Speed News
-
Cyclone: ఆంధ్రప్రదేశ్ను భయపెడుతున్న వాయుగుండం.. బుధవారం నాటికి తీరం దాటే అవకాశం!
ఈ సీజన్ లో ఏర్పడే వాయుగుండాలు ఆస్తి, ప్రాణనష్టానికి కారణమవుతాయంటారు. ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఆంధ్రప్రదేశ్ ను భయపెడుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇది బలపడి తుపానుగా మారే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని తీరు చూస్తుంటే.. 12 గంటల్లో ఈ తుపాను అండమాన్ దీవుల వైపు ఉత్తరం దిశగా వెళుతోందంటున్నారు నిపుణులు. ఈ తీవ్ర వాయుగుండం బుధవారం నాడు
Date : 22-03-2022 - 11:16 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్..!
దేశంలో గడచిన 24 గంటల్లోకొత్తగా 1,581 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 33 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,741 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,10,971 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. 5,16,5430 మంది
Date : 22-03-2022 - 11:05 IST -
Petrol Diesel Prices: బాదుడు షురూ.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో పెట్రోలు ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో, దాదాపు నాలుగు నెలలు తర్వాత పెట్రోలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ చమరుసంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోలుపై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తెలంగాణలోని హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర 109.10 రూపాయల
Date : 22-03-2022 - 10:55 IST -
Balakrishna PA Arrest:: బాలకృష్ణ పీఏ అరెస్ట్.. అసలు కారణం ఇదే..!
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని చిక్ బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగిరిగెర బీఎన్ఆర్ రెస్టారెంట్ వద్ద ఉన్న పేకాట క్లబ్పై కర్ణాటక స్పెషల్ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో హైటెక్ పద్ధతిలో పేకాట ఆడుతున్నబాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు 19 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో
Date : 22-03-2022 - 10:37 IST -
TDP: సహజ మరణాలన్నీ.. సారా మరణాలే..!
నేటి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో నాటుసారా జంగారెడ్డిగూడెం మృతులపై జ్యుడిషియల్ విచారణ జరపాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అంతే కాకుండా నాటుసారా మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారాన్ని చెల్లించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ
Date : 22-03-2022 - 10:23 IST -
Revanth Reddy: రెవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. అసలు కారణం అదే..!
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి ఆయన హైకమాండ్కు వివరించనున్నారని సమాచారం. ఈ నేపధ్యంలో ఈరోజు పార్టీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ను రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అసంతృప్త నేతలు సమావేశాలు ఏర్పాటు చేసిన స
Date : 22-03-2022 - 9:56 IST -
KL Rahul: అందుకే పంజాబ్ జట్టును వీడా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్కు సమయం దగ్గర పడుతోంది. శనివారం నుంచి ముంబై వేదికగా ఈ టీ ట్వంటీ ఫెస్టివల్కు తెరలేవబోతోంది.
Date : 21-03-2022 - 10:47 IST -
‘RRR’ Team: అమృత్సర్ లో ‘ఆర్ఆర్ఆర్’ పూజలు
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆర్ఆర్ఆర్ టీం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కు తెరలేపింది.
Date : 21-03-2022 - 5:47 IST -
Mulugu Police: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు!
జాకారంలోని జిల్లా శిక్షణా కేంద్రం (డీటీసీ)లో సబ్-ఇన్స్పెక్టర్లు, పోలీస్ కానిస్టేబుళ్లతో సహా హోంశాఖలో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి మూడు నెలల పాటు
Date : 21-03-2022 - 5:14 IST -
Minister Anil Kumar : టీడీపీకి మంత్రి అనిల్ బిగ్ ఛాలెంజ్..!
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సభ ప్రారంభం కాగానే, నాటుసారా, జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలని టీడీపీ నేతలు నిరసనలు తెలియజేస్తూ, స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి ఆందోళణకు దిగడంతో వరుసగా ఐదో రోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. మరోవైపు మశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జ
Date : 21-03-2022 - 4:54 IST -
House Tax: పిఠాపురంలో మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్..!
ఆంధ్ర్రప్రదేశ్లో మున్సిపల్ అధికారులు చేస్తున్న ఓవరాక్షన్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడకు సమీపంలో ఉన్న పిఠాపురంలో ఇంటిపన్ను కట్టలేదని అక్కడి మున్సిపల్ అధికారులు, ఇంట్లో మనుషులు ఉండగానే తాళాలు వేయడం హాట్ టాపిక్గా మారింది. దీంతో ఇంటిపన్ను కట్టలేదని అధికారులు ఇలా చేస్తారా అంటూ అక్క
Date : 21-03-2022 - 1:43 IST -
Kashmir Files : యూపీ సీఎం ఇలాకాలో ది కశ్మీర్ ఫైల్స్…!!
