HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Delhi Health Minister Satyender Jain Said All The Kovid 19 Patients Discharged From Lnpj Hospital

Covid19: మ‌ర్చి 2020 త‌రువాత తొలిసారిగా కోవిడ్ పెషెంట్ లేని ఆసుప్ర‌తి ఇదే…?

  • By hashtagu Published Date - 08:11 AM, Fri - 18 March 22
  • daily-hunt
45
45

న్యూఢిల్లీ: మార్చి 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా గురువారం ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ హాస్పిటల్‌లో ఒక్క కరోనా రోగి కూడా లేర‌ని ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి తెలిపారు. కోవిడ్ -19 రోగులందరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, కొత్త రోగి ఎవరూ చేరలేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మూడవ ద‌శ‌లోని కోవిడ్-19 రోగులందరూ విజయవంతంగా ..LNJP హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారని ఆయ‌న తెలిపారు.

మార్చి 2020 తర్వాత మొదటిసారిగా, ఈ ఆసుప‌త్రిలో ఒక్క క‌రోనా పెషెంట్ కూడా లేర‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ ఆసుప‌త్రిలో అంకితభావంతో ప‌ని చేసిన మొత్తం వైద్య సోదరులకు వందనాలు సేవ’ అని జైన్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో కోవిడ్-19 యొక్క మొదటి కేసు మార్చి 2020లో నమోదైంది. అప్పటి నుండి LNJP హాస్పిటల్ లో క‌రోనా పెషెంట్ లో చికిత్స పొందుతున్నారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన కీలకమైన ఢిల్లీ ఆసుపత్రుల్లో ఇది ఒక‌టి ఈ ఆసుప‌త్రిలో 2,000 పడకలు ఉన్నాయి. మార్చి ప్రారంభంలో కోవిడ్ -19 యొక్క మొదటి కేసు నమోదైన వెంటనే కరోనా రోగుల‌కు చికిత్స అందించేందుకు మార్చబడిన మొదటి ఆసుపత్రి కూడా ఇదే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona virus
  • covid19
  • Delhi Health Minister
  • india
  • Satyender Jain

Related News

Pak Hackers

Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

Hackers : దేశ భద్రతకు సంబంధించిన కీలక వ్యవస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, భారత నిఘా సంస్థలు పాకిస్తాన్‌తో సంబంధమున్న హ్యాకర్ గ్రూప్‌ “ట్రాన్స్పరెంట్ ట్రైబ్” (Transparent Tribe) నుంచి వచ్చే కొత్త ముప్పుపై అప్రమత్తం చేశాయి

  • Vande Mataram

    Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

Latest News

  • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

  • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

  • Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

  • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

  • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

Trending News

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd