Speed News
-
5G Network: ఇండియాలో 5జీ నెట్వర్స్ లాంచ్ అయ్యేది ఎప్పుడంటే..?
భారత్లో ఇప్పటి వరకు 2జీ, 3జీ, 4జీ నెట్వర్కింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు ఊరిస్తూనే వున్నాయి. ఓ వైపు మార్కెట్లో 5జీ మొబైల్ ఫోన్లు కంపెనీలు విడుదల చేసేస్తున్నా, 5జీ నెట్వర్క్ మాత్రం అందుబాటులో రావడంలేదు. మార్కెట్లో హ్యాండ్సెట్ల హడావిడి తప్ప నెట్వర్క్ సందడి కన్పించడం లేదు. వాస్తవానికి 2021 మే నెలలోనే కేంద్ర ప్రభుత్వం 5జీ ట్రయల్స్ కోసం
Date : 08-03-2022 - 2:27 IST -
AP CM: చిరస్థాయిగా ‘గౌతమ్’ పేరు నిలిచేలా!
చిరస్థాయిగా గౌతమ్ పేరు నిలిచిపోయేలా సంగం బ్యారేజీకి "మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ"గా పేరు పెడతామని ఏపీ ముఖ్యమంత్రి
Date : 08-03-2022 - 1:22 IST -
Battle Rope Workout: సెలెబ్రిటీల ఫేవరేట్ వర్కవుట్ ఏంటో తెలుసా…?
అందం, ఆరోగ్యం, ఫిట్ నెస్...ఈ మూడింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. బయటకు కనిపించకుండా ఒకదానిపై ఒకటి ఆధారపడుతాయి. ఫిట్ నెస్ సాధించాలంలే...వర్క్ వుట్స్ పై ఆధారపడతారు.
Date : 08-03-2022 - 12:42 IST -
TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త…ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి ఎప్పటినుంచో తెలుసా..?
తిరుమలకు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు పలు రూపాల్లో టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంది.
Date : 08-03-2022 - 12:35 IST -
MS Dhoni: ప్రాక్టీస్ లో ధోనీ ధనాధన్
ఐపీఎల్ 15వ సీజన్ కు సమయం దగ్గర పడుతోంది. ఇటీవలే బీసీసీఐ లీగ్ కు సంబంధించి ఫుల్ షెడ్యూల్ కూడా ప్రకటించింది. మిగిలిన టీమ్స్ తో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ముందే ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
Date : 08-03-2022 - 12:30 IST -
Oral health: ఓరల్ హెల్త్ ను ఒత్తిడి,డిప్రెషన్ ఎందుకు ప్రభావితం చేస్తుంది…?
మానసిక ఒత్తిడి, మీ జీవితం, శరీరంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఒత్తిడికి లోనైప్పుడు లేదా డిప్రెషన్ తో బాధపడుతుంటే...
Date : 08-03-2022 - 12:09 IST -
Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా..!
ప్రతిరోజూ...టీ లేదా కాఫీ తాగే బదులుగా లెమన్ వాటర్ తాగుతే...ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. లెమన్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
Date : 08-03-2022 - 11:40 IST -
YCP: వైసీపీ ఎమ్మెల్యేలకు మవోయిస్టుల వార్నింగ్
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల వైసీపీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు.
Date : 08-03-2022 - 11:03 IST -
Kothapet Market: కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కూల్చివేత ప్రారంభం..!
హైదరాబాద్లోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. కొత్త పేట పండ్ల మార్కెట్ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొందరు మార్కెట్ తరలింపును అడ్డుకుంటున్నారు. దీంతో అర్థరాత్రి నుంచి కొత్త పేట పండ్ల మార్కెట్ను కూల్చివేయాలని రాగా, అక్కడి వ్యాపారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్
Date : 08-03-2022 - 11:02 IST -
Corona Update: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 3,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 108మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 8,055 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చ
Date : 08-03-2022 - 10:43 IST -
Chicken Price: కొండెక్కిన కోడి.. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..!
కోడి కొండెక్కింది.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 20 రోజుల క్రితం కిలో కోడి మాంసం 175 రూపాయలు ఉండగా, తాజాగా 280 రూపాయలుకి పెరిగింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 100 రూపాయలు పెరిగింది. ఇకముందు కూడా చికెన్ రేట్లు పెరిగే అవకాశముందని కోళ్ల పరిశ్రమ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఇక తెలంగాణలో రోజుకు సగటును 10లక్షల కిలోల కోడి మాంసం అమ్ముతున్నట్టు తెలుస్త
Date : 08-03-2022 - 10:25 IST -
AP Capital Issue: మంత్రి బొత్సను.. ఆడేసుకుంటున్న టీడీపీ..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా 2024 వరకు ఏపీకి హైదరాబాదే రాజధాని అని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని ఇష్యూ పై బొత్స వ్యాఖ్యలు చేయడంతో, టీడీపీ నేతలు ఆయన్ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు మూడు రాజధానులు అని రాష్ట్రంలో దరువు వేసిన వైసీపీ సర్కార్, ఇప్పుడు త
Date : 08-03-2022 - 9:29 IST -
TTD: శ్రీవారి భక్తులకు మరో శుభవార్త..!
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత
Date : 08-03-2022 - 9:00 IST -
Radhe Shyam: మార్చ్ 8న రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ NFT లాంఛింగ్..
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిపై అంచనాలు మరింత పెంచేసే పనిలో పడ్డారు మేకర్స్.
Date : 08-03-2022 - 8:37 IST -
Ukraine War: ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. సామాన్యుడి నడ్డి విరుస్తున్న వంట నూనెధరలు
ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం సామాన్యూడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆ యుద్ధం ఆయా దేశాల ప్రజలపైనే కాకకుండా ఇతర దేశాల ప్రజలపై కూడా ప్రభావం చూపుతుంది.దేశంలోని ప్రతి కుటుంబంలో వంట నూనెల రూపంలో ప్రభావం పడింది.
Date : 08-03-2022 - 8:33 IST -
MG Motors ZS-EV:MG Motors నుంచి ఎలక్ట్రిక్ కారు రిలీజ్…. ధర ఎంతంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాటి పేరు వింటేనే గుండె గుభేల్అంటోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఈ -వెహికల్స్ కు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది.
Date : 08-03-2022 - 7:40 IST -
AP Movie Theatres: సినిమా వివాదానికి జగన్ తెర
సినిమా టికెట్ల ధరలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది. థియేటర్లను ఏపీ సర్కార్ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
Date : 07-03-2022 - 9:15 IST -
KCR: మహిళాభ్యుదయానికి ఎనలేని కృషి చేస్తున్నాం – ‘కేసీఆర్’
అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ పురస్కరించుకుని సీఎం కేసీఆర్ తెలంగాణ మహిళల ’ కు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోశిస్తున్నారని సీఎం అన్నారు.
Date : 07-03-2022 - 9:06 IST -
Nari Shakti: 29 మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలు.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాల్లో 29 మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
Date : 07-03-2022 - 8:40 IST -
Exit Polls: యూపీ బీజేపీదే.. పంజాబ్లో ఆప్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రాష్ట్రాల్లో దేశంలోని అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉండటంతో.. అందరి దృష్టి ఈ ఎన్నికలపై నెలకొంది.
Date : 07-03-2022 - 8:34 IST