వివేక్ అగ్నిహోత్రి...వివాదాస్పద అంశాలతో సినిమాలు చేస్తూ సంచలనాలు క్రియేట్ చేయడంలో దిట్ట. తాజాగా ఆయన తెరకెక్కించిన అత్యంత వివాదాస్పద మూవీ..ది కశ్మీర్ ఫైల్స్.
Date : 21-03-2022 - 1:31 IST -
AP Assembly: రచ్చ చేశారు.. సస్పెండ్ అయ్యారు..!
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కల్గిస్తుండటంతో 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసినట్లు స్పీక
Date : 21-03-2022 - 1:09 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. తాజా అప్డేట్ ఇదే..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 1,549కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,652 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,09,390 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,510 మంద
Date : 21-03-2022 - 12:01 IST -
Chicken Price: కొండెక్కిన కోడి.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు..!
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర కొండెక్కింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకంగా కేజీ చికెన్ ధర ట్రిబుల్ సెంచరీ కొట్టింది. కొన్ని వారాల వ్యవదిలోనే చికెన్న ధర 300 దాటడం గమనార్హం. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కోడి మాంసం ధరలు పెరిగిపోవడంతో మాంసాహార ప్రియులు లోబదిబోమంటున్నారు. ఈ క్రమంలో ఏపీలోని విజయవాడ నగరంలో గత నెలలో కేజీ చికెన్ ధర 160రూపాయలుగా
Date : 21-03-2022 - 11:48 IST -
Snake Bite: ఆ వ్యక్తికి 15 ఏళ్లలో 500 సార్లు పాముకాట్లు.. ఇప్పుడతను ఎలా ఉన్నాడంటే..?
మీరు ఇప్పుడు రోమాలు నిక్కబొడుచుకునే ఓ సంఘటన గురించి చదవబోతున్నారు. హా.. అని నోరళ్లబెట్టి ఆశ్చర్యపోయే ఒక ఉదంతం గురించి తెలుసుకోబోతున్నారు. ఆశ్చర్యంతో, అనుమానంతో, భయంతో కూడుకున్న ఘటన ఇది. ఒక వ్యక్తిని పాము కాటేసిందంటే.. అది ప్రమాదవశాత్తూ జరిగిందని అనుకోవచ్చు. అదే రెండుమూడు సందర్భాల్లో కాటేస్తే.. ఏం జరిగిందా అని ఆలోచిస్తారు. కానీ ఒకే వ్యక్తి ఏకంగా 500 సార్లు పాముకాటుకు గురయ్
Date : 21-03-2022 - 9:34 IST -
Financial Crisis: లీటరు పెట్రోలు రూ.283 కోడిగుడ్డు ఒకటి రూ.35
రావణుడు ఏలిన రాజ్యం.. అలో లక్ష్మణా అని ఏడుస్తోంది. కంటికి మింటికి ధారగా కన్నీటి వర్షం కురిపిస్తోంది. పాలకులు చేసిన పాపానికి శ్రీలంక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం కోరలు చాచడంతో.. ఆ దేశంలో ధరలు భగ్గుమంటున్నాయి. శ్రీలంక చరిత్రలో ఎప్పుడూ ఇలా లేదు. అందుకే ఒక్కో కోడు గుడ్డు ధర ఏకంగా రూ.35 పలుకుతోంది. లీటర్ పెట్రోల్ రేటు రూ.100 దాటేసరికి ఇక్కడ మనకు కాలూచెయ్యి ఆడడం
Date : 21-03-2022 - 9:29 IST -
TTD: శ్రీవారి భక్తలు త్వరపడండి.. ఈరోజు నుంచే స్పెషల్ దర్శనం టికెట్లు..!
శ్రీవారి భక్తులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ఈ క్రమంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన టిక్కెట్లను భక్తుల కోసం ఈరోజు ఆన్లైన్లో ఉంచుతారు. మార్చి 21న, మే నెలకు, మార్చి22న జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మూడు నెలలకు సంబంధించి 25 లక్షల టిక్కెట్లను విడుదల చేయ
Date : 21-03-2022 - 8:56 IST -
IPl 2022: ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న ఆటగాళ్లు వీళ్ళే
ఐపీఎల్ అనగానే గుర్తొచ్చేది బ్యాటర్లు ఆడే భారీ షాట్లే. ప్రతి సీజన్లోనూ అత్యధిక పరుగులు చేసి రికార్డులు నెలకొల్పిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు.
Date : 21-03-2022 - 12:24 IST -
telangana: చినజీయర్ వివాదాల వెనుక అసలు కారణాలు ఇవి!
తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదాలు మామూలే. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా చినజీయర్ స్వామి చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి.
Date : 20-03-2022 - 7:31 IST