Speed News
-
Tragedy in Telangana: తెలంగాణలో విషాదం..చెరువులో పడి ముగ్గురు మృతి
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను కృష్ణమూర్తి (65), నాగరాజు (35), లక్కీ (12)గా గుర్తించారు. కృష్ణమూర్తి చెరువులో కాళ్లు కడుక్కుంటుండగా, ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిని కాపాడేందుకు తోడుగా ఉన్న మనవడు చెరువులోకి దూకాడని…
Date : 14-03-2022 - 9:40 IST -
Liquor Rates: తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్..!
రాష్ట్రంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తెలంగాణలో త్వరలోనే మద్యం ధరలు తగ్గించనున్నట్లు సమాచారం. గతంలో కరోనా పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ధరలను 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో లిక్కర్ విక్రయాలు భారీగా తగ్గినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో మద్యం ధరల పెరుగుదలతోనే, రాష్ట్ర
Date : 14-03-2022 - 9:31 IST -
Telangana Jobs: పోలీస్ శాఖ నుంచే.. ఉద్యోగాల జాతర షురూ..!
తెలంగాణలో ఉద్యోగాల జాతార మొదలు కానుంది. ఈ క్రమంలో ముందుగా పోలీసు శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ ప్రారంభం కానుందని సమాచారం. మార్చి చివరి వారంలో కానీ, ఏప్రిల్ మొదటి వారంలో కానీ పోలీస్ శాఖ నుంచి ప్రకటన వెలువేడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో జోన్ల వారిగా ఉద్యోగాల ఖాళీల జాబితాను అధికారులు సిద్ధం చేసి, ప్రభుత్వానికి పంపారని, దీంతో ఆ జాబితాను ప్రభుత్వం ఆ
Date : 14-03-2022 - 9:08 IST -
India 2nd Test: ఇక గెలుపు లాంఛనమే
పింక్ బాల్ టెస్టులో రెండోరోజూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన రోహిత్సేన ఇక విజయాన్ని అందుకోవడమే లాంఛనమే.
Date : 13-03-2022 - 10:03 IST -
Congress President: మళ్లీ సోనియా వైపే ‘సీడబ్ల్యూసీ’
ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం దృష్ట్యా నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ల మధ్య నాలుగున్నర గంటల సుదీర్ఘ సీడబ్ల్యూసీ సమావేశం సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని తీర్మానించింది.
Date : 13-03-2022 - 9:47 IST -
Jana Sena: ఇది ‘జగన్ స్వామ్యం’ కాదు… ‘ప్రజాస్వామ్యం’ – ‘నాదెండ్ల’
నాయకుడు అనేవాడు బాధ్యతల నుంచే పుడతాడని, ఆవిర్భావ సభను జనసైనికులు, వీరమహిళలు, వాలంటీర్లు భవిష్యత్తు రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Date : 13-03-2022 - 9:11 IST -
CWC Meet: రాహుల్ కు జై కొట్టిన ‘సీడబ్ల్యూసీ’
కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ గాంధీని ప్రకటించాలని సీడబ్ల్యూసీ సమావేశంలో ఎక్కువ మంది వాయిస్ వినిపించారు. ఐదు రాష్ట్రాల ప్రతికూల ఫలితాలకు కారణం అధ్యక్షుడు గా శాశ్వత నియామకం లేకపోవటమే అని సమావేశం భావించింది.
Date : 13-03-2022 - 8:56 IST -
Vishal: ‘లైకా’ ఎఫెక్ట్… హీరో ‘విశాల్’ ను రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ‘చైన్నై హైకోర్ట్’ ఆదేశం!
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో… రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని తమిళ స్టార్ హీరో విశాల్ ను మద్రాస్(చెన్నై) హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును డిపాజిట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, అప్పుగా తీసుకున్న రూ. 21.29 కోట్లు చెల్లించకుండానే ‘వ
Date : 13-03-2022 - 2:11 IST -
Smriti: స్మృతి మంధాన చేసిన పనికి ఫాన్స్ ఫిదా!
