం హుండీ లెక్కింపు
ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీల్లో కానుకగా
Published Date - 05:15 PM, Thu - 3 March 22 -
Video: మాదాపూర్ లో హోటల్ పై దాడి.. కేసు నమోదు!
బుధవారం రాత్రి మాదాపూర్లో హోటల్ నిర్వాహకులను బెదిరించి,
Published Date - 03:31 PM, Thu - 3 March 22