జెంటిల్ మెన్ గానే క్రికెట్ లో హుందాగా వ్యవహరించే వారు చాలా అరుదుగా కనిపిస్తారు.
Date : 13-03-2022 - 1:37 IST -
Contraceptive Pills: గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నారా.. అయితే తస్మత్ జాగ్రత్త!
ఈ మధ్యకాలంలో గర్భనిరోధక మాత్రల వాడకం చాలా పెరిగింది. ఈ మాత్రలను ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉపయోగిస్తున్నారని తేలింది.
Date : 13-03-2022 - 11:32 IST -
PayTM: డీసీపీ కారును ఢీకొట్టిన పేటీఎం ఫౌండర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
ఢిల్లీలో డీసీపీ కారును ఢీకొట్టిన కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు చేశారు.
Date : 13-03-2022 - 11:16 IST -
Ukraine: రష్యాకు సింహస్వప్నం.. ఈ ’గ్రేట్ స్నైపర్ వలి’
దాదాపు మూడు వారాలుగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నా సరే.. రష్యాకు మాత్రం ఇంకా సంపూర్ణ విజయం దక్కలేదు. పేరుకు మిలటరీ యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పినా..
Date : 13-03-2022 - 11:12 IST -
TS Schools: మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 నుండి పాఠశాలలను ఒంటిపూట నడపాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ శనివారం నిర్ణయించినట్లు సమాచారం.
Date : 13-03-2022 - 11:08 IST -
Corona: ఏపీలో మొదటి కొవిడ్ కేసు నమోదై నేటికి రెండేళ్లు!
ఏపీలో కరోనా మొదటి కేసు నమోదై నేటికి రెండేళ్లు పూర్తయింది. మార్చి 11, 2022 నాటికి మొత్తం సంఖ్య 23,18,751కి చేరుకుంది. దేశంలోని కోవిడ్-19 కేసుల్లో ఏపీ ఐదవస్థానంలో ఉంది. రెండేళ్లలో 3.32 కోట్ల నమూనా పరీక్షలు నిర్వహించబడ్డాయి.
Date : 13-03-2022 - 11:06 IST -
Gutta: మండలి ఛైర్మన్ ఎన్నికకు గుత్తా ఏకగ్రీమయ్యేనా?
ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికైన టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి వరుసగా రెండోసారి శాసనమండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
Date : 13-03-2022 - 11:04 IST -
KTR: తెలంగాణలో కంటోన్మెంట్ వివాదం.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణ రాజకీయాలు మళ్లీ హాట్ హాట్ గా మారాయి. ఎప్పుడూ కూల్ గా కనిపించే మంత్రి కేటీఆర్.. కంటోన్మెంట్ బోర్డు అంశంపై మండిపడ్డారు. దీనికి కారణం ఉంది.
Date : 13-03-2022 - 10:44 IST -
World Cup: మహిళల ప్రపంచకప్ లో భారత్ జోరు
మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ రెండో విజయాన్నందుకుంది.
Date : 12-03-2022 - 11:05 IST -
Pink Ball Test: బెంగళూరు టెస్టులో భారత్ 252 ఆలౌట్
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న పింక్బాల్ టెస్టులో భారత్ తడబడి నిలబడింది. లంక స్పిన్నర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది.
Date : 12-03-2022 - 10:17 IST -
CWC to meet: కాంగ్రెస్ ఓటమిపై ‘సీడబ్ల్యూసీ’ భేటీ!
ఐదు రాష్ట్రాల్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం మూటగట్టుకుంది.
Date : 12-03-2022 - 9:25 IST -
Kandikonda: టాలీవుడ్ లో విషాదం.. కందికొండ కన్నుమూత!
ప్రముఖ గేయ రచయిత కందికొండ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Date : 12-03-2022 - 5:01 